శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి కాలజ్ఞానము
పఞ్చమహాకాలజ్ఞానములు, విభాగము - I
- బ్రహ్మశ్రీ పావులూరి శ్రీనివాసాచారి(పాఞ్చజన్య విశ్వకర్మ), పీఠాధిపతి,
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ పఞ్చార్షేయ పీఠము,
బదరికావనము, శ్రీశైల క్షేత్రము
ph:+(91)9396232690

నివేదన

ఈ గ్రంథంలో మీకు ఏదైనా బాగుందనిపిస్తే అది నా గురుదేవుల అనుగ్రహం. తక్కిన దోషాలన్నీ నావి. చేతగానితనమంతా నాది.

నిర్వేదన

నేను నాస్తికుణ్ణి కాదు. మతద్వేషిని అంతకంటే కాదు. నా గ్రంధం "2012 కలియుగాంతం కాదు...మరి ఎప్పుడు??? మరియూ ఈ వెబ్_సైట్ లో పొందుపరిచిన 'కాలజ్ఞాన' విశేషములకు భాష్యము రాగద్వేషాలకు అతీతంగా వ్రాయటం జరిగింది. ప్రజలను భయభ్రాంతులను చేయటానికో, సంచలనములకోసమో, కీర్తిప్రతిష్టల కోసమో వ్రాయలేదు. రాగద్వేషాలకు లోను కాకుండా సత్యనిర్ణయ దృష్టితో చదివే చదువరులందరికీ ఈ గ్రంధం ద్వారా కలియుగాంతం (అస్కంద యుగాంతం) అవడానికి దోహదపడే అంశాలు; భగవంతుడి తుది హెచ్చరికలు; కొందరి ఆధిపత్య/అధికారోన్మాద/మతోన్మాద ధోరణివల్ల మన భారతదేశ సమగ్రత, భారతదేశ భద్రత ఎలా పెనుప్రమాదంలో పడి భారతదేశంలో హిందువులకు-ముస్లింలకు; హిందువులకు-క్రిస్టియన్లకు; హిందువులలోని అగ్రవర్ణాలకు-హిందువులలోని దళితులకు మధ్య అంతర్యుద్ధం తలెత్తటంవల్లనూ; ఆ తరువాత మూడవప్రపంచ యుధ్ధంలో భారతదేశం పాల్గొని 140 కోట్లపైబడి జనాభాను, 2058 లోపలే, భారతదేశం ఎలా కోల్పోబోతుందో తెలుస్తాయని ఆశిస్తున్నా. అలా చదువుతారు కదూ...

కృతజ్ఞతలు

నాకు జన్మనిచ్చి, ఇంతవాడ్ని అవడానికి కారణమైన నా కన్న తల్లిదండ్రులు కీ.శే. బ్రహ్మశ్రీ పావులూరి లక్ష్మీనరసింహారావు,ఈ.వో.(పంచాయతీరాజ్), కీ.శే. శ్రీమతి పావులూరి చాముండేశ్వరీదేవి గార్లకు; నేను జన్మించక మునుపే నాగురించి చెప్పి, 'స్వర్ణయోగి' అవుతాడని దీవించిన నా పితామహులైన కీ.శే. బ్రహ్మశ్రీ పావులూరి భ్రమరాచారి గారి గురుదేవులకు; ఏ జన్మ సుకృతమో.. నన్ను నా ఐదుగురు గురుదేవులూ, తమ అక్కున చేర్చుకుని, అనుక్షణం నన్ను తమ రక్షణలో ఉంచుకుని, వేదాలు, శాస్త్రాలు బోధించి, సాధన చేయించి, కాలగర్భంలో కలిసిపోయినదిగా భావిస్తున్న శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ పఞ్చార్షేయ పీఠమునకు పీఠాధిపతిని చేసి, చిరంజీవులైన శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ భార్గవరాముల వారిని, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ అశ్వత్ధాముల వారిని; శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయల వారినీ పరిచయం చేయటమే కాకుండా వారి కృపకు పాత్రుడయ్యేలా చేసి, నా జన్మను సార్ధకం చేసిన నా ఐదుగురు గురుదేవులైన, ఇద్దరు సిద్ధపురుషులకు ( శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ భార్గవరాముల వారి సమకాలికులైన వారి పేర్లు ఉదహరించడానికి ప్రస్తుతం నాకు అనుమతి లేదు); శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి వారికీ, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ఆచార్య నాగార్జునాచార్యుల వారికీ, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామి వారికీ, మరియూ తాము వ్రాసిన కాలజ్ఞానములకు 'భాష్యము' వ్రాసే మహద్భాగ్యాన్ని నాకు అనుగ్రహించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారికీ; శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ఈశ్వరీమహాదేవి వారికీ, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి వారికీ, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామి వారికీ, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ శరభేశ్వరస్వామి వారికీ, నన్ను తమ ఆత్మబంధువులా చూసుకుంటున్న శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయల వారికీ, వారి ధర్మపత్ని కీ..ఈ జన్మకే కాక భవిష్యజ్జన్మలన్నింటికీ కృతజ్ఞుడను;

అలాగే, కాలజ్ఞానం గురించి పరిశోధన, ఈ గ్రంధ రచన జూన్,1991 లో మొదలు పెట్టిన నాటినుండి; తమ సహాయ సహకారాలు అందించిన నా కన్న తల్లిదండ్రులు కీ.శే.బ్రహ్మశ్రీ పావులూరి లక్ష్మీనరసింహారావు,ఈ.వో.(పంచాయతీరాజ్), కీ.శే. శ్రీమతి పావులూరి చాముండేశ్వరీదేవి గార్లకు; నా అన్నగారు కీ.శే. బ్రహ్మశ్రీ పావులూరి నాగేశ్వరరావు గారికి, తమ్ముళ్ళు కీ.శే. బ్రహ్మశ్రీ పావులూరి వీరబ్రహ్మాజీరావు కి, బ్రహ్మశ్రీ పావులూరి సత్యసాయిబాబు కి; అన్నగారి పుత్రులు బ్రహ్మశ్రీ పావులూరి విష్ణునాగవర్ధన్ కి, బ్రహ్మశ్రీ పావులూరి దుష్యంత్ సాయి కి; ఎప్పటికప్పుడు నా యోగక్షేమాలను తెలుసుకుంటూ అండగా నిలచిన నా ఆత్మబంధువు కీ.శే.డాక్టర్ కొమర్నేని శేషగిరిరావు గారికి; శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి కాలజ్ఞానం గురించి ఆంగ్లభాషలో నేను వ్రాసిన వ్యాసాలు ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ వారి జ్యోతిష మాసపత్రిక 'స్టార్ టెల్లర్' లో ప్రచురించబడటం గురించి, మరియూ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ఈశ్వరీమహాదేవి, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామి, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ శరభేశ్వరస్వామి వార్ల కాలజ్ఞానం గురించి కూడా పరిశోధన చేస్తున్న విషయం తెలిసి..ఈ ఐదుగురి కాలజ్ఞానములను ఒకే గ్రంధంగా "పఞ్చమహాకాలజ్ఞానములు" పేరుతో విడుదల చేయమని ప్రోత్సాహమిచ్చిన కీ.శే. బ్రహ్మశ్రీ ఫణిదెపు ప్రభాకరశర్మ గారికీ; గ్రంధ ముద్రణకు నాందీ పలికిన నా ధర్మపత్ని శ్రీమతి పావులూరి లక్ష్మీరాజ్యం కు, మొదటి ముద్రణ నుండి పన్నెండవ ముద్రణ దాకా డీటీపీ చేసిన బ్రహ్మశ్రీ మందరపు రవిప్రసాద్ కు; ఈ వెబ్_సైట్ ను డిజైన్ చేసి ఇవ్వడమేకాక, అతి తక్కువ సామర్ధ్యం ఉన్న కంప్యూటర్లలో/ఫోన్లలో కూడా ఈ వెబ్_సైట్ సందర్శన సులభంగా సాధ్యపడాలన్న నా ఆలోచనకు అనుగుణంగా సాఫ్ట్_వేర్ ను అందించిన శ్రీ గండూరి వీరకోటేశ్వరరావు గారికి; వెబ్_సైట్ నిర్వహణకు సహకరించిన శ్రీ బండారు గిరిధర్ గారికి, శ్రీ బొమ్మురెడ్డి రామమోహనరెడ్డి గారికి, శ్రీ చలసాని హేమంతరావు గారికి; ఈ గ్రంధం నాలుగవ ముద్రణ నుండి పదవ ముద్రణ దాకా ప్రతుల ముద్రణా బాధ్యతలు స్వీకరించడమేకాక స్వయంగా పంపిణీ చేసిన శ్రీ దగ్గుమాటి నరేంద్రబాబు చౌదరి గారికి; ప్రతుల పంపిణీలో సహకరించిన శ్రీమతి మందరపు రత్నమణి గారికి, బ్రహ్మశ్రీ కనగాల సతీష్ గారికి, శ్రీ మసిముక్కు రవి గారికి, శ్రీ బీ.రామమోహనరెడ్డి గారికి; శ్రీ వై.వీ.రావు(యాజలి వెంకటరావు) గారికి, శ్రీ పొగడదండ వెంకటేశ్వర్లు(చిన్నా నాయుడు) గారికీ, శ్రీ రాజు శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీ పోలిశెట్టి శ్రీనివాసరావు గారికి, శ్రీ ఆత్మకూరి రామారావు గారికి, కీ.శే. దుంపల శ్రీనివాసరావు గారికి, మరియూ శ్రీమతి ఉమాషెట్టి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.


ఆధారం

ఈ రచనకు ఆధారం, శ్రీశైలంలో ఉన్న నా ఐదుగురు గురుదేవులైన; ఇద్దరు సిద్ధపురుషులు (శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ భార్గవరాముల వారి సమకాలికులు), శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ఆచార్య నాగార్జునాచార్యుల వారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామి వార్ల వద్ద చదువుకున్న ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, ప్రణవవేదము, ఇతర శాస్త్రములు, నేను తెలుసుకున్న విషయములు, వారివద్ద చూసిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞాన తాళప్రతులు. (గురుదేవులవద్ద ఉన్న ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, ప్రణవవేదము, తదితరములు ముద్రణకు వెళుతున్నాయి. ప్రముఖ దేవాలయములకు, గ్రంధాలయములకు, విశ్వవిద్యాలయములకు, అవసరమైనవారికి ఉచితంగా పంపిణీ జరుగుతుంది. ఆవిష్కరణ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి సమక్షంలో జరుగుతుంది. )

మరియూ, బ్రహ్మశ్రీ స్వర్ణ సుబ్రహ్మణ్య కవి, బ్రహ్మశ్రీ డాక్టర్.స్వర్ణ వాచస్పతి, శ్రీ విశ్వకర్మ సాహిత్య ప్రచార మండలి(చీరాల) వారి ముద్రణలు, బ్రహ్మశ్రీ శానంపూడి మల్లెం కొండయ్యాచార్యులు, శ్రీ రావిపూడి వేంకటాద్రి, శ్రీ ఎన్.వీ.బ్రహ్మం, శ్రీ ఎం.వీ.ఆర్.శాస్త్రి, తదితరుల రచనలు ఎంతగానో ఉపయోగ పడ్డాయి. వారందరికీ నేను ఆజన్మాంతం కృతజ్ఞుడిని.


ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ


ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ


ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ


ఓం శ్రీగాయత్రీవిశ్వకర్మణే నమ:
నమో విశ్వకర్మన్ నమస్తే పాహి అస్మాన్

శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయల వారిచే
09-09-2009 నాటి నుండే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ప్రారంభం

శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు
తేది.26-12-2011 నాడు పట్టాభిషిక్తులైనారు

2012 కలియుగాంతం కాదు.......మరి ఎప్పుడు ?????


ఈ సర్వజగత్తుకు సృష్టికర్త అయిన శ్రీ విశ్వకర్మను వేదపితగాను, ఆయన భార్య శ్రీ గాయత్రీదేవిని వేదమాతగాను వేదములు కీర్తించినవి. వారి పుత్రులైన
(1) మనుబ్రహ్మ (శివుడు/రుద్రుడు),
(2) మయబ్రహ్మ (విష్ణువు),
(3) త్వష్టృబ్రహ్మ (బ్రహ్మ),
(4) శిల్పిబ్రహ్మ (ఇంద్రుడు),
(5) విశ్వజ్ఞబ్రహ్మ (సూర్యుడు)లు 'పంచబ్రహ్మలు'గా పేరుగాంచినారు.

పంచముఖ విశ్వకర్మ యొక్క
సద్యోజాత(తూర్పు)ముఖమునుండి మనుబ్రహ్మ రూపమున సానగబ్రహ్మర్షి,
వామదేవ(దక్షిణ)ముఖమునుండి మయబ్రహ్మ రూపమున సనాతనబ్రహ్మర్షి,
అఘోర(పశ్చిమ)ముఖమునుండి త్వష్టృబ్రహ్మ రూపమున అహభూనబ్రహ్మర్షి,
తత్పురుష(ఉత్తర)ముఖమునుండి శిల్పిబ్రహ్మ రూపమున ప్రత్నబ్రహ్మర్షి,
ఈశాన(ఊర్ధ్వ)ముఖమునుండి విశ్వజ్ఞబ్రహ్మ రూపమున సుపర్ణబ్రహ్మర్షి ఉద్భవించినారు.

సానగబ్రహ్మర్షి, సనాతనబ్రహ్మర్షి, అహభూనబ్రహ్మర్షి, ప్రత్నబ్రహ్మర్షి, సుపర్ణబ్రహ్మర్షులు పంచర్షులు/పంచఋషులు/పంచబ్రహ్మర్షులుగా కీర్తించబడినారు.
(కృష్ణ యజుర్వేదం-కాం.4,ప్రపా.3,అను.4,మం.3)

వీరే విశ్వకర్మ ముఖోద్భవ వైదిక బ్రాహ్మణులగు విశ్వబ్రాహ్మణుల/వైశ్వకర్మణుల గోత్ర మూలపురుషులు

ఆదిశక్తి సమేతుడైన మనుబ్రహ్మను ఉమా సమేతుడైన శివుడిగానూ,
పరాశక్తి సమేతుడైన మయబ్రహ్మను లక్ష్మీ సమేతుడైన విష్ణువుగానూ,
ఇఛ్ఛాశక్తి సమేతుడైన త్వష్టృబ్రహ్మను సరస్వతీ సమేతుడైన బ్రహ్మగానూ,
జ్ఞానశక్తి సమేతుడైన శిల్పిబ్రహ్మను శచీ సమేతుడైన ఇంద్రుడిగానూ,
క్రియాశక్తి సమేతుడైన విశ్వజ్ఞబ్రహ్మను సంజ్ఞా సమేతుడైన సూర్యుడిగానూ వేదములు, ఉపనిషత్తులూ కీర్తించినవి.

విశ్వకర్మయొక్క పంచముఖములనుండి పంచవేదములు ఉద్భవించినవి. వాటిలో;
తూర్పుముఖమునుండి ఉద్భవించిన ఋగ్వేదమునకు సానగబ్రహ్మర్షి(మనుబ్రహ్మ/శివుడు)ని,
దక్షిణముఖమునుండి ఉద్భవించిన యజుర్వేదమునకు సనాతనబ్రహ్మర్షి(మయబ్రహ్మ/విష్ణువు)ని,
పశ్చిమముఖమునుండి ఉద్భవించిన సామవేదమునకు అహభూనబ్రహ్మర్షి (త్వష్టృబ్రహ్మ/బ్రహ్మ)ని,
ఉత్తరముఖమునుండి ఉద్భవించిన అధర్వణవేదమునకు ప్రత్నబ్రహ్మర్షి(శిల్పిబ్రహ్మ/ఇంద్రుడు)ని,
ఊర్ధ్వముఖమునుండి ఉద్భవించిన ప్రణవవేదమునకు సుపర్ణబ్రహ్మర్షి(విశ్వజ్ఞబ్రహ్మ/సూర్యుడు)ని అధిపతులుగా విశ్వకర్మ చేసినాడు.



 సర్వజగత్ సృష్టికర్తయైన విశ్వకర్మ, కాలగణనకై, ముందుగా, కల్పములను ఏర్పరిచినాడు.
కల్పములు ఐదు. అవి
1. శివకల్పము
2.విష్ణుకల్పము
3.బ్రహ్మకల్పము
4.ఇంద్రకల్పము
5.సూర్యకల్పము

కల్పములు తిరిగి ఐదు యుగములుగా విభజించబడినవి. అవి
1. కృతయుగము
2.త్రేతాయుగము
3.ద్వాపరయుగము
4.అస్కందయుగము(కలియుగము)
5.అభిభూ:యుగము(కలియుగ అవసానయుగము)
(కృష్ణయజుర్వేదము.కా.4,ప్ర.3,అను.4, మం.3,)

కాలమును లెక్కించుటకై తిధి, వారము, నక్షత్రం, యోగము, కరణము లతో పఞ్చాఙ్గము/పంచాంగము ను సృష్టికర్తయైన విశ్వకర్మ ఏర్పరచి, వాటికి అధిపతులుగా తన సంతానమైన పంచబ్రహ్మలను నియమించినాడు.
1) తిధి .... మనుబ్రహ్మ(శివుడు)
2) వారము .. మయబ్రహ్మ(విష్ణువు)
3) నక్షత్రము .. త్వష్టృబ్రహ్మ(బ్రహ్మ)
4) యోగము .. శిల్పిబ్రహ్మ(ఇంద్రుడు)
5) కరణము .. విశ్వజ్ఞబ్రహ్మ(సూర్యుడు)


ఈ సర్వజగత్ సృష్టికర్త, విరాట్ పురుషుడూ మరియూ వేదపితయైన విశ్వకర్మ, ఆయన ధర్మపత్ని మరియూ వేదమాతయైన గాయత్రీదేవి తమ సంతానమైన పంచర్షుల/పంచబ్రహ్మర్షుల/పంచబ్రహ్మల వారసులయిన విశ్వబ్రాహ్మణుల/వైశ్వకర్మణుల/విశ్వకర్మల (పంచార్షేయ బ్రాహ్మణుల)కు జన్మత: దైవత్వమును, దేవబ్రాహ్మణత్వమును ఇవ్వడమే కాక, వారు వేదవిద్యలు పఠించుటకు, వేదవిద్యలు బోధించుటకు, యజ్ఞయాగాదులు నిర్వహించుటకు, పీఠాధిపత్యములు వహించుటకు పరిపూర్ణమైన అధికారమును, ప్రధమ సత్కారార్హతను కూడా ఇచ్చినారు. అలాగే, పౌరోహిత్యమునకు, షోడశ కర్మలు నిర్వహించుటకూ కూడా. యుగాలనుండీ పీఠాధిపత్యములు విశ్వబ్రాహ్మణుల/వైశ్వకర్మణుల/విశ్వకర్మల (పంచార్షేయ బ్రాహ్మణుల) ఆధీనంలో ఉండి వారిచేతనే నిర్వహించబడుతుండేవి. అయితే, కొన్ని కుట్రల వల్ల, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి పరంపరలో 60వ పీఠాధిపతి నుండి నేటి బ్రాహ్మణులుగా(ద్విజులు/విప్రులు/సప్తార్షేయ బ్రాహ్మణులు) చలామణి అవుతున్నవారి ఆధీనంలోకి పీఠాధిపత్యములు వెళ్ళాయి. త్వరలో అన్ని పీఠాధిపత్యములు తిరిగి విశ్వబ్రాహ్మణుల/వైశ్వకర్మణుల/విశ్వకర్మల (పంచార్షేయ బ్రాహ్మణుల) వశమౌతాయి.


సర్వజగత్ సృష్టికర్త, సర్వకర్మలకు అధిపతియైన విశ్వకర్మ, ఈ మానవజాతి అభ్యుదయమునకై పంచశిల్పములను (పంచవృత్తులను) ఏర్పరిచి వాటికి అధిపతులుగా తన సంతానమైన పంచర్షులు/పంచబ్రహ్మర్షులు/పంచబ్రహ్మలను చేసినాడు. అవి
(1) సానగబ్రహ్మర్షి(మనుబ్రహ్మ/శివుడు)......ఇనుము(కమ్మరము)
(2) సనాతనబ్రహ్మర్షి(మయబ్రహ్మ/విష్ణువు).....కఱ్ఱ(వడ్రంగము)
(3) అహభూనబ్రహ్మర్షి(త్వష్టృబ్రహ్మ/బ్రహ్మ)..తామ్ర/ఇత్తడి(కంచరము/కాంస్యకారము)
(4) ప్రత్నబ్రహ్మర్షి(శిల్పిబ్రహ్మ/ఇంద్రుడు).....శిల/ఱాతి(శిల్పము)
(5) సుపర్ణబ్రహ్మర్షి(విశ్వజ్ఞబ్రహ్మ/సూర్యుడు)...స్వర్ణ/బంగారం(స్వర్ణకారము)


ఈ పంచశిల్పములు/పంచవృత్తులు చేసే విశ్వబ్రాహ్మణులు/వైశ్వకర్మణులు/విశ్వకర్మలు (పంచార్షేయ బ్రాహ్మణులు/దేవబ్రాహ్మణులు) జన్మత: దైవత్వమును కలిగి దేవబ్రాహ్మణులైయుండిననూ, వారి వారి వృత్తుల ప్రకారం కమ్మరులు, వడ్రంగులు, కంచరులు(కాంస్యకారులు), శిల్పులు, స్వర్ణకారులు (కర్మశాలి/కంసాలి/అవుసలి) గానూ, విధివశాత్తూ, నేడు పిలువబడుతున్నారు.


పంచవృత్తులు లేని మానవాభ్యుదయం లేదు, మనుగడ, నాగరికతా లేదు.
1) తల్లి గర్భమునుండి తరలి వచ్చిన బిడ్డయొక్క నాభి కోయటానికి ఉపయోగించే కత్తి నుండి కాటికేగేప్పుడు దాకా కావలసిన ఇనుప పరికరాలు; గడ్డపాఱ, పాఱ, గొడ్డలి, కొడవలి తదితర ఇనుప పరికరాలు కమ్మరి వల్లను;
2)చెక్క పరికరాలు, ఉండటానికి ఇల్లు, పడుకోటానికి మంచము వగైరాలు, వ్యవసాయానికి కావలసిన నాగళ్ళు, రాట్నం, కుమ్మరి చక్రం, కవ్వం, యంత్రములు, రధాలు, నౌకలు, ఎడ్ల బండ్లు వగైరాలు వడ్రంగి వల్లను;
3)కంచు, ఇత్తడి,రాగి పాత్రలు, ఆయుధాలు, పనిముట్లు, విగ్రహాలు మొదలగునవి కంచరులు(కాంస్యకారులు) చేయుటవల్లనూ;
4)దేవాలయనిర్మాణము, శిల్పములు, విగ్రహములు, దుర్గములు, కోటల నిర్మాణములు, ఆనకట్టలు, చెరువుల నిర్మాణములు, తిరుగలి, ఱోళ్ళు, కుందుల నుండి తదితర పనులు శిల్పులు చేయుటవల్లనూ;
5)చెవి కుట్టుపోగులనుండి మాంగల్యముల దాకా వివిధ ఆభరణములు, యంత్రపరికరాలు స్వర్ణకారులు చేయుటవల్లనూ ...
వెరసి, మానవజాతి మనుగడకి కావలసిన నిత్యావసర వస్తువులు తయారు చేసి ఇవ్వడం ద్వారా విశ్వబ్రాహ్మణులు/విశ్వకర్మలు (పంచార్షేయ బ్రాహ్మణుల) వల్ల అడుగడుగునా జరిగిన, జరుగుతున్న మేలు అందరికీ తెలిసిందే.


రోజూ మనం చదివే గాయత్రి మన్త్రము అనునది ఈ సర్వజగత్ సృష్టికర్త, విరాట్ పురుషుడు మరియూ వేదపితయైన విశ్వకర్మ నుద్దేశించిన మన్త్రము.
అలాగే శివుడికి ఏకాదశ రుద్రాభిషేకము చేసిన తరువాత మన్యుసూక్తము చదవటంలోని అంతరార్థము మనుబ్రహ్మయే శివుడని.


ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ


పంచబ్రహ్మలలో ఒకడైన మయబ్రహ్మ(విష్ణువు) భూమండలమును పాపులనుండి రక్షించుటకై అనేక అవతారములు ఎత్తినాడు. వాటిలో పది అవతారములు ప్రాముఖ్యత గాంచినవి. దశావతారములలో చివరిదైన కల్కి లేదా వీరభోగవసంతరాయలుగా అవతరించుటకు ముందు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారుగా అవతరించినారు. తెలుగువారిలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి గురించి, వారు వ్రాసిన కాలజ్ఞానాన్ని గురించి తెలియనివారు అరుదు. ఎక్కడ ఏ వింత జరిగినా ప్రజలు "బ్రహ్మంగారు" చెప్పినట్లే జరుగుతున్నదని అనుకోవడం అందరికీ తెలిసిన విషయమే.


శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు వ్రాసిన కాలజ్ఞానంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు, నా గణితం ప్రకారం, ఈ క్రింది వరుస క్రమంలో జరుగవచ్చు.
కాలజ్ఞానంలోని ప్రతిసంఘటనా జరిగితీరుతుంది. క్రింద ఇచ్చిన తేదీలలో జరగలేదంటే అది నా వైఫల్యమని గమనించగలరు


1.
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు 'విశ్వావసు'నామ సంవత్సరము (1965-66)లో జన్మించి, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ పరశురాములవారు, వారి సమకాలికులైన మరో ఇద్దరు సిద్ధపురుషులు ( వారి పేర్లు ఉదహరించడానికి ప్రస్తుతం నాకు అనుమతి లేదు), శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ అశ్వత్థాముల వారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ దత్తాత్రేయులవారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ఆచార్యా నాగార్జునాచార్యుల వారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామివారు, తదితర సిథ్థపురుషులవద్ద సమస్త విద్యలు నేర్చి ఆ తర్వాత పరమశివుడిని ప్రార్థించి వారిచే, తేది.22-11-2007న , దేవదత్త'మనే గుఱ్ఱమును, 'శుక'మనే చిలుకను, 'రత్నసారు' అనే ఖడ్గమును, 'కార్ముక'మనే విల్లును, అక్షయతూణీరములను, 'పాశుపత' అస్త్రమును, ఆశీస్సులను పొంది తేది.09-09-2009 నాటినుండి బహిరంగంగా దుష్టశిక్షణ, శిష్టరక్షణ ప్రారంభించుటకు నిర్ణయించుకున్నారు. ఈ తేది.(09-09-09) నుండి గ్రహముల ఆగ్రహానుగ్రహములు సమస్తము శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయల వారి ఆథీనంలో వుంటాయి. బ్రహ్మ వ్రాసిన వ్రాత అంతమై, ప్రజలు వారు చేసే పాప పుణ్యాలనుబట్టి పూర్వజన్మ ఫలితాలతో సహా ఈ జన్మ ఫలితాలు ఎప్పటికప్ప్పుడు అనుభవంలోకి వస్తాయి.

కల్కిస్తుత పరమశివ స్తోత్రము

గౌరీనాధం విశ్వనాధం శరణ్యభూతావాసం వాసుకీ కంఠభూషం
త్ర్యక్షం పంచాస్యాదిదేవం పురాణవందే సాన్ద్రానంద సందోహదక్షం
యోగాధీశం కామనాశం కరాళగంగా తరంగాక్లిన్న మూర్ధానమీశం
జటాజూటాటోపరిభిత్పభావం మహాకాలం చన్ద్రభాలం నమామి
స్మశానస్ధం భూతవేతాలసం నానాశస్త్రై: ఖందశూలాదిభిశ్చ
వ్యాగ్రాతుగ్రా బాహవో లోకనాశో యశ్య క్రోధోద్ధూత లోకోత్మేతి
యో భూతాధి: పంచభూతై సిస్రుక్షు: తన్మాత్రత్మా కాలకర్మ స్వభావై:
ప్రహృత్యేదం ప్రాప్య జీవత్వమీశో బ్రహ్మానందో రమతే తం నమామి
స్ధితో విష్ణు: సర్వజిష్ణు: సురాత్మా లోకాన్ ధాధూన ధర్మసేతూన్
విభర్తి బ్రహ్మాద్యాంశే యోఁభిమానీ గుణాత్మా శబ్దాద్యం గేస్తపరేశ నమామి
యజ్ఞస్యా వాయవో వాంతిలోకే జ్వలత్యాగ్ని: సవితా యాతి తప్యన్
శీతాంశు ఖేతారకై: సంగ్రహశ్చై ప్రవర్తతే తం పరేశం ప్రపద్యే
యస్యాశ్చాసాత్ సర్వధాత్రీ ధరిత్రీ దేవో వర్షత్యమ్బుకాల: ప్రమాతా
మేరుర్మధ్యే భువనానాంచ భర్తా తమశాన విశ్వరూపం నమామి

శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు ఈ స్తోత్రము పఠించే పరమశివుడిని మెప్పించి, వారి కృపకు పాత్రులై, వారినుండి ఆశీస్సులు, పాశుపతాదులను పొందారు. ఎవరైతే ఈ స్తోత్రము భక్తితో పఠిస్తారో, వారికి 'కలి' బాధలనుండి విముక్తి లభించి సుఖశాంతులు పొందగలరని శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారికి 'పరమశివుడు' అభయమిచ్చారు.

తేది.7/8-06-2036 లోపల, ప్రజలు తమ వ్యక్తిగత జీవితాల్లోని దుష్ఫలితాల తీవ్రత తగ్గించుకోవటానికి ఏ సిద్ధపురుషులకు లేదా దేవుళ్ళకు పూజ చేసినా వారి కర్మఫల తీవ్రత శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి ద్వారానే తగ్గేది. ఆ తరువాత కాలజ్ఞానంలోని సంఘటనలు యధాతధంగా జరుగుతాయి.


2.
ప్రమాధి నామ సం||(1999-2000) నుండి కరువుకాటకాలు, అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు విజృంభిస్తాయి.


3.
తేది.13.04.2000 నాడు శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు విజయవాడ లో ఇన్ద్రకీలాద్రి పై యున్న శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని దర్శించారు. ఆ సంవత్సరంలోనే శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారికి వివాహము అయినది.


4.
అంతర్గత విస్ఫోటనములవల్లగానీ, తీవ్రవాదుల దాడులవల్లగానీ హైదరాబాదు, లేదా భారతదేశంలోని అణుసంస్ధలకు/రక్షణ సంస్ధలకు ప్రమాదము. ఏ అణుదాడి/అణుప్రేలుడు (అంతర్గత) ఐనా కర్కాటక మకర సంక్రమణముల మధ్య జరుగుతుంది. 2002 సంవత్సరము నుండి జరిగిన సంఘటనలు గమనార్హం. చావగా మిగిలిన వాళ్ళు రేగడి మట్టిలో చింతపండు కలుపుకుతిని బ్రతుక వలసి వస్తుంది. ఆచార్యా నాగార్జునాచార్యుల వారు, ఆయన శిష్యుడు మందులు ఇచ్చి కాపాడుతారు.

ఇతర ప్రాంతాలలోకూడా అదే సమయాల్లో (కర్కాటక-మకర సంక్రమణముల మధ్య) అణుప్రేలుళ్ళు, దాడులు జరుగవచ్చు.

(2002 లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్సు నందు, ఆ తరువాత భారత్ డైనమిక్సు లిమిటెడ్, వేరే రక్షణ సంస్థలలో ప్రేలుళ్ళు జరిగాయి. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదములు తృటిలో తప్పి పోయినవి.)
------------------------
04-01-2001 :: Bharat Dynamics Limited, Hyderabad :: లో ప్రేలుడు
18-11-2002 :: న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, హైదరాబాద్, లో అంతర్గతంగా ప్రేలుడు.
26-04-2003 :: ఇండియన్ డెటొనేటర్స్ లిమిటెడ్, హైదరాబాద్ లో ప్రేలుడు.
25-11-2003 ::ఇండియన్ డెటొనేటర్స్ లిమిటెడ్, హైదరాబాద్ లో ప్రేలుడు.
25-04-2013 ::ఇండియన్ డెటొనేటర్స్ లిమిటెడ్, హైదరాబాద్ లో ప్రేలుడు.
14-08-2013 ::అణుజలాంతర్గామి 'సింధురక్షక్' లో ప్రేలుడు. విధ్వంసం.
16-08-2013 ::డీ.ఆర్.డీ.ఓ., హైదరాబాద్, లో ప్రేలుడు. తప్పిన పెను ప్రమాదం.
__.12.2013 :: ఇండియన్ డెటొనేటర్స్ లిమిటెడ్, హైదరాబాద్ లో ప్రేలుడు.

కడప ఖాళీ అయ్యేను, బద్వేలు బస్తీ అయ్యేను (కాలజ్ఞానంలో వున్న మాట ప్రకారం కడప, ఆ పరిసర ప్రాంతాలు ఆణుథార్మికతకు/అణుప్రేలుడుకు లోనై ఆ ప్రాంతాలు ఖాళీ చేయవలసి వస్తుంది.
కడప ఖాళీ అయ్యే తేది.: __.__.20__

ఇప్పటికే హైదరాబాద్ లోని పాతబస్తీ, కడప, కర్నూలు, ఆదోని, గుంటూరు, విజయవాడ, తిరుపతి,నెల్లూరు తదితర ప్రదేశాలు ముస్లిం జిహాదీలకు నిలయాలయ్యాయి. హైదరాబాద్ లో అణుసంస్థలున్నాయి. కడపకు దగ్గరలో తుమ్మలపల్లెలో యురేనియం గనులున్నాయి. శుద్ది చేయబడని/శుద్ది చేసిన యురేనియం రవాణాలో ప్రమాదం జరిగి గానీ లేక వాటిమీద ముస్లిం జిహాదీల దాడివల్ల గానీ, నాటుబాంబులు చేసినట్లు యురేనియం తో గానీ, మరేవైనా అణుపదార్ధాలతో జిహాదీల చెలగాటం వల్ల గానీ; జీవరసాయన ఆయుధాల వల్లగానీ కడప ధ్వంసం అయి ఆ ఊరు ఖాళీ చేయవలసి రావచ్చు. ఏది ఎమైనాగాని వాడి పడేసిన అణువ్యర్ధాలు, గామా రేడియేషన్ వస్తువులు, రైస్ పుల్లర్ పేరుతో విచిత్రమైన ప్రమాదకర వస్తువులు అమ్మకాలకు వుండడం నిజం.

ఫిబ్రవరి,2021 లో, ముంబాయిలో, 7.1 కిలోల ముడి యురేనియం ను అమ్మడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వారు అరెస్ట్ చేయడం జరిగింది.

భారతదేశంలో ప్రత్యక్షంగా అత్యున్నత అధికారం చెలాయించిన ఓ "మౌనముని" మరియూ పరోక్షంగా అధికారం చెలాయించిన ఓ విదేశీ వనితా ఇద్దరూ కలసి ఇసుక పేరుతో ముడి ఆణుఖనిజాన్ని భారతదేశం యొక్క శతృదేశానికి 60లక్షల కోట్లకు అమ్ముకున్నారని వినికిడి.

ఆణుథార్మికతకు లోనైన ప్రజలను కాపాడటానికి సంబంథించిన వనమూలికలు ఒంగోలు జిల్లా, బాపట్ల జిల్లా, కర్నూలు జిల్లాలలో శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ఆచార్యా నాగార్జునాచార్యులవారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామివార్ల ఆథ్వర్యంలో మే,2004 నుండి నాచేత(పావులూరి శ్రీనివాసాచారి(పాఞ్చజన్య విశ్వకర్మ), పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ పఞ్చార్షేయ పీఠము, బదరికావనము, శ్రీశైల క్షేత్రము) పెంచబడుతున్నాయి. గురుదేవుల ఆశీస్సులతో, నా ఆలనా పాలనలో మందులు సిద్ధం చేయబడుచున్నాయి. శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వామివార్ల ఆధ్వర్యంలో పెరుగుతున్న మూలికావనము కోసము చాలామంది ప్రయత్నాలు చేసారు, చేస్తున్నారు, చేస్తారు. ఈలాంటి వాళ్ళవల్ల వాళ్ళకే కాక, వారి వంశానికి కూడా చెఱుపు చేసుకుంటున్నట్లే.)

అమెరికా బహుళజాతి కంపెనీలకు లాభంచేకూరేలా, ఆ కంపెనీ ఉద్యోగులకు పనికల్పించేలా అమెరికా ప్రభుత్వంతో అణుఒప్పందం కుదుర్చుకుంది అప్పటి భారత ప్రభుత్వం. విపక్షాలు వద్దంటున్నా, తన ప్రభుత్వం పడిపోయే ప్రమాదముందని తెలిసీ సోనియాగాంధీ ఆధ్వర్యంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెగించి ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందం సజావుగా కుదరటానికి భారతదేశంలోని అమెరికా తొత్తులు, అమెరికా బహుళజాతి కంపెనీల బ్రోకర్లు, నాసా చంకనాకుడు శాస్త్రవేతలు, అమెరికా గూఢచారిసంస్థ సీ.ఐ.ఏ.ఏజెంట్లు ఎంతమంది 'హస్తం' వుందో తెలియదు కానీ సమాధానాలు దొరకని ప్రశ్నలెన్నో. అంతా అద్భుతంగా వుందని చెబుతున్నారు అమెరికా వాళ్ళూ, భారత అణుశాస్త్రవేత్తలు.

రష్యాలోని చెర్నోబిల్ అణుకేంద్రంలో జరిగిన ప్రేలుడులాంటిది జరిగితే తక్షణమే ప్రజలను తరలించే సామర్ధ్యం భారతదేశంలోని ఏ వ్యవస్థలకైనా వుందా? క్రొద్ది కాలం క్రితం సునామీ వచ్చినప్పుడు జపాన్ లోని ఫకుషిమా అణుకేంద్రం ప్రేలుడుకు గురైతే జపాన్ తీసుకున్నటువంటి తక్షణ ఉపశమన చర్యల్లో పదోవంతైనా తీసుకునే సామర్ధ్యం భారత అణువ్యవస్థలకున్నదా?

భోపాల్ గ్యాసు దుర్ఘటన (2/3.డిసెంబరు.1984) జరిగినప్పుడు, దానికి కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ అధినేతలను సురక్షితంగా తప్పించటంలో వున్న శ్రధ్ధ, భోపాల్ నగరవాసులను కాపాడటంలో చూపించలేక పోయింది రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలోని భారతప్రభుత్వం. ఈ దుర్ఘటనలో వేలమంది చనిపోయారు. ఇప్పటికీ వేలాది మంది జీవఛ్ఛవాలుగానే బ్రతుకు వెళ్ళదీస్తున్నారు. అమెరికా వారి జీవ,రసాయన ఆయుధాల పరీక్షలో భాగంగానే ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిందనే చాలామంది విశ్వసిస్తున్నారు.

జలియన్_వాలాబాగ్ నరమేధానికి కారకుడైన కర్నల్/జనరల్ డయ్యర్ ను కాల్చి చంపిన షహీద్ ఉధంసింగ్ వంటి వీరుడు లేకపోయాడు. ఉంటే, యూనియన్ కార్బైడ్ అధినేతను, వాడిని రక్షించిన వాళ్ళను వేటాడేవాడు. ఈ విదేశీయుల దృష్టిలో ఈ భారతదేశపు పౌరుల ప్రాణాలు చాలా చౌక. ఈ విషయంలో భారత సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నిరసన తెలియ చేసారు, తప్పు పట్టారు. ఇప్పటికైనా చట్టాలను సవరిస్తారా?

1994 లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో విజృంభించిన ప్లేగ్ వ్యాధి, మన శతృదేశం మన భారతదేశం మీద ప్రయోగించిన జీవాయుధ ఫలితమేనని వినికిడి.
అలాగే 12/2019 నుండి చైనాలో కరోనా అనే వ్యాధి పుట్టి ప్రపంచం మొత్తం విజృంభించడం తెలిసిందే. ఇది కూడా ప్రపంచం మీదకు చైనా వదిలిన జీవాయుధం అని చాలామంది భావన.

ఇక్కడ ప్రముఖంగా గమనించవలసిన విషయం ఒకటుంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగినప్పుడు, చనిపోయిన వారి శవాలకు అంత్యక్రియలు కూడా పూర్తికాని సమయంలో "మదర్(?) థెరీసా" అక్కడకు వచ్చింది. బాధితులకు సహాయపడకపోగా, యూనియన్ కార్బైడ్ యాజమాన్యాన్ని క్షమించమని ప్రార్ధనలు చేయమని కోరిన వ్యక్తి థెరీసా. ఆకలి కేకలతో వున్నవారికి అన్నం పెడితే వారి ఆత్మారాముడు శాంతిస్తాడు. రోగాలతో బాధపడేవారికి మందులిస్తే బాధపడేవాళ్ళు ఉపశమనం పొందుతారు. ఆత్మలను రక్షించటానికి మాత్రమే వచ్చాను గానీ శరీరాలను కాదు అని క్రూరమైన సమాధానం ఇచ్చిన వ్యక్తి థెరీసా. అసలు ఈవిడకు ఆత్మసాక్షాత్కారం అయినట్లు లేదు. అయి ఉంటే ఇలా మాట్లాడదు. ఈవిడ మాటలను బట్టి ఈవిడకున్న శాడిజం ఏ స్థాయిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన లో చావగా బ్రతికినవాళ్ళకు శరీర స్వస్థత అవసరమా లేక ఆత్మ స్వస్థత/ఆత్మ సాక్షాత్కారం అవసరమా? విదేశీ నిధులకోసం, ఆవిడ అనాధలను చేరతీసిందే గానీ ఆ అనాధలకు ఏమైనా రోగాలొస్తే మందులు ఇవ్వని "ప్రత్యక్ష నరకలోకపు దూత" థెరీసా. విపరీతమైన మత మార్పిడులు, క్రిస్టియన్ మతోన్మాద దాడులూ ఈవిడ పుణ్యమే. ఇలాంటి సైకో ని 'మదర్ థెరీసా' అనేకంటే 'మర్డరర్ థెరీసా' అంటే బాగుంటుందేమో. న్యూయార్క్ లోని భవంతులపై విమానాలతో బిన్ లాడెన్ అనుచరులు దాడిచేసినమాట నిజమైతే, బిన్ లాడెన్ ను, అతని అనుచరులను క్షమించమని ఈవిడ అనుచరులు ప్రార్ధనలు చేయలేదెందుకు? ఈవిడకు 'భారతరత్న' బిరుదును కాంగ్రెస్(ఖాన్+క్రాస్)ఇవ్వటంలో విచిత్రమేమీ లేదు. భారతదేశానికి ముసించిన 'పెద్దమ్మోరు' లలో ప్రముఖమైనది 'థెరీసా'. భవిష్యత్తులో భారతదేశంలో జరగబోయే మతసంగ్రామానికి(అంతర్యుద్ధానికి) ఈవిడ తన వంతు కృషి ఇతోధికంగా నిర్వహించింది.
(1981 లో ఒకసారి, 1983 లో రెండవసారి హార్ట్ అటాక్ కు గురైంది టెరీసా(మదర్ ధెరీసా). గుండె సరిగ్గా పనిచేయడానికి పేస్_మేకర్ అమర్చారు ఆమెకు. ఆమెను సైతాను ఆవహించాడేమోనని ప్రత్యేక పూజలు నిర్వహించారు చాలాసార్లు. ఎంతమంది ఎన్ని ప్రార్ధనలు చేసినా ఆసుపత్రిలో హార్ట్ ఫెయిల్యూర్ తో కాలం చేసింది,1997 లో. ప్రార్ధనలకు శక్తి వుండదని అనలేము. కానీ, రోగాలు తగ్గించే శక్తి కలిగియున్న ప్రార్ధనలు వీళ్ళకు తెలియదనే అనుకోవాలి. ఒకవేళ తెలిస్తే ఇన్ని క్రైస్తవ మిషనరీ ఆసుపత్రులు ఎందుకున్నాయి??

2019 చివరి భాగంలో మొదలైన "చైనా వైరస్" దాడికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. ఇప్పటికీ దాని ప్రభావంతో ప్రజలు బలి అయిపోతూనే వున్నారు. "నేనే మీ అందరి రక్షకుడిని. యేసు కు బదులు నా ఫొటో పెట్టండి అని చైనా లోని క్రైస్తవులకు చైనా అధ్యక్షుడు హుకుం జారీ చెయ్యడం వల్లే చైనాలో కరోనా వ్యాధి వచ్చిందని భారతదేశంలోని కొంతమంది క్రైస్తవ పాస్టర్ల ఉవాచ. థెరీసా వారసులు, క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రుల సిబ్బందీ అంతా చైనా వెళ్ళి కరోనా వ్యాధిగ్రస్తులకు సేవలు చేయాలనీ, చైనా అధ్యక్షుడిని క్షమించమని భగవంతుడికి ప్రార్ధనలు చేయాలనీ ఆశిద్దాం.

ప్రపంచదేశాల అధ్యక్షులందరూ కలసి వచ్చి తనను అడిగితే ప్రార్ధన చేసి కరోనానుండి ప్రపంచాన్ని రక్షిస్తానన్న ఓ "సుందర" పాస్టరు గారు స్వయంగా ఆయనకే కరోనా సోకితే లక్షల ప్యాకేజితో హాస్పిటల్ లో చేరి బతుకు జీవుడా అంటూ అదృష్టవశాత్తూ బయట పడ్డాడు. వ్యాక్సిన్ తో కరోనా నయం కాదు, జీసస్ తోనే నయం అవుతుంది అని ఐ.ఎం.ఏ. ఛీఫ్ జాన్రోస్ ఆస్టిన్ ఉవాచ. కాధలిక్ మతానికి మూల స్థానమైన వాటికన్ లోనే చైనావైరస్ వ్యాపించిన సంగతి మరచిపోయినట్లున్నారు భారతదేశంలోని క్రైస్తవపాస్టర్లు.

చైనా వైరస్(కోవిడ్) బాధితులకు హిందూ సంస్థలు సేవ, సహాయం చేసినట్లు కనిపిస్తుంది కానీ; శాంతికి, కరుణకు(?) మారుపేరుగా చెప్పుకునే క్రిస్టియన్, ముస్లిం సంస్థలు ఎమీ సేవలు చేయక పోగా, లాక్_డౌన్ అంక్షలు ఉల్లంఘిస్తూ గుంపులుగా తిరగడం దగ్గరనుండి, ధిక్కరిస్తూ, ఈ వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందడానికి కారణమయ్యారు. ఆసుపత్రులలో రోగుల దగ్గరకు వెళ్ళి మేము ప్రార్ధనలు చేస్తాము, మీకు త్వరగా నయమౌతుంది అని రోగులను మాయ చేసే ఏ క్రిస్టియన్ నన్ గానీ, పాస్టర్ గానీ ఈ కోవిడ్ బాధితుల వద్దకు వెళ్ళకపోవడం చూస్తే, వాళ్ళు మతమార్పిడికి తప్ప వేరే వాటికి పనికిరారని అర్ధం చేసుకోవచ్చు.

కొవ్వాడ, నెల్లూరు ల వద్ద అణువిద్యుత్ కేంద్రాలు నిర్మించాలని నిర్ణయించారు. కొవ్వాడ లో ఏమైనా ప్రమాదం జరిగితే కాకినాడ నుండి ఒడిషా లోని ఛత్రపూర్ వరకూ, నెల్లూరు వద్ద ప్రమాదం జరిగితే నెల్లూరు సీమ సర్వనాశనం అవుతాయి. వీటి దుష్ప్రభావం తరతరాలు వుంటుంది. ప్రమాదాలు జరిగితే వీటిని నిర్మించిన విదేశీ కంపెనీలు బాధ్యత వహించవు, జరిగిన ఒప్పందాల ప్రకారం. నష్టపరిహారం సంగతి దేవుడెరుగు కనీసం నొప్పులు తగ్గించే బిళ్ళలు కూడా ఇవ్వవు ఈ విదేశీ కంపెనీలు. ప్రజల గుండెలమీద అణుకుంపట్లే ఇవి.


5.
సం.1987 నుండీ ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. రాబోయే సునామీ వల్ల దక్షిణేశ్వరమునుండి (కలకత్తా) శ్రీలంక దాకా సముద్రము 80 మైళ్ళు వెనుకకు వెళ్ళుతుంది. తద్వారా, కోణార్క వద్ద సూర్యుని రధసారధి అయిన అనూరుని దేవాలయం, విశాఖపట్నం వద్ద శ్రీ వైశాఖేశ్వరుని దేవాలయం, మోటుపల్లి ('చీరాల'కు దగ్గర, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్) వద్ద శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయం, శ్రీహరికోట వద్ద విగ్రహరూపంలో ఉన్న శ్రీ పార్వతీపరమేశ్వరుల దేవాలయం, మొదలగు ఎన్నో దేవాలయాలు బైటపడతాయి.

మోటుపల్లి గ్రామం ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఓడరేవు. కొన్ని దశాబ్దాల క్రితం, ఈ గ్రామంలో వేంచేసియున్న శ్రీ వీరభద్రస్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ విగ్రహం క్రింద యున్న సొరంగంలోని 'గుప్తనిధుల'ను తీసుకెళ్ళిపోయారు కొందరు సమాజద్రోహులు. వారికిగానీ, ఆ తరువాత అక్కడ 'గుప్తనిధుల' కోసం ప్రయత్నించినవారికీ ధైర్యం చాలలేదు గానీ, ఆ సొరంగం నుండే దాదాపు ఎనిమిది కిలోమీటర్లు దూరంలో సముద్రగర్భంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి దేవాలయం, అక్కడ యున్న 'మహా నవనిధుల' వద్దకు చేరుకోలేకపోయారు. ఆ సొరంగం, ఆ దేవాలయం ఇప్పటికీ సురక్షితంగానే వున్నాయి. భవిష్యత్తులో ఒక ఉత్పాతం వల్ల మోటుపల్లి, చీరాల నుండి కోటప్పకొండ(చిలకలూరిపేట దగ్గర) దాకా ఉన్న ప్రాంతాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్న తరువాత ఈ నిధులను శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి దళపతి వెలికి తీసి ఈ ప్రాంతాలను సుభిక్షంగా ఉండేలా చేస్తాడు. ఇటీవల చాలా తరచుగా 'మోటుపల్లి' పరిసర ప్రాంతాలలో బంగారు విగ్రహాలు, వగైరాలూ బయలుపడుతునే ఉండడం తెలిసినదే.

2004 లో వచ్చిన సునామీ వల్ల మహాబలిపురం వద్ద కొన్ని కట్టడాలు, దేవాలయాలు బైటపడ్డాయి.

సునామీ అనే పదం అప్పటికి నాకు తెలియదుగానీ, అది రాకముందే "భూకంపం వచ్చి సముద్రం పొంగుతుంది" అని నా శిష్యులకు, చీరాల వాస్తవ్యులకు క్రొద్దిమందికి చెప్పడం జరిగింది.

(ఈ సునామీ మానవ సృష్టా? భారత్ తదితర దేశాలను లక్ష్యంగా పెట్టుకొని ఈ సునామీని సృష్టించారా? ఏడు దశాబ్దాల క్రితం అమెరికా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా 'కృత్రిమం'గా సునామీ సృష్టించటంలో సఫలమయ్యారని చెప్పటానికి ఆధారాలున్నాయి. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరెవరు ఎంత అభివృద్ది చేసారో.
అలాగే, గుజరాత్ భూకంపం (26.జనవరి.2001) కూడా శతృదేశాల సృష్టేనా?. సాంకేతికంగా అది సాధ్యమే. )


6.
తేది 09-04-2005 నుండే శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు సశరీరంగా దర్శనమిస్తున్నారు. తేది.04/10/2006 న మరియూ 04/09/2009 న శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వామివారు మహానంది సందర్శించారు. తేది. 09-09-2009 కి ముందు శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు మాచర్లలోని శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయము, యాగంటి, శ్రీకాళహస్తి, కుంభకోణం దేవాలయములు రోజుకు మూడుసార్లు దర్శించారు. ఇప్పుడు రోజుకు ఒక్కసారి మాత్రమే దర్శిస్తున్నారు. ఏ రోజున శ్రీవారి సందర్శన ఆగుతుందో ఆ రోజున ఆయా దేవాలయములు దెబ్బతింటాయి లేదా కూలిపోతాయి.

మాచర్లలోని శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయంలో, నా శిష్యుడొకనికి, సశరీరంగా శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ఏకముఖ దత్తాత్రేయస్వాముల వారి దర్శనభాగ్యం కలిగించాను.


7.
కృష్ణా గోదావరి నదులమధ్య రక్తం ఏఱులై పారుతుంది
అ)ప్రత్యేక రాష్ట్రాల కోసం,
ఆ)మతకల్లోలాలవల్ల,
ఇ)నీటికోసం

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానం వ్రాసినప్పటినుండి ఇప్పటిదాకా కృష్ణా గోదావరి నదుల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతో రక్తపాతం జరిగింది. ముఖ్యంగా, నిజాం పాలన నుండి తెలంగాణా విముక్తమయ్యేప్పటిదాకా హిందువుల మీద జరిగిన దారుణ మారణకాండ చారిత్రక సత్యం. తెలంగాణా(నిజాం నాటి)లో హిందువుల ఊచకోత మొదలెట్టి బందరు (మచిలీపట్నం) వద్ద సముద్రంలో రక్తంతో తడిసిన తమ కత్తులు కడుగుతామని రజాకార్లు చేసిన ప్రతిజ్ఞ, జరిగిన దారుణ మారణకాండ కూడా తెలిసిందే.

చెన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణా ఉద్యమ సమయంలో సీమాంధ్రుల మీద జరిగిన దాడులు, అత్యాచారాలూ ఎన్నో. వేలమంది సీమాంధ్రులు ప్రాణాలు అఱచేతపెట్టుకొని పారిపోవటం తెలిసిందే.

పదవులకోసం, ప్రభుత్వాల్ని పడగొట్టడం కోసం ఎన్నోసార్లు మతకల్లోలాలు రేపిన నీచులు ఎంతమందో. ఇదొక అస్త్రం. కొత్తగా దొరికిన మరో అస్త్రం తెలంగాణా-సీమాంధ్రుల మధ్య వైరం పెట్టడం.

నిజాం పాలన నుండి విముక్తమైన తెలంగాణా సరిహద్దులూ ఇప్పటి తెలంగాణా సరిహద్దులూ ఒక్కటేనా? కలిసిన ప్రాంతాలు ఎన్ని? వేరే రాష్ట్రాల్లో కలపబడ్డ ప్రాంతాలెన్ని? రాజ్యభ్రష్టులైన వారు ఏ అవకాశాన్నీ వదలరు.

ఇటీవలే, మహారాష్ట్ర లోని కొన్ని గ్రామాలను తెలంగాణాలో కలపాలనే వాదన మొదలయ్యింది. ఇదొక ఉద్యమంలాగా తయారయ్యినా ఆశ్చర్య పోనవసరం లేదు.

కాలజ్ఞానంలో చెప్పబడ్డ ఒక ముఖ్యమైన, చరిత్రలో రక్తాక్షరాలతో లిఖింపబడబోయే, "మహామతసంగ్రామం" ఎక్కడ మొదలౌతుందనే విషయం ప్రక్కనపెడితే అది కృష్ణా-గోదావరి నదుల మధ్య పతాకస్థాయికి చేరి కృష్ణానది ఒడ్డున వున్న కనకదుర్గ అమ్మవారి గుడి వద్ద అంతమౌతుంది. ఏడు పుట్ల నల్లలు రాలేను అని వుంది కాలజ్ఞానంలో. ఎన్ని లక్షల మంది మరణిస్తారో ఊహించండి.

అలాగే, నీటి కొఱత కూడా రక్తపాతానికి దోవ తీస్తుంది. ఎత్తిపోతల పధకాలు, శ్రీశైలం కు, నాగార్జునసాగర్ ఆనకట్టకు ఎగువన నీటిమళ్ళింపు పధకాలవల్ల కూడా రక్తపాత సంఘటనలు జరగుతాయి.

7.అ)

1991 వ సంవత్సరంలో నా గురుదేవుల వద్దనున్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానము, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారి కాలజ్ఞానము, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామి వార్ల కాలజ్ఞానములు చూసిన తరువాత తెలంగాణా విభజన జరిగితీరుతుందనే నిర్ణయానికి రావటం జరిగింది (అప్పుడే చాలమందితో చెబితే.. నమ్మని వాళ్ళే ఎక్కువ). నేను ఆ కాలజ్ఞాన విశేషాలు గ్రంధంగా ప్రచురించటం మొదలు పెట్టినప్పటినుండి (2005 నుండి) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు ప్రతి ఎం.ఎల్.ఏ.కీ, ఎం.పీ.లు అందరికీ, భారత ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులకు ఆ గ్రంధప్రతులు పంపించటం జరిగింది. రక్తపాతంతో కాకుండా ప్రశాంతంగా విభజన జరగాలన్నదే నా తాపత్రయం. ప్రస్తుతానికి పరిస్థితులు బాగానే వున్నాయి.

2012 సెప్టెంబరులో చంద్రబాబునాయుడుగారిని కలిసి, నా గ్రంధం పదవ ముద్రణ ప్రతి (17.09.2012) ఇచ్చి(ఫొటోలో గమనించవచ్చు), "శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి కాలజ్ఞానం" లో కృష్ణా గోదావరుల మధ్య రక్తం ఏఱులై పారేను అని ఉంది, ఖచ్చితంగా ప్రత్యేకరాష్ట్రం(తెలంగాణా) కోసం, నీళ్ళకోసం, మతకల్లోలాల వల్లనే ఇలా జరుగుతుంది అని వివరించటం జరిగింది. కాగా, ఉద్రిక్తతలకు ఆయనకూడా ఒక కారణం కావడం దురదృష్టకరం.




పంచుడో, దంచుడో; పుచ్చెలు/తలకాయలు లేచిపోతాయ్; అగ్ని గుండమౌతుంది; ఒక అమ్మ అబ్బకు పుట్టిఉంటే; సీమాంధ్రుల్ని తరిమి కొడతాం, సీమాంధ్రులు ఖాళీ చేసి వెళ్ళాల్సిందే, ఇవీ తెలంగాణా కోసం పోరాడుతున్నానని చెప్పిన ఒక రాజకీయనాయకుడి ప్రేలాపనలు (కే.సీ.ఆర్.). ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉద్యమానికి నాయకత్వం వహించాడొకడు(ప్రొఫెసర్ కోదండరాం). ఏకంగా హైకోర్ట్ ముందే లాయర్ల ప్రదర్శన, ఉద్రిక్తత. తక్షణ చర్యలు తీసుకోలేని న్యాయవ్యవస్థ.

ప్రజలను భయభ్రాంతులను చేసే ప్రకటనలను చేసే వాళ్ళను, అప్పనంగా జీతం తీసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళకుండా ఉద్యమాల్ని నడిపేవాళ్ళను జాతీయ భద్రతా చట్టం క్రింద, లేక వేరే చట్టాల ప్రకారము తగిన చర్యలు తీసుకోలేని నిర్వీర్య, 'గుడ్డి' రాజ్యాంగ వ్యవస్థలు ఉంటే రక్తం ఏఱులై పాఱకుండా వుంటుందా?

తెలంగాణా నాయకుల ప్రకటనలు, అక్బరుద్దీన్ ప్రకటనలు, హైదరాబాదులో జరుగుతున్న ప్రేలుళ్ళు చూస్తుంటే గొల్లకొండ (గోల్కొండ రాజ్యము) త్వరలోనే స్మశానంగా మారటానికి సిధ్ధంగా వుంది. అలానే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాయి నీటికోసము జరిగే యుధ్ధాలవల్ల, మతకలహాలవల్లా రక్తం ఏఱులై పారుతుంది.

తెలంగాణా విభజన జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణా, అంధ్రప్రదేశ్ లు గా విడిపోయాయి. ఈ విభజన వెనుక 'విదేశీమతా'ల 'హస్తా'ల పాత్ర,'చరిత్రహీనుల' పాత్రా కీలకమైంది.

కానీ ఈ విభజనకు సంబంధించి జరిగినవన్నీ రాజ్యాంగ విరుధ్ధంగా జరిగాయి, లోక్_సభలో ఈ బిల్లు పాస్ కాలేదు కాబట్టి చెల్లదంటున్నారు శ్రీ ఉండవల్లి అరుణకుమార్ గారు, మాజీ-ఎం.పీ.,రాజమహేంద్రవరం. అందుకు సంబంధించిన సాక్ష్యాలను రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు కు సమర్పించాడు. అతని వాదనను అంగీకరిస్తూ అతను పెట్టిన పిటీషన్ ను అడ్మిట్ చేసి విచారణకు అంగీకరించింది. అతను చెప్పే వాదన నిజమేనని సుప్రీంకోర్టు అంగీకరిస్తే ఏం జరుగుతుంది? దాని పర్యవసానాలు ఎలా వుండబోతున్నాయి? గొడవలు కాకుండా ఉండాలని ఆశిద్దాం.

22.june.2015 తేది నాటికి పరిస్థితులు గమనించండి. అక్బరుద్దీన్ ప్రకటనలు, తెలంగాణా రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు కే.సీ.ఆర్., కోదండరాంల ప్రకటనలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలుభయపడితే ఇప్పుడు చంద్రబాబునాయుడు మరియు కే.సీ.ఆర్.ల మధ్య వైరం అత్యంత ప్రమాదకరంగా తయారయ్యింది.

ఇద్దరు వ్యక్తుల(చంద్రబాబునాయుడు మరియు కే.సీ.ఆర్.ల) మధ్య వైరం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా చీలిపోవటానికి ముఖ్య కారణమైంది. అప్పుడు ప్రత్యక్షంగా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ద్వేషం రగిలేలా ఉన్నాయి పరిస్థితులు (తమ రాజకీయ భవిష్యత్తుకోసం భవిష్యత్తులో తెలంగాణా వారికీ సీమాంధ్రులకు తగులాటలు పెట్టరనే నమ్మకం లేదు). స్టీఫెన్సన్ కు రేవంత్ రెడ్డి లంచం ఇస్తూ నిఘాకెమేరాలకు చిక్కిన విషయం తెలిసిందే. ఇది , మొదటిగా, చంద్రబాబు వ్యక్తిగత లేదా తెలుగుదేశంపార్టీకి సంబంధించిన విషయం. కానీ, ఈ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత ఎక్కడ చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేస్తారోనని తెలుగుదేశంపార్టీ వాళ్ళు దాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, చంద్రబాబునాయుడు మీద, సీమాంధ్రుల మీద జరుగుతున్న దాడిగా వర్ణించారు. తనను అరెస్ట్ చేస్తే రాజ్యాంగసంక్షోభం సృష్టిస్తాను, కే.సీ.ఆర్.ప్రభుత్వాన్ని కూలుస్తానన్నాడు చంద్రబాబునాయుడు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత సీమాంధ్రులకు తెలంగాణావాళ్ళకు ఘర్షణలు జరగక పోయినా, సీమాంధ్రులకు భద్రత కరువయ్యిందనీ హైదరాబాదులో ఆంధ్రా పోలీస్ స్టేషన్లు పెట్టుకుంటామన్నాడు(ఏ చట్ట ప్రకారమో చెబితే ఆయనకున్న న్యాయపరిజ్ఞానానికి సీమాంధ్ర ప్రజలు మురిసిపోయేవారు). అప్పటి గవర్నర్ ను, గంగిరెద్దు అని అన్నాడు అచ్చెన్నాయుడు (గవర్నర్, కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానన్నాడే కానీ, గవర్నర్ కు క్షమాపణ చెప్పలేదన్నది గమనార్హం); విశ్వాసం లేని గంగిరెద్దు అన్నాడు 'గాలి'; ధృతరాష్ట్రుడన్నాడు ఇంకో పెద్దాయన. అధికారమదం తలకెక్కి విచక్షణ కోల్పోయిన, రాజ్యాంగ వ్యవస్థలను 'జేబులో' సంస్థలుగా ఉండాలనుకొనే ఇలాంటి నాయకుల మూలకంగా రెండు రాష్ట్రాల ప్రజల భవిష్యత్తు రక్తాక్షరాలతో వ్రాయబడబోతున్నదా?

అలానే, 2019 ఎలక్షన్ల సమయంలో సీమాంధ్రులపై తెలంగాణా ప్రజలు దాడులు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపణ. ఎక్కడో చెప్పడు.

ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే వీళ్ళ మధ్య వైరానికి మొదటి బలిపశువులుగా పోలీసులు కావటం.

రాష్ట్రాల విభజన తెలంగాణాతో ఆగదు. ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశములుగా విడిపోవాలనే క్రొత్త ఉద్యమం తలెత్తుతుంది. క్రొద్ది కాలం క్రితమే ఉత్తర-దక్షిణ భారతదేశములనే వాదనకు నాందీ తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోనూ పడింది. ఉద్యమ రూపం దాల్చటానికి క్రొద్ది సమయం పడుతుంది.

భారతదేశానికి 'స్వరాజ్యం' వచ్చిన తొలినాళ్ళలో తమిళనాడు నుండి పెరియార్ ఈ.వీ.రామస్వామినాయకర్ రాష్ట్రాల స్వయంప్రతిపత్తి నినాదాన్ని బరిమీదకు తీసుకు వచ్చారు. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు "ద్రవిడస్థాన్" అంటున్నాడు స్టాలిన్(తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి యొక్క తనయుడు).

దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నది అంటాడు పవన్ కల్యాణ్.

దక్షిణాదికి ఫ్రంట్ అని కొత్త రాగం మొదలు పెట్టారు నారా చంద్రబాబునాయుడు, కేసీఆర్ లు.

వీళ్ళకు జతగా కమలహసన్ తయారయ్యాడు. కాశ్మీర్ లో ప్లెబిసైట్ నిర్వహించాలని కమలహసన్ అన్నాడు. ముప్పది సంవత్సరాల క్రితం ముస్లింలచే వేలాదిమంది కాశ్మీర్ పండిట్ల, హిందువుల ఊచకోత, హిందూ స్త్రీల పై అత్యాచారాలు, హిందువుల ఆస్థులు ధ్వంసం, లక్షలాదిమంది హిందువుల తరిమివేత తరువాత మిగిలిన వారితో ప్లెబిసైట్ చేయాలనా ఈ భారతీయుడి(?)/దేశద్రోహి అభిప్రాయం? చరిత్ర తెలుసా ఈ హీనుడికి? కాశ్మీర్ లో వుండాలంటే మా ఇస్లాం లోకి మారండి, లేకపోతే కాశ్మీర్ వదిలి వెళ్ళిపోండి లేదా మా జిహాదీల చేతుల్లో చావండి...ఇవి ఇస్లాం మతోన్మాదుల హెచ్చరికలు. ఇవి తెలియవా ఈ రాజ్యోన్మాదికి?

అలాగే, ప్రాంతీయోన్మాది, క్రిస్టియన్ మతోన్మాది, దేశద్రోహి అయిన "తెరమీద హీరో" విజయ్ జోసెఫ్ తాను పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ప్రకటన చేయలేదు కాబట్టి తనమీద ఆదాయపు పన్ను దాడులు జరిగాయని, తాను ద్రావిడునని, ఉత్తరాది మతతత్వపార్టీ బెదిరింపులకు భయపడనని చెప్పుకొచ్చాడు. శభాష్ .. పన్నులు ఎగగొట్టినందుకు హైకోర్టు చేత జరిమానా విధించబడ్డాడు ఈ మధ్యనే

ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇటీవలే, మానవతావాదులు, హేతువాదులుగా చెప్పుకొనే వాళ్ళు (వీళ్ళలో అంతర్లీనంగా వున్న కులగజ్జి అలా ప్రోద్బలం చేస్తుందేమో) కూడా 'భాషా ప్రయుక్త దేశాలు"గా భారతదేశం ఎందుకు విడిపోకూడదు అనే ఆలోచనలు చేసి ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు.

నోస్ట్రడామస్ యొక్క కాలజ్ఞానంలో భారతదేశంలోని దక్షిణ ప్రాంతం నుండి ఒక నాయకుడు వస్తాడు, ప్రపంచం అతనికి దాసోహం అంటుంది అని వుంది. ఆ వ్యక్తి తానేననే భ్రమలో, పైన చెప్పబడిన వాళ్ళు, ఎవరికివారు వున్నట్టున్నారు . దేశసమగ్రతకు ప్రమాదం వాటిల్లే విధంగా వున్నాయి వీళ్ళ ఆలోచనలు, కార్యక్రమాలు. హైపర్_మానియా (ముసలి వయసులో 'కామ పిచ్చి/మదపిచ్చి'), కరుడుగట్టిన రాజ్యకాంక్ష వున్న వ్యక్తులు కాదు భవిష్యత్తులో దక్షిణాదిని పరిపాలించబోయేది. ఆ వ్యక్తి శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి సహాధ్యాయి కూడా అయిన శ్రీవారి దళపతి. (వింధ్యాద్రి-సేతువుల మధ్య ప్రాంతం..వింధ్యాద్రి సేతువుల మధ్య నొక వీరుడేలును చాటుర సిద్ధా..అని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞాన వాక్యం ) సమస్త భూమండలాన్నీ శ్రీ వీరభోగవసంతరాయలవారు పరిపాలిస్తారు.

7.ఆ)1)
లక్ష్మీదేవి గురించి విన్నాం కానీ ఈ భాగ్యలక్ష్మి ఎవరు?;
7.ఆ)2)
పోలీసులు పదిహేను నిముషాలు పక్కకు తప్పుకుంటే వందకోట్లమంది హిందువులను నిర్మూలిస్తాం ...... మతోన్మాదపార్టీ అయిన ఎమ్.ఐ.ఎమ్.శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ నిర్మల్, నిజామాబాద్ లలో చేసిన విషపూరిత ప్రసంగాలు, మతోన్మాద ప్రేలాపనలలో ఒక భాగం.

7.ఆ)1)
చార్మినార్ భవనాన్ని అంటుకుని ప్రస్తుతం వున్న ఓ చిన్న గుడి 'భాగ్యలక్ష్మి' దేవాలయమనీ, పదహారు వందల సంవత్సరాల (1600సంవత్సరాల) క్రితం అక్కడే భాగ్యలక్ష్మి అమ్మవారికి పెద్ద దేవాలయం వుండేదనీ, దాన్ని జిహాదీలు ధ్వంసంచేసి, ఆ దేవాలయ కట్టడానికి చేర్పులు మార్పులు చేసి దాన్ని చార్మినార్ గా చెలామణి చేస్తూ, ప్రజలను మభ్యపెడుతున్న విషయం మతోన్మాద ముస్లిం మూకలకు తెలియదని అనుకోలేం.
క్రి.శ. 14వ శతాబ్దిలో భాగ్యలక్ష్మి దేవాలయం దెబ్బ తింది.



ఫిబ్రవరి,2022 లో చార్మినార్ వున్న ప్రదేశంలో ఆర్కియాలజీ శాఖ వాళ్ళ త్రవ్వకాల్లో ఒక సొరంగం, దానిలో మెట్లూ బయటపడ్డాయి. అది తెలిసిన మరుక్షణం మతోన్మాద ఎం.ఐ.ఎం. పార్టీ నేతలు చార్మినార్ వద్దకు చేరుకొని ఆర్కియాలజీ శాఖ వారిని బెదిరించి మరీ ఆ త్రవ్వకాలను ఆపేయించారు. భాగ్యలక్ష్మి దేవాలయం ఆనవాళ్ళు ఎక్కడ బయట పడతాయోనని ఆ మతోన్మాదుల భయం.

నిజాం కు వీర'దాసు'డైన కే.సీ.ఆర్. లాంటి వారుండగా పురావస్తు తవ్వకాలు జరగవు.

క్రీ.శ.712 నుండి అఖండ భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఆలయ విధ్వంసం చారిత్రక వాస్తవం. ఈ వాస్తవాన్ని అంగీకరించిన వారికి భాగ్యనగరంలో పెద్ద భాగ్యలక్ష్మీ దేవాలయం ఒకప్పుడు వుండేదన్న విషయమై అనుమానం రాదు.

తరతరాల విశ్వాసం మాత్రమే తిరుగులేని ఆధారంగా అయోధ్యలో 'బాబరీ కట్టడం' వద్ద పురాతత్వశాఖ వారు తవ్వినారు కనుక భూగర్భంలో అతి విశాలమైన, ప్రాచీనమైన రామజన్మభూమి (లేదా శ్రీమహావిష్ణువు) దేవాలయం బయటపడింది. భాగ్యలక్ష్మి ఆలయం, అక్కడే ఉండేది అనేది కూడా తరతరాల విశ్వాసం. దేశమంతటా ఆలయాల విధ్వంసం జరిగిన కాలంలో భాగ్యలక్ష్మి ఆలయం ధ్వంసమైంది. ఇప్పుడు చార్మినార్ వద్ద గల 'చిన్న గుడి' వున్న చోటనే అనాది భాగ్యలక్ష్మి ఆలయం కూడా ఉండేదన్నది విశ్వాసం. వాస్తవం కూడా.

"భాగమతి" అనే స్త్రీ మూర్తి పేరు మీదుగా భాగ్యనగరం అనే పేరు వచ్చిందనడం చరిత్ర వక్రీకరణకు పరాకాష్ట.

దేశవిభజన జరగడానికి దారి తీసిన వైపరీత్యాలలో ఒకటి-అఖండభారత దేశమంతటా మతోన్మాద ముస్లిం జిహాదీలచేత జరిగిన హిందూదేవాలయాల విధ్వంసం లేదా వాటికి చేర్పులు మార్పులు చేసి మసీదులుగానో ముస్లిం కట్టడాలగానో మార్చడం. చివరికి ఊళ్ళు, నగరాల పేర్లు కూడా మార్చేసారు

'పాలమూరు' మహబూబ్_నగర్ అయ్యింది. తాండూరు ఆదిలాబాద్ అయ్యింది. గొల్లకొండ వికృతమై గోలకొండ అయ్యింది. ఇందూరు నిజామాబాద్ అయ్యింది. ఈ జిహాదీ భీభత్స క్రమంలో 'భాగ్యనగరం' హైదరాబాద్ అయింది!! ఇక్కడ మాత్రమే కాదు దేశమంతటా ఈ ఘోరాలు జరగడం జిహాదీల 'విజయాల' ఫలితం? తేజోమహాలయం 'తాజ్ మహల్' గా మారింది. కర్ణావతి అహ్మదాబాద్ అయిపోయింది. కుతుబ్_మినార్ గా విశ్వకర్మధ్వజం మారింది. క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దిలో భారత సామ్రాట్ విక్రముడు పూజలు చేసిన అనాది రామజన్మభూమి మందిరం (లేదా విష్ణువుఆలయము) క్రీస్తుశకం పదహారవ శతాబ్దిలో బయట దేశాలనుంచి దురాక్రమించిన జిహాదీ భీభత్సకారుడు మొఘలాయి బాబర్ కట్టడంగా మారిపోయింది.

క్రీ.శ.1323 ప్రాంతంలో కాకతీయ సామ్రాజ్యాన్ని వంచనతో అధర్మ యుధ్ధంలో ధ్వంసం చేసారు ఖిల్జీలు, తుగ్లక్ లు. ఆ తర్వాత అనేక ఏళ్ళపాటు కాకతీయ రాజధాని ఓరుగల్లు చుట్టుపట్ల వున్న హైందవ జాతీయ చిహ్నాలను జిహాదీలు నామరూపాలు లేకుండా చేసారు. ఈ జాతీయ సాంస్కృతిక విధ్వంసం క్రీ.శ.1948 లో నిజాంల పాలననుండి హైదరాబాద్ విముక్తమయ్యేవరకు కొనసాగింది. ... ఇప్పటికీ కొనసాగుతున్నాయి ... క్రీ.శ.14వ శతాబ్దిలో గొల్లకొండ సమీపంలోని భాగ్యలక్ష్మి దేవాలయం ధ్వంసమైంది. మళ్ళీ పునరుధ్ధరణకు జరిగిన యత్నాలు పాత ఆలయం స్థానంలో క్రొత్త ఆలయాలను నిర్మించిన ఘట్టాలు 'ఇస్లాం మత రాజ్యవ్యవస్థ' పద ఘట్టనల క్రిందపడి నలిగిపోయాయి.

మహమ్మద్ బిన్ కాసిం చొరబడే నాటికి ఇప్పటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అంతటా వంద శాతం ప్రజలు భారతీయ మతాలవారు. ఇస్లాం మతం పుట్టక పూర్వం, అనాదిగా, ఇప్పటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఎన్నివేల దేవాలయాలున్నాయి? ఆ వంద శాతం హిందువులు నిర్మూలనకు లేదా బలవంతంగా మత మార్పిడికి గురి అయిన తరువాత ఆ దేవాలయాలు ఏమయ్యాయి? అంతెందుకు .. 1990 లో కాశ్మీర్ లోయనుండి సంపూర్ణంగా హిందువులను ఇస్లాం జిహాదీలు నిర్మూలించిన తరువాత/ లేక తరిమివేసిన తరువాత అప్పటికి మిగిలిన ఆలయాలు ఈ మూడు దశాభ్దాలలో ఏమయ్యాయి? ఆలయాలు ఉన్న చోట మసీదులు వున్నాయి.

7.ఆ)2)
భారతదేశంలోని హిందువులను చంపి భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా చెయ్యాలనేదే మతోన్మాదపార్టీ అయిన ఎమ్.ఐ.ఎమ్. ఉద్దేశంగా కనబడుతుంది. ఎమ్.ఐ.ఎమ్.నాయకుడు అక్బరుద్దీన్ తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టాడు. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. ఎమ్.ఐ.ఎమ్.నేతల మదిలో ఈ అభిప్రాయం ఇప్పటికిప్పుడే వచ్చింది కాదు. దశాబ్దాల నుండి ఉన్నదే! 1948లో నిజాంరాష్ట్రంలో హిందువులనందరినీ తుదముట్టించి, వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని నిజాంసైన్యాధ్యక్షుడైన కాశీంరజ్వీ పధకం సిధ్ధం చేశాడు. గోవులను పవిత్రంగా భావించే హిందువులకు పాలించే శక్తి లేదన్నది కాశీంరజ్వీ సిధ్ధాంతం. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న 1.67 కోట్లమంది హిందువులను తుదముట్టించి, హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని ప్రయత్నించిన ఘనమైన చరిత్ర వారిది. ఆనాడు కాశీంరజ్వీ చేసిన ప్రకటనకు నేడు అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటనకు ఎలాంటి తేడా లేదు. అక్బరుద్దీన్ కూడా ఇప్పుడు 100కోట్ల మంది హిందువులను చంపివేస్తామని ప్రకటించాడు. ఒక ముస్లిం 10మంది హిందువులతో సమానమని, పోలీసులు 15నిముషాలు చేతులు ముడుచుకొని ఉంటే ముస్లింలు అంతా కలసి హిందూ సమాజాన్ని తుద ముట్టిస్తామంటూ ఒవైసీ చేసిన ప్రకటన దేశద్రోహంకన్నా ఎక్కువే!

ఒక ముస్లిం పది మంది హిందువులతో సమానమని అరచి పెడబొబ్బలు పెట్టే అక్బరుద్దీన్ లాంటి వాళ్ళు "ముస్లింలకు రిజర్వేషన్ల" కోసం ఎందుకు దేబిరిస్తున్నారు? అక్బరుద్దీన్ లెక్క ప్రకారం దాదాపు 25కోట్లు వున్న ముస్లింలు 250కోట్ల హిందువులతో సమానం కదా? అంత శక్తివంతులైన ముస్లింలు "ముస్లిం మైనార్టీలు అభద్రతకు" లోనవుతున్నారని అనటం ఏమిటి? దేశ జనాభాలో రెండవ స్థానం ఆక్రమిస్తున్న ముస్లింలు మైనార్టీలు ఎలా అవుతారు? మరియూ, ఇంత శక్తివంతులైన ముస్లింలు, తమ "హజ్ యాత్ర" కోసం ప్రభుత్వం ఇచ్చే డబ్బులకోసం క్యూల్లో నిలబడటం దేనికి?

"ముస్లింలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించవలసిన అవసరం లేదు. వారి అభ్యున్నతికి కావాల్సినంత ఆస్తి వక్ఫ్ వద్ద వుంది" - మతోన్మాది, నరహంతకుడు, దేశద్రోహి, ఎం.ఐ.ఎం.శాసనసభాపక్ష నేత అయిన అక్బరుద్దిన్ ఒవైసీ యొక్క ప్రకటన. చాలా చక్కగా సెలవిచ్చాడు. ఆ మాటమీదే నిలబడితే ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. మహమ్మద్ బిన్ ఖాసిం నుండి ఇప్పటికీ ముస్లింలు ఈ దేశం మీదపడి కోటానుకోట్ల భారతదేశ సంపదను దొచుకు తింటున్నారు. స్కాలర్షిప్పులు నూటికి నూరు శాతం వారికే. మైనార్టీలు కాకపోయినా ఎన్నో సబ్సిడీలు. ఒక్కోడికి నలుగు భార్యలు, నికరంగా ఇరవై మంది సంతానం. ఈ వికృత జనాభాను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పోషించే భారం మిగతా మతస్తులకు తగ్గుతుంది.

( ఖాసిం రజ్వీ-నిజాం-ఎమ్.ఐ.ఎమ్.పార్టీ-నెహ్రూ ల సంబంధం:: 1)నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ .. అసిఫ్ ఝా.V11 .. ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడేందుకు.. ఇక్కడి హిందువులను ఊచకోత కోసేందుకు లాతూర్ నుంచి వచ్చిన పరమ దుర్మార్గుడు ఖాసిం రజ్వీ .. 2) ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో వున్న మిలిటెంట్ గ్రూప్ (నిజాం అనఫిషియల్ సైన్యం) 'రజాకర్ల' పేరుతో చెలామణి అయ్యేది.. 3) రజాకార్లు ఎంతటి క్రూరులు అంటే (ఈ రోజుల్లో మన ఊహకు కూడా అందనంత అక్రమంగా నిజాం నిర్దేశించిన పన్నులు వుండేవి) పన్నులు చెల్లించని వారి గోర్ల కింది మాంసం కత్తి తో కోసి గోర్లు ఊడబెరికేవారు. భర్తల ముందే భార్యలను అత్యాచారం చేసేవారు .. భార్యల ముందే భర్తలను నరికి చంపే వారు .. భర్తల ఆచూకీ చెప్పక పోతే పిల్లవాళ్ళను పైకి ఎగరేసి కత్తికి గుచ్చి చంపేవారు. ఆ రోజుల్లో రజాకార్లకు ఎదురెళ్ళిన వాళ్ళెవరూ బ్రతికిన దాఖలాలు లేవు. రజాకార్లు గుఱ్ఱాల మీద ఊళ్ళ వెంట పోతుంటే .. అంతా భయం భయంగా తలుపులేసుకొని చిన్న చిన్న సందుల్లోంచి చూసేవాళ్ళు. రజాకార్లు వెళ్తున్న సమయంలో ఎవరైనా రోడ్డుమీద కనిపిస్తే..వాళ్ళను గుఱ్ఱాలకు కట్టి ఈడ్చుకెళ్ళి పాశవికంగా హత్య చేసేవాళ్ళు.. 4) రజాకార్ల అండతో..ఆఖరి నిజాం..హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలిపేందుకు లేదా స్వతంత్ర రాజ్యంగా వుండాలనే గట్టి ప్రయత్నం చేశాడు..నిజాం తరపున రాయబారానికి ఢిల్లీ వెళ్ళిన ఖాసీం, "హైదరాబాద్ ను భారత్ లో కలపాలి అని చూస్తే ఇక్కడ వున్న కోటిమంది హిందూవులను ఊచకోత కోస్తాము' అని బెదిరించాడు. నీకు ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలు మాత్రమే వున్నారు..కానీ మీ నిజాం కు పదుల సంఖ్యలో భార్యలు, వందల సంఖ్యలో పిల్లలు వున్నారు. వారందరూ భద్రంగా వుండాలి అని మా కోరిక..అని రివర్స్ పంచ్ తో సర్దార్ వల్లభభాయ్ పటేల్, ఖాసీం ని హెచ్చరించాడు. 5) 13.సెప్టెంబరు.1948 వరకూ రజాకార్ల దుర్మార్గాన్ని హైదరాబాద్ సంస్థానం భరించక తప్పలేదు..భారత ప్రభుత్వానికి సహకరిస్తే నిట్టనిలువునా ప్రాణాలు తీస్తామని రజాకార్లు హైదరాబాద్ సంస్థానంలో వున్న హిందువుల్ని బెదిరించారు. దాదాపుగా 32,000 మంది హిందువులు సికిందరాబాద్ లోని మిలిటరీ కంటోన్మెంట్ లో ప్రాణభయంతో తలదాచుకున్నారు. 6) ఆఖరి నిజాం..17.సెప్టెంబరు.1948 న హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి స్వాధీనం చేసిన తర్వాత ..రజాకార్ల సైన్యంలో చాలామంది పాకిస్తాన్ కి పారిపోయారు.. ఇక్కడే మిగిలిపోయినవాళ్ళు మాత్రం గెడ్డాలు తీసేసి..మామూలు పౌరుల్లో కలిసిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు..దొరికిన రజాకార్లను భారత సైన్యం చంపి వేసింది.. చివరి నిముషంలో ఖాసీం రజ్వీ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇక్కడే వుంటే..నిట్ట నిలువునా జనం చీల్చి చంపుతారన్న విషయం తెలిసిపోయింది..పాకిస్తాన్ కి పారిపోవాలి..అంటే..నిజాం లొంగిపోవాలి.. అప్పుడే ప్రాణాలు దక్కుతాయి..అప్పటి ప్రధాని నెహ్రూ.. రజాకార్లు పాకిస్తాన్ కి వెళ్ళిపోవడానికి అనుమతించాడు... వల్లభభాయ్ పటేల్ భారత సైన్యానికి చెప్పింది..నిజాంని అరెస్ట్ చేసి, ఖాసీం రజ్వీని చంపేయమని.. కానీ.. పరమదయాళువు, భూతదయ కలిగినవాడు, కరుణామయుడు, ప్రపంచానికే శాంతిదూత అయిన నెహ్రూ జోక్యం చేసుకొని నిజాంని ఏమీ చేయొద్దనీ, ఖాసిం రజ్వీని అరెస్ట్ చేయమని పటేల్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు.(రజాకార్ల చేతిలో వేలాదిమంది హిందువులు హత్య చేయబడ్డా చలించని నెహ్రూ .. పటేల్ ఆదేశాలతో భారత సైన్యం నిజాం, ఖాసిం రజ్వీ విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నదని తెలిసి అలా కాకుండా అడ్డుకోవడానికి, ఆయనకు వాళ్ళ పై వున్న అభిమానానికి కారణం తరువాయి పేజీలలో వివరించాను). 11.సెప్టెంబరు.1957 న జైలునుంచి విడుదలయ్యాక ఖాసిం రజ్వీ పాకిస్తాన్ కి వెళ్ళిపోయాడు. జైలునుంచి విడుదలైన తరువాత ...సరిగ్గా హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభించిన రోజునే రజ్వీ పాకిస్తాన్ కి వెళ్ళడం మరో విషయం. పాకిస్తాన్ కి వెళ్ళేముందు నిజాం కాలం నాటి ఎం.ఐ.ఎం. అనే రాజకీయ పార్టీకి జీవం పోసి దాన్ని సమర్ధుడైన నాయకుడి చేతుల్లో పెట్టి వెళ్ళాలని రజ్వీ నిర్ణయించుకున్నాడు. పార్టీ సభ్యులకు వర్తమానం పంపాడు. ఓ ముప్ఫై నలభై మంది మాత్రం సమావేశానికి హాజరయ్యారు. కానీ, బాధ్యతల్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. పన్నెండేళ్ళకు పైబడిన ఏ యువకుడికైనా పార్టీ పగ్గాలను అప్పజెప్పేందుకు సిద్ధంగా వున్నానని రజ్వీ ఆ సమావేశంలో ప్రకటించాడు. అబ్దుల్ వహీద్ ఒవైసీ అనే ఓ పద్ధెనిమిదేళ్ళ కుర్రాడు ముందుకొచ్చాడు. అప్పట్లో కనీసం అతనికి పార్టీతో కూడా సంబంధం లేదు. వహీద్ ఒవైసీ ధైర్యాన్ని చూసి అప్పటి నిజాం..ఎం.ఐ.ఎం. పార్టీ అధినేతగా అతని పేరుని ప్రకటించాడు. ఖాసిం రజ్వీ మద్దతు తెలిపాడు. పార్టీ పగ్గాలు ఒవైసీ చేతుల్లోకి వచ్చాయి. నిషేధించిన పార్టీ నాయకత్వాన్ని స్వీకరించిన నేరానికి అతనికి 11 నెలల జైలు శిక్ష విధించారు. జైలు జీవితం ముగిశాక ఒవైసీకి కేంద్రమంత్రి పదవిని ఇచ్చేందుకు నెహ్రూ ముందుకొచ్చాడు. కానీ వహీద్ ఒవైసీ అంగీకరించలేదు. ఎం.ఐ.ఎం.కి నూతన ఉత్తేజాన్ని అందించేందుకు పూర్తి సమయాన్ని వెచ్చించాడు. 1975 లో వహీద్ ఒవైసీ కొడుకు సలావుద్దీన్ ఒవైసీ... తండ్రినుంచి పార్టీ పగ్గాల్ని తీసుకున్నాడు. ఆయన కొడుకులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రస్తుతం పార్టీ బాగోగులు చూస్తున్నారు. హైదరాబాద్ సంస్థానం పతనం తరువాత ప్రముఖులు అయిదుగురిలో నెహ్రూ దయవల్ల నిజాం పరిస్థితి కొంత నయం. 1) మీర్ నిజాం ఉస్మాన్ అలీఖాన్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తరువాత భారత ప్రభుత్వం 'రాజ్ ప్రముఖ్' ని చేసింది. అంటే..గవర్నరు హోదా అన్నమాట 2) రజాకార్లకు నాయకత్వం వహించి అన్యాయంగా హిందువుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఖాసిమ్ రజ్వీ పాకిస్తాన్ కి వెళ్ళి, అక్కడ ఎవరూ పట్టించుకోక..కరాచీలో దీనాతిదీనమైన పరిస్థితిలో చనిపోయాడు 3) మీర్ లాయక్ అలీ ఖాన్--నిజాం ప్రభుత్వ దివాన్ -- అందరికన్నా ముందు పాకిస్తాన్ కి వెళ్ళిపోయాడు 4) కే.ఎ.మున్షి-హైదరాబాద్ లో ఇండియా ఏజెంట్ జనరల్ గా వున్న ఇతను నిజాంతో కలిసిపోయి అరాచకాల్ని భారత ప్రభుత్వానికి తెలియకుండా మేనేజ్ చేసిన కారణంగా మట్టిలో కలిసి పోయాడు 5) హైదరాబాద్ సంస్థానానికి మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ అల్ ఇద్రూస్ చరిత్ర కారాగారంలోనే ముగిసిపోయింది. విడుదలైన తరువాత అనామకుడిగా మిగిలిపోయాడు.......ఇవీ ఎం.ఐ.ఎం పార్టీ/ఒవైసీల మూలాలు
----------------

1946 అగస్టు 16న ముస్లింలీగ్ అధినేత హెచ్.ఎస్.సుహ్రవర్ధి బెంగాల్లో పోలీసులను భయపెట్టి హిందువులను చంపేందుకు వందలాది వాహనాల్లో మారణాయుధాలతో హిందువులపై దాడులు చేయించాడు. 10వేలమంది హిందువులను చంపివేసారు. వేలాది హిందువుల దుకాణాలను లూటీ చేసారు. అందుకే దానికి 'గ్రేట్ బెంగాల్ కిల్లింగ్' అన్న పేరు వచ్చింది. ఆనాడు దేశంలో వున్న నాలుగున్నరకోట్లమంది ముస్లింలు కలిసి హిందువులపై దాడులు చేస్తూ, దేశాన్ని అతలాకుతలం చేయాలని ముస్లింలీగ్ భావించింది. ఇప్పుడు ఎమ్.ఐ.ఎమ్. మనస్సులోకూడా ఇదే భావన ఉంది.

నాటి గాంధీ, నెహ్రూ ల హయాం నుండి నేటి సోనియాగాంధీ(అసలు పేరు ఆంటోనియా మైనో), రాహుల్ గాంధీ(రౌల్ విన్సీ) ల దాకా అందరిదీ ఒకటే అభిప్రాయం. అది, మైనార్టీల పేరుతో ముస్లింలు, క్రిస్టియన్ల దాడుల్లో ఎంతమంది హిందువులు చంపబడ్డా పర్లేదు. తమ ఖర్మ అనుకొని హిందువులు మౌనంగా ఉండాలి. ఆత్మరక్షణ చేసుకోకూడదు, తిరగబడకూడదు. వీళ్ళ ఆగడాలు భరించలేక ఎక్కడైనా హిందువులు తిరగబడితే అది హిందూమతోన్మాదం. అందుకే కాంగ్రెస్ అంటే ఖాన్(ముస్లిం)+క్రాస్(క్రైస్తవులు) కోసం ఉన్న పార్టీ అనుకోవడంలో తప్పులేదు.

"నవఖాళీ" లాంటి చోట్ల వేలమంది హిందూ స్త్రీలు మానభంగానికి గురై చంపబడ్డా, హిందూ స్త్రీల మర్మావయవాల్లో గునపాలు దించి భయంకరంగా చంపినా, హిందువులకు 'శాంతి మంత్రం బోధించిన (అ)శాంతి కపో(భూ)తం"గాంధీ". హిందువులపై జరుగుతున్న దాడులు ఆపడంలో భాగంగానే "గాంధీ"ని "నాధూరాం వినాయక్ గాడ్సే" హత్య చేశాడంటారు. కోర్టులో గాడ్సే" వాదనలు బయటకు రాకుండా 'వార్తాపత్రిక'లను ఉక్కుపాదంతో అణచివేసిన నియంత 'నెహ్రూ'. అలాగే, గాడ్సే వ్రాసిన "నేను గాంధీని ఎందుకు చంపాను?" అనే గ్రంధం విడుదలైతే 'తమ' బండారం బయటపడుతుందని ఆ గ్రంధాన్ని నిషేధించి తన 'అసలు బుద్ధి'ని చాటుకున్నాడు నెహ్రూ.

జిహాదీ తీవ్రవాదుల ఏరివేతలో భారత సైన్యానికి 'జిహాదీతీవ్రవాదుల వద్ద 'భారతదేశాన్ని" ఇస్లాం రాజ్యంగా మార్చటానికి అనుసరించవలసిన వ్యూహాల గురించి ఎన్నో డాక్యుమెంట్లు లభించాయి. అవి భారతప్రభుత్వం(కాంగ్రెస్ ఆధ్వర్యంలోని) బయటపెట్టలేదు. మీడియా మౌనం. గోద్రా లో ముస్లింల చేత రైలు బోగీలలో హిందువులు సజీవదహనం చేయబడటమే ఆ తరువాత అల్లర్లకు కారణమైనదన్నది సహేతుకంగా ఆలోచించేవారికెవరికైనా అర్ధమౌతుంది. స్వతంత్ర భారతదేశంలో మొదటి సారిగా హిందువులు ఆత్మరక్షణకు, ప్రతీకార ధోరణికి వచ్చిన మొదటి సంఘటన అదే అనుకుంటా.

ఎమ్.ఐ.ఎమ్. అంటే ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే పార్టీ అని భావిస్తూ, ఈ పార్టీ నేతలపై చర్య తీసుకుంటే తమకు ఓట్లు రావనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి ఉండటంవల్లే ఎమ్.ఐ.ఎమ్.నేతలు ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా చర్యలు తీసుకోలేదు. మిగతా పార్టీలూ దీనికి మినహాయింపు కాదు.
------------

తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే దమ్ము అప్పటి కాంగ్రెస్, టీడీపీ లకు, ఇప్పటి టీ.ఆర్.ఎస్.లకు లేదు. అలా చేస్తే ముస్లింల ఓట్లు రావనే భయం అన్ని పార్టీలకు.

భారతదేశంలోని ముస్లింలందరికీ ఎమ్.ఐ.ఎమ్. ప్రతినిధి కాదు.

అలానే దేశంలోని హిందువులందరికీ ఆర్.ఎస్.ఎస్., బీ.జే.పీ., బజరంగ్_దళ్, విశ్వహిందూపరిషత్ లు ప్రతినిధులు కాదు.

కానీ భారతదేశంలో హిందువులు బ్రతికి వుండాలంటే బీ.జే.పీ.బలంగా వుండాలనే సత్యం హిందువులకు అర్ధం కావడంలేదు.
భారతదేశంలో ఈనాడు ముస్లింలుగా, క్రిస్టియన్లుగా చెలామణి అవుతున్నవాళ్ళలో అత్యధిక భాగం నయానో భయానో మతమార్పిడి చేయబడిన వాళ్ళే. మాజీ-హిందువులే.
--------------

రజాకార్ల సమయంలోను, నిజాంసంస్థానం భారతదేశంలో విలీనము అయ్యేదాకా హిందువుల మీద జరిగిన భయంకరమైన, నీచమైన మతదాడి, ఆ తరువాత అడపాదడపా జరిగిన మతకల్లోలాలు; 1990లోను జరిగినటువంటి రక్తపాతము, ఈ రెండింటికంటే ఎక్కువ స్థాయిలో తెలంగాణా ఉద్యమసమయంలో, తెలంగాణా ఏర్పడిన తర్వాతనూ రక్తపాతము జరుగుతుంది. (తెలంగాణా ఉద్యమం సమసిపోయిందని నేను భావించటంలేదు). (మిగతా విషయాలు ప్రక్కన పెడితే, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుగారి పరిపాలనలో హైదరాబాదులో ఎటువంటి మతకల్లోలాలూ జరుగలేదు)

హైదరాబాదు పాతబస్తీ ఏనాడో మజ్లిస్ పార్టీకి పాకిస్తాన్ బ్రాంచి రాజధానిగా, మిని పాకిస్తాన్ గా మారిపోయింది. పాకిస్తాన్ తీవ్రవాదులకు, ఐ.ఎస్.ఐ. ఏజెంట్లకు అడ్డాగా మారింది.

భారతదేశానికి క్రొత్త బెడద మొదలయ్యింది రోహింగ్యా ముస్లింల రూపంలో. ఎన్ని వేలూ, లక్షల మంది రోహింగ్యా ముస్లింలు భారతదేశంలోకి అక్రమంగా వచ్చారో తెలియదు. మెల్లగా దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించారు. ముఖ్యంగా హైదరాబాద్, పశ్చిమ బెంగాల్, జమ్మూ, కాశ్మీర్, కర్నాటక ప్రాంతాలకు. వాళ్ళకు వెన్ను కాస్తూ ఓట్ల కోసం వెంపర్లాడే 'రాజకీయ పందులు' కొన్ని. మెల్లగా రోహింగ్యా ముస్లింలకు ఆధార్_కార్డ్ నుండి, వోటర్ కార్డుల దాకా అన్నీ "ఈ రాజకీయ పందుల(అధికారంలో వున్నవారు, లేనివారు)' ద్వారా దొరుకుతాయి. హిందువులను నిర్మూలిస్తామన్న అక్బరుద్దీన్/అసదుద్దీన్ లాంటి వాళ్ళ చేతుల్లోబడి పూర్తి స్థాయి జిహాదీలుగానో, దేశవ్యతిరేకులుగానో మారరని నమ్మకముందా? మతకల్లోలాలు రేపరని నమ్మకముందా? ఈ దేశంలో వున్న వాళ్ళకే ఉద్యోగాలు దొరక్క చస్తుంటే వీళ్ళకు ఉద్యోగాలు, వసతి ఎలా? దొరకని వాళ్ళు సమాజ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనరని నమ్మకం ఏమిటి? దేశంలో ఎక్కడ టెర్రరిస్టు చర్యలు జరిగినా దానికి సంబంధించి మూలాలు హైదరాబాద్ లో దొరుకుతున్న విషయం నాయకులు మర్చిపోయారని అనుకోలేం. చరిత్ర తెలియని, తెలిసినా రాజ్యకాంక్ష మీద వ్యామోహంతో ఉన్న ఈ రాష్ట్రాలనాయకులు..ఏం జరిగినా పర్లేదు..నా పదవి నాకు ఉంటే చాలు అనుకుంటున్నారా?

నవంబరు,2020 నాటికి హైదరాబాదు లోని రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో దొంగ ఆధార్ కార్డులు, దొంగ వోటర్ కార్డులతో దాదాపు ఐదు వేలమంది రోహింగ్యాలు పట్టుబడ్డారని పోలీస్ కమీషనర్ మహేష్ ప్రకటన. వీరిలో 165 మంది వివిధ నేరాల్లో పట్టుబడ్డారు. పట్టుబడని వాళ్ళు ఎంతమందో.

ఎక్కడో మక్కాలో హింస, 1979 లో, జరిగితే దానికి ఇక్కడ హైదరాబాదు, చుట్టు ప్రక్కల ప్రాంతాలలో హిందువులను చంపించి, హిందువుల ఇళ్ళ తగలబెట్టించి, లూటీలు చేయించాడు ఎం.ఐ.ఎం. నేత అయిన సలాఉద్దీన్ ఒవైసీ. ఈ నరహంతకుడిని ఏ ప్రభుత్వమూ ఏమీ చెయ్యలేదు.

ఎక్కడో దేశంకాని దేశం డెన్మార్క్ లో మహమ్మద్ ప్రవక్త మీద ఒకడు ఓ కార్టూన్ వేస్తే ఆ కార్టూన్ వేసినవాడు హిందువు కాకపోయినా హిందువులను టార్గెట్ చేసుకొని హైదరాబాద్ లోని ముస్లింలు చేసిన విధ్వంసకాండను మర్చిపోలేము.

ముస్లింలకు రిజర్వేషన్ల పేరుతో ప్రమాదకరమైన క్రొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చాడు తెలంగాణా ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. ప్రస్తుత పరిస్థితుల్లో మతపరమైన రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపొతే జరిగే గొడవలు ఊహకు అందనివేమీ కాదు. ఓట్ల రాజకీయంలో కాంగ్రెస్ వాళ్ళను తలదన్నేలా కే.సీ.ఆర్. తయారయ్యాడనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

విద్యుత్ చోరులను గుర్తించటానికి, దశాబ్దం క్రితం, హైదరాబాద్ లోని పాతబస్తీకి వెళ్ళిన విద్యుత్ శాఖ సిబ్బంది, పోలీసుల మీద జరిగిన ముస్లింల దాడి తెలిసిందే. పాతబస్తీకి కరెంట్ సరఫరా ఎంత అవుతున్నది? ఎంత కరెంట్ కు డబ్బు వస్తుందీ, ఎంత చౌర్యానికి గురౌతున్నదో తెలియదు.

మా పాతబస్తీ (హైదరాబాద్)లో నివసిస్తున్నవారిని పన్నులు, బిల్లులు కట్టమని అడిగే దమ్ము ఎవరికీ లేదని ఒక ఎం.ఐ.ఎం. నేత జీ.హెచ్.ఎం.సీ.-2020 ఎన్నికల సమయంలో బహిరంగంగానే గర్వంగా చెప్పాడు.
నపుంసక ప్రభుత్వాలను, ఈ ముస్లిం మతోన్మాదులను ఇంకెన్నాళ్ళు భరించాలో?

"కే.టీ.ఆర్. ..సీ.ఎం.కొడుకైతే ఏంటి? పాతబస్తీలో పాదయాత్ర చేయాలంటే ఎం.ఐ.ఎం. అనుమతి వుండాల్సిందే".. ఇవి మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ వ్యాఖ్యలు. ఇదీ తెలంగాణా ముఖ్యమంత్రి అయిన కే.సీ.ఆర్. యొక్క 'వీరము', 'బాహుసారము' ఫలితము.

1990 అల్లర్లలో హిందూమతం వారు హైదరాబాద్ లోని పాతబస్తీ మొత్తం ఖాళీ చేసి బయటకు రావల్సిన పరిస్థితి కల్పించారు ముస్లిములు. ఈ అల్లర్లు జరగక ముందు అక్కడ జనాభా ఎంత? వారిలో స్థానికంగా వుంటున్న ముస్లింలు ఎంతమంది? అక్రమంగా వుంటున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలు ఎంత మంది? రోహింగ్యాలు ఎంత మంది? హిందువులు ఎంత మంది? 2022 నాటికి వున్న జనాభా ఎంత? ఎంతమంది హిందువులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోయారు? ఎంతమంది హిందువులు ఇళ్ళు వదిలేసి పారిపోయారు? వరస కుదరలేదు కానీ మరో కాశ్మీర్ అయ్యుండేది అనేది వాస్తవం. పోలీసులు కూడా పాతబస్తీకి వెళ్ళాలంటే భయపడతారనేది వాస్తవం కాదా? పోలీసుల మీద ఎం.ఐ.ఎం. నేతల దుర్భాషలూ, భౌతికదాడి ని తెలియజేస్తూ ఎన్నో వీడియోలు వచ్చాయి. కనీసం ఆత్మరక్షణ చేసుకోలేని నిస్సహాయ స్థితిలో పోలీసుల్ని పడవేసిన ఈ కుహనా సెక్యులర్ ప్రభుత్వాలను ఏమనాలి? పాతబస్తీలోని నేరస్తుల మీద, జిహాదీ ల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్న పోలీస్ ఆఫీసర్లను ఎందుకు బదిలీ చేస్తున్నారు? బహిరంగంగా రోహింగ్యాలు ఫుట్_బాల్ క్లబ్బులు పెట్టుకొంటుంటే ఈ ప్రభుత్వం ఏం చెస్తున్నది?

ఈ నాణ్యమైన 'చవట' (కే.సీ.ఆర్.) ప్రభుత్వ ప్రతాపం అంతా హిందువుల మీదేనన్నది నిర్వివాదాంశం. తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలను 'కల్లోలిత ప్రాంతాలు" గా ప్రకటించాలని పన్నెండు సంవత్సరాల క్రితం చేసిన ప్రతిపాదన ఏమయ్యింది? భైంసా లో హిందువుల ఇళ్ళు తగలబెట్టి, హిందువుల మీద దాడి చేసిన ముస్లింల మీద ఏం చర్య తీసుకున్నారు? వరంగల్ లో పూజారి హత్య చేసిన ముస్లింల పై చర్య ఎంతమటుకు వచ్చింది?

దశాబ్దం క్రితం గుంటూరు మసీదులో బాంబ్ ప్రేలితే (పెట్టింది జిహాదీలే) గుంటూరు బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ముస్లిములు చేసిన దాడులు, విధ్వంస కాండ హిందువులు మర్చిపోలేనిది.

POLICE(Protection Of Life In Civil Establishment)... పోలీసువ్యవస్థ అంటే ప్రజలకు ఏహ్యభావం వుండొచ్చు. కానీ అక్బరుద్దీన్ లాంటివాళ్ళు మారణహోమాలు సృష్టించకుండా తటపటాయిస్తుంది పోలీసులను చూసే అని ప్రజలు గుర్తించుకోవాలి. రాజకీయ, స్వప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా పోలీసులను వాళ్ళ దోవన వాళ్ళని ఖచ్చితంగా పనిచేసుకోనిస్తే దేశంలో ఇంత అశాంతి వుండేదికాదు. ముఖ్యంగా, హైదరాబాదులో ఏ హిందూ, ముస్లిం పండుగల ఉత్సవాలు జరిగినా పోలీసులకు ప్రాణాల మీదకు వచ్చినట్లే. భీభత్సకారుల మీద చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా బలిపశువులు వీళ్ళే. వీళ్ళ బలిదానాలు గుర్తించేవాళ్ళు తక్కువ. శుక్రవారం వస్తుందంటే చాలు. హైదరాబాదుతో సహా ముస్లిం ప్రాబల్యం వున్న ప్రాంతాల్లో వున్న పోలీసులు తీవ్రమైన ఒత్తిడికి గురౌతారు. వాళ్ళ బాధలు వర్ణనాతీతం.

ఓ జిహాదీ తీవ్రవాదిని పట్టుకునే సమయంలో ప్రాణాలొదిలిన ఐ.పీ.ఎస్.ఆఫీసరు కృష్ణప్రసాద్ అంతిమక్రియలకు హాజరైన వాళ్ళకంటే, తీవ్రవాది అంతిమక్రియలకు హాజరైనవాళ్ళు చాలా ఎక్కువ. అందులోనూ ప్రముఖ రాజకీయ నాయకులున్నారు. అలాగే, 1990 అల్లర్ల సమయంలో హైదరాబాదులో ఓ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు(ఈయన హిందువు)ను ఆయన వెంటవున్న ఓ కానిస్టేబులు(ఈయన ముస్లిం) కాల్చి చంపటంతో పోలీసు వ్యవస్థ నివ్వెరపోయింది. కఠినమైన క్రమశిక్షణకు, అంకితభావానికీ మారుపేరై, వైపరీత్యాలు ఎదురైనప్పుడు ప్రాణాలొడ్డైనా ప్రజల్ని రక్షించే పోలీసు వ్యవస్థలోకి మతజాడ్యం ప్రవేశించింది. న్యాయవ్యవస్థలోనూ మతజాడ్యపు ఛాయలు బాగానే కనిపిస్తున్నాయి.


అధికారం పోయి మతిభ్రష్టుడైన ఓ రాజకీయనాయకుడు(కాంగ్రెస్-వీ.హనుమంతరావు) తెలంగాణా పోలీసులమీద వేసిన అభాండం చూడండి. తెలంగాణా పోలీసులే జిహాదీ వెబ్_సైట్లు నిర్వహిస్తూ, వాటికి ఆకర్షితులైన ముస్లిం యువకులను అరెస్ట్ చేస్తూ టెర్రరిస్టులను పట్టుకున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు తెలంగాణా పోలీసులు అని అన్నాడు. అధికార కాంక్షతో ఎంత దిగజారాడో. ఆధారాలు ఉంటే న్యాయస్థానాలకో, మీడియా ముందో వెల్లడించవచ్చు కదా? దేశభద్రత, సమగ్రత ఏమీ పట్టవు ఇలాంటి నికృష్టులకు.

పోలీసులమీదా, సాయుధదళాల మీదా బురద చల్లటం అనేది రాజకీయాల్లో వున్న/లేని, విదేశీ నిధులు పొందే ప్రతి కుహనా సెక్యులరిస్టులకు, మతోన్మాదులకూ ఒక ఫ్యాషన్ అయింది.

తన సామాజిక బాధ్యతను సత్య ప్రమాణంగా నిర్వర్తించగల ఒక వ్యక్తి/జడ్జి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో వున్నట్లు లేదు. ఉంటే, తెలంగాణా రాజకీయనాయకులపైన, అక్బరుద్దీన్ లాంటి వాళ్ళ ప్రకటనలకు తీవ్రంగా స్పందించి వుండేవాడేమో! ఉన్నవాళ్ళు భయపడ్డారా లేక తమ వ్యవస్థ దాకా రాలేదు కాబట్టి మౌనం వహించారా?(ఎప్పుడైనా దేశద్రోహులకు, తీవ్రవాదులకు టార్గెట్ అయ్యేది జవాన్లు,పోలీసులు,ప్రజలే. న్యాయ వ్యవస్థ జోలికి వెళ్ళిన దాఖలాలు లేవు మరి!). ఇప్పటికైనా, తెలంగాణా హైకోర్టు లోని న్యాయమూర్తులు కొద్దిసార్లు హైదరాబాద్ లోని పాతబస్తీలో పర్యటిస్తే లేక వాళ్ళ నివాసాలు పాతబస్తీ లో ఏర్పాటు చేస్తే తెలుస్తుంది చట్టాలు ఏ మాత్రం పనిచేస్తున్నాయో.

అలాగే, భైంసా లో హిందువుల మీద జరిగిన దాడుల గురించి సుమోటో గా స్వీకరించి విచారణ చేసే ఓపిక లేక పోయింది వారికి.

(న్యాయవ్యవస్థ ఈ మధ్య మరీ దారుణంగా తయారవుతున్నది. సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన 16మందిలో సగంమంది అవినీతిపరులని ప్రశాంత్ భూషణ్ అనే న్యాయవాది వ్యాఖ్యానించాడు (ప్రస్తుతం దీనిపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార వ్యాజ్యం నడుస్తున్నది). ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల అమ్మలు, అయ్యలూ, బాబులున్నారంటాడు ఇంకో పెద్దాయన (అలా మేనేజ్ చేయడంలో చంద్రబాబునాయుడు ఘనుడని జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది). చివరికి జడ్జిలను నియమించే విషయంలో కూడా. నిజమే మరి. జడ్జిలుగా తన వాళ్ళుంటే భవిష్యత్తులో తన మీద ఏమైనా కేసులు వస్తే సాగతీయటమో, తనకు అనుకూలంగా తీర్పులిప్పించుకోవచ్చు కదా. అధికారంలో వుండగా అవినీతికి పాల్పడిన న్యాయమూర్తులు ఉన్నారు. పదవీ విరమణానంతరం పదవులు ఆశించే వాళ్ళ ప్రవర్తన ప్రజాహితమైనదిగా ఉంటుందని భావించలేం.) ఇలాంటివారుంటే రాబోయే ఉత్పాతాల్ని అడ్డుకోగలరని అనుకుంటామా? లేకపోతే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని మతోన్మాదుల్ని అదుపులో పెట్టేవారు కదా. ఇలాంటివారుంటే రాబోయే ఉత్పాతాల్ని అడ్డుకోగలరని అనుకుంటామా? లేకపోతే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని మతోన్మాదుల్ని అదుపులో పెట్టేవారు కదా.

తెలుగుదేశంపార్టీ(చంద్రబాబు ఆధ్వర్యంలోని-1995 ప్రాంతంలో) తన అస్థిత్వం నిలబెట్టుకోవడం కోసం 'న్యాయప్రభాకరుడ్ని' 'జయప్రదం'గా మేనేజ్ చేసిందంటారు. అలాగే, తన తొత్తులతో, చంద్రబాబు, తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాడని ఏకంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రియైన జగన్ ఫిర్యాదు చేయడం తెలిసిందే.

ఒక పధ్ధతి ప్రకారం, హిందువులను రెచ్చగొట్టే విధంగా జరుగుతున్న హిందూ దేవాలయాల ధ్వంసం, దేవాలయాలలో చోరీలు, చివరికి భయంకరమైన మతకలహాలకు దారితీస్తాయి. నిధినిక్షేపాల కోసం విగ్రహాలను, దేవాలయాలను ధ్వంసం చేసే వాళ్ళు కొంతమంది; మా దేవుడే నిజమైన దేవుడు.. మిగతావాళ్ళ దేవుళ్ళను ఒప్పుకోము, విగ్రహారాధనను మా మతం నిషేధించింది, విగ్రహాలను ధ్వంసం చేయమని, మా మతాన్ని నమ్మని వాళ్ళను చంపేయమని మా మత గ్రంధాలు చెబుతున్నాయి అంటూ చాపకింద నీరులా ఆచరణలో చూపుతున్న ముస్లిం, క్రిస్టియన్ మతోన్మాదులు;

ఇటీవలి కృష్ణా పుష్కరాల సమయంలో అధికారికంగానే ఎన్నో గుళ్ళను కూల్చివేయించిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిది.

ప్రస్తుతం 2021 లో ఆ గుళ్ళను పునర్నిర్మించడానికి పూనుకున్న జగన్ !!?? 2019 నుండి జగన్ ప్రభుత్వంలో ఎన్నో గుళ్ళలో విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. విగ్రహాలకు 'మలం' పూయడం జరిగింది. దేవుని రధం తగలబెట్టారు అంతర్వేదిలో. జగన్ మా క్రిస్టియన్, మా తఢాఖా హిందువులకు చూపిస్తాం అని బహిరంగంగా సవాల్ చేసిన/చేస్తున్న క్రిస్టియన్ మత పెద్దలు. తిరుమలలో, శ్రీకాళహస్తిలో, శ్రీశైలం, తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలలో క్రిస్టియన్ల, ముస్లింల అకృత్యాలు తెలిసిందే. కొండలకు కొండలు కబ్జా చేసి క్రిస్టియన్ ప్రార్ధనా మందిరాలుగా మారుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వున్న ప్రభుత్వం. క్రిస్టియన్లు చేస్తున్న దురాగతాలు జగన్ కు తెలియవని అనుకోలేం. ఇదేం కాదు.. జగన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి చేస్తున్న కుట్ర అని ఒక వర్గం. చిన్నచిన్న గుళ్ళను కూలగొట్టి, రూపురేఖలు మార్చి దర్గాలుగా మారుస్తున్న ముస్లింలు.

కాశ్మీరీ హిందువులకు పట్టిన గతే సీమాంధ్రులకు, హిందువులకు తెలంగాణాలో పడుతుంది. ముఖ్యంగా పాతబస్తీ(హైదరాబాద్) లోని హిందువులకు; ఆ తరువాత మిగతా ప్రాంతాలలోని హిందువులకు. నిజామాబాద్, కరీంనగర్ లలో హిందువుల పరిస్థితి తెలిసిందే. భైంసా లో హిందువులపై ముస్లింల మారణకాండ తెలిసిందే.

అధికారం కోసం నిజాం భక్తుడిగా, నాణ్యమైన, కల్తీలేని చవటగా మారిన కే.సీ.ఆర్.

తెలంగాణా, ముఖ్యంగా హైదరాబాదు, దాని చుట్టు ప్రక్కల ప్రాంతాలు తీవ్రవాదులకు ముఖ్య స్థావరములయ్యాయి.

7.ఇ) బాబ్లీ ప్రోజెక్టు మొదలైన వాటివల్ల నీటికోసం కలహాలు, జన నష్టము. ఆల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టులు కడుతున్నప్పుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌనంగా ఉంది.. కేంద్ర ప్రభుత్వము జలాల పంపిణీ విషయంలో కఠినంగా వ్యవహరించితే ఉత్పాతము తీవ్రత తగ్గుతుంది.
ఆల్మట్టిలాంటి ప్రోజెక్టులవల్ల నీరు సరిగా లభ్యత కాకపోవడం, చౌడు భూములుగా మారిన కోస్తా భూములు, లాంటివి నీటికోసం పోరాటాలు జరిగేలా చేస్తుంది.

విద్యుత్ కోసం తెలంగాణా,ఆంధ్ర రాష్ట్రాలు ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళు నీళ్ళు వాడుకోవటం తెలిసిందే. ఇలా ఏర్పడిన ఘర్షణల్లో ఒకటి-ఏకంగా నాగార్జునసాగర్ ఆనకట్ట నడినెత్తి మీదే ఇరు రాష్ట్రాల పోలీసులూ ఘర్షణకు దిగటం. టెయిల్-పాండ్ విషయంలోనూ ఇరు రాష్ట్రాల పోలీసులూ మోహరించివున్నారు (20.జూన్.2015 న)
02మే2017 న నాగార్జునసాగర్ డ్యాం వద్ద మళ్ళీ జలవివాదం. డ్యాం మీద మోహరించిన ఇరు రాష్ట్రాల పోలీసులు.

అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ కరువు కాటకాలతో విలవిల్లాడబోతుంది.

ఐదేళ్ళుగా (2013 నుంచి) నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని సుమారు మూడు లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. గత 30 ఏళ్ళుగా నాగార్జునసాగర్ నీటితో సస్యశ్యామలంగా మారిన ఆయకట్టు నేడు బీడుగా మారిపోతుండటం గమనార్హం.

అక్కడ తెలంగాణా ముఖ్యమంత్రి కే.సీ.ఆర్.-"మిషన్ కాకతీయ" పేరుతో పూడికచేరిన, కబ్జాలకు గురైన చెరువులను పునరుద్ధరిస్తూ సస్యశ్యామలం చేస్తున్నాడు !!?? దశాబ్దాల తరబడి మహారాష్ట్రతో వున్న జలవివాదాల్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకున్నాడు తెలంగాణా ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. ఇక మిగిలింది ఆంధ్ర-తెలంగాణా-కర్నాటక మధ్య వివాదాలు.

ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, సస్యశ్యామలమైన పొలాలను "రాజధాని అమరావతి" పేరుతో ధ్వంసం చేశాడు మాజీ-ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. సగటున ఒక ఎకరాకు ఒక పంటకు 30 బస్తాల వరి ధాన్యం పండుతుందనుకుంటే 1,40,000 ఎకరాలకు గాను 42లక్షల బస్తాల ధాన్యం ఉత్పత్తి ఆగిపోయినట్లే. సింగపూర్ లాగా బయటినుంచి కొనుక్కోవాలి ఇక.

దాదాపు ఒక దశాబ్దం క్రితం భారతప్రభుత్వంలోని ఒక పరిశోధనా కేంద్రం వారు, కోస్తాఆంధ్ర తీరాన్ని పరిశోధించి తేల్చినదేంటంటే, విచ్చలవిడిగా బోర్లు త్రవ్వడం, చేపల చెఱువుల మూలంగా సముద్రపు నీరు భూమి అడుగు పొఱల్లోకి చొచ్చుకొని వస్తుందని. త్వరలోనే కోస్తా జిల్లాల్లోని పచ్చటి భూములు చౌడు భూములుగా మారబోతున్నాయని. MPEDA(Marine Products Exports Development Agency) అనే సంస్థ రొయ్యలు, చేపల ఎగుమతులు చూసింది. ఈ సంస్థకు కొంత మంది శాస్త్రవేత్తలు, ఈ చెరువుల వల్ల ఆ భూమే కాక చుట్టు పక్కల భూములు సర్వనాశనమౌతయని మొఱపెట్టుకున్నా పట్టించుకోలేదు ఎవ్వరూ.

అమెరికా-వియత్నాం యుధ్ధంలో వియత్నాం భూములను మరుభూములుగా మార్చడానికి, అక్కడి జలాలను విషపూరితం చేయడానికి జీవ, రసాయన, విష ఆయుధాలను 'నరహంతక' అమెరికాకు తయారుచేసి ఇచ్చిన 'నీచచరిత్ర' "మోన్ సాంటో కంపెనీ"ది. వీళ్ళు తయారు చేసే జన్యుమార్పిడి విత్తనాలు మన అభివృధ్ధికి పనికి వస్తాయా లేక మన మీదా 'ప్రయోగాలు' చేస్తున్నారా? విజ్ఞతతో మెలగవలసింది మన రైతులే.

ఒక చిన్న ఉదాహరణ: మోన్_సాంటో సంస్థ తయారుచేసిన 'రౌండప్' అనే కలుపుమొక్కల నాశినిని రెండేళ్ళపాటు ఉపయోగించాననీ, దానివల్లే తనకు 'నాన్ హాడ్కిన్ లింఫోమా" అనే కేన్సర్ వచ్చిందని, దానివల్లే తాను అంపశయ్య మీద వున్నానని చెబుతూ మోన్_సాంటో సంస్థ మీద ఒక వ్యక్తి దావా వేసాడు. రౌండప్ లో ప్రధానంగా 'గైఫోసైట్" ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదమైన కేన్సర్ కారకమని అంటారు. 'గైఫోసైట్" కేన్సర్ కారకం కావచ్చు అని ప్రపంచ ఆరోగ్యసంస్థ వర్గీకరించింది. ఐరోపా సంస్థలు కూడా ఇదే రీతిలో పేర్కొన్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికైన మేల్కొంటుందా? ఇటీవల భారత దేశంలో కేన్సర్ కేసులు చాలా ఎక్కువ నమోదు అవుతున్నాయి.


8.
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు తేది.26.12.2011 న పట్టాభిషిక్తులైనారు.

తేది.03.02.2058 నాటికి సమస్త భూమండలం శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి వశమై శ్రీవారికి మహాపట్టాభిషేకం జరుగుతుంది.

కలియుగం(అస్కందయుగం)అంతమై, ఆ రోజు (తేది.03.02.2058) నుండే అభిభూ:యుగము (కలియుగ అవసానయుగము) ప్రారంభము

జులై,2014 నుండి స్వామివారి గురించి తెలియటం ఎక్కువౌతుంది. స్వామివారు సం.2024 లో స్వయంగా రంగంలోకి దిగుతారు.

ఏ మతమునకు సంబంధించిన ప్రామాణిక గ్రంధం చూచినా, భగవంతుడి రాకగురించిన వర్ణన ఒకేవిధంగా వుంది. ఆ గ్రంధాల్లో వున్న సారాంశాన్ని గ్రహించి, సాధన చేసి భగవంతుడ్ని చేరుకోవాలనుకొనేవారు తక్కువ. మధ్యలో తగిలే పోప్ లు/మౌలానాలు/మతాచార్యులు, వాళ్ళను గుడ్డిగా నమ్మిన వాళ్ళవల్లే ఆదినుండి మారణహోమాలు జరుగుతున్నాయి. హిందూమతంలో - శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, సౌర, గాణాపత్యులు, కౌమారుల మధ్య ఒకరికొకరికి; క్రైస్తవమతములో - కేధలిక్స్ వర్గానికి ప్రొటెస్టెంట్స్,వగైరాలకు; ఇస్లాంలొ- షియాలకు సున్నీలకు, వగైరాలకు; జరిగిన యుధ్ధాలు; అలానే వేరే మతాలలోకూడ జరిగినవి జగద్విదితమే.
మొదటి ప్రపంచయుధ్ధం, రెండవ ప్రపంచయుధ్ధం వాస్తవానికి మతయుధ్ధాలు

భగవంతుడిని చూడటం ఇష్టంలేనివారు వుండరు. కానీ, ఇలానా?

మతయుధ్ధాల్లో కఱ్ఱలు, కత్తులతో ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు,నరుక్కున్నారు. గృహదహనకార్యక్రమాలు, మానభంగాలు, అత్యంత హేయమైన, భయంకరమైన హింసాకాండలు యధేఛ్ఛగా సాగిపోయాయి. మొదటి, రెండవ ప్రపంచ యుధ్ధాల దగ్గరకు వచ్చేప్పటికి లైట్ మెషీన్ గున్నులు, సబ్-మెషీన్ గున్నులు,వగైరాలు, మైన్ బ్యాటిల్ ట్యాంకులు వగైరాలతో మానవహననం జరిగింది (నోరులేని జీవాలెన్ని పోయాయో లెక్కలేదు). మొదటిప్రపంచ యుధ్ధంలోనూ, రెండవప్రపంచ యుధ్ధంలోనూ మరణించినవారికంటే మతయుధ్ధాల్లో (చరిత్రకెక్కినవి) దేవుడిపేరుమీద చంపబడ్డవారి సంఖ్య ఎన్నో వందల రెట్లు ఎక్కువ. ఒకళ్ళు మతవిస్తరణోన్మాదులు, రెండోవాళ్ళు రాజ్యవిస్తరణోన్మాదులు (మొదటి, రెండవ ప్రపంచ యుధ్ధాలలో పాల్గొన్న అమెరికా, బ్రిటిష్ వగైరా దేశాల అధినేతలు తీవ్రమైన మానసిక వ్యాధులతో బాధపడుతూ వారి దేశాలతరపున యుధ్ధానికి సారధ్యము వహించారు) మూడవప్రపంచ యుధ్ధం అణుబాంబులతో జరుగుతుంది కాబట్టి జనాభాలో నూటికి ఎనభైఏడుమంది దుర్మరణంపాలౌతారు.
-----------------------
సామాజికంగా తీసుకుంటే, ఈ మతోన్మాదుల్ని చూసి భయపడవచ్చు, రాచరికవ్యవస్థల్ని అసహ్యించుకోవచ్చు, ప్రజాప్రభుత్వాల్ని చూసి ఇది ప్రజాస్వామ్యమా (DEMOCRACY) లేక 'లంజస్వామ్యమా' (STRUMPETOCRACY) అని అనుకోవచ్చు. పతనావస్థకు దోవతీస్తున్న, ఆధునికత పేరుతో చలామణీ అవుతున్న విషసంస్కృతులకు ఆకర్షించబడుతున్న ప్రజల్ని చూసి వారికి సరైన మార్గంబోధించలేని, నియంత్రించలేని నాయకులను అధికారకాంక్ష గలవాళ్ళని అనుకొవచ్చు;
కానీ
ఆధ్యాత్మికంగా ఆలోచించితే, వీళ్ళందరూ మహనీయులే. భగవంతుడు అనివార్యంగా ఈ భూమండలంమీదకు దిగిరావల్సిన పరిస్థితులు కల్పించినవాళ్ళు. శిష్టులు వీళ్ళందరిని పేరుపేరునా తల్చుకొని నమస్కరించతగ్గవాళ్ళు. వీళ్ళమూలంగానే భగవంతుడిని సశరీరంగా దర్శించుకునే అదృష్టం సమస్త జీవరాశికీ కలుగుతున్నది. మళ్ళా భగవంతుడిని సశరీరంగా దర్శించుకోవాలంటే ఇంకో ఏడువేల సంవత్సరాలు పడుతుంది.


9.
మూడవ ప్రపంచ యుధ్ధం 2046లో గాని, ఆ తర్వాత వచ్చే మకర సంక్రాంతి రోజు (గురు గ్రహము కుంభరాశిలో ఉండగా) అంతమవుతుంది కాబట్టి 2012లో కలియుగాంతం (అస్కందయుగాంతం) అవుతుందని అనుకోవటం అర్ధరహితం. 'నందన' నామ సంవత్సరం(2012-13)లో భయంకర ఉత్పాతములవల్ల లక్షలాది జీవాలు నశిస్తాయని (మనుషులతోపాటు ఇతర జీవరాశి) శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు తన కాలజ్ఞానంలో తెలిపారు. భగవంతుని రాక ఊహించి, గ్రహములు, ఋతువులు గతి తప్పబోతుండటం గమనించి, మయన్ కేలండర్ వ్రాసినవారు పంచాంగ గణితమును అక్కడితో ఆపివుంటారు.

తేది.05-04-2021 నుండి 12-04-2022 వరకు,
తేది.17-03-2033 నుండి 27-03-2034 వరకు,
తేది.01-03-2045 నుండి 11-03-2046 వరకు,
ప్రపంచానికి విపత్కాలము. జీవరాశి నశింపు, యుద్ధాలు, ప్రళయాలు

మయన్ కేలండర్ వ్రాసినవారు శ్రీగాయత్రీవిశ్వకర్మల యొక్క రెండవ కుమారుడైన మయబ్రహ్మవారసులు (విశ్వబ్రాహ్మణులు/విశ్వకర్మలు)

కలియుగం (అస్కంద యుగం)ప్రారంభం అయినదెప్పుడు? కృష్ణనిర్యాణంతోనే అనే మాటల్లో నిజమెంత? ఈ క్రింది శ్లోకాలు గమనించండి
1) "అస్మిన్ కలియుగేత్వస్మి పున:కౌతూహలం సమాకులేషు ధర్మేషు కిన్ను శేషం భవిష్యతి .. అరణ్యపర్వ-౧ ౯ ౦ అధ్యాయ(నేనీ కలియుగమున నుంటిని. ధర్మములు సంకీర్ణమగుచుండగా ఇంక ఏమి మిగులును .. ఇది యుధిష్టరుడు(ధర్మరాజు) మార్కండేయుడిని అడిగిన ప్రశ్న
2) "ప్రాప్తం కలియుగం విద్ది ప్రతిజ్ఞాం పాండవస్యచ" శల్యపర్వ-౧ అధ్యాయ .. ఇది కలియుగం కావున యుధ్ధశాస్త్ర విరుద్ధంగా భీముడు, సుయోధనుని తొడలు విరుగకొట్టవచ్చుననియు కలియుగము జరుగుచున్నట్లూ కృష్ణుడే చెప్పాడు. పై రెండు అంశాలు కృష్ణ నిర్యాణమునకు 36,40 సంవత్సరముల ముందే జరిగినవి.

కల్హణుడి "రాజతరంగిణి" ప్రకారం కలియుగంలో 653 సంవత్సరములు గతించిన పిమ్మట కురుపాండవులు వుండిరి.


10.
హస్త(12/2009 నుండి 09/2011 వరకు),
చిత్త(09/2011 నుండి 05/2012 వరకు),
స్వాతి(10/2012 నుండి 11/2013) నక్షత్ర
'శని' సంచారంవల్ల అతివృష్టి, అనావృష్టి సంభవిస్తుంది. ప్రళయాలవల్ల కోట్లాది మంది మరణిస్తారు. రాబోయే కాలంలో తిరిగి అదే
హస్త(10/2039 నుండి 10/2040 వరకు),
చిత్త(10/2040 నుండి 11/2041 వరకు),
స్వాతి(11/2041 నుండి 12/2042) నక్షత్ర శని సంచారం వల్ల కూడా.

16-18.June.2013 :: కేదార్ నాధ్ - జలప్రళయం.
Nov.2013 :: ఫిలిప్పైన్స్ - భయంకరమైన తుఫాను; వేలల్లో మృతులు.
నీలం తుఫాన్
ఫైలిన్ తుఫాన్
హెలెన్ తుఫాన్
లెహర్ తుఫాన్


11.
కంచి, శృంగేరి, పుష్పగిరిలలో అనేక వింతలు పుట్టును. ఆ పీఠములకు గడ్డు కాలం.
పీఠాధిపత్యములు విశ్వబ్రాహ్మణులకు/విశ్వకర్మలకు తిరిగి చేరును.
---------------------------------------

ఆచార్యో శంకరో నామ
త్వష్ట పుత్రో న సంశయా
విప్రకూల గురోర్దీక్షా
విశ్వకర్తం తు బ్రాహ్మణ:
(శంకర విజయము)
నా పేరు శంకరాచార్యులు. నేను త్వష్ట సంతతీయుడను (అనగా శ్రీ గాయత్రీవిశ్వకర్మల మూడవ సంతానమైన త్వష్టబ్రహ్మ (బ్రహ్మ) సంతతికి చెందినవాడను). నేను విప్రులకు యజ్ఞోపవీత ధారణావిధి నుపదేశింప నరుదెంచితిని. నేను విశ్వకర్మవంశ బ్రాహ్మణుడను (విశ్వబ్రాహ్మణుడను/విశ్వకర్మను).

కొందరు చరిత్రకారుల ప్రకారం, ఒక శతాబ్దం క్రితం దాకా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జన్మస్థలమేదో, వారి మాతృమూర్తి సమాధి ఏదో తెలియదు. ఆ తరువాత శృంగేరీ పీఠం వారు "కాలడి" చేరి పరిశీలించగా, ఒక సమాధిపైయున్న పేరు, గోత్రములను బట్టి అది "జగద్గురు ఆదిశంకరాచార్యుల" వారి మాతృమూర్తి అయిన "ఆర్యాంబ" సమాధిగా గుర్తించి, "కాలడి" యే ఆదిశంకరుల వారి జన్మస్థలముగా నిర్ణయించినారు. ఆ సమాధిమీద జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి మాతృమూర్తి వంశావళి, వారు విశ్వకర్మ/విశ్వబ్రాహ్మణ కులమునకు చెందినవారని, తదితర వివరాలున్న శిలా ఫలకాలను తొలగించి ఎటువంటి వివరాలూ లేని సాధారణ శిలాఫలకాలను వాటి స్థానములో వుంచి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని తమ బ్రాహ్మణగుంపులో కలుపుకుని, యుగాలనుండి వారికి వున్న అలవాటు ప్రకారం, చరిత్రను ధ్వంసం చేసారు బ్రాహ్మణులు (ద్విజులు/విప్రులు/సప్తార్షేయులు).

జగద్గురు ఆదిశంకరాచార్య స్వాములవారు మొదలుకొని 59వ స్వాములవారి వరకు విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ (పంచార్షేయ) జాతీయులగు స్వాములే పీఠాధిపతులుగా నుండిరి. వారందరికి ఆచార్యస్వాములని బిరుదు గలదు. 60వ పీఠాధిపతి నుండియే బ్రాహ్మణ జాతివారు (ద్విజులు/విప్రులు/సప్తార్షేయులు) పీఠాధిపతులుగా వుంటున్నారు

కక్షకట్టి హిందూ పీఠాధిపతులు, మఠాధిపతుల మీద అన్నివిధములైన దాడులు చేస్తారు కుహనా లౌకికవాదులు, అధికార లాలసులు, హిందూయేతర సంస్థలు.

ఇటీవలే, హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట' కి పాదయాత్ర తలపెట్టిన 'స్వామి పరిపూర్ణానంద' ను "కరుడు గట్టిన గూండాలను" నగరం నుండి బహిష్కరణ విధించే చట్టం-ఏంటీ సోషల్ అండ్ హజార్డస్ ఏక్టివిటీస్ ఏక్ట్,1980, క్రింద, హైదరాబాద్ నుండి బహిష్కరించింది కే.సీ.ఆర్. ఆధ్వర్యంలోని తెలంగాణా ప్రభుత్వం. ఐక్యం కాలేని హిందూ పీఠాధిపతులు (దీని వెనుక 'కులగజ్జి' లేక వర్ణాభిజాత్యం వుందా?). చలనంలేని హిందువులు. హిందువులను, హిందూపీఠాధిపతులను ఏం చేసినా చెల్లుతుందనే ధీమాలో తెలంగాణా రాష్ట్ర పాలకులు (మిగతా రాష్ట్రాల పాలకులూ దీనికేమీ మినహాయింపుకాదు). నిజాం ను కీర్తించి, నెత్తిన పెట్టుకొని పూజిస్తున్న కే.సీ.ఆర్. ప్రభుత్వం హయాంలో హిందువులు నిశ్చింతగా ఉంటారనుకోవడం అనేది పిచ్చిభ్రమే.

మొత్తం ప్రపంచానికే వెలుగు చూపించిన సనాతన వైదికధర్మం ప్రస్తుతం ఆసియా ఖండానికే పరిమితమై ప్రమాద స్థితిలో వున్నదన్న విషయం హిందువులకు తెలియడంలేదు.

ప్రస్తుతం భారతదేశంలో వున్న అనేక రాష్ట్రాలలో హిందూమతానికి నిలువ నీడలేదు. ఈశాన్యభారతం ఎప్పుడో మనది కాకుండా పోయింది. అక్కడ మెజార్టీలో యున్న క్రిస్టియన్ల "పరమత అసహనానికి" పరాకాష్ట "వాజ్_పేయి" చితాభస్మాన్ని అక్కడి నదులలో కలపడానికి తమ క్రిస్టియన్ సంప్రదాయాలు ఒప్పుకోవని అనటం". చాప క్రింద నీరులా పాకుతున్న క్రిస్టియన్ దౌర్జన్యం, మతోన్మాదం. భారత దేశంలోని దక్షిణాదిన దాదాపు పోయింది.

అన్యమతాలు భారతదేశంలో పూర్తిగా ప్రాబల్యంలోకి వస్తే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో మైనార్టీలో వున్న హిందువులు ఎంత అద్భుతంగా జీవిస్తున్నారో ఇక్కడ హిందువుల పరిస్థితి కూడా అలానే వుంటుంది. హిందువుల్ని అణచివేయాలని, తొక్కివేయాలని ఎదురుచూస్తున్న విదేశీయులు భయంకరమైన కుట్రతో పెద్ద పాపిష్టి వ్యూహాలతో భయంకరమైన దాడులు చేస్తున్నారు.

ముందుగా ఆచారవ్యవహారాల మీద దాడి. బొట్టు పెట్టుకుంటే, అయ్యప్ప మాల, లేదా ఏదైనా 'మాల' వేసుకుంటే చాలా పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రవేశం లేదు. అలాగే ప్రస్తుతం చాలా ప్రైవేటు పాఠశాలల్లో/కళాశాలల్లో చదివే ఆడపిల్లలు గాజులు, పూలు ధరించటం నిషిధ్ధము చేశారు.

కొన్ని ప్రవేశ పరీక్షలలో హిందూ వివాహిత స్త్రీలు "మంగళసూత్రాలు" ధరించిరావడాన్ని ఒప్పుకోవడంలేదు. కళ్ళనీళ్ళ పర్యంతమవుతున్న హిందూ వివాహిత స్త్రీలు. చోద్యం చూస్తున్న కుహనా సెక్యులర్ ప్రభుత్వాలు. బురఖాలలో వున్న ముస్లిం స్త్రీలను అనుమతిస్తున్నారు మరి!


ప్రాధమికవిద్య మాతృభాషలోనే జరగాలని మొత్తుకున్నా అన్యమత ప్రాబల్యంలో వున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నైతికవిలువలు మరియు జీవిత పరమార్ధాన్ని తెలియజేసే విజ్ఞానం కొరవడింది. ఒత్తిడి తట్టుకోలేని విద్యార్ధులు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఇప్పటికీ విషయం అర్ధం కావటంలేదు.

ఉపాధ్యాయుల్ని, హిందూమతాన్నీ హేళనచేస్తూ సినిమాలు వస్తున్నా ఎవరూ పట్టించుకోరు.

ఏ మతస్తుడూ తన మతానికి సంబంధించిన దేవుళ్ళను కించపరుస్తూగానీ, అగౌరవంగా ప్రవర్తించటంగానీ వుండదు. ఏ భ్రష్టుడు మొదలు పెట్టాడోగానీ, తెలుగు సినిమాల్లో హిందూదేవుళ్ళను విదూషకులుగా చూపించటం ఎక్కువయింది. మరీ ముఖ్యంగా యమధర్మరాజు, చిత్రగుప్తుడి పాత్రలను. ఈ దేశ సంస్కృతిని కించపరుస్తూ, నాశనం చేసేలా, అనుబంధాలను తెంచేలా వస్తున్న సినిమాలూ, టీవీ సీరియళ్ళు చూస్తుంటే వీటిని వ్రాసిన రచయితలు, దర్శకులు, నిర్మాతలను టెర్రరిస్టులకంటే ప్రమాదకారులుగా పరిగణించవలసి వస్తుంది. ప్రస్తుతం భారతదేశంలోని ప్రింట్ మీడియా(న్యూస్ పేపర్లు), ఎలెక్ట్రానిక్ మీడియా(టీవీ ఛానెళ్ళు) లో దాదాపు మొత్తం స్వదేశీ/విదేశీ క్రిస్టియన్ మీడియా, ముస్లిం, అర్బన్ నక్సల్స్ చేతుల్లో ఉన్నదనేది కఠోరమైన నిజం. వీళ్ళు చేసే జాతిద్రోహ, రాజద్రోహ, దేశద్రోహపు పనులు రోజూ చూస్తున్నదే. ఉన్న క్రొద్ది స్వదేశీ మీడియా-కులగజ్జితోనో లేక ఏదో ఒక పార్టీకో పరిమితమై పొయింది. రాబందులు నయం వీళ్ళకంటే.

విదేశీ వ్యామోహంలోపడి పబ్బులు, డేటింగ్, విశృంఖలతలు అలవాటు చేసుకుంటూ భ్రష్టు పట్టిపోతున్నా మన సంస్కృతిని టీవీల్లో చూసుకుంటూ ఆత్మానందం పొందుతున్నాము. విదేశీసంస్కృతి మీద వెఱ్ఱితలలు వేస్తున్న మన వ్యామోహానికి పరాకాష్టగా, ప్రపంచానికే 'పరమ రోగ్ దేశ' (అమెరికా) అధ్యక్షుడు(బిల్ క్లింటన్) భారతదేశానికి (హైదరాబాదు) వచ్చినప్పుడు అతని చేయి తాకితే చాలు జన్మ ధన్యమైనట్లే అన్నట్లు మనవాళ్ళు ఎగబడటం 'అశ్లీల నృత్యం చేస్తున్న వ్యక్తిని ముట్టుకోవటం కోసం వెంపర్లాడటంతో పోల్చవచ్చు.
------

ఇప్పటిదాకా ఈ దేశంలో వున్న వ్యవస్థలన్నిటి మొదటి లక్షణం హిందూ వ్యతిరేకత. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండీ ఈ హిందూ వ్యతిరేక వ్యవస్థలను దిగ్విజయంగా పెంచి పోషించింది కాంగ్రెస్సే(ఖాన్+క్రాస్). ఈ స్పృహ హిందువులకు కలగకుండా హిందువులను అణగదొక్కడానికి ఒక వ్యవస్థ ఏడు దశాబ్దాలుగా పనిచేస్తుంది. మత రహిత సమాజం అంటున్నప్పటికీ, ఇతర మతాలను మాత్రము నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇతర మతాలతో పాటు పెద్ద మతాన్ని (హిందూ) ఆదరించాలంటే మాత్రం ఆదరించరు. నూటికి కనీసం యాభై మంది ప్రజలున్న హిందూమతానికి చెందిన వారు తమ హిందూమతం గురించి మాట్లాడితే మతోన్మాదిగా ముద్ర వేస్తున్నారు. ముస్లిం, క్రిస్టియన్ మత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని గానీ, ఇతరుల జోక్యాన్నిగాని వాళ్ళు సహించరు. అలా చేసే దమ్ము స్వతంత్రభారత చరిత్రలోనే ఏ ప్రభుత్వానికీ కలుగలేదు. ఇటీవల ట్రిపుల్ తలాక్ వ్యవహారం తప్ప. అమానుషమైన "ట్రిపుల్ తలాక్" ను నిషేధించి నరేంద్రమోడీ చాలా పెద్ద సాహసమే చేసాడనుకోవచ్చు. తద్వారా ఎంతో మంది ముస్లిం మహిళలకు మేలు జరిగినట్లే.

అన్యమతాలవారు తమనుంచి ఎందరిని లాక్కుపోతున్నా పట్టించుకోని హిందువుల ఉదాసీనత ఇలాగే కొనసాగితే మరి కొన్ని శతాబ్దాల్లో హిందూ జాతి కాలగర్భంలో కలుస్తుందని దేశంలో 1891 నాటి జనగణన ప్రక్రియను పర్యవేక్షించిన బ్రిటీష్ అధికారి సీ.జే.ఓడొన్నెల్ హెచ్చరించాడు. ఆ జనాభా లెక్కలను విశ్లేషించి లెఫ్టినెంట్ కర్నల్ ఉపేంద్రనాధ్ ముఖర్జీ "ఎ డయింగ్ రేస్" అనే చిరు పొత్తాన్ని ఆనాడే వెలువరించాడు. తమ మనుగడకు దాపురించిన ఆపదల తీవ్రతను గుర్తించి సకాలంలో మేల్కొనక పోతే అమెరికా, న్యూజిలాండ్ లోని ఆదిమ తెగల్లాగే హిందూ జాతి కూడా అంతరించి పోతుందని ఆయన నూరేళ్ళకు పూర్వమే ప్రమాద ఘంటిక మోగించాడు. ఈ గ్రంధాన్ని రచించడానికి ముఖర్జీని పురికొల్పిన పరిస్థితులు మరింత తీవ్ర రూపంలో ఈనాడూ ఉన్నాయి. 1891 జనాభా లెక్కలు సూచించిన దానికంటే అత్యంత ప్రమాదకరమైన ధోరణులే 2011 జనగణనలో ద్యోతకమయ్యాయి. హిందువులుగా నమోదైనవారిలో వాస్తవంగా హిందూ ధర్మంలో మిగిలినది ఎందరు? హిందువులుగా చలామణి అవుతున్నవారిలో అన్యమతస్థులెందరు అన్న లోతుల్లోకి వెళితే నివ్వెరపరిచే నిజాలు బయటపడతాయి

సంఘవ్యతిరేక శక్తుల కోసం పోలీసులు 'కార్డన్ సెర్చ్' చేసినట్లు చేస్తే, ఒక్కసారిగా ఏఏ మతాలవారు ఎందరున్నారో అర్ధమౌతుంది. లేదా, నిర్బంధంగా ప్రతి గుడి, చర్చ్, మసీదుల్లోనూ నిర్బంధంగా బయోమెట్రిక్ (ఆధార్ కార్డ్ లింక్ అయ్యేలా) విధానాన్ని అవలంబిస్తే టెర్రరిస్టుల్ని గుర్తించవచ్చు. అలాగే ఎస్సీ/ఎస్టీ ముసుగులో ఉన్న క్రిస్టియన్స్ నీ గుర్తించటం వల్ల నిజమైన ఎస్సీ/ఎస్టీ లకు మేలు జరుగుతుంది.

హిందూదేవాలయాలమీద కఱ్ఱపెత్తనం చెలాయించే ఈ ప్రభుత్వాలు వేరే మతస్థుల ఆస్థులమీద నియంత్రణ పెట్టలేదెందుకని? అందరిమీదా నియంత్రణ పెట్టమని అడగరు హిందువులు. కారణం అసంఘటితంగా వుండటం.అనైక్యత. అంతకంటే ముఖ్యంగా- మతోన్మాదిగా ముద్ర వేస్తారేమోనని భయం.

పౌరుషం చచ్చిన ఈ హిందూజాతిని మేల్కొలపడానికి ఆదిశంకరాచార్యుడు మళ్ళీ పుడతాడో లేదో గానీ, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి దళపతి కలుగచేసుకుంటాడని అనుకుంటున్నాను.


12.
శ్రీశైలములో పరుసువేధి (ఇనుము మొదలగువాటిని బంగారంగా మార్చునది) దొరికి బ్రహ్మంగారిమఠం (కందిమల్లాయపల్లె) చేరుతుంది.

ఇది కాకుండా, స్వర్ణయోగం తెలిసిన ఒక సిధ్ధపురుషుడు చాలా తరచుగా బ్రహ్మంగారిమఠం(కందిమల్లాయపల్లె) సందర్శిస్తాడు (బహుశా 2018 నుండి). అతని ఆధ్వర్యంలోనే కందిమల్లాయపల్లె పరిసర ప్రాంతాలు విపరీతమైన అభివృధ్ధికి నోచుకుంటాయి.


13.
ఉదయగిరి పర్వతము మీద సంజీవని దొరుకుతుంది.

ఉదయగిరి లో దొరకబోయే సంజీవని మాత్రమే సభ్యసమాజానికి ఉద్దేశించబడినది. ఇది ఓ సిద్ధపురుషుని సన్నిధిలో వున్నది.
శ్రీశైలం, తదితర ప్రాంతాల్లో వున్న సంజీవని మాత్రం ప్రత్యేకంగా క్రొద్దిమంది కోసం నిర్దేశించబడ్డాయి.

నా గురుదేవుల అనుగ్రహముచే ప్రసాదించబడ్డ 'మృతసంజీవని' యొక్క 'చిన్న భాగము' శ్రీగాయత్రీవిశ్వకర్మ దేవాలయ (ప్రొద్దుటూరు, కంకిపాడు మం.,విజయవాడ) ప్రతిష్టా సమయమున శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ విశ్వకర్మ విగ్రహము క్రింద నాచే(బ్రహ్మశ్రీ పావులూరి శ్రీనివాసాచారి(పాఞ్చజన్య విశ్వకర్మ)), పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ పఞ్చార్షేయ పీఠము, బదరికావనము, శ్రీశైల క్షేత్రము ) వుంచబడినది.
తేది.15.04.2012 ఉదయము గం.6.10 ని.లకు శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగసంతరాయలవారు సశరీరముతో అశ్వారూఢులై శ్రీ గాయత్రీవిశ్వకర్మ దేవాలయ ప్రతిష్టా ప్రాంగణము వద్దకు వచ్చి క్షణకాలముండి వెళ్ళినప్పుడు నాతోపాటు కొందరికి దర్శన భాగ్యము కలిగినది. నాకు(పావులూరి శ్రీనివాసాచారి(పాఞ్చజన్య విశ్వకర్మ)), శ్వేతవర్ణముతో యున్న అశ్వము(దేవదత్తము) మీద శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయల వారు దర్శనమీయగా, కొందరికి గుఱ్ఱము మాత్రమే కనుపించినది (కొందరికి శ్వేత వర్ణముతో, కొందరికి గోధుమ వర్ణముతో). (అలా చూసిన వారిలో ముఖ్యులు శ్రీ మసిముక్కు రమేష్(రవి),ప్రొద్దుటూరు, బ్రహ్మశ్రీ మందరపు రవిప్రసాద్(ఒంగోలు)). ఆ తరువాత, విగ్రహ ప్రతిష్టా సమయమున గం.11.01 ని. లకు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు వారి మరియూ నా గురుదేవులతో వచ్చి కొలది సమయముండి వెళ్ళినారు. విగ్రహ ప్రతిష్టా సమయమందు ఆఱు గరుడ పక్షులు ఆకాశంలో ప్రదక్షిణ చేయటము అందరూ చూచినారు.
ప్రతిష్ట కార్యక్రమ సమయంలో నా ధర్మపత్ని శ్రీమతి పావులూరి లక్ష్మీరాజ్యంశ్రీనివాసాచారి హోమం చేసేటప్పుడు హోమాగ్నిలో కనిపించిన ఆంజనేయస్వామి, గరుడ పక్షి రూపములు, కుంకుమార్చన లో కుంకుమలో కనిపించిన అమ్మవారి రూపము.











ఎవరైనా ఈ దేవాలయాన్ని దర్శించుకొని, మూల విరాట్ విగ్రహాలకు పూజ చేసుకోవచ్చు. శ్రీ గాయత్రీవిశ్వకర్మలు, సంజీవని కరుణిస్తే వ్యక్తిగత అనారోగ్యాలు తొలగి పోతాయి. సమస్త శుభాలూ చేకూరుతాయి.


14.
నందన నామ సంవత్సరము(2012-2013) లోపల శ్రీశైలమల్లిఖార్జునుడు సాక్షాత్కారముగా ప్రజలతో మాట్లాడును. అదృష్టవంతులు శివసాయుజ్యము పొందుదురు(తేది.15-01-2012 నుండి 29-01-2012 మధ్యలో మొదలైనది. ఇద్దరు శివసాయుజ్యమందినారు). శ్రీశైలమల్లిఖార్జునుని గుడిలో పొగ, మంటలు వచ్చును (తేది.21-02-2012న జరిగినది).

శ్రీశైలభ్రమరాంబ గుడిలోకి ఒక మొసలి వచ్చి 8 దినములుండి, మేకపోతు వలె అఱచి మాయమగును. శివుని కంట నీరు కారును. బసవేశ్వరుడు ఱంకె వేసి కాలు దువ్వును. పుట్లకంబము మీద ప్రతిమ మాట్లాడును. కాలభైరవుడు మంత్రములు చదువును. నంది కంట నీరు కారును.

నంది కంట కన్నీరు కారడం గమనించటానికి వీలులేకుండా క్రొద్ది కాలం క్రితం వెండి తొడుగు వేసారు. అలాగే జ్యోతిర్లింగానికి బంగారపు తొడుగు వేసి, ఆపైన సీసముతో తాపడము చేయాలని సంకల్పించారు.
'బంగారు జంగమయ్య' లింగాగ్ని ప్రజ్వరిల్లేని అని కాలజ్ఞానంలో వుంది. శ్రీశైలంలోని జ్యోతిర్లింగానికి బంగారు తొడుగు వేస్తే కాలజ్ఞానములోని సంఘటనకు శ్రీశైల దేవస్థానము వారు నాందీ పలికినట్లే
తేది 17.04.2016 నాటికి, అంతకు ముందు నందికి తొడిగిన వెండితొడుగు తీసేసారు. అలాగే జ్యోతిర్లింగానికి బంగారు తొడుగు ఆలోచన ప్రస్తుతానికి లేనట్లుంది.
----------------------------
ఈ మధ్యనే, అక్టోబరు,2013 లో, శ్రీశైల దేవస్థాన ప్రాంగణములో ఒక సొరంగము బైటపడింది(సెప్టెంబరు-1993 లో భ్రమరాంబ అమ్మవారి గుడి మెట్ల మీద కూర్చొని శ్రీశైలదేవస్థాన విశేషములు మాట్లాడుకుంటూ త్వరలో ఇక్కడో సొరంగం బైటపడుతుందని శ్రీ గిరిధర్(ఆదోని), శ్రీశ్రీశ్రీ విరూపాక్షయ్యస్వామి(శ్రీ శ్రీశైల దేవస్థాన పాలకమండలి సభ్యుడు) వారి ధర్మపత్నితోనూ నేను అనటం జరిగింది. మా మాటల విన్న ఓ అర్చకస్వామి, నేను ఇక్కడే పుట్టిపెరిగాను, ఇక్కడే సొరంగాలూ లేవు అన్నాడు. ఆ తరువాత క్రొద్ది రోజులకే సొరంగం దానంతట అదే బయట పడటం, ఆ అర్చకస్వామే ఫోన్ చేసి చెప్పటం జరిగింది). త్వరలో బైటపడే సొరంగములో ఒక గుండము, దాని నుండే బహుశా కాలజ్ఞానములో చెప్పబడిన మొసలి వచ్చి అమ్మవారి గుడిలో ప్రవేశిస్తుంది.
--------------------------

అభివృధ్ధి(?) పేరుతో దేవాలయ ప్రాంగణంలోనూ, బయట పాతకట్టడాల ధ్వంసం యధేఛ్ఛగా సాగిపోతున్నది. అలా జరుగుతున్న తరుణంలో, మరల, డిసెంబరు,2013 లో ఇంకో సొరంగము బైటపడింది. ఇంకా, దశాబ్దాలుగాయున్న ఒక పుట్టను ప్రొక్లైయినరుతో తొలగిస్తుండగా నెత్తిన జూలుతో(వెంట్రుకలు),అడుగున్నర వెడల్పున్న పడగతో వున్న ఓ మహా శ్వేతనాగు బయటకు వచ్చింది. దానిని నిర్దాక్షిణ్యంగా ప్రొక్లైయినరుతోనే చంపి తగులబెట్టారు శ్రీశైల దేవస్థాన అధికారులు.

ఈ అభివృద్ధిలో భాగంగా, ఘంటామఠం, తదితర మఠాల పునరుద్ధరణ పేరుతో నిధినిక్షేపాలకోసం అనేక త్రవ్వకాలు జరుగగా అనేక గుండిగలు, గంగాళాలలో లక్షకోట్ల పైనే విలువైన వజ్రవైఢూర్యాలు దొరికాయనీ, వాటిని అప్పటి "ముఖ్య"నేతలూ, అధికారులూ పంచుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఖచ్చితమైన సమాచారం తెలియదుకానీ, భ్రమరాంబా అమ్మవారి దేవాలయ గర్భగుడిలో గోడలు, నేల బాగుచేసారు. అప్పుడు కూడా అత్యంత విలువైన నిధి దొరికిందని వినికిడి.

ఇదిలా ఉంటే, క్రొద్దికాలం క్రితం శ్రీశైల దేవస్థానం ఈ.ఓ. గా పనిచేసిన సాగర్ బాబు అనే వ్యక్తి వద్దనుండి శ్రీశైలదేవస్థానానికి బహుకరించబడ్డ వెండి, బంగారు వస్తువులు, నగదు, తదితరాలు మొత్తం దాదాపు రూ.67 కోట్ల విలువైన సంపదను అవినీతి నిరోధకశాఖ అధికారులు పట్టుకున్నారు (కేసు ఎమైందో తెలియదు). (ఈయన ఎస్సీ.ఎస్టీ.ముసుగులో వున్న క్రిస్టియన్ అని అంటారు). నిధినిక్షేప త్రవ్వకాల వీరుడిగా పేరుగాంచాడు ఇంకో ఈ.ఓ. మరో ఈ.ఓ.-ముస్లిం మతానికి మారినా అది ప్రభుత్వానికి తెలియ చేయకుండా హిందువుగానే చెలామణి అవుతూ ఈ.ఓ.గా ఇష్టారాజ్యంగా విధులు నిర్వహించాడు. వీళ్ళ పాలనలోనే దేవస్థాన సిబ్బందికి ముస్లింలతోనూ, క్రిస్టియన్స్ తోనూ అన్యోన్య అక్రమబంధాలు ఏర్పడ్డాయి. 12.జూన్.2020 నాటికి శ్రీశైల దేవస్థానం కుంభకోణం విషయంలో 11మంది దేవస్థాన సిబ్బంది సస్పెండ్ అవడం, వీరితోబాటు ఆంధ్రాబ్యాంకు, ఇతర ఏజెన్సీల ఉద్యోగులు మొత్తం 33మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. దేవస్థాన సిబ్బంది లో "లవ్ జిహాదీ" లు, తత్ బాధితులు వున్నట్లు వినికిడి.

ప్రస్తుతము మనము చూస్తున్నది, తాకుతున్నది జ్యోతిర్లింగ అగ్రభాగము. దాని మొదలు, క్రింద భూగర్భంలో వున్న ఏడో అంతస్థులో వుంది ( ఏకశిలా స్థంభంగా మొత్తం ఎనిమిది అంతస్థులు వుంటుంది). అష్టసిద్ధులలో మొదటిది సాధించినవాడు రెండవ సిధ్ధి కోసం పైనుంచి రెండవ అంతస్థుకు వెళటానికి అర్హత పొందుతాడు. ఎనిమిదవ సిధ్ధి పొందటం అడుగున వున్న జ్యోతిర్లింగము వద్ద. అమ్మవారు, శ్రీ బసవేశ్వరులవారు, క్షేత్రపాలకుడైన శ్రీ బయలువీరభద్రస్వామివారు, శ్రీ కాలభైరవుల వార్ల సమక్షంలోనే జరుగుతుంది. అప్పుడే ఆ వ్యక్తికి శివ సాయుజ్యమా లేక బ్రహ్మవిద్యా ప్రచారమునకై ఇక్కడే సభ్యసమాజంలో వుండటమా అనేది శ్రీ స్వామి వారు నిర్ణయిస్తారు.
-------------------

శ్రీశైలంలో వున్న శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ పరశురాములవారు, వారి సమకాలికులైన మరో ఇద్దరు సిద్ధపురుషులు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరులవారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామి వారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ఆచార్యా నాగార్జునాచార్యులవారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ అశ్వత్థాములవారితో సహా సిధ్ధపురుషులందరు శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయల వారితో, ప్రతి పౌర్ణమి, అమావాస్య, మిగతా పర్వదినములలో ఎనిమిది అంతస్థులుగా వున్న జ్యోతిర్లింగాన్ని ఖచ్చితంగా దర్శించుకుంటారు, అలాగే శ్రీశైల శిఖరం కూడా.
అర్హత ఉన్నవారు అందరినీ చూడవచ్చు.

శ్రీశైల క్షేత్ర పరిధిలో, జ్యోతిర్లింగాన్నీ, తమ గురుదేవుల దర్శనానికి లేక వేరే కార్యం కోసం వచ్చి, ఒంటరిగా తన దేవదత్తము(గుఱ్ఱము) మీద ప్రయాణిస్తున్న శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయల వారిని లేక శ్రీవారి తో పాటు తన గుఱ్ఱము మీద ప్రయాణిస్తున్న శ్రీవారి దళపతినీ చూడవచ్చు.


15.
విజయ నామ సంవత్సరము(2013-14)లో కోట్లాది జీవాలు నశించేను

16-18.June.2013 :: కేదార్ నాధ్ - జలప్రళయం.
Nov.2013 :: ఫిలిప్పైన్స్ - భయంకరమైన తుఫాను; వేలల్లో మృతులు.
నీలం తుఫాన్
ఫైలిన్ తుఫాన్
హెలెన్ తుఫాన్
లెహర్ తుఫాన్


16.
శ్రీ వీరభోగవసంతరాయల వారి సైన్యంకోసం లక్షలాది గుఱ్ఱాలు యాగంటి గుహలనుండి వస్తాయి.

ప్రస్తుత కాలంలో యుద్ధం అంటే పదాతి దళం, వైమానిక దళం, నావికాదళం. కానీ, స్వామివారి సైన్యం కోసం గుఱ్ఱాలు రావడం, అశ్వికదళం యుద్ధం లో పాల్గొనడం అంటే అది అంతర్యుద్ధం క్రిందే లెక్క.

పోలీసులు పదిహేను నిముషాలు పక్కకు తప్పుకుంటే వందకోట్లమంది హిందువులను నిర్మూలిస్తాం ...... ముస్లింమతోన్మాదపార్టీ అయిన ఎమ్.ఐ.ఎమ్.శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ బహిరంగ సవాల్;క్రొద్దిమంది మా ముస్లిం ఆడసింహాలను చూస్తేనే హిందువులు గడగడలాడుతున్నారు. పది కోట్ల మా ముస్లింలు చాలు వందకోట్ల హిందువుల సంగతి చూడడానికి అని రణన్నినాదం చేసాడో ముస్లిం రాజకీయ నాయకుడు; మా తబ్లిఘీల జోలికి వస్తే మేం ఊరుకోము అని బెదిరిస్తున్నాడు తబ్లిఘీల అధ్యక్షుడు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ఢిల్లీలో మరియూ ఇతర ప్రాంతాల్లో హిందువుల ఇళ్ళమీద పెట్రోల్ బాంబులతో దాడి. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై రోహింగ్యా ముస్లింలు దారుణ మారణకాండ జరుపుతున్నా మిన్నకుండిపోతున్న దేశద్రోహి, ముస్లిం మతోన్మాదీ, జిహాదీ అయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (మమతా బెనర్జీ నిఖార్సైన ముస్లిం. ఆవిడ అసలు పేరు ముంతాజ్ మాసమాహ్ ఖాటూన్ అని అంటున్నారు). తెలంగాణాలో భైంసా లో హిందువుల మీద దాడి, ఊరు వదిలి పారిపోయిన హిందువులు; పోలీసులపై దుర్భాషలతో దాడి చేస్తున్న ముస్లిం ఎం.ఎల్.ఏ.లు. చోద్యం చూస్తున్న 'నిజాం భక్తుడు" కే.సీ.ఆర్ (కే.సీ.రజాకార్ అనో కే.సీ.రోహింగ్యా అనో పిలవడం బావుంటుంది). మహారాష్ట్రలో సాధువుల హత్యలు. మళ్ళీ మొదలైన కశ్మీరీ హిందువుల హత్యలు. పక్షవాతంతో నోరుమెదపలేని మీడియా. మార్చి,2020 నుండి లాక్_డౌన్ పరిస్థితులు చూస్తే..ముస్లింలు యధేచ్ఛగా తిరుగుతున్నారు. చట్టాలను వాళ్ళు లెక్క చేయడం లేదు. పోలీసుల మీద బురఖాల్లోని ముస్లిం స్త్రీలు(?) దాడులు కూడా చేస్తున్నారు. పోలీసు లాఠీలు హిందువుల మీద మాత్రమే ఝుళిపించబడుతున్నాయి.

హిందువులకు ముస్లింలకు, హిందువులకు క్రిస్టియన్లకు, హిందువులలోని అగ్రవర్ణాలకు హిందూ దళితులకు మధ్య అంతర్యుద్ధం అనివార్యం.

ఈ అంతర్యుద్ధంలో, అసంఘటితంగా, అనైక్యంగా వున్న శిష్టులను రక్షించడానికి శ్రీ వీరభోగవసంతరాయల వారి సైన్యం వస్తుంది. వారికోసమే యాగంటి గుహలనుండి లక్షలాది గుఱ్ఱాలు రాబోతున్నాయి.


17.
కంచి కామాక్షమ్మ ఉగ్రము వల్ల దక్షిణదేశము దొరలు, ప్రజలు నష్టమౌదురు. రామేశ్వరము వద్ద భయంకరమైన యుధ్ధం.

ఆర్యులు ఎక్కడినుంచో వచ్చి ఇక్కడి, భరత ఖండం లోని, ఆదిమ జాతులైన ద్రవిడుల మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఇక్కడే స్థిరపడ్డారనే వాదన తప్పు. ఆర్య అంటే సంస్కారవంతుడని, గౌరవనీయుడనే అర్ధంలోనే వాడబడింది. ద్రవిడ అంటే మూడు సముద్రములు కలిసే ప్రాంతం నుండి వచ్చినవాడనే అర్ధంలోనే వాడబడింది. వీటికి వక్రభాష్యం చెప్పినవాళ్ళు మతోన్మాద క్రిస్టియన్ చరిత్రకారులు, ఇతర కుహనా లౌకికవాదులు; బ్రాహ్మణ ద్వేష, జాతిద్రోహ కమ్యూనిస్టు చరిత్రకారులు, ముస్లిం చరిత్రకారులు. వీళ్ళ పిడివాదం ఒకటే. బైబిల్ లో చెప్పబడ్డ సృష్టి అనేది మూడువేల సంవత్సరాల క్రితం మాత్రమే జరిగింది కాబట్టి మిగతా మతాలు చెప్పేవి అబద్ధం. పురావస్తు త్రవ్వకాల్లో వేల సంవత్సరాల క్రితమే విశ్వబ్రహ్మణుల/విశ్వకర్మల చేత చెక్కబడ్డ ఱాతి విగ్రహాలు, లోహ విగ్రహాలూ, ఇతర పనిముట్లు దొరికి ఈ దేశపు మహోన్నత సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్తున్నా వాళ్ళ పిడివాదం మారదు.

దక్షిణభారతదేశ నాయకుల ప్రస్థుత పరిస్థితులు తెలిసిన విషయమే. రాజ్యకాంక్షతో, తమిళనాడులో స్టాలిన్, కమల్ హసన్, విజయ్ జోసెఫ్ లాంటి ఉన్మాదులు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారు. చాపకింద నీరులా జిహాదీలు. కేరళలో సరేసరి. పడగ విప్పి నాట్యమాడుతున్న క్రిస్టియన్ మతోన్మాదం, ముస్లిం జిహాదీలు, హిందూ ద్వేష కమ్మూనిస్టులు. కర్నాటకలో బెంగుళూరు, మైసూరు పరిసర ప్రాంతాల్లో తిష్టవేసుకున్న ముస్లిం రోహింగ్యాలు, అక్కడి అడవుల్లో శిక్షణ పొందుతున్న జిహాదీలు. ఆంధ్రా, తెలంగాణాల్లో ప్రభుత్వాన్నీ, చట్టాల్నీ లెక్కచేయని ముస్లింలు, వారి నేతలు. వీళ్ళకు వత్తాసుగా సెక్యులర్ ముసుగులో వున్న సంకర మతోన్మాది అరుంధతీరాయ్(ఈవిడ అసలు పేరు సుజాన్నే, క్రిస్టియన్) లాంటివాళ్ళు. వీళ్ళ మూలంగా అతి త్వరలోనే అటు నాయకులూ, ప్రజలూ నష్టమౌతారు.

సనాతన వైదికధర్మాన్ని(హిందూధర్మాన్ని) నిర్మూలిస్తామన్న డీ.ఎం.కే. నాయకుడు స్టాలిన్ ఉన్మాదపు ప్రకటన తెలిసిందే. హిందూ దేవాలయాల పై వీళ్ళ ప్రతాపం, వాటి ధ్వంసం గురించి తెలిసిందే

ఆ సంఘటనలు కంచి కామాక్షి అమ్మవారికి అపచారం జరిగిన తరువాత మొదలౌతుంది

రామేశ్వరం వద్ద జరగబోయే యుధ్ధం దేనికోసం? అనంత పద్మనాభుడి మరియూ రామేశ్వరం లోని దేవాలయాల లోని లక్షల కోట్ల సంపద కోసమా? లేదా ఆ దేవాలయాలలో వున్న వెలకట్టలేని మూలికలు, అమృతంతో సమానమైన కల్పరసాయన/వికల్పరసాయన విగ్రహాల కోసమా? ముఖ్యంగా, దక్షిణాపధంలోని అపురూపమైన, ఔషధీయుక్తమైన విగ్రహాలు చాలా వాటిని సోనియాగాంధీ(ఆంటోనియో మైనో) ఇటలీకి తరలించిందని వినికిడి.

ఇప్పుడు శ్రీలంకలో రాజకీయ నాయకుల మీద ప్రజలు తిరగబడి చావగొట్టినట్లే భారతదేశంలో కూడా రాజకీయనాయకులను చావగొడతారు.

ఒక్క క్షణం ఆలోచించండి. శ్రీలంక ఒకప్పుడు దక్షిణాపధంలో భాగంగానే వుండేది. శ్రీలంకలో ప్రభుత్వానికీ, ఎల్.టీ.టీ.ఈ.కి మధ్య యుద్ధం జరిగింది రామేశ్వరం కు దగ్గరలోనే. ఈ యుద్ధానికి కారణం తమిళులకు అన్యాయం జరుగుతున్నదనేనా లేక శ్రీలంక ను చీల్చి జాఫ్నా పరిసర ప్రాంతాలను క్రిస్టియన్ దేశంగా మార్చాలనుకున్నాడా ఎల్.టీ.టీ.ఈ. చీఫ్ ప్రభాకరన్??


18.
గుళ్ళలో దేవుళ్ళకు మూర్తిమంతములు వచ్చి ఊరూరా నాట్యమాడును. కంచి కామాక్షి గిఱ్ఱున తిరుగును. బిళం కామాక్షమ్మ కండలు కక్కును. గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడును. వినాయకుడు వలవలా ఏడ్చును. దేవతలు సాక్షాత్కారముగ ప్రజలతో మాట్లాడెదరు.


19.
వినాయకుడు ఊరూరా తిరిగి వేదమంత్రములు చదువును.


20.
తామే వీరభోగవసంతరాయలమని చాలామంది దొంగ సాధువులు వస్తారు.

భగవంతుడి కోసం సాధన చేస్తే అష్టసిధ్ధులు ఆయాచితంగా వస్తాయి, ఆ తరువాత భగవత్ సాక్షాత్కారము కలుగుతుంది. అలా కాకుండా, భోగలాలసత కోసం భోగయక్షిణి, శాబరాది విద్యల వల్ల కొన్ని శక్తులు పొందినవారు ప్రజలలో దైవస్వరూపులుగా చలామణి అవుతుంటారు. వారి శక్తి క్షీణించిన తరువాత చివరికి వారు 'ఆషాఢభూతి'లాంటి శిష్యుల చేతుల్లోబడి ప్రాణాలతోబాటు సమస్తం కోల్పోవటం (ఆనాటి నుండి నేటి స్వాములు, బాబాల దాకా) తెలిసిన విషయమే.

తామే వీరభోగవసంతరాయలమని చెప్పుకొన్న కొంతమంది కొలది కాలంలోనే అనారోగ్యముతోనో లేక శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు స్వయంగా దండించడంవల్లో కాలం చేసారు.

శ్రీశ్రీశ్రీశ్రీశ్రీవీరభోగవసంతరాయల వారికి, వారి పాదాలు ముట్టుకొని దణ్ణం పెట్టుకుంటే ఇన్ని వేలని, పాదాలు కడిగితే ఇంత డబ్బులు చెల్లించాలని, వాటేసుకోవాలంటే ఇంత డబ్బులు చెల్లించాలని, ఇన్ని వేలు చెల్లిస్తే మోక్షము ఇస్తానని ప్రజల నుండి డబ్బు వసూలు చేయవలసిన అగత్యము లేదు. ఆయన వచ్చింది దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం. సభలు పెట్టి ఆయనకు భజన చేయించుకోటానికో, పొగిడించుకోడానికో కాదు.

జూన్,1991 లో నా గురుదేవులైన శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరుల వారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరులవార్ల వద్ద వారు వ్రాసిన, మరియూ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి కాలజ్ఞాన తాళప్రతులు చూసిన తరువాత వాటిని ఆధారం చేసుకుని పరిశోధన చేస్తూ సమగ్రంగా గ్రంధం విడుదల చేయాలని సంకల్పించాను. 2005 లో ఆంగ్ల జ్యోతిష మాసపత్రిక అయిన Express Star Teller లో కాలజ్ఞానం వ్రాసిన మహానుభావుల గురించి వ్రాస్తూ వ్యాసుడు, నోస్ట్రాడామస్ తదితరుల గురించి వ్రాసారేగాని, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి గురించి ప్రస్తావన రాలేదు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానం గురించి తెలియచేస్తూ ఆయనే కల్కి/వీరభోగవసంతరాయలుగా రాబోతున్నారని తెలియ చేస్తూ ఒక Article వ్రాసాను. అది September,2005 Express Star Teller edition లో ప్రచురణ అయింది. స్కైలాబ్ పడబోతుందని ఆస్తులను అమ్ముకొని జల్సా చేసుకొని నష్టపోయిన వారి గురించి విన్నాం. 2012 లో కలియుగాంతం కాబోతుందని మీడియాలో ప్రచారం వచ్చి ప్రజలలో అలజడి రేగడం తెలిసిన విషయమే. ఈ సమయంలో తిరిగి కాస్తంత వివరంగా "2012 కలియుగాంతం కాదు" అని వివరిస్తూ ఇంకో Article వ్రాయగా October,2009 Express Star Teller Edition లో మరలా ప్రచురణ అయింది (కాలజ్ఞానంలోని కొన్ని సంఘటనలకు ఖచ్చితమైన తేదీలు ఇవ్వటం జరిగింది). దీనిని నేనే తెలుగులోకి అనువదించి 25.10.2009 న మొదటి ముద్రణ విడుదల చేశాను. ఇప్పటికి-తెలుగులో 12 ముద్రణలు అయ్యాయి. ఆంగ్లంలో 8 ముద్రణలు అయ్యాయి. కన్నడ అనువాదం, ఆంగ్లభాష లోవి కూడా వేల ప్రతులు ఉచితంగాపంపిణీ చేయడం జరిగినది. తమిళ అనువాదం వెబ్_సైట్ లో మాత్రమే పెట్టాము. లక్షల ప్రతులు, ముఖ్యంగా శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ఈశ్వరీమహాదేవి మఠం (కందిమల్లాయపల్లె) కేంద్రంగా, శ్రీశైలం, తిరుపతి, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాలలోను, కర్నాటక, తమిళనాడు తదితర ప్రాంతాలలో ఉచితంగా, విస్తృతంగా పంపిణి చేయటం జరిగింది. శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి పట్టాభిషేకం రోజు తెలియ చేస్తూ ఇంకో article వ్రాయగా, అది February,2012 Express Star Teller Edition లో ప్రచురణ అయింది. 2010 లో ఈ website, www.panchamahakalagnanamulu.org open చేసి ఎప్పటికప్పుడు updates పెడుతూ వచ్చాను.

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానం లోని చాలా సంఘటనలకు ఖచ్చితమైన తేదీలు ఇస్తూ ఇంకో వ్యాసం వ్రాయగా అది ఫిబ్రవరి,2022 స్టార్ టెల్లర్ మాసపత్రికలో ప్రచురణ అయ్యింది.

కాగా, 2011 నవంబరు ప్రాంతంలో, యద్దనపూడి బ్రహ్మానందాచార్యులు (బ్రాహ్మణపల్లి, పిడుగురాళ్ళ) అనే వ్యక్తి, నా గ్రంధం "2012 కలియుగాంతం!?", షష్టమ ముద్రణ జిరాక్స్ కాపీల మీద నా పేరు ఉన్నచోట తన పేరు వున్న స్టిక్కర్ అంటించి, నా గ్రంధాన్ని తనదిగా చెప్పుకుంటుంటే నేను, నాతోపాటు నా గ్రంధాన్ని చదివిన పాఠకులు అతనిని మందలించగా అతను తన తప్పు ఒప్పుకొని క్షమాపణలు కోరాడు.

ఆ తరువాత, కోదాడ (నల్గొండ జిల్లా) కు చెందిన వెంకన్న అనే వ్యక్తి నా గ్రంధాన్ని యధాతధంగా తీసుకుని, తన గురువు చెప్పిన కొన్ని మాటలు కలిపి, రచయిత నేనని (పావులూరి శ్రీనివాసాచారి/పాఞ్చజన్య విశ్వకర్మ) చెప్పకుండా ముద్రణ చేస్తే, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి కాలజ్ఞానంతో పరాచికాలు వద్దని మందలించటం జరిగింది.

ఇప్పుడు, 18.జనవరి.2017 న -- EYECON FACTS -- అనే సంస్థ, నా గ్రంధంలోని విషయాలను యధాతధంగా తీసుకొని "బ్రహ్మంగారి కాలజ్ఞానం-మీరు నమ్మలేని నిజాలు" పేరుతో వీడియోగా చేసి తమ పరిశోధనగా చెప్పుకుంటూ -- Youtube -- లో పెడితే, -- Youtube -- వారికి, అది నా గ్రంధంలోని విషయాలని చెప్పటం, వారు ఆ వీడియోని తీసి మళ్ళీ పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికీ సదరు -- EYECON FACTS -- సంస్థవారు, అది తమ రచయిత వ్రాసినదని ఇప్పటికీ నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారు. ఇప్పటికీ వీడియో వారిపేరు మీదనే వున్నది. వివాదం నడుస్తూ వున్నది .

1991 జూన్ నుండి మొదలైనది కాలజ్ఞానం గురించి పరిశోధన. కఠినమైన బ్రహ్మచర్యంతో చేసా. ఈ గ్రంధచోరులు నా గ్రంధాన్ని వీడియోగా చేసి యూట్యూబ్ లో పెట్టుకొని వాళ్ళదిగా చెప్పుకోవడం ఎలా వున్నదంటే, నా బిడ్డడ్ని అపురూపంగా 27 సంవత్సరాలు పెంచుకుంటే, వాడ్ని ముష్కరులు తీసుకెళ్ళి వాడి అవయవాల్ని, చివరికి శరీరాన్ని కూడా అమ్ముకుంటే ఎలా వుంటుందో అలా. గుండె మెలిపెట్టినట్లు వుంటుంది గుర్తుకొచ్చినప్పుడల్లా.

Star Teller Editions లో ప్రచురణ అయినవాటి నకళ్ళు ఈ క్రింద ఇస్తున్నాను.


అదే మాసపత్రికలో, ఫిబ్రవరి,2022 సంచిక, ఇటీవల ముద్రణ అయిన అంశాలు



త్వరలో అమెరికానుండి, భారతదేశంలోనూ వారి మీద కోర్టులలో కేసులు వేయబోతున్నాను.

ఈ గ్రంధం ప్రధమ ముద్రణ 25.10.2009 నాడు విడుదల అయినది. మొదటినుండీ చూస్తున్నవారికి ఈ సత్యము తెలిసినదే. నా ఈ గ్రంధం లక్షల మందికి సుపరిచితమే.

త్వరలో భారతదేశం నుండి, అమెరికా నుండి కేసులు వేయబోతున్నాను.

ఇలాంటి పరాన్నభుక్కుల వల్ల, ఈ వెబ్_సైట్ లోనూ/రాబోయే నా గ్రంధం (13వ ముద్రణ)లోనూ, నా గురుదేవులు శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వాములవారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామి వారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారిని నేను తీసిన ఫొటోలు, వారితో నేను దిగిన ఫొటోలు, వీడియోలు ఏప్రిల్,2017 లో పెడదామనుకున్న నా ప్రయత్నాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాను. నా గురుదేవులు, శ్రీవారి ఫొటోలు భారీ ఎత్తున ముద్రణ చేసి అన్ని ప్రముఖ దేవాలయాల వద్ద భక్తులకు ఉచితంగా పంపిణీ చేదామనుకున్న ప్రయత్నం, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి దళపతి జీవితంలో జరిగిన, జరగబోయే సంఘటనలు ఆధారంగా చేసుకొని మరియూ కాలజ్ఞానంలోని సంఘటనలు ఏఏ తేదీలలో ఎలా జరుగుతాయో వాటిని అన్నిటినీ సినిమాగా చేసి, లాభాపేక్షలేకుండా, అందరికీ డీవీడీ రూపంలో ఉచితంగా పంచటం, మరియూ నెట్ లో పెట్టాలనుకున్న ప్రయత్నం కూడా తాత్కాలికంగా వాయిదాపడింది.

నా గ్రంధాన్ని, ఈ వెబ్_సైట్ ని చూస్తున్నవారు సత్యమును గమనించగలరు.
నా గురుదేవులకు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారికి ఈ వివాదాన్ని విన్నవించుకొన్నాను. ఐకాన్ ఫాక్ట్స్ వారికి, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు వేసే శిక్షను తలచుకొని వారి మీద జాలిపడుతున్నాను. బ్రహ్మంగారి కాలజ్ఞానంతో పరాచికాలాడినవాళ్ళు బాగుపడినట్లు చరిత్రలోనే లేదు. నకిలీ వీరభోగవసంతరాయుళ్ళు రావడం గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో స్పష్టంగా వుంది. అయితే 'చోర/నకిలీ రచయితలు' రావడం నేను ఊహించని పరిణామం

శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి ఫోటో 03.08.2018 న వెబ్_సైట్ లో పెట్టే ప్రయత్నం విఫలమైంది. సర్వర్ ఇన్వాలిడ్ అని రాగా అప్పటికి నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను. ఆ మరుసటి రోజుకు సర్వర్ సమస్య తీరింది. శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయల వారి అనుమతి లేకుండా వారి ఫొటో వెబ్_సైట్ లో పెట్టాలనుకోవడం నా తప్పిదమే. ఆ తరువాత శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి అనుమతి తీసుకున్నాను. ఈ గ్రంధం 13వ ముద్రణలోను వారి ఫోటోలను పెట్టి ముద్రణ వెలువడిన మరుక్షణం నా గురుదేవులు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయల వారి ఫోటోలు, వీడియోలు ఈ వెబ్_సైట్ లోనూ ఉంటాయి. గమనించగలరు.

ఈ గ్రంధ రచన సమయంలో ఎన్నో వింతలు, మహిమలు నా అనుభవంలోకి వచ్చాయి. ఎన్నో పరీక్షలు, ఆంక్షలు పెట్టారు స్వామివారు. వాటిలో మొదటిది..1995 లో, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి పుట్టిన తేది, జన్మస్థలం ఇదీ అని ఖచ్చితంగా నిర్ధారణకు వచ్చి కంప్యూటర్ లో టైప్ చేసి ఆనందంగా మురిసిపోతూ అందరికీ తెలియ చెద్దామనుకున్న సమయంలో, టేబుల్ మీదనుండి తాళాలు క్రింద పడటం, వాటిని తీసుకోవడానికి నేను క్రిందికి వంగడం, అదే సమయంలో కంప్యూటర్ మానిటర్ కాలిపోయి మ్రుక్కలవడం, సీపీయూ కూడా కాలిపోవడం ఒకేసారి జరిగాయి. అప్పటినుండి ఈ రోజు దాకా శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయల వారి వివరాలు ఎవరికీ చెప్పే సాహసం చేయలేదు. కాలజ్ఞానంలో చెప్పబడ్డ చాలా సంఘటనలకు ఖచ్చితమైన తేదీలు నిర్ణయించినా అన్నీ ప్రచురణ చెయ్యలేదు. విడతలవారీగా మాత్రమే ప్రచురణ చేస్తూ వచ్చాను. నకళ్ళు తీద్దామనుకున్నా సీడీ రైటర్లు కాలిపోవడం లాంటి కఠినమైన అవాంతరాలు వచ్చాయి.


21.
సూర్యనంది భూకంపంతో నేలమట్టమౌతుంది.

తేదీ.__.__.20__.


22.
యాగంటి, శ్రీశైలం, కుంభకోణంలలో గోవధ, మతకలహాలు, వేలాదిమంది బలి.

హిందూ దేవాలయ భూములు ఇతర మతస్థులకు పంచియివ్వటము, హిందూ దేవాలయ సరిహద్దులలో వేరే మత ప్రార్థనాలయాలకు అనుమతినివ్వటమువంటి ఘనకార్యములు మన సంకర రాజకీయ నాయకుల వల్ల జరిగి, తత్ఫలితంగా ఉధ్భవించే మతకల్లోలాలవల్ల వేలమంది ప్రాణాలు కోల్పోతారు.
యాగంటి, శ్రీశైలం, కుంభకోణంలలో గోవధ, మతకలహాలు, వేలాదిమంది బలి.

దశాబ్దము క్రితము నక్సలైట్లు సాయుధులై శ్రీశైల దేవస్థానము వద్దకు వచ్చి మహాద్వారము తలుపులు తీయమని బెదిరించగా, అప్పటి ఎక్జిక్యూటివ్ ఆఫీసరు స్వామివారిపై వున్న అచంచలమైన భక్తి విశ్వాసాలతో తానే ద్వారపాలకుడై తన ప్రాణాలను లెక్కచేయకుండా నక్సలైట్ల దుశ్చర్యనుండి దేవాలయాన్ని కాపాడాడు.

ఈ సంఘటన జరిగిన తర్వాత, శ్రీశైలక్షేత్ర పరిధిలో పోలీస్ కూంబింగ్ వల్ల చాలా మంది నక్సలైట్లు తుడిచిపెట్టుకు పోయారు.

అలాగే, మా ప్రతాపం చూడండంటూ హిందూయేతర మతస్థులు శ్రీశైల దేవస్థాన మహాద్వారం ముందు గోవధ చేస్తారు. దానికి ప్రతీకారంగా అలా గోవధ చేసిన వర్గం వార్ని హిందువులు శ్రీశైల దేవస్థాన మహాద్వారం ముందే వధ చేస్తారు. మత కల్లోలాలు. వేలాదిమంది బలి.

నాకు తెలిసినంతవరకు హిందూదేవాలయాల చట్టం ప్రకారం, హిందూ దేవాలయాలలో హిందూయేతర మతస్తులకు ఉద్యోగాలు, ఆ దేవాలయ పరిధిలో అన్యమతస్తులకు దుకాణాలకు, ఆఫీసులు వగైరాలకు అనుమతి లేదు. కానీ, శ్రీశైల దేవస్థానములో కొందరు ముస్లిములు, ఎస్సీ/ఎస్టీ ముసుగులో క్రిస్టియన్లు చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు సంపాదించటం, దేవస్థానమునకు దగ్గరలో అన్యమతస్థుల దుకాణాలు, ఆదివారం రాగానే క్రిస్టియన్లు తమ మతాచారం ప్రకారం తెల్ల దుస్తులు ధరించి, చేతిలోని బైబిలు ప్రదర్శించుకుంటూ, మూకుమ్మడిగా ప్రార్ధనలకోసం శ్రీశైలము నుండి సుండిపెంట వెళ్ళటం తెలిసిన విషయమే. వీటిని అడ్డుకొనే దేవాదాయశాఖ అధికారులు లేకపోగా స్వార్ధంతోనో, రాజకీయ ఒత్తిళ్ళ వల్లో వాళ్ళకు(అన్య మతస్తులకు) అండగా నిలిచే వాళ్ళు ఎక్కువవడం దురదృష్టకరమే కాక ప్రమాదం ఎప్పుడో కాదు దగ్గరలోనే వుందని అర్ధం చేసుకోవచ్చు.

నవంబరు,2013 లో త్రిపురాంతకములోని గుడి మీద పిడుగు పడటం రాబోయే ప్రమాదాలకు ముందస్తు హెచ్చరిక

22.march.2016 నాటికి ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్న శ్రీశైలం పరిస్థితులు.

క్రొద్ది కాలం క్రితం శ్రీశైలంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, దేవాలయ ప్రాంగణంలో ఓ ముస్లిమ్ (హోమ్ గార్డ్ అంటున్నారు) చాలా తాపీగా నెత్తిన టోపీ పెట్టుకొని తన మత ఆచారం ప్రకారం నమాజ్ చేసుకున్నాడు. సీసీటీవీల్లో స్పష్టంగా కనిపించినా చర్యలు తీసుకోలేని నిస్సహాయతలో అధికారులు.

క్రొద్ది కాలం క్రితం, ముస్లింలు కొంతమంది శ్రీశైల దేవస్థాన అధికారులను కలిసి, శ్రీశైలంలో ముస్లింల జనాభా దాదాపు 1500 వుంది కాబట్టి తాము నమాజ్ చేసుకొనుటకు వీలుగా మసీదు నిర్మాణానికై భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనుక స్థలం కేటాయించమని అడిగారుట. ప్రస్తుతానికి హిందువుల అదృష్టం బాగుండి వారి కోరిక నిరాకరించబడిందిట. హిందువుల ఖర్మ కాలి, హిందూవుగా పుట్టి ముస్లిం మతంలోకి మారిననూ ఇప్పటికీ హిందువుగా చలామణి అవుతూ వున్న ఏ వ్యక్తి అయినా లేక ఎస్సీ/ఎస్టీ ముసుగులోయున్న ఏ క్రైస్తవుడో లేక ఏ కుహనా-లౌకికవాదో కీలకమైన అధికారిగా వుండి మసీదు కట్టుకోవటానికి అనుమతి ఇచ్చియున్నట్లైతే రోజూ రామరావణ యుద్ధమయ్యేది. అయోధ్య-రామ జన్మభూమి లాగా ఇంకో వివాదం తయారయ్యేది. మతకలహాలు నిత్యకృత్యమయ్యేవి.

డ్యాం వ్యూ పాయింట్ వద్ద నున్న కొండపై, శ్రీశైల దేవస్థాన అధికారాల్ని ధిక్కరిస్తూ, "యేసే దేవుడు" అంటూ చాలా పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసి అటు శ్రీశైల దేవస్థానానికీ, హిందువులకూ బహిరంగ సవాల్ చెసిన క్రైస్తవులు. పట్టించుకోని శ్రీశైల దేవస్థాన అధికార గణం, రెవిన్యూ, తదితర శాఖల అధికారులు.

శ్రీశైల దేవస్థానములో దేవాదాయ చట్టం ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరిగాయా? ఉన్న ఉద్యోగులలో ఎంతమంది ముస్లింలు, ఎంతమంది ఎస్సీ/ఎస్టీ ముసుగులో క్రిస్టియన్లు, ఎంతమంది హిందువులుగానే బయటకు కనిపిస్తూ అంతర్గతంగా వేరే మతంలో వున్నవాళ్ళు వున్నారు?

దేవస్థాన నియమాల ప్రకారము దేవస్థాన పరిధిలో హిందూఉద్యోగులు మాత్రము డ్రెస్ కోడ్ (సంప్రదాయ వస్త్రధారణ) పాటిస్తున్నారు. హిందూయేతర ఉద్యోగులు యధేచ్ఛగా నియమాల్ని ఉల్లంఘిస్తున్నారు. కఠినంగా వ్యవహరించే అధికారులు ఉంటే వాళ్ళకు స్థానిక సంకర రాజకీయ పందులు/నాయకుల నుండి వ్యతిరేకత ఎదురవుతున్నది.

(ఇప్పటిదాకా వున్నా "ఈవో"లు, పాలక మండలికి ఎన్నికైన వాళ్ళు, క్రొత్తగా రాబోయే వాళ్ళూ నిజంగా హిందువులేనా?)

శ్రీశైలం దేవస్థాన భద్రతావ్యవస్థ భద్రంగానే వుందా? ఔట్_సోర్సింగ్ పేరుతో ముస్లిములూ, క్రిస్టియన్లు, ఎస్సీ/ఎస్టీల ముసుగులో వున్న క్రిస్టియన్ల చేతిలో వుందా?

రజాక్ లు, రజాకార్ల సమాంతర పాలన శ్రీశైల దేవస్థాన పరిధిలో బాగానే సాగుతున్నదని ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తున్నాయి. ఓట్ల బ్యాంకు రాజకీయంలో తలమునకలైన స్థానిక 'సంకర' రాజకీయనాయకులు.


23.
క్రోధి నామ సం.(2024-25)లో భారతదేశానికి ప్రళయ భీకర యుధ్ధం. ఢిల్లీ, బొంబాయిలపై అణుబాంబుల వర్షం. దేశ రాజథాని ఢిల్లీనుండి ఆనెగొంది (హంపి, కర్నాటక రాష్ట్రం) కి మారుతుంది. అదే సంవత్సరం(2024-25) లో నెల్లూరుసీమ నీటమయమౌతుంది.

వలస(కలోనియల్) ప్రభుత్వాల పాలనా నియంత్రణ చేయలేక, బ్రిటీషువాడు ఒక్కొక్క దేశానికి స్వాతంత్ర్యము ఇచ్చుకుంటూ వస్తే వచ్చినదే మన స్వతంత్ర్యము. ముఖ్యంగా నేతాజీ వల్ల. మన అఖండభారత విభజన కారకులు మహమ్మద్ ఇక్బాల్, మహమ్మద్ అలీ జిన్నా, గాంధీ, నెహ్రూలు (భారతీయులందరూ గర్వంగా పాడుకొనే "సారేజహాఁసె అఛ్ఛా" అనే గీతాన్ని వ్రాసింది ఇక్బాలే. నవంబరు,1877 లో సియాల్కోటలో జన్మించిన ఇక్బాల్, కాశ్మీరీ బ్రాహ్మణవంశంలోని ఇస్లాంలోకి మారిన వారికి వారసుడు. ఈ విషయం ఆయనే చాలాసార్లు చెప్పుకున్నాడు. అంతేకాదు తనకు అబ్బిన కవిత్వం, పాండిత్యం, మేధోసంపత్తి అంతా తన కాశ్మీరీ పండిట్ల జన్యువులనుంచి వచ్చిందని సగర్వంగా చెప్పుకునేవాడు. మరియూ గాయత్రీ మంత్రాన్ని ఉర్దూలోకి అనువదించి దానిని ఎలా పాడాలో ముస్లింలకు నేర్పే ప్రయత్నం చేసాడు. అలాంటి వ్యక్తి ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలంటూ దానికి 'పాకిస్తాన్' అనే పేరు ప్రతిపాదించింది కూడా ఇక్బాలే కావడం విచిత్రం). 


విభజన సమయంలో ముస్లిములనందరినీ పాకిస్తాన్ పంపుదామని డాక్టరు బి.ఆర్.అంబేద్కర్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఎంత చెప్పినా వినకుండా నరహంతకులైన గాంధీ, నెహ్రూలు తీసుకున్న నిర్ణయం అప్పటినుండీ ఈ దేశాన్ని 'ఉగ్రవాద' రూపంలో పీడిస్తూనేవుంది.

సత్యము, అహింస- ఈ రెండూ తన ఆయుధాలంటాడు గాంధీ. బ్రిటీష్ వాడితో ఏమేం ఒప్పందాలు జరిగాయో ఆ 'సత్యము'లు ఎన్నటికీ తెలియవు. 'నేతాజీ సుభాష్ చంద్ర బోస్'కి గాంధీ సహాయ నిరాకరణ చేయకుంటే భారతదేశానికి స్వాతంత్ర్యం 1945లోనే వచ్చివుండేది. అలానే, నేతాజీ బ్రతికివుంటే అఖండభారతదేశం భారత్, పాకిస్తాన్ లు గా విడిపోయేదేకాదు ('నేతాజీ' విమాన ప్రమాదంలో చనిపోయాడు అని చెప్పటాన్ని మించిన జోక్ ఇంకొకటి 20వ శతాబ్దిలో లేదన్నాడో పాకిస్తాన్ ఆర్మీ జనరల్. ఈయన నేతాజీ అనుచరుడు. నేతాజీ చనిపోయాడని అమెరికా, బ్రిటీష్ గూఢచారి సంస్థలుకూడా నమ్మలేదు. సోవియట్ రష్యాకు బాగా తెలుసంటారు) (నెహ్రూకు, సర్వేపల్లి రాధాకృష్ణన్, విజయలక్ష్మీ పండిట్, వగైరా కాంగ్రెస్ కురువృధ్ధులకు, కమ్యూనిస్టులకు బాగా తెలుసు.

ప్రముఖ రాజకీయనాయకుడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, ఎం.పీ. మాటల ప్రకారం, నెహ్రూ కోరిక మేర సోవియట్ జైలులో భయంకరమైన చిత్రహింసలకు గురికాబడి చంపబడ్డాడు నేతాజీ.

రాజనీతి, యుధ్ధనీతి తెలియని నెహ్రూ 'చవటాయితనం వల్ల ఏం జరిగిందో చూడండి. 1) బెలూచిస్తాన్ రాజు "అహ్మద్ బెలూచ్" తన దేశాన్ని భారతదేశంలో కలుపుకోమని నెహ్రూ ని అడిగాడు. నెహ్రూ దానిని తిరస్కరించాడు. ఆ తరువాత ఆ దేశాన్ని పాకిస్తాన్ స్వాధీనం చేసుకొంది (2) 1947 లో, స్వాతంత్ర్యానంతరం, నేపాల్ ను భారత్ లో కలుపుకోమని నెహ్రూని అడిగాడు అప్పటి నేపాల్ ప్రధాని-మాత్రికా ప్రసాద్ కొయిరాలా. నెహ్రూ దీనిని కూడా తిరస్కరించాడు. (3) ఒమన్ సుల్తాన్ "సయ్యద్-బిన్-తైమూర్" తన దేశంలోని 'గ్వాదర్ నౌకాశ్రయాన్ని ' తమ బహుమతిగా భారతదేశంలో కలుపుకొనమంటే నెహ్రూ దానిని తిరస్కరించాడు. ఆ తరువాత ఆ గ్వాదర్ నౌకాశ్రయాన్ని పాకిస్తాన్ కు అమ్మివేశారు ఒమన్ సుల్తాన్. ఆ తరువాత ఆ నౌకాశ్రయాన్ని చైనాకు ఇచ్చింది పాకిస్తాన్. ఇప్పుడు దాన్ని, భారత్ పై నిఘాకు, దాడిచేయటానికి ఉపయోగపడేలా చేసుకుంది చైనా (4) తన 'అబ్బ' సొత్తులాగా 'కోకో' ద్వీపాలను, కాబో వ్యాలీ(మణిపూర్) లను బర్మా దేశానికి బహుమతిగా ఇచ్చాడు నెహ్రూ. ఈ కోకో ద్వీపాలను చైనాకు ఇచ్చివేసింది బర్మా. ఆ ద్వీపాలలో విమానాశ్రయాన్ని నిర్మించి, 'భారతదేశం' పై నిఘాకు, అవసరమైతే సైనిక చర్యలకు ఉపయోగపడేలా చేసుకుంది చైనా. (5) నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ కు ఇవ్వటానికి సిద్దపడ్డాడు నెహ్రూ. సర్దార్ వల్లభభాయ్ పటేల్ వల్ల హైదరాబాద్ రాష్ట్రం 'భారతదేశం' లో విలీనమయ్యింది. లేకపోతె నికరంగా కోటిన్నర మంది హిందువుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేయి. (6) ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం తీసుకొమ్మని అమెరికా, 1950 లో నెహ్రూ ని అడిగింది. ఆ తరువాత 1955లో సోవియట్ యూనియన్ అడిగింది. నెహ్రూ ఈ రెండింటినీ తిరస్కరించడమేగాక, చైనా కు ఇమ్మని కోరాడు. చైనా కు శాశ్వత సభ్యత్వం వచ్చింది.(శాశ్వత సభ్యత్వం లేక పోవటం వల్ల జరుగుతున్న అనర్ధాలు తెలిసిందే).

భారత సాయుధదళాలు మొదటినుండీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలవల్ల అసంతృప్తిగానే వున్నాయి.
పాకిస్థాన్ తో మొదటి యుధ్ధం. 'శాంతి'(?) బహుమతికోసమో/లేక ప్రత్యేకమైన(నెహ్రూకు మాత్రమే తెలిసిన) కారణాలవల్లో, కీర్తికండూతితోనో, కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి నివేదించటం మూలంగా ఇప్పటికీ ఆ సమస్య తెగక ప్రతిరోజూ ఆ రాష్ట్రంలో భారత సైనికుల బలిదానం జరుగుతునే వుంది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 15ఏ ని, నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం రద్దు చేసి, సాయుధ దళాలకు స్వేచ్ఛ ఇచ్చిన తరువాత కాశ్మీర్ లో పరిస్థితులు ఆశాజనకంగానే వున్నాయి. బాలాకోట్ వైమానిక దాడి తరువాత జవాన్ల బలిదానం గణనీయంగా తగ్గింది.

రెండవది: 'ది హిమాలయన్ బ్లండర్' గా ప్రసిధ్ధిచెందిన భారత-చైనా యుధ్ధం. మన ప్రభుత్వ (నెహ్రూ ఆధ్వర్యంలోని) నిర్వాకం తెలిసిందే.
మూడవది: మరలా పాకిస్తాన్ తో యుధ్ధం. పేరుకి గెలిచాం. ఉపయోగం లేదు.

నాల్గవది: మరలా పాకిస్తాన్ తో యుధ్ధం. పాకిస్తాన్ గడ్డమీద జయకేతనం ఎగురవేసినా 'పాక్ ఆక్రమిత కాశ్మీర్'ను విడిపించుకొని భారత్ లో కలుపుకోలేని నిర్వీర్యత మరియూ యుద్ధఖైదీలుగా పాకిస్తాన్ కు పట్టుబడ్డ భారత సైనికులను విడిపించుకోలేని అసమర్ధత.

దుర్గామాత గా ఇందిరాగాంధీని అభివర్ణించారుట ఎవరో? నిజానికి ఇందిరాగాంధీ ని దర్గామాతా లేక దుర్మార్గపుమాత గా అనుకోవచ్చు.

(వాస్తవానికి, ఆగస్టు,1988 లోనే ఢిల్లీ మీద అణుబాంబు పడాల్సినదాన్ని శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి దళపతి అడ్డుకున్నాడు)

'కార్గిల్' యుధ్ధ సమయంలో అప్పటి ప్రభుత్వములోని క్రొద్దిమంది నేతలను కొందరు జ్యోతిష్యులేకాక, పీఠాధిపతులు, సిద్దపురుషులు కలసి అప్పటి భారతదేశ పరిస్థితి వివరించారు. అప్పుడు యుధ్ధం ప్రారంభం అయివుంటే ఏడు సంవత్సరములు పట్టేది ముగియటానికి. సరిహద్దుల దాకా వెళ్ళిన సైన్యం వెనుదిరిగింది. (కాలజ్ఞానములో అప్పుడు పూర్తిస్థాయి యుధ్ధం జరుగుతుందని లేదు).

అలాగే, క్రీ.శ.2012,2013 సంవత్సరములలో 'దేశ' ప్రగతిచక్రం తమ 'హస్త'ము ద్వారానే తిరుగుతున్నదనుకునే అధినేత(త్రు)లను సిధ్ధపురుషులు కలసి భగవంతుడు ఇప్పటికే అవతరించివున్న విషయం, స్వామివారి తుది హెచ్చరికను వినిపించారు. (సిధ్ధపురుషులను ఏ సీసీటీవీ లు, గోడలు, గొబ్బెలు అడ్డుకోలేవు) పోగాలం దాపురించినవారు వినరు

21,డిసెంబరు,2012 న మయన్ కేలండరు పూర్తి అవుతున్న సమయంలో 'స్వతంత్ర భారతదేశ' చరిత్రలో మొదటిసారిగా ప్రజలు ఉద్యమించి 'రాష్ట్రపతి భవన్'ను ముట్టడించటం జరిగింది.

మన సరిహద్దులలోకి ప్రవేశించి మరీ భారత జవాన్ల తలలు నరికి తీసుకెళ్ళినా తిరిగి ధీటుగా సమాధానం చెప్పలేని నిర్వీర్యత లో నాటి కాంగ్రెస్ ఆధీనంలోని ప్రభుత్వం.

సరిహద్దు భద్రతాదళాలను చిత్రహింసలు పెట్టి చంపినా బంగ్లాదేశ్ కు సమాధానం చెప్పక పోవటం. ఇటీవల తరచు సరిహద్దుల్ని ఉల్లంఘిస్తూ వున్న చైనాకు గట్టిగా సమాధానం చెప్పలేక పోగా, చైనాకు చెందిన ఓ చిన్న సైన్యాధికారి 'భారతదేశాన్ని' తీవ్రస్థాయిలో హెచ్చరిస్తూ మాట్లాడినా తిరుగు గట్టి సమాధానం చెప్పకపోవటం. ఇది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వ నపుంసకత్వం లేక చైనా వాళ్ళతో లాలూచి పడ్డ కాంగ్రెస్ అధినేత(త్రి).

త్వరలోనే భారత సాయుధ దళాలలో అసంతృప్తి వస్తుంది.

ఆర్మీ తిరుగుబాటు జరిగే తేదీ. __.__.202_.
ఆర్మీ లో తిరుగుబాటు రావడంలో ఆశ్చర్యం లేదు.

1947 నుండి నేటి దాకా ఎక్కువ కాలం ప్రజాస్వామ్య(లంజస్వామ్య)/లౌకిక ముసుగులో వున్న కాంగ్రెస్(ఖాన్+క్రాస్) పరిపాలనలో బలైన జవాన్లు, పోలీసుల సంఖ్య వేలల్లోనే.

ముస్లిం జిహాదీలను ఇప్పటికీ పెంచి పోషిస్తూ దాడులకు ప్రోత్సహిస్తున్నది కాంగ్రెస్సే.
ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్సే.
నక్సల్స్ తో, చైనాతో లోపాయకారీ మద్దతు వున్నది కాంగ్రెస్సుకే.
జమ్మూ కాశ్మీర్ లో, ముస్లిమ్ జిహాదీ మూకలు రెచ్చిపోయి సైనికులమీద రాళ్ళతో, కర్రలతో, తుపాకులతో దాడి చేసి చంపుతున్నా చోద్యం చూసింది కాంగ్రెస్సే. (1990 ప్రాంతంలో కొద్ది సమయం తప్ప). ఆత్మ రక్షణకు కాల్పులు జరిపిన సైనికుల మీద తిరిగి కేసులు పెట్టింది కాంగ్రెస్సే.
తన అధికారం నిలుపుకోవటం కోసం ప్రాంతీయ విద్వేషాల్ని రేపేదీ కాంగ్రెస్సే.
మతకల్లోలాలు రేపేదీ కాంగ్రెస్సే.

మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం, ముస్లిం జిహాదీ మూకల్ని, భారత వ్యతిరేక శక్తులను అణచివేయడానికి సైన్యానికి స్వేచ్ఛనిచ్చింది. చైనాతో సరిహద్దు వివాదంలో భారత సైన్యం ఎదురుదాడి చేసి మన భూభాగం ను చైనా స్వాధీనం చేసుకోకుండా నిలువరించడం చైనానే కాదు ప్రపంచాన్నే నివ్వెర పరచింది.
ప్రస్తుతం పరిస్థితులు ఆశాజనకంగానే వున్నా రాజ్యాధికారంకోసం వెంపర్లాడుతున్న కాంగ్రెస్ ఏం చేసైనా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నది. అందులో ఒక భాగమే ఢిల్లీ సరిహద్దులలో సాగుతున్న "రైతు ఉద్యమం".
అదేపనిగా మోడీ మీద దుష్ప్రచారం చేస్తున్న విదేశీ,క్రిస్టియన్ మీడియా, లుట్యెన్స్, సూడో సెక్యులర్ శక్తులు.

భారత ఆర్మీ ఛీఫ్ ఇటీవల 2.5 యుద్ధానికి సిద్ధంగా వున్నాం అనడంలోని ఆంతర్యం పాకిస్తాన్(1)+చైనా(1)+అంతర్గత శతృవులు(0.5). 2024 కి జరగబోయే ఎన్నికలలో, ఏం చేసైనా, మోడీ ని ఓడించడానికి సర్వశక్తులూ ఒడ్డుతాయి కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాలు. సహనం చచ్చిన ప్రజలో లేక ఏ సైన్యాధికారో తిరుగబడి ఈ దేశపు రాఅజకీయ నాయకుల్ని వారి కుటుంబాలను సమూలంగా ఊచకోత కోస్తారు (రష్యా విప్లవం సమయంలో జార్ చక్రవర్తి , తదితరులకు పట్టిన గతి.

ఢిల్లీ పై అణుబాంబు పడే తేదీ. dt: __.08.2024

2019 నాటికి అఖండ మెజారిటీతో నరేంద్రమోడి తిరిగి అధికారంలోకి వచ్చాడు. అయోధ్య రామజన్మభూమి కేసులో హిందువులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. 2024 కి తిరిగి అధికారంలోకి బీ.జే.పీ. రాకుండా కాంగ్రెస్, ఎం.ఐ.ఎం., తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ లాంటి పార్టీలు, దేశభద్రత, దేశ సమగ్రతను పణంగా పెట్టి, ఎంతకైనా తెగిస్తాయి.

ఇంకా, జరగబోయే క్రొద్ది సంఘటనలు, 2024లో భారతదేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అంతర్యుధ్ధము, శత్రు దేశాలతో యుద్దం ఒకేసారి దాపురిస్తాయి.

తను కాకుండా ఇంకొకరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, పాలించడాన్ని సహించలేదు కాంగ్రెస్. దాని చేతుల్లో వున్న అస్త్రాల్లో ఒకటి వుల్లిపాయల, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చెయ్యడం. కాంగ్రెస్సేతర ప్రభుత్వం వున్న రాష్ట్రాల్లో మతకల్లోలాలు రేపడం ఇంకో పద్ధతి. చైనా వైరస్(కరోనా) కారణంగా కుదేలైన పారిశ్రామిక రంగం. తద్వారా ఎర్పడ్డ నిరుద్యోగం, ఉద్యమాలు, మతోన్మాదుల అరాచకాలు, తిరుగుబాట్లకు ప్రోత్సాహం.

ఈ యుధ్ధం శ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి సేనాధిపతి ఆధ్వర్యంలో జరుగుతుంది. బహుశా. లేదా యుద్ధ వ్యూహకర్త కావచ్చు

ఈ క్రింది చిహ్నాన్ని గమనించండి

ఈ చిహ్నం సృష్టికర్త, వేదపిత,విరాట్పురుషుడైన విశ్వకర్మది. నెహ్రూ చాలా తెలివిగా ఈ చిహ్నాన్ని ఎన్నికలవేళ వేసే ముద్రికగా నిర్ణయించాడు. ఈ ముద్రికను బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్ధుల గుర్తులమీద వేసినంతకాలం రాజకీయనాయకుల ఆటలు సాగాయి. ఎప్పుడైతే ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు వచ్చాయో అప్పటినుంచి రాజకీయనాయకుల ఖర్మ కాలటం మొదలైంది.


24.
కాశీ విశ్వనాథుని దేవాలయము 40 రోజులు మూతపడుతుంది.
శ్రీ కాళహస్తి, కుమారస్వామి, తిరుమల దేవాలయములు వారం రోజులు మూతపడుతయి.
120 దివ్య తిరుపతులు హిందూయేతర శక్తులచే ధ్వంసము చేయబడుతాయి. ఆ తర్వాత తిరుమల వన్యమృగములకు ఆలవాలమౌతుంది.
తిరుమల వేంకటేశ్వర, కాళహస్తి, విజయవాడ కనకదుర్గ మూలవిరాట్ విగ్రహాలు కందిమల్లాయపల్లె చేరుతాయి.

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా హిందూ దేవాలయాలలో చోరీలు, గుప్తనిధుల(?) కోసం విగ్రహాలని పెకలించి ప్రక్కన పడవేయటంలాంటివి ఉధృతంగా జరుగుతున్నాయి. ఈ దేశంలో హిందూమతాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న మతోన్మాదులు, హిందూదేవాలయాలలోని విగ్రహాల్ని ధ్వంసంచేసి, గుప్తనిధులకోసం ప్రయత్నించారనే వాతావరణాన్ని,వ్యూహాత్మకంగా సృష్టిస్తున్నారనే అనిపిస్తుంది.

తిరుమల దేవాలయం క్రింద, నేల పొఱలలో రెండవ, ఏడవ పొఱలు దెబ్బ తిన్నాయని వినికిడి. మరియూ తిరుమలపై తీవ్రవాదుల దాడి జరిగే సమయమాసన్నమైంది.

తిరుమల ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి అన్యమతస్తులు శతాబ్దాల తరబడి కృషి చేస్తున్నారు. కొందరు కుహనా లౌకికవాదులు ఓట్లకోసం తిరుమలలో అన్యమతస్తులు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ హైందవ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల-తిరుపతి వెలుగొందటం అన్యమతస్తులకు కంటగింపుగా మారింది. నిత్యం వేలాదిమంది భక్తులు కలియుగ వైకుంఠవాసుడిని దర్శించుకోవడం, కోట్లాది రూపాయలు కానుకలు, ముడుపుల రూపంలో ఆయనకు ఆదాయం రావడం అన్య మత ప్రచారకులకు కడుపులో మంటగా మారింది. శ్రీవేంకటేశ్వరుడి ప్రాభవాన్ని దెబ్బతీయడం ద్వారా, హైందవమతంపై పైచేయి సాధించటంకోసం అన్యమతస్తులు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నుతూనే ఉన్నారు.

తిరుమల-తిరుపతి నడుమ ఒక చర్చిని నిర్మించి, దాన్ని "మినీ వాటికన్ సిటీ"గా అభివృధ్ధి చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఏడుకొండల వాడిని రెండు కొండలకే పరిమితం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. విఫలయత్నం చేసారు. అందుకోసం ఆయన ప్రభుత్వం జీవోను కూడా విడుదల చేసింది. అయితే, ఈ జీవోపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో డాక్టర్ వై.ఎస్. తప్పని పరిస్థితులలో సదరు జీవోను వెనక్కి తీసుకున్నారు. తిరుమల కొండలలో చర్చి నిర్మించి, దానికి కడప వైపు నుంచి ద్వారంను ఏర్పాటు చేయడానికి గతంలో చురుకుగా ప్రయత్నాలు జరిగాయి. అయితే, డాక్టర్ వై.ఎస్. మరణంతో ఆ ప్రయత్నాలన్ని అటకెక్కాయి.
------------------------

అలానే, తిరుపతిని 'మినీ మక్కా'గా మార్చడానికి భారీ స్థాయిలో కుట్ర జరుగుతున్నది. మహిళా విశ్వవిద్యాలయం పేరిట తిరుపతికి అత్యంత సమీపంలో ఒక బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించారు, ఎటువంటి అనుమతులూ లేకుండా. ప్లాన్ లేకుండా ఎలా కడుతున్నారని అడిగే ధైర్యం మునిసిపల్ సిబ్బందికి లేదు. చర్య తీసుకుంటే మైనార్టీలకు కోపం వస్తుంది, ఓట్లు రావనే భయం కుహనా లౌకికవాద కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానిది. ఆ తరువాతి టీడీపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికీ దమ్ము లేదు. అలాగే, ఇప్పటి జగన్ ప్రభుత్వానికి కూడా

కాలజ్ఞానంలో "ముస్లిము స్త్రీల ద్వారా హిందూదేవాలయాలు ద్వంసం అవుతాయన్న మాట నిజం కావడానికి ఇంకెంతో కాలం లేదనిపిస్తుంది. ఇటీవల జరిగిన కొన్ని అల్లర్లలో ముస్లిం యువకులు బురఖాలు వేసుకొని ముస్లిమ్ స్త్రీలుగా చలామణి అవుతూ పట్టుబడటం గమనార్హమే కాక వారి వ్యూహాన్ని తెలియ చేస్తున్నది.

కొద్ది కాలం క్రితం చిత్తూరు జిల్ల పుత్తూరులొ పట్టుబడ్డ ముస్లిం తీవ్రవాదుల విషయమం. తిరుమలను ధ్వంసం చేయాలనే వారి ఉద్దేశ్యం తెలిసిందే.

17.జులై.2018 నాటి పరిస్థితులు గమనించండి. హిందూమతం నుండి క్రీస్తు మతానికి మారాడు అని ఆరోపణలున్న 'పుట్టా సుధాకర్ యాదవ్' ను ఏకంగా తిరుమల-తిరుపతి దేవస్థాన పాలకమండలికి ఛైర్మన్ గా నియమించాడు చంద్రబాబునాయుడు. అలానే, హిందూమతం నుండి క్రీస్తు మతానికి మారిన ఒక మహిళను కూడా పాలకమండలి సభ్యురాలిగా నియమించాడు చంద్రబాబునాయుడు. ఆవిడ ఆ తరువాత వైదొలగింది పాలకమండలి నుండి.

2023 నాటికి జగన్ ప్రభుత్వ తీరు కూడా అంతే. క్రిస్టియన్లుగా చెప్పబడుతున్న వారినే పాలకమండలి ఛైర్మన్లుగానూ, ఉన్నత ఉద్యోగులుగానూ కొనసాగిస్తున్నాడు.

టీ.టీ.డీ. ఉద్యోగులలో దాదాపు 1500 మంది పైనే అన్యమతస్థులు ఉన్నట్లు అంచనా. వీరిలో ఎస్సీ/ఎస్టీ ముసుగులో వున్న క్రిస్టియన్స్ ఎక్కువ. అత్యున్నత అధికారులలో కూడా అన్యమతస్థులున్నా (వీరిలో ఎక్కువమంది ఎస్సీ/ఎస్టీ ముసుగులో ఉన్న క్రిస్టియన్సే) పట్టించుకోని 'ప్రభుత్వం'. ప్రమాదాన్ని గుర్తించలేని లేక 'మనకెందుకు' అనే ధోరణిలో 'హిందూ సమాజం'. టీ.టీ.డీ. నిధులతో నడుస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో కూడా అన్య మత ప్రచారం(క్రిస్టియానిటి, వగైరా) జరుగుతున్నా పట్టించుకోని అధికార గణం. ఓట్ల బ్యాంకు చెడిపోతుందేమోననే భయంలో రాజకీయ పార్టీలు. ఏం చేసినా 'హిందువులలో' చలనం వుండదనే ధీమాలో అప్పుడు అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీ, ఇప్పటి జగన్ ప్రభుత్వం. హిందువుల గురించి, దేశ క్షేమం గురించి ఆర్.ఎస్.ఎస్., విశ్వహిందూ పరిషత్, భజరంగ్_దళ్ లు మాత్రమే ఆలోచిస్తున్నాయి. బాధ్యతారాహిత్యంలో, నిస్తేజం లో హిందూ సమాజం.

9 నుండి 17వ తేదీ, అగస్ట్,2018 దాకా తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డు, నడకదారీ మూసివేసారు. అలానే భక్తులకు స్వామివారి దర్శనం పాక్షికం.
బ్రహ్మంగారి కాలజ్ఞానం పాక్షికంగా నిజమైంది. పూర్తిగా నిజమవటానికి ఇంకా క్రొద్ది సమయముంది.

నిధి నిక్షేపాల కోసం, క్రొద్ది నెలల క్రితం తిరుమల స్వామివారి 'పోటు' లో త్రవ్వకాలు జరిగాయని, ఈ విషయంలో సీ.బీ.ఐ. విచారణ జరగాలని ప్రధానార్చకులుగా పనిచేసిన దీక్షితులు గారు అన్నారు. నిజంగా త్రవ్వకాలు జరిగాయంటే, అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు తెలియకుండా జరిగాయంటే నమ్మలేం.

శ్రీవారి ఆభరణాలలో లెక్కకు రాని, దొంగతనానికి గురైనవి ఎన్నో. వాటిలో కొన్ని 'జెరూసలెం' కు తరలించబడ్డాయనే సమాచారం ఉందని 'పవన్ కల్యాణ్' గారు అన్నారు ఈ మధ్యనే.

తిరువనంతపురం లోని అనంతపద్మనాభుని సంపద లో కొంత భాగం 'డిప్లొమాటిక్ బ్యాగ్'(వీటిని ఏ విమానాశ్రయంలోనూ తనిఖీ చేయరు) లలో 'ఇటలీ'కి తరలి పోయాయని వినికిడి. వీటి వెనుకనున్న 'హస్తాలు' ఎవరివో తేలికగానే గ్రహించవచ్చు.

అలాగే ఎన్నో దేవాలయాలలోని పంచలోహ, ధాతు విగ్రహాలు, కళాఖండాలు కొన్ని కళా (?)సంస్థల ద్వారా దర్జాగా విదేశాలకు తరలిపోయాయి.

క్రొద్ది సంవత్సరాలుగా సాగునీటి ప్రాజెక్టులకోసం జరిగిన త్రవ్వకాలలో "కల్పరసాయన విద్య" , "వికల్పరసాయన విద్య" తో తయారు చేయబడిన అపురూపమైన విగ్రహాలు బయటపడ్డాయని వినికిడి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక సతమతమవుతున్నారుట అవి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వంలోని పెద్దలు.

ఈ దొంగలలో 'అమ్మ'లు, "అన్న"లు, "బాబు"లు, "రాజు"లు, "యువరాజు"లు, "రాజమాత"లు, "రాజగురువు"లు ఎందరో. ఈ 'దొంగలు' ఎప్పుడు బయట పడతారో!

హిందూ దేవాలయాల సొమ్ము, భూముల కోసం అన్ని రాజకీయపార్టీలూ, అన్ని మతాలవాళ్ళూ ఎగబడుతున్నారు. అది తమ హక్కు అని, వాళ్ళమ్మ మొగుళ్ళ సొమ్ము అక్కడ దాచినట్టు భావిస్తున్నారు. ఏ నిధి నిక్షేపమైనా ఉన్నదంటే వాటి ఉద్దేశ్యం ఆ సొత్తును కరువుకాటకాల్లో వినియోగించి ప్రజలను ఆదుకోమని. 'డబ్బు పిచ్చి' పట్టిన ఈ దొంగలు ప్రజాద్రోహమే కాక దైవద్రోహం కూడా చేస్తున్నారు.

పోయేటప్పుడు తీసుకెళ్ళేది ఎమీ లేదనీ తెలుసు, భగవంతుడు ఆగ్రహిస్తే 'అంత్యక్రియలకు' శరీరం కూడ దొరకదనే దృష్టాంతాలూ తెలుసు. పోగాలం ఎలా దాపురించబోతుందో త్వరలోనే వీళ్ళకు తెలుస్తుంది.

17.జనవరి.2014న తిరుపతి వెళ్ళే మొదటి ఘాట్ రోడ్డులోని అవ్వాచారికోన వద్ద వున్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఏడుగురు అక్కచెల్లెళ్ళుగా భావించే అక్కగార్ల ప్రతిమలను కొంతమంది మతోన్మాదులు తవ్వి రోడ్డుపై పడేసారు. పట్టించుకోని తిరుమల తిరుపతి దేవస్థానం.

తేది. 16.మే.2016 న తిరుమలలో ఎగిరిన పాకిస్తాన్ జెండా. చాప క్రింద నీరులా 'జిహాదీ' రెక్కీ. గజనిద్రలో పాలనాయంత్రాంగం. 'సెక్యులరిజంధర్మం' నాలుగు పాదాలా నడుస్తున్నదని మురిసిపోతున్న కుహనాలౌకికవాదులు. ఇదేమీ "బ్రేకింగ్ న్యూస్" కాదనుకున్న విదేశీ'బ్రోకర్'/స్వదేశీ మీడియా.

నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ప్రకటించాలని, తిరుమల లోని శ్రీవారి దేవాలయం మీదుగా విమానాలు యెగరడం ఆగమశాస్త్ర విరుధ్ధమనీ ఎంతమంది మొత్తుకున్నా పట్టించుకోని ప్రభుత్వాలు. అమెరికాలోని బహుళ అంతస్తుల భవనాల్ని లక్ష్యం చేసుకుని జిహాదీలు(?) విమానాలతో ఆత్మాహుతి దాడి చేసినట్లు, యే మతోన్మాదైనా తిరుమలలోని స్వామివారి దేవాలయాన్ని లక్ష్యం చేసుకొనే ప్రమాదం లేకపోలేదు.

శేషాచలం అడవుల్లో తరచుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలవల్ల చిరుతలు తదితర వన్యమృగాలు తిరుమల కాలినడక మార్గాన, తిరుపతి లోనూ ఆహారం కోసం తిరగటం మొదలెట్టాయి.

ఈ అగ్ని ప్రమాదాలు ఎఱ్ఱచందనం స్మగ్లర్లవల్లనేనా లేక ఏదైనా తీవ్రవాద కుట్ర దాగివుందా? ఎఱ్ఱచందనం దుంగలు మాత్రమేకాదు, ఱంపపుపొడితో సహా ఎఱ్ఱచందనాన్ని కొనుగోలుచేసే చైనా, జపాన్ వాళ్ళకే కాదు, అది ఎందుకు ఉపయోగిస్తుందో మన రాజకీయ నాయకులకీ, భారతప్రభుత్వానికి, ముఖ్యంగా అణుశాస్త్రవేత్తలకీ తెలుసు. కాసులకోసం కన్నతల్లిని కూడా తార్చగల వెధవలవల్ల ఈ దేశపు సౌభాగ్యం, ఆరోగ్యం విదేశాలకు తరలిపోతున్నది.
-----------------------------------

జన్మనా జాయతే శూద్ర: కర్మణా జాయతే ద్విజ:
వేదపాఠాంతు విప్రాణాం బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ:

సనాతన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తాను ఏ కులానికి లేక వర్ణానికి (క్షేత్రప్రాధాన్యమైనా బీజప్రాధాన్యమైనా), లేక వేరే మతానికి చెందుతాడో తెలియని సంకఱజాతి కుఱ్ఱవృద్ధుడైన రాహుల్ గాంధి (రౌల్ విన్సీ అనేది అసలు పేరుట) ఈ దేశానికి ప్రమాదం కాషాయ ఉగ్రవాదంతోనే అని సెలవిచ్చాడు ఈ మధ్య. తాను బ్రాహ్మణుడని చెప్తున్నాడు

తాను బ్రాహ్మణుడు ఎలా అయ్యాడో చెప్పలేదు. జన్మబ్రాహ్మణుడు కాదు. కర్మబ్రాహ్మణుడా, నామబ్రాహ్మణుడా, వేషబ్రాహ్మణుడా చెప్పలేదు (ఆ మధ్య సోమనాధ్ లోని జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నప్పుడు తాను క్రిస్టియన్ ని అనే అక్కడ రిజిస్టర్ లో వ్రాసాడట రాహుల్ గాంధీ). బ్రహ్మజ్ఞాని అయిన బ్రాహ్మణుడే అయితే తన నాయనమ్మను చంపిన వాళ్ళు సిక్కులైనంత మాత్రాన ఆ జాతి మొత్తం మీదా, తన తండ్రిని చంపిన వాళ్ళ మీద ఇంతకాలం కోపం ఎలా వుంది? (ఢిల్లీ నడిరోడ్లమీద సిక్కుల్ని ఊచకోత కోసినప్పుడు హతుల కుటుంబాలు స్థితప్రజ్ఞతతో వుండాలని ఈయన శాసనమా?).

ఈ భారతదేశం మీద ముస్లింలకే ఎక్కువ హక్కు వుంది, వాళ్ళ కోసమే మేము అని ఈ మధ్య, రాహుల్ గాందీ, తన మనసులోని భావం, తన ముస్లిం వారసత్వం వెలిబుచ్చాడు. నెహ్రూ-గాంధీ కుటుంబాలకి వున్న ఉద్దేశ్యం ఒకటే.. అది .. ఈ దేశంలోని హిందువుల్ని నిర్మూలించి లేదా మతం మార్చి ఈ దేశాన్ని ముస్లిం, క్రిస్టియన్ రాజ్యాలుగా విడగొట్టాలన్నదే వాళ్ళ అభిప్రాయం.

ఇందిరాప్రియదర్శినినెహ్రూ కి 'ఫిరోజ్ ఖాన్ ఘండీ'తో లండన్ లోని ఒక మసీదులో వివాహం తరువాత ఇందిర హఠాత్తుగా గాంధీ వంశస్తురాలై పోవడం ఓ మిస్టరీ. గుజరాత్ కు చెందిన జహంగీర్ ఖాన్ అనే ముస్లిం వ్యాపారి, పార్సీ కుటుంబానికి చెందిన రత్తీమాయి ఘండీ (గాంధే అని కూడా అంటారు. ఇది ఫార్సీలలో ఒక తెగ (జొరాష్ట్రియన్))ని మతం మార్చి వివాహం చేసుకున్నాడు. వారి సంతానమే ఫిరోజ్ ఖాన్. అప్పుడు ఫిరోజ్_ఖాన్ ను మహాత్మాగాంధీ దత్తత తీసుకోవడం వల్ల ఫిరోజ్ గాంధీగా మారాడని ఒక కధ. దీనికి ఏ ఆధారాలూ లేవు. కాని ఫిరోజ్ తల్లి పేరులో ఉన్న ఘండీని గాంధీగా స్పెల్లింగ్ మార్చమని గాంధీజి సలహా ఇచ్చారని అంటారు. ఇప్పుడున్న ఏ కాంగ్రెస్ కూ స్వాతంత్ర్య పోరాటంలో త్యాగాలు(??) చేసిన కాంగ్రెస్ తో ఏ సంబంధమూ లేదు. అలాగే, ఇందిర-ఫిరోజ్ ల కుటుంబానికి, "మోహన్ దాస్ కరంచంద్" గాంధీకి ఏ విధమైన రక్తసంబంధం లేదు. గాంధీకీ, ఇప్పుడు దేశ రాజకీయాలలో చలామణిలో ఉన్న వేరువేరు గాంధీలు వారసులు కాదు. గాంధీ సిధ్ధాంతాలు (ఆచరణ సాధ్యం అయినా కాకపోయినా) తెలియనివారు, తెలిసినా నమ్మని వారు, నమ్మినట్టు/ఆచరిస్తున్నట్టు నటించేవారు, ఎందరో ఎన్ని రకాలుగానో గాంధీ పేరును ఉపయోగించుకుంటూనే వున్నారు. అసలు గాంధీ ఎవరో, నెహ్రూ ఎవరో, ఎవరు కాదో, అసలు కాంగ్రెస్ ఏదో, ఏది కాదో, ఎవరు ఎవరి పేరును వాడుకుంటున్నారో తెలుసుకోవడం జనుల హక్కు. తప్పు దారి పట్టించకుండా ఓట్లను అడుక్కోవడం రాజకీయ నాయకుల బాధ్యత. (ఇంతకుముందు కేంద్రంలో, రాష్ట్రంలో కొనసాగిన పార్టీ 1976-77 లో రిజిస్టర్ అయిన జాతీయ కాంగ్రెస్-ఐ పార్టీ. తనదే అసలు కాంగ్రెస్ అని చెప్పుకోవటంలో సమంజసత్వం లేదు.
==========================


 ఇంకో కధనం ప్రకారం నెహ్రూ వంశ మూల పురుషుడు ఘియాజుద్దీన్ ఘాజీ. క్రీ.శ.1857, అంతకు ముందు మొఘలుల పరిపాలనలో ఉన్న ఢిల్లీ నగర కొత్వాలుగా పనిచేసేవాడు. క్రీ.శ.1857 లో ఢిల్లీ బ్రిటీష్ వారి వశమైన తరువాత, బ్రిటీష్ వారు మొఘలులను ఏఱిపాఱ వేయటం మొదలు పెట్టారు, ఢిల్లీ సింహాసనం కొరకు ఎవరూ ప్రయత్నించకుండా. అప్పుడు, ఘియాజుద్దీన్ ఘాజీ (ఈ పేరుకు అర్ధం కాఫిర్లను చంపువాడు అనగా ఇస్లాం ను నమ్మనివాళ్ళను చంపువాడు) అనబడే ఈయన గంగాధర్ నెహ్రూ అనే పేరు పెట్టుకొని బ్రిటీష్ వారినుండి తప్పించుకున్నాడు (నెహర్ అంటే కాలువ-ఈయన ఎఱ్ఱకోట ప్రక్కనే వున్న కాలువ ఒడ్డున నివసించేవాడు నెహ్రూ అనే పేరును ఇంటి పేరుగా పెట్టుకున్నాడు). ఈయన కొడుకు మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్ లాల్ నెహ్రు. ఈయన అల్లుడు ఫిరోజ్ ఖాన్. ఇక్కడిదాకా 'హిందూ-బ్రాహ్మణ' ముసుగులో 'మొఘలులు' స్వతంత్ర భారతావనిని పరిపాలించినట్లే.

1968లో ఇందిరాగాంధీ ఆఫ్గనిస్తాన్ వెళ్ళినప్పుడు తమ వంశ మూల పురుషుడైన బాబర్ యొక్క సమాధిని సందర్శించి ప్రార్ధనలు చేసింది(ఇండియాలో మొఘలులకు మూల పురుషుడు బాబరే).

ఫిరోజ్ ఖాన్ మరియూ ఇందిరాప్రియదర్శినినెహ్రూ ల సంతానమైన రాజీవ్ తాను హిందువును కాదని పార్శీ నని లండన్ లో ఓ ప్రెస్ మీట్ లో అన్నాడు. ఎలా అయ్యాడో చెప్పడు. రాజీవ్--రాబర్టో ఎలా అయ్యాడో చెప్పడు. రాజీవ్ కూతురు బియాంక--ప్రియాంక ఎలా అయిందో .. ఱౌల్ విన్సీ- రాహుల్ ఎలా అయ్యాడో తెలియదు. రాజీవ్ నుండీ సోనియా గాంధీ వరకు 'రోమన్ కేథోలిక్' పరిపాలన స్వతంత్ర భారతావనిలో జరిగినట్లే.
----------------------------------------------

పోప్ జాన్ పాల్ ఈ దేశం వచ్చినప్పుడు బాప్తిజం పుచ్చుకున్నదేమైంది? తిరిగి హిందూధర్మంలోకి వచ్చాడా? లేక బాప్తిజం మీద బ్రాహ్మణ ముసుగు తగిలించుకున్నాడా? (అతి దగ్గరివారిచే హత్య గావించబడ్డ ఇందిరాగాంధీ యొక్క ఆత్మ, తాను చంపబడ్డ ప్రదేశం వద్దనే తిరుగుతుందనీ, ఆ ఆత్మను వదిలించుకోవటానికే పోప్ జాన్ పాల్ ను రప్పించి, రాజీవ్ గాంధీకి బాప్తిజమ్ ఇప్పించారని వినికిడి. అయినా ఆ ఆత్మ అక్కడినుండి పోలేదు. అంతేకాదు, సంజయ్ గాంధీ సమాధి వున్న ప్రదేశం వద్ద ఆత్మల సంచారం చాలా మంది అనుభవంలోకి వచ్చిన విషయమే)

ఎం.కే.గాంధీ వైశ్యుడు(!!??). ఫిరోజ్_ఖాన్ ను దత్తత (ఆధారాలు లేవు) తీసుకున్నాడు కాబట్టి ఫిరోజ్_ఖాన్- ఫిరోజ్_గాంధీ అయ్యాడంటే ఫిరోజ్_గాంధీ వైశ్యుడైనట్లే.

మరి, వైశ్యుడైన ఫిరోజ్_గాంధీ, బ్రాహ్మణ స్త్రీయైన (తాత్కాలికంగా అనుకుందాం) ఇందిరానెహ్రూల తనయులు రాజీవ్_గాంధీ, సంజయ్_గాంధీ లను ఏ వర్ణం వారిగా లెక్కించాలి? వర్ణ సంకరుడైన రాజీవ్_గాంధీకి మ్లేచ్ఛురాలు/క్రిస్టియన్ సోనియాగాంధీ కి పుట్టిన రాహుల్_గాంధీ, ప్రియాంకాగాంధీలను ఏ వర్ణం(కులం) వారిగా లెక్కించాలి?

ఇంకో లెక్క ప్రకారం, ఇందిరానెహ్రూని ముస్లిం స్త్రీ గా అనుకుంటే ఆవిడకీ, వైశ్యుడైన ఫిరోజ్_గాంధీ కి పుట్టిన రాజీవ్_గాంధీ, సంజయ్_గాంధీలు ఏ వర్ణమునకు చెందుతారు? వర్ణ+మత సంకరుడైన రాజీవ్_గాంధీకి మ్లేఛ్ఛురాలు/క్రిస్టియన్ సోనియాగాంధీకి పుట్టిన రాహుల్_గాంధీ, ప్రియాంకా గాంధీలను ఏ వర్ణం(కులం) వారిగా లెక్కించాలి?
మనుస్మృతి ఏం చెబుతుంది? బ్రాహ్మణుడిని అని రాహుల్_గాంధీ ఎలా చెప్పగలడు?

అతను చెప్పినట్లు కాషాయ ఉగ్రవాదమే వస్తుందనుకుంటే దానికి కారణం అతను, అతడి తల్లి మొదటి కారకులు. ఎలాగో చూడండి.

సోనియాగాంధి కనుసన్నల్లో నడిచిన యూపీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో పార్లమెంటులో ప్రవేశపెట్టి(2014 కి ముందు) ఆచరణలోకి తేవాలనుకున్న 'మతహింస నిరోధక చట్టం' లోని కొన్ని విషయాలు చూడండి.
----------------------------------------------------------

మతహింస నిరోధక చట్టము
Prevention of Communal and Targetted Violence Bill,2011 ...
----------

సరికొత్త మత హింస బిల్లు చట్టమయ్యాక , ఏ అబ్రహమో, ఇబ్రహీమో - మైనార్టీ వర్గానికి చెందిన తమపై ద్వేష ప్రచారం చేసావనో, దౌర్జన్యం చేసావనో, చేస్తానని బెదిరించావనో, తమ వర్గానికి జీవనోపాధిని దెబ్బతీయుట లేదా ప్రతికూల వాతావరణం కల్పించేందుకు సహకరించావనో ఫిర్యాదు చేసిన మరుక్షణం పోలీసులు వెంటనే హిందువుల ఇంటికొచ్చి, మిమ్మల్ని ఉన్న పళానా అరెస్టు చేసి జైల్లోకి తోస్తాడు. నీమీద ఫిర్యాదు వచ్చింది కాబట్టి నువ్వు నేరం చేసినట్టే భావించాలని కొత్త చట్టం 73వ సెక్షను అంటుంది. ఈ కేసుల్లో బెయిలు కూడా ఇవ్వరు. బాధితుడు ఎవరన్నది ఎవరికీ తెలియకూడదని 40వ సెక్షను . దర్యాప్తు ఎంతవరకు వచ్చిందీ, ఎవరెవరిని అరెస్టు చేసిందీ, చార్జిషీటు ఎప్పుడు పెట్టేది ఎప్పటికప్పుడు వ్రాతపూర్వకంగా ఫిర్యాదుదారుకు దాఖలు చేసుకోవల్సిన బాధ్యత 69వ సెక్షను ప్రకారం దర్యాప్తు అధికారిపై వుంటుంది. అరెస్టు చెయ్యలేదు, చార్జిషీటు పెట్టలేదు అని పోలీసులంటే 'బాధితుడు' ఊరుకోడు. ఏకంగా సరికొత్త స్టేట్ అధారిటీకో, నేషనల్ అధారిటీకో పోతాడు. వాళ్ళ చేతిలో ప్రభుత్వాలనే ఫుట్ బాల్ ఆడగలిగేటంతటి అధికారాలుంటాయి. మీకు మూడేళ్ళనుంచి యావజ్జీవం వరకూ జైలు శిక్ష, భారీ జుల్మానా గ్యారంటీ.

పార్లమెంటు నెత్తి మీద సూపర్ పార్లమెంటు లా అమాంబాపతు శాల్తీలతో కొలువు తీరిన నేషనల్ అడ్వైజరీ కౌన్సిలు వండివార్చి, కేంద్ర కేబినెట్ కళ్ళు మూసుకొని ఓకే చేసి ఇక పార్లమెంటు ఆమోదం తతంగమే తరువాయి అనుకున్న "ప్రివెన్షన్ ఆఫ్ కమ్యూనల్ అండ్ టార్గెటెడ్ వైలెన్స్ బిల్,2011" లో పొందుపొరిచిన ప్రకారం మైనార్టీలపై మెజార్టీ వర్గం జరిపేది మాత్రమే 'మత హింస" గా పరిగణించబడును. ఈ తలతిక్క బిల్లు దృష్టిలో మైనార్టీవర్గాలు(ముస్లింలు) మాత్రమే మతహింసకు బాధితులు.

ఈ బిల్లు ను సోనియా గాంధీ(ఆంటోనియా మైనో) చట్టముగా తేగలిగి ఉన్నట్లైతే, ఈ భారతదేశంలో ఏ హిందూవూ బ్రతకడం కష్టం. ముస్లింల ఫిర్యాదులవల్ల హిందూ వ్యాపారులు, ఉద్యోగులు జైళ్ళలో వుండేవారు. హిందువులు సర్వనాశనం అయ్యేవారు. 15కోట్ల మంది ముస్లింలు తలా ఒక ఫిర్యాదు చేస్తే చాలు. 100 కోట్ల మంది హిందువులను జైళ్ళలో పెట్టవచ్చు.

ఈ పై "బిల్లు" ను చట్టం గా తీసుకురాలేకపోయినా, ప్రస్తుతం అధికారం లో లేని కాంగ్రెస్ మరియూ దాని మిత్రపక్షాలు వేరే విధంగా అమలు అయ్యేలా చూస్తున్నాయి. ఉదా: ఎవరైనా హిందువు, తన మాంసాహార దుకాణం ముందు, "ఇక్కడ హలాల్ చేయని మాంసం అమ్మబడును" అని వ్రాసి పెడితే అతని మీద నానా కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేయడం జరుగుతున్నది.
-------------------------------------------

జాతిని దావానలంలా దహించి, దేశాన్ని నిలువునా చీల్చిన ముస్లిం మతోన్మాదానికి, దిక్కుమాలిన ద్విజాతి సిద్ధాంతానికి బీజాలు గాంధీ, నెహ్రూల కాంగ్రెస్ హయాంలోనే పడ్డాయి. మైనారిటీల మెహర్బానీ కోసం దేశద్రోహకర ధోరణులను ప్రోత్సాహించే..జాతి హితాన్ని తుంగలో తొక్కి సంకుచిత లాభం కోసం జాతి వ్యతిరేక శక్తులను సమర్ధించే రాజకీయ దిగజారుడు కాంగ్రెస్ కాలంలోనే మోఱ సాచింది. మునుముందు 'నవఖాళి' లాంటి ఎన్నోచోట్ల హిందువుల ఊచకోతకు డ్రెస్ రిహార్సల్ అనదగ్గ 'మోప్లా' సంహారకాండ వీళ్ళ (కాంగ్రెస్) హయాంలోనిదే. మత మౌఢ్యానికి సెక్యులర్ రాజకీయం పాదాక్రాంతమవడానికి నాంది అనదగ్గ ఖిలాఫత్ ఉద్యమం కూడా అప్పుడు తలెత్తిందే. మత పక్షపాతపూరిత, అవకాశవాద దుర్విధానాలతో మన మహానాయకులు(?) ఆనాడు దిద్దిన ఒరవడులే మరింత వికృత రూపంలో నేటికీ కొనసాగుతున్నాయి.
-----------------------------------------------------------

హిందూ-బ్రాహ్మణ(?) ముసుగులో వున్న నెహ్రూ-గాంధి మొఘలుల పరిపాలన అయిపోయింది. సోనియా ఆధ్వర్యంలోని రోమన్ కేథోలిక్ పరిపాలన అయిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వాన్ని బీ.జే.పీ. నడిపిస్తుంది. అక్బరుద్దీన్ లాంటి ఎమ్.ఐ.ఎమ్.నేతలు బహిరంగంగా ప్రకటన చేసి భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మారుస్తామంటున్నారు. క్రిస్టియన్లేమో బ్రిటీష్ పరిపాలన నుండీ, భయపెట్టి, బెదిరించి, అన్యాయమైన కేసులుపెట్టి, దుప్పట్లు పంచి, ఇళ్ళు కట్టిస్తామని చెబుతూ హిందువులను తమ మతంలోకి మార్చుకుంటూనే వున్నారు.


సోనియాగాంధియేమో మతహింస నిరోధక చట్టం పేరుతో హిందువులకు తన తఢాకా చూపించాలనుకున్నది వల్లకాక పోయేటప్పటికి అసహనానికి గురై "అసహనం" పేరుతో ఈ ప్రభుత్వాన్ని తద్వారా ఈ దేశాన్ని అస్థిరపరిచాలని, హిందూ సంస్కృతిని నాశనం చేయాలని చూస్తున్నది. ఇది చిలికి చిలికి గాలివానై దేశంలో అంతర్యుధ్ధానికి దారితీస్తుంది. అంతటితో ఆగకుండా 'మహామతసంగ్రామానికి' దోవతీస్తుంది. హిందూ దేవాలయాలేం ఖర్మ, అన్నీ ధ్వంసమౌతాయి.

కాంగ్రెస్ వాళ్ళ ఎన్నికల గుర్తు అయిన "హస్తం" అనేది ఇస్లాం మత చిహ్నాలలో ఒకటి.

కాంగ్రెస్ వాళ్ళు ధరించే తెల్ల టోపీ చూస్తుంటే నమాజ్ చేసేప్పుడు ముస్లింలు ధరించే టొపీ, పోప్ ధరించే టోపీ గుర్తుకొస్తుంది. కావాలనే ఆ టోపీ విధానం పెట్టారా కాంగ్రెస్(ఖాన్-క్రాస్) వాళ్ళు. ఈ దేశంలో హిందూ మతాన్ని నాశనం చేసి ఇస్లాం సగం, మిగతాది క్రిస్టియనిటీ చేద్దామనుకుంటున్న వీళ్ళ ప్రయత్నాలు అర్ధం కానివేమీ కావు.

హిందువులారా.....కర్మసిద్ధాంతాన్ని నమ్మే మన ఖర్మ
ముస్లింలు, క్రిస్టియన్లు, మాజీ-హిందువుల వల్ల ఎలా కాలబోతున్నదో అర్ధమైందా??

సాంస్కృతిక మూలాలను ఏ జాతి అయినా మతాతీతంగా కాపాడుకుంటుంది. ఈ విషయంలో ప్రపంచంలోనే పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఆ దేశంలో నూటికి 87 మంది మహమ్మదీయులు. తమ దేశంలో హిందూమతం శతాబ్దాల క్రిందటే దాదాపుగా అంతరించిపోయినా, ఐదింట నాలుగొంతులమంది ఇస్లాం మతస్తులైనా తమ ప్రాచీన హిందూ సంస్కృతి అన్నా, వాటి ప్రతిరూపాలన్నా వారికి ఎంత ఇష్టమో గమనించండి. ఇండోనేషియా రాజధాని జకార్తా ముఖ్యకూడలి వద్ద అర్జునుడికి కృష్ణుడు రధం మీద గీతోపదేశం చేస్తున్న నిలువెత్తు ప్రతిమ. ఇండోనేషియా కరెన్సీ నోట్లమీద విఘ్నేశ్వరుడి బొమ్మ. వారి నేషనల్ ఎయిర్ లైన్స్ పేరు 'గరుడ'. వారి డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ పేరు 'జటాయు'.

సంస్కృతిని కాపాడుకొనే విషయంలో భారతదేశానిది అధమాధమ స్థాయి.

అడుగున్నర పునాదిమీద, 136 అడుగుల ఎత్తైన-500 ఏళ్ళ క్రితం, శ్రీకృష్ణదేవరాయలవారిచే శ్రీకాళహస్తిలో నిర్మించబడ్డ గాలిగోపురం - మరమ్మత్తుల పేరుతో కొందరి దురాశలకు లోనై గోపురంలో అంతర్భాగంగా వున్న దుంగలు కోసుకుపోవటం మూలాన, అది బలహీనమవటం, గోపురాన్ని కాపాడుకోవటం కోసం ఆనాటి శిల్పులు(విశ్వబ్రాహ్మణులు/విశ్వకర్మలు) నిర్దేశించిన జాగ్రత్తలు తీసుకోకపోవటం-ప్రభుత్వాల నిర్లక్ష్యం, చివరికి అది నేలమట్టమవటానికి కారణమయ్యాయి. ఎన్నో దేవాలయాలు శిధిలమౌతున్నా పట్టించుకోని ప్రభుత్వం, ప్రజలు.

రాజుల సొమ్ము రాళ్ళపాలు అంటారు కొంతమంది. విశ్వబ్రాహ్మణులపై వర్ణవైషమ్యంతో ఆ నానుడిని పనిగట్టుకొని ప్రచారం చేసారు కొంతమంది. ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు కలసి ఈ దేశ చరిత్రను నాశనం చేసినా, బైబిలు ప్రకారం ఈ భూమి మీద సృష్టి జరిగి మూడువేల సంవత్సరాలే కాబట్టి ఈ భారతదేశానికి చరిత్ర లేదూ అని చెబుతుంటే వాటిని త్రోసిపుచ్చుతూ ఈ భారతదేశానికి యుగాలనుండి/వేల సంవత్సరాలనుండి ఉన్న మహోన్నత సంస్కృతిని, చరిత్రనూ ప్రపంచానికి ఈనాటికీ చాటిచెప్తున్నవి, శిల్పుల(విశ్వబ్రాహ్మణుల/విశ్వకర్మల) చే చెక్కబడ్డ ఆ రాళ్ళు, ఆ విగ్రహాలు, ఆ దేవాలయాలు, ఆ కట్టడాలే.

అధ్భుతమైన నిర్మాణకౌశల్యంతో ప్రజాక్షేమానికై నిర్మించబడ్డ ఈ దేవాలయాలను కాపాడుకోవాలన్న ఇంగితజ్ఞానం పోతున్నది ఈ జాతికి. ప్రతి దేవాలయానికీ ఏదో ఒక మహిమ వుంటుంది. అలానే, పంచలోహ విగ్రహాలకు, ధాతువులతో చేయబడ్డ విగ్రహాలకు ఆయుర్వేద విలువలు వుండి వాటిని అభిషేకించి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే వాటివల్ల కొన్నిరోగాలు నయమౌతాయి.

అమెరికాతో సహా ఎన్నో దేశాలు వెతుకుతున్న "కల్పరసాయన విగ్రహం" యొక్క టెక్నాలజీ విశ్వబ్రాహ్మణులదే (ఈ కల్పరసాయన విగ్రహం ను అభిషేకించి ఆ జలాన్ని క్రొద్ది రోజులు స్వీకరించిన వ్యక్తి ఏ రోగాలూ లేకుండా 120 సంవత్సరాలు బ్రతుకుతాడని నిర్ధారణ చేయబడింది).

నవరత్నధారణ మూలంగా శారీరక,ఆర్ధిక, మొదలైన సమస్యలు తొలగటం తెలిసిన విషయమే. నవరత్నాలతో కూడిన ఒక ఉంగరం చేయాలంటే స్వర్ణకారుడు (విశ్వబ్రాహ్మణుడు/విశ్వకర్మ) ఆయా రత్నాలకు చెందిన గ్రహానికి ప్రత్యేకమైన ఘడియలలో పూజచేసి, ప్రాణప్రతిష్ట చేస్తూ ఉంగరంలో బిగించాలి. అందుకు 6 నెలల సమయం పడుతుంది. నేడు అలా చేయించుకునే ఓపికలేక యంత్రాలతో చేయించుకుంటున్నారు. అలా యంత్రాలతో చేయించుకుంటున్న ఆభరణాలు సత్ఫలితాలు ఇస్తున్నాయో లేదో ధరిస్తున్నవాళ్ళే గమనించాలి ).

ప్రభుత్వ,ప్రజల నిర్లక్ష్యానికి బలై దేవాలయాలు కూలిపోయినా లేక తీవ్రవాదులచే ధ్వంసంకాబడినా తిరిగి వాటిని అలానే(కనీసం) కట్టగలిగిన శిల్పులు (విశ్వబ్రాహ్మణులు/విశ్వకర్మలు) వున్నారా? లోహ,ధాతు విగ్రహాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం రాజపోషణ/ప్రభుత్వాదరణ/ప్రజాదరణ లేక కాలగర్భంలో కలసిపోబోతున్నదా?.


అధవలు,విధవలు,వెధవలు ఈ దేశపు సంస్కృతికి చెందిన అపురూపమైన లోహ,ఱాతివిగ్రహాలు, కళాఖండాలు విదేశాలకు తరలిస్తున్నా ఎవరికీ పట్టటం లేదు.

భరతఖండంలోని ద్వాదశజ్యోతిర్లింగాలనూ, అష్టాదశ శక్తిపీఠాలను, ముఖ్యమైన దేవాలయాలను అనుసంధానం చేస్తూ ఎన్నో పర్వతాలు, నదుల క్రిందుగా సొరంగాలు నిర్మించారు ఆనాటి శిల్పులు(విశ్వబ్రాహ్మణులు/విశ్వకర్మలు). పని పూర్తి అయినతర్వాత తమను చంపేస్తారని తెలిసీ రాజ్యక్షేమం కోసం ఆనాటి రాజులకు సొరంగాలు నిర్మించారు శిల్పులు(విశ్వబ్రాహ్మణులు/విశ్వకర్మలు).

శ్రీరంగం లో రంగనాధ దేవాలయ నిర్మాణం తరువాత, ఆనాటి బ్రాహ్మణవర్గం ఆదేశాలతో, ఇరవై వేలమంది కి పైగా శిల్పాచార్యులను (విశ్వబ్రాహ్మణులను/ విశ్వకర్మలను) కావేరీ నది మధ్యలో నీళ్ళలో ముంచి చంపడం చరిత్రకెక్కిన ఒక అమానుషకాండ. ఆ హత్యాకాండ గురించి తెలిసినవారు ఈ నాటికీ అక్కడ కావేరీ నదిలో స్నానమాచరించరు. అంతే కాదు ఆ దేవాలయంలో వున్న 'విమానాలు, వాటి టెక్నాలజీ కాలగర్భంలో కలసిపోయాయి. ఇలాంటి అమానుష హత్యాకాండలు ఎన్నో జరిగినా, నిర్మాణాల తరువాత తమను చంపేస్తారని తెలిసినా, ఈ భరతఖండం కోసం తమ ప్రాణాలను అర్పించటానికి వెనుకాడని మహనీయులు విశ్వబ్రాహ్మణులు(విశ్వకర్మ వంశస్థులు). వారి త్యాగఫలితంగానే ఈ నాటికీ ఈ దేశ చరిత్ర చెక్కు చెదరలేదు.

ఆధునిక పరిజ్ఞానంగా చెప్పుకునే వారు, శ్రీశైలం నుండి వెలిగొండకు సొరంగం త్రవ్వటానికి జర్మనీనుండి యంత్రాలు తెప్పించి ఎన్ని తిప్పలు పడుతున్నారో తెలిసిన విషయమే.
--------------------------------

సనాతనధర్మం/వైదికమతం/హిందూధర్మం/హిందూమతం
====================================
హిందూ మతానికి మూలం వేదాలు. సర్వ జగత్ సృష్టికర్త, విరాట్ పురుషుడూ, వేదపిత అయిన శ్రీ విశ్వకర్మ ఐదు ముఖాలనుండి అయిదు వేదాలు వెలువడినవి. అవి
1. ఋగ్వేదము
2. యజుర్వేదము
3. సామవేదము
4. అధర్వణవేదము
5. ప్రణవవేదము

వేదములు ఐదని విశ్వబ్రాహ్మణులు (విశ్వకర్మలు/దేవబ్రాహ్మణులు/పంచార్షేయ బ్రాహ్మణులు) అంటే కాదుకాదు, నాలుగే, ఋక్యజుస్సామాధర్వణ వేదములు మాత్రమేనంటారు ప్రస్తుతం బ్రాహ్మణులుగా చలామణి అవుతున్న వేదద్రోహులూ, దైవద్రోహులూ అయిన ద్విజులు/విప్రులు/ సప్తార్షేయులు/పౌరాణిక బ్రాహ్మణులు.

దీనికి ఒక కారణం వుంది. చాలా కాలం క్రితం, వ్యాసుడు అనేవాడు మయబ్రహ్మచే వరము (బ్రహ్మజ్ఞానం లేకపోయినా, వేదములు చదవక పోయినా, పరమ శుంఠలూ, నీచులైనా, హంతకులైనా - తమ సంతానం బ్రాహ్మణులుగానే చెలామణి అవాలని వరము)(వ్యాస ప్రోక్తం మయాదత్తం విప్రౌ సర్వత్ర పూజిత: కలౌ పంచసహస్రాణి జాయతే వర్ణ సంకర:=ఐదు వేల సంవత్సరాల తరువాత ఆ వరప్రభావము రద్దై, విప్రులు వర్ణ సంకరులౌతారు. ప్రస్తుత విప్రుల/బ్రాహ్మణుల వర్ణ సాంకర్యం బహిరంగమే. ) పొందిన తరువాత తమ ఆధిపత్యాన్ని శాశ్వతంగా చేసుకోవడానికై, తన వర్గమైన ద్విజులు, విప్రులను కలుపుకొని, కొంతమంది రాజులను తమకు అనుకూలంగా మార్చుకొని వారి అండతో విశ్వబ్రాహ్మణులపై దాడి చేసి వారిని ఊచకోత కోస్తున్న సమయంలో కొంతమంది విశ్వబ్రాహ్మణులు తమ వద్ద వున్న ఱాతి విమానాలనెక్కి మెక్సికో, జర్మని, బెర్ముడా ద్వీపములు,లండన్, రష్యా, తదితర ప్రదేశాలకు పారిపోతూ ఐదు వేదాలు (1.ఋగ్వేదము, 2.యజుర్వేదము, 3.సామవేదము, 4.అధర్వణవేదము, 5.ప్రణవవేదము), విశ్వకర్మ జాతకము, మనుబ్రహ్మ జాతకము, రావణబ్రహ్మ జాతకము, కీలకమైన శాస్త్రాలూ, తదితరములు తీసుకొని పోయారు. ఈ దాడిలో విధ్వంసమైన విశ్వబ్రహ్మణుల కోటల శిధిలాలు మధ్యప్రదేశ్ లోను (ఈ కోట భూగర్భంలో వున్న దేవాలయములో 80మణుగుల బంగారంతో చేసిన పఞ్చముఖ విశ్వకర్మ విగ్రహము ఈనాటికీ క్షేమంగా వుంది), జాఫ్నా నుండి కొలంబో వెళ్ళే దారిలో 60 కి.మీ. వెళ్ళిన తరువాయి కుడివైపు గమనించవచ్చు. అలాగే ఱాతి విమానాలలో ఒకటి సూళ్ళూరుపేట దగ్గరలో వుంది (స్థానికులు దాన్ని ఏదో దేవాలయ మండపం అనుకుంటున్నారు ఇప్పటికీ). శ్రీశైలంలో కొన్నీ, హంపి వద్ద కొన్ని వున్నాయి.

మిగిలిన నాలుగు వేదాలతో (తల లేని మోడెంతో) , సృష్టికర్త ఎవరో కూడా చెప్పకుండా, ఈ ద్విజులు/విప్రులు/బ్రాహ్మణులు ఈ హిందూ ప్రజలను మభ్యపెడుతూ; ఈ దేశాన్ని అప్పటినుండి ఇప్పటికీ నాశనం చేస్తూనేవున్నారు.

వాస్తవానికి ఈ ద్విజులు/విప్రులు/సప్తార్షేయులుగా చెప్పబడుతున్నవారికి జన్మ బ్రాహ్మణత్వం లేదు. వీరిలో విప్ర స్థాయి కూడా లేని వారు అత్యధికం (వేద పాఠాంతు విప్రాణాం-విప్రుడు=వేదములు చదివినవాడు). నామధారణతో, వేషధారణతో ప్రజలను మభ్యపెడుతూ బ్రాహ్మణులుగా చలమణి అవుతున్నారు అందరూ. నాస్తికో వేదనిందక: అనే సూక్తిని బట్టి ఆలోచిస్తే వీరు నాస్తికులే మాత్రమే కాదు, వేదద్రోహులూ, దైవద్రోహులూ కూడా.

వేదాలకు ఎవడి అభిమతానికి తగ్గట్టుగా వాడు భాష్యము వ్రాసి ప్రజల మీద రుద్దారు. ఆనాటినుండి ఈనాటి దయానంద సరస్వతి, దాశరధి, జియ్యర్లు .. వగైరాలు అందరూ లయ్యర్లే (అబద్దాలు చెప్పేవాళ్ళు). నిజాన్ని పాతర వేసి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తమ ద్విజ/విప్ర వర్గానికి అనుకూలంగా వ్రాసుకొని అందరినీ తమ మాయ మాటలతో మభ్యపెడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారు ఈనాటికీ.

వేదాలు చదువుకోవడానికి ప్రధమ హక్కుదారులైన విశ్వబ్రహ్మణులకు తిరుమల-తిరుపతి దేవస్థానం వారి వేదపాఠశాలలో ప్రవేశం కల్పించకుండా ఎన్ని తిప్పలు పెడుతున్నారో సామాన్య జనానికి తెలియదు

అందరూ ఆలోచించవలసింది ఒకటి. విరాట్ పురుషుడి ఐదు శిరస్సులనుండి దేనికి దానికి విడివిడిగా, ఖచ్చితంగా ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది అథర్వణ వేదము, ఇది ప్రణవవేదము అని వస్తే, అలా కాకుండా విరాట్ పురుషుడి ఐదు శిరస్సులనుండి వేదాలు అన్నీ కలగలిపి ఒక కుప్పగా పడినట్లూ, వాటిని ఈ వేదవ్యాసులు అందరూ వాటిని విభజించి సంస్కరించినట్లు చెప్పటంలోనే ఈ ద్విజుల/విప్రుల/బ్రాహ్మణుల వేద ద్రోహం, దైవద్రోహం చాల తేలికగానే తెలుస్తున్నది. అందుకనే వీరే ప్రప్రధమ నాస్తికులు, హిందూ ద్రోహులు

అన్యమతాలైన ఇస్లాం, క్రిస్టియానిటీలలో దైవదూషణకు (బ్లాస్ఫెమీ) మరణశిక్ష వున్నట్లు -హిందూమతం లో కూడా వుండి ఉంటే, ముందుగా మరణశిక్షకు గురయ్యేది ప్రస్తుతం బ్రాహ్మణులుగా చెలామణి అవుతున్న వేదద్రోహులూ, దైవద్రోహులూ అయిన ద్విజులు/విప్రులు/సప్తార్షేయులు/పౌరాణిక బ్రాహ్మణులు మాత్రమే. అలాంటి చట్టం వస్తే, వెంటనే విరాట్ పురుషుడు విశ్వకర్మయేనని దిగంతాలకు వినిపించేలా భజనలు మొదలు పెట్టగలరు.

వేదవ్యాసులు 28 మంది. "వ్యాస" అనునది బిరుదముగానీ స్వతస్సిద్ధమగు పేరు కాదు. వీరి పేర్లు దేవీ భాగవతములో ఒక రకంగానూ, విష్ణు, కూర్మ పురాణములలో మరియొక రకముగానూ వున్నవి. వారి పేర్లు ..
1) స్వయంభువు
2) ప్రజాపతి
3) శుక్రుడు
4) బృహస్పతి
5) సవిత
6) మృత్యువు
7)ఇంద్రుడు
8)వశిష్టుడు
9)సారస్వతుడు
10)త్రిధాముడు
11)త్రిశిఖుడు
12) శతతేజుడు
13)అంతరిక్షుడు
14)వర్ణి
15)త్రయ్యారుణుడు
16)ధనుంజయుడు
17)క్రతుంజయుడు
18)ఋతుంజయుడు
19)భరద్వాజుడు
20)గౌతముడు
21)హర్యాత్మ
22)వాజశ్రవుడు
23)తృణబిందుడు
24)ఋక్షుడు
25)శక్తి
26)జాతుకర్ణుడు
27)పరాశరుడు
28)కృష్ణద్వైపాయనుడు

ప్రస్తుతం సభ్య సమాజంలో అందుబాటులో వున్నవి నాలుగు వేదములు--ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఇదికాక ఐదవ వేదమైన ప్రణవవేదము సభ్యసమాజములో అందుబాటులో లేదు. ప్రణవవేదములో కొంతభాగము చండీఘర్ ప్రాంతములో ఓ విశ్వబ్రాహ్మణు/విశ్వకర్మ యొద్ద, రాజస్తాన్ లో, కొంతభాగము జర్మనీలోని ఓ యూనివర్సిటీలో (మ్యూనిష్ అనుకుంటా) వుందని వినికిడి.

ఋగ్వేదము,యజుర్వేదము,సామవేదము,అథర్వణవేదము,ప్రణవవేదములు (ఎలాంటి ప్రక్షిప్తాలు లేకుండా) శ్రీశైలములోయున్న మా శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ పఞ్చార్షేయ పీఠము లోనూ, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరులవారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరులవారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయల వారు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ భార్గవరాములవారు, వారి సమకాలికులైన మరో ఇద్దరు సిధ్ధపురుషులు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ అశ్వత్ధాములవారు, వారి వద్దా వున్నాయి.

వేదవ్యాసులలో చివరివాడు వేదములను విభజించిన/సంస్కరించిన(???) (అసలువాటిని వక్రీకరించి తిరగరాసి వైదికమతం/హిందూమతం/హిందూధర్మం ధ్వంసానికి కారణమైన), మహాభారతమును, భాగవతాదులను, పురాణాలను రచించినవాడిగా పేరొందిన పారాశర వేదవ్యాసుడు (కృష్ణద్వైపాయనుడు/సత్యవతీ పుత్రుడు).

వేరొక వాదము ప్రకారము వేదవ్యాసులలో 4వ వాడు రావణబ్రహ్మ. రాబోయే బ్రహ్మకల్పానికి వేదవ్యాసుడు అశ్వత్థామ.

వేదకాలంనాటి వర్ణవ్యవస్థ గుణ,కర్మాదులతో నిర్ణయించబడింది. నేటి కులవ్యవస్థకు పునాది వాల్మీకి కాలంనాడు వేయబడింది. పారాశర వ్యాసుడి కాలానికి బలపడి నేటి భారతదేశ దౌర్భాగ్యస్థితికి కారణమైంది. 'బ్రహ్మజ్ఞాన'మంటే తెలియనివారు బ్రాహ్మణులుగా చలామణి అవుతున్నారు.

రామాయణము

రామాయణం జరిగింది. దివాంధులకు తప్ప మిగతా అందరికీ దృష్టాంతాలు కనిపిస్తూనే ఉన్నాయి.

హనుమంతుల వారు అదృష్టవంతులకు కనిపిస్తూనే వున్నారు. కుళ్ళికుళ్ళి ఏడుస్తున్న విభీషణుడు కూడా కొంతమందికి కనిపిస్తున్నాడు.

స్వయంగా హనుమంతుల వారే వ్రాసిన "హనుమద్రామాయణము"ను త్వరలోనే అందుబాటులోనికి తెస్తాను.

విరాట్పురుషుడూ, సృష్టికర్త, వేదపితయైన శ్రీ విశ్వకర్మ వంశస్థుడే శ్రీరాముడు.

శ్రీరాముని వంశవృక్షం .. విరాట్ విశ్వకర్మ పుత్రులైన ద్వాదశ ఆదిత్యులలో ఒకడైన సూర్యుడు (కృ.యజుర్వేదం: 7-1-5) త్వష్టావిశ్వకర్మ కుమార్తెయగు సంజ్ఞాదేవిని వివాహమాడగా వీరికి మనువు పుట్టెను. మనువు కుమారుడు ఇక్ష్వాకు.

మనువు-ఇక్ష్వాకు-వికుక్షి-కకుత్స-అవినాశ-పృధు-విస్టారశ్వ-ఆర్ద్ర-యవనాశ్వ.1-శ్రావత్స-బృహదాశ్వ-కువలాశ్వ-ధృఢాశ్వ-ప్రమోద-హర్యాశ్వ.1-నికుంబ-సంహతాశ్వ-అక్రతాశ్వ-ప్రసేనజిత్-యవనాశ్వ.2-మాంధాత-పురుకుత్స-త్రసదస్యు-సంభూత-అనారణ్య-త్రసద్స్వ-హర్యాశ్వ.2-వసుమత-త్రిధన్వ-త్రయ్యారుణ-త్రిశంకు-సత్యవ్రత-హరిశ్చంద్ర-రోహిత(లోహిత)-హరిత-విజయ-వృక-బాహు-సగర-అసమంజస-అంశుమంత-దిలీప.1-భగీరధ-శృత-నభగ-అంబరీష-సింధుద్వీప-అయుతాయు-ఋతుపర్ణ-సర్వకామ-సుదాస-మిత్రసహ-అస్మాక-ములక-శతరధ-అయిదావిద-విశ్వసాహ.1-దిలీప.2-దీర్ఘబాహు-రఘు-అజ-దశరధ-శ్రీరామ ..

శ్రీరాముడు-విరాట్పురుషుడూ, సృష్టికర్త, వేదపితయైన శ్రీ విశ్వకర్మ వంశస్థుడు కాబట్టే శ్రీ పరశురాములవారు 21సార్లు క్షత్రియులను చంపాడుగాని దశరధాదుల జోలికి వెళ్ళలేదు.

ప్రస్తుతం రామాలయాలలో శ్రీరాముని గోత్ర ప్రవరలు సక్రమంగా చదవడంలేదు. తద్వారా శ్రీరామునికి అపచారం నిత్యం జరుగుతునే ఉంది.

రామసేతు ఉనికి ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో కనిపిస్తున్నా రాముడి ఉనికినే ప్రశ్నించాడు దక్షిణాదికి చెందిన దివాంధుడైన ఒక రాజకీయ ప్రముఖుడు, కరుణానిధి.

అలాగే కాంగ్రెస్ కూడా. 5.అగస్ట్.2020 న అయోధ్యలో శ్రీరామ మందిర శంకుస్థపన జరిగినప్పుడు-పార్లమెంట్ లో నల్ల బట్టలు ధరించి నిరసన వ్యక్తం చేసారు కాంగ్రెస్ ఎం.పీ.లు

పెరియార్ రామస్వామి నాయకర్ మరి క్రొద్ది మంది వాదన ప్రకారం రాముడు దేవుడు కాదు. కొన్ని వర్గాలు సామాన్య రాజైన రాముడిని దేవుడిగా చేసి వుండవచ్చు,రామాయణ నిజచరిత్రను రాముడికి అనుకూలంగా వ్రాయబడినదే వాల్మీకిరామాయణం అనవచ్చు అని క్రొద్ది మంది వాదన. ఈ వేమన పద్యాలు చూడండి .. కనకమృగము భువిని కలదు లేదనకయే తరుణి విడిచిపోయె దాశరధియు తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా విశ్వదాభిరామ వినుర వేమ .. లక్ష్మియేలినట్టి లంకాధిపతిని పిల్లకోతి ఫౌజులెల్ల కొల్లగొట్టె కాలబలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినుర వేమ..).

శ్రీరాముడు శిఖ(పిలక) తో వున్న విగ్రహం మా శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ పఞ్చార్షేయ పీఠములో ఉన్నది. అలాంటిది ఇంకొకటి కంచిలో వున్నది.

మహాభారతము

మహాభారత సంగ్రామం జరిగింది. ఊహాజనితంగా చెప్పబడ్డ కృష్ణుని ద్వారకా పట్టణం యొక్క శిధిలాలు క్రొద్దికాలం క్రితం బయట పడటం తెలిసిందే.

నన్నయ్య కంటే ముందే భారతాన్ని ఆంధ్రీకరించిన ఘనత "అధర్వణాచార్యుడిది. అధర్వణాచార్యుడి భారతాన్నే కాదు వేములవాడ భీమకవి రచించిన "రాఘవ పాండవీయము" ను కూడా నన్నయ్య తగలబెట్టాడని "అప్పకవీయమున" వున్నది. నన్నయ్య భారతంలో. రక్తి కట్టించడానికి ఎన్నొ అబద్ధాలు వ్రాసిన ఆది(సోది)కవి నన్నయ్య.

పెండ్యాల వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారు తను వ్రాసిన మహాభారతచరిత్రము అనే గ్రంధంలో సంస్కృత మహాభారతము-మూలంలో- ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం లేనే లేదంటారు. భగవద్గీత ప్రక్షిప్తమంటాడు. నిజచరిత్రను వక్రీకరిస్తూ మహాభారతమును రచించినందుకు ఫలితంగా వ్యాసుడు ఉన్మాదస్థితిలో ఉండగా నారదుడి సలహావల్ల వ్యాసుడు భాగవతము రచించి అందులో నిజచరిత్ర వ్రాసాడంటారు.

అలాగే, డా.స్వర్ణ వాచస్పతి గారి "మహాభారత స్వస్వరూపము" కూడా చదువతగ్గ గ్రంధం.

పురాణములు

పుక్కిట పురాణములుగా అవహేళన చేయబడ్డ అష్టాదశ పురాణములు రచించింది పారాశర వేదవ్యాసుడు (కృష్ణద్వైపాయనుడు/సత్యవతీ పుత్రుడు). అన్నింటినీ ఈయనే వ్రాసాడా లేక 28 మంది వ్యాసులలో వేరే ఎవ్వరో లేక ఇంకెవ్వరైనా రచించారా? పురాణలలో చాలా విషయాలు ఒకదానికొకటి విభేదిస్తున్నాయి. ఎందుకని? స్వవచో వ్యాఘాతాలు చాలా కనిపిస్తున్నాయి పురాణాలలో!! వీటిల్లోనే కాదు మిగతా మత గ్రంధాలలో కూడా.


ఈ వేదవ్యాసునికి ముందు పురాణాలు లేవా? ఒక వేళ ఉండి ఉంటే, వాటిని నాశనం చేసారా?

ద్విజులు/విప్రులు/సప్తార్షేయులు/పౌరాణిక బ్రహ్మణులు/బ్రాహ్మణులు

దురదృష్టం ఏంటంటే రేపు జరగబోయే మహామత సంగ్రామంలో మొదట దెబ్బ ఈ వర్గం మీదే పడుతుంది. లవ్ జిహాదీ బాధితులలో ఎక్కువమంది వీరేనని వినికిడి. క్రొద్ది కాలం క్రితం నుండి పుజారి వర్గమే కొన్ని వర్గాలకు టార్గెట్.

'ఆ'కారో ఆగమాఖ్యాసి
'చా'కారో శాస్త్ర కోవిద:
'రీ'కారో దేవతోత్పత్తి:
'ఆచారి' తు త్ర్యక్షర:

శర్మ, శాస్త్రి, ఆచారి, స్థపతి, అనేవి బిరుదులుగా విశ్వబ్రాహ్మణులకు/విశ్వకర్మలకు మాత్రమే వుండేవి. ఇప్పుడు ద్విజులు/విప్రులు/సప్తార్షేయ బ్రాహ్మణులు కూడా పెట్టుకుంటున్నారు. అలాగే "స్థపతి"గా వేరే వారుకూడా పెట్టుకుంటున్నారు.

చాలాకాలం క్రితం భరతఖండం నుండి పారిపోయిన 'శర్మ'లే (విశ్వకర్మలు/విశ్వబ్రాహ్మణులే) నేటి 'జర్మన్'లు(జర్మనీ దేశస్తులు).

ఒకానొక సమయంలో వ్యాసుడనేవాడు తన విప్రవర్గంతో కలసి అప్పటి రాజైన పరిమళచోళుని పంచ చేరి, తన నీచ బోధనలతో విశ్వబ్రాహ్మణులపై ద్వేషం రగిల్చేలా చేసి స్కాంతరాతికోటలో నివసిస్తున్న విశ్వబ్రాహ్మణులపై దాడికి పురికొల్పాడు. కుట్రోపాయంతో స్కాంతరాతికోటకు ఉన్న అయస్కాంత శక్తి పోయేలా చేసి విశ్వబ్రాహ్మణులను ఊచకోస్తున్న సమయంలో కొందరు విశ్వబ్రాహ్మణులు తమ వద్ద వున్న కీలుగుర్రాలు, విమానాల సహాయంతో వివిధ దేశాలకు పారిపోయారు. (స్కాంతరాతికోట పతనము అనే గ్రంధంలో ఈ విషయం స్పష్టంగా వుంది). అలా వెళ్ళిన వారిలో, కొందరు చేరిన ప్రదేశానికి, వారిలో వృద్ధుడైన(జరా) 'మను పేరు మీద జరా+మను=జర్మను ప్రదేశంగా పిలుచుకున్నారు. అదే నేటి జర్మనీ.

అడాల్ఫ్ హిట్లర్ తమదే స్వఛ్ఛమైన జాతి అనటానికీ, విరాట్పురుషుడైన విశ్వకర్మ చిహ్నమైన 'స్వస్తిక్'ను తమ గుర్తుగా ధరించటానికి ఇదే కారణమేమో.

ఇటీవలి కాలంలో, సద్దాం ఆధ్వర్యంలోని ఇరాక్ లో జీవ రసాయనిక ఆయుధాలున్నాయని ప్రపంచానికి నమ్మబలికి ఇరాక్ మీద దాడి చేసి ఆ దేశాన్ని సర్వనాశనం చెసిందాకా నిద్ర పోలేదు అమెరికా. ఆ తరువాత అలాంటి ఆయుధాలు ఏమీ లేవని వెల్లడైన సంగతి తెలిసిందే. అలాగే, యూదులను తీసుకెళ్ళమని అమెరికా,బ్రిటన్ తదితర దేశాలకు హిట్లర్ చెప్పినా వారిని తీసుకెళ్ళకుండా చోద్యం చూస్తూ, యుద్ధం చేసి, చరిత్రలో నరహంతకుడిగా హిట్లర్ ను చూపించాయి. చరిత్ర లోతుల్లోకి వెళ్ళి చూస్తే తెలిసే సత్యమిదే.

నేటి టెక్నాలజీల్లో చాలా భాగం జర్మనీ నుండి తస్కరించిందే, అణుబాంబు టెక్నాలజీతో సహా.

సర్వజగత్ సృష్టికర్తా, విరాట్పురుషుడైన విశ్వకర్మ కు చిహ్నమైన స్వస్తిక్ కు క్రొద్దిగా మార్పుతో మనం సాధారణంగా వాడే స్వస్తిక్, 'తంత్ర'లో వాడే స్వస్తిక్ వుంటాయి. ఏ స్వస్తిక్ చిహ్నమైనా విశ్వకర్మ నుద్దేశించే, వివిధ ఫలితాలకోసం వాడబడుతుంది

హిందూమతంలోని ద్విజులు/విప్రుల (బ్రాహ్మణులుగా చెప్పబడుతున్నవాళ్ళ) దాష్టీకం, అమానుష చర్యలు, తదితరాలకు వ్యతిరేకంగా పుట్టినవే జైన, బౌద్ధమతాలు అనడంలో సందేహం లేదు. జైన బౌద్ధ మతాల ధాటికి వైదికధర్మం (హిందూ మతం) క్షీణదశకు చేరుకున్న సమయంలో జగద్గురు ఆది శంకరాచార్యుల వారు జన్మించారు. ఆయన వల్ల వైదిక ధర్మం/హిందూమతం పునరుజ్జీవనం జరిగింది.

జగద్గురు ఆది శంకరాచార్యుల వారి వల్ల వైదిక ధర్మం(హిందూ ధర్మం) తిరిగి పుంజుకుని ఆధిపత్యంలోకి రాగానే అప్పటి విప్రులు ఆయనను హత్య చేసి 'విప్ర' 'ప్రవచనాలు", విప్ర పురాణాలూ చెబుతూ తమ సంకరజన్మ బుద్ధిని ఈనాటికీ ప్రజల మీద రుద్దుతున్నారు.

జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి ఐదు వేదాలు, మిగతావీ అర్ధం కాకుండానే భాష్యం వ్రాసాడనడం అర్ధ రహితం. ఛండాలుని కధ అనేది 'విప్రుల కధ" అనుకోవడంలో ఏ మాత్రం సందేహం లేదు.

జగద్గురు ఆది శంకరాచార్యుల వారి మాతృమూర్తి ఆర్యంబ గారి సమాధి మీద వారి వంశం, మిగతా అన్ని వివరాలూ వున్న శిలాఫలకాల్ని తొలగించి, సాధారణంగా వుంచడం అనేది చరిత్రను నాశనం చెయ్యడంలో ద్విజులు/విప్రుల(బ్రాహ్మణుల) నైపుణ్యం తెలుస్తుంది.


వేదాల ప్రకారం సర్వజగత్ సృష్టికర్త విశ్వకర్మయేనని, జగద్గురు ఆది శంకరాచార్యుల వారు విశ్వకర్మ వంశస్థుడని ప్రజలకు తెలిస్తే యుగాలుగా ప్రజల్ని అదిరించి, బెదిరించి, "విప్ర(ప్ర)వచనాలు" చెబుతూ బ్రతుకుతున్న తమ పునాదులు కదులుతాయనీ, తమ బ్రతుకు తెరువు కష్టమౌతుందనే భయం ఈనాటికీ ద్విజులకు/బ్రాహ్మణులకు వుంది.


విప్రుల (బ్రాహ్మణుల)/హేతువాదుల కధనం ప్రకారం హిందూమత పునరుజ్జీవనం పేరుతో శంకరాచార్యుడు బౌధ్ధ, జైన మతాలను జయించాడు/సర్వనాశనం చేసాడు. ధ్వంసమైన బౌధ్ధారామాల మీద హిందూ దేవాలయాలు కట్టబడ్డాయి (ఉదా: అమరావతి). వాదంలో ఓడిపోయిన బౌధ్ధుల్ని గానుగలలో పెట్టి ఆడించి చంపించాడు( తాను బోధిస్తున్న అద్వైతం తనకు అర్ధంకాని శంకరాచార్యుడికి 'చండాలుడి' ప్రశ్న వల్ల అద్వైత సిధ్ధాంత బోధకు, వర్ణవ్యవస్థ ఆచరణకూ మధ్యవున్న వైరుధ్యం బోధపడి, భేదవిభ్రమ నుండి బైటపడ్డాడు. అప్పుడాయన చండాలుడి కాళ్ళమీద పడి 'మనీషాపంచకం'గా ప్రసిధ్ధి పొందిన ఐదు శ్లోకాలు చెప్పాడు. అనంతరం గుణ, జాతి, వర్ణాది అహంకారాలను, విభేదవ్యామోహాలను మాయ కారణంగా వర్ణిస్తూ 'మాయాపంచకం' అనే పంచశ్లోకిని రచించాడు. చండాలుడి ద్వారా జ్ఞానోదయమైన శంకరాచార్యుడు తను పునఃస్థాపించిన వర్ణవ్యవస్థను ఎప్పుడు సమూలంగా నిర్మూలిస్థాడోనని శంకించిన క్రొద్దిమంది ద్విజులు/విప్రులు శంకరాచార్యుడిని హత్య చేసియుండొచ్చు అనే వాదం వుంది.

షణ్మతాలలో ఒకదానికొకటి పడదు. ఒకరి మీద ఇంకొకరు దాడి చేసుకోవడం జరిగింది.

ముస్లింలు, క్రిస్టియన్లు రాక మునుపు ఈ దేశంలో ఏ దేవాలయ ధ్వంసం/నగర ధ్వంసం జరిగినా దాని వెనుక ద్విజులు/విప్రుల (బ్రాహ్మణుల) హస్తం ఖచ్చితంగా ఉందనే అంటారు.

పూర్వం భారతదేశంలో సర్వత్రా వ్యాపించిన వేలాది బౌధ్ధస్థూపాలు, మందిరాలు, ఆరామాలు, జైన మందిరాలు ధ్వంసం చేయబడినాయి. వాటిపైన హిందూ దేవాలయాలు వెలసినాయి. భారతదేశంలోని ప్రసిధ్ధ దేవాలయాల్లో చాలాభాగం అలా వెలసినవే. మిగిలినవి ముస్లింలు, క్రిస్టియన్లు, తదితరులు ధ్వంసం చేసారు.

ఇప్పటి అమరావతిలోని అమరలింగేశ్వరాలయ నిర్మాణం చాలావరకు బౌధ్ధాస్థూప శిధిలాల శిలలతో చేయబడినదే. అందులోని శివలింగం సైతం బౌధ్ధఛత్రదండమే. విజయవాడలోని మల్లీశ్వరాలయం ఒకప్పుడు జైన మందిరం. శక్తి ఆలయాలు వైష్ణవాలయాలుగా మార్చబడ్డాయి (ఉదా:తిరుమల,సింహాచలం).

మహమ్మదు గజనీ తరువాత సోమనాధ దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తి మాధవ అనే బ్రాహ్మడు. అహోబిలంతో పాటు ఎన్నో హిందూ దేవాలయాల్ని విధ్వంసం చేసిన వ్యక్తి మురహరిరావు అనే మరాఠీ బ్రాహ్మడు.

బహుమనీ సామ్రాజ్యానంతరం వెలసిన ఐదు రాజ్యాల సుల్తానుల్లో ఇద్దరు దక్షిణాది బ్రాహ్మలని భారతీయవిద్యాభవన్ చరిత్రపుటలు ఘోషిస్తున్నాయి.

84,000 బౌధ్ధాస్థూపాలను ధ్వంసం చేస్తానని ప్రతిన పూనిన పుష్యమిత్ర శుంగుడు బ్రాహ్మడే. అతనుగా ఎన్ని నాశనం చేసాడో కానీ ఈనాటికి ఒకటో రెండో తప్ప మిగతావి లేవు. అశోకుని మనుమణ్ణి చంపి సింహాసనం ఆక్రమించిన ప్రబుద్ధుడితడే.

తరతరాలుగా ఈ దేశం విదేశీయులకు, విజాతీయులకు, అన్యమతస్థులకు అధీనపడి వుండడంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సాయపడుతూ వచ్చింది బ్రాహ్మణ వర్గమే. సమాజం మీద వారికి ఉంటూ వచ్చిన ఆధిపత్యాన్ని కాపాడుకోవడమే అలా చెయడంలోని పరమార్ధం. ఆధ్యాత్మిక ప్రబోధాలు, భక్తిపాఠాలు ఉపరిప్రక్రియలే.

ప్రతి విదేశీ,విమత పాలనల్లోనూ మంత్రి పుంగవులుగా, సలహాదారులుగా పనిచేసిన వారిలో ఎక్కువమంది ఇక్కడి హిందూ బ్రాహ్మలేనని నిజాయితీగా ఆలోచించేవారికెవరికైనా తెలుస్తుంది. ఏ పాలనను అంతం చేయడంలోనైనా పని చేసింది ఆ బ్రాహ్మణ వర్గ స్వార్ధమే. నవనందుల్ని నాశనం చేసి చంద్రగుప్తుణ్ణి పీఠమెక్కించిన చాణక్యుడు బ్రాహ్మణ వర్గ ప్రతినిధే. అశోకుని మనుమడైన బృహద్రధుని చంపి సింహాసనమాక్రమించిన పుష్యమిత్ర శుంగుడు ఆ బ్రాహ్మణ వర్గ నాయకుడే. వాళ్ళు రాజుల్ని కింకరులుగానూ, కింకరుల్ని రాజులుగా చేయగలరు.

సిరియన్ క్రైస్తవులంతా మాజీ బ్రాహ్మణులే.

జగద్గురు ఆదిశంకరాచార్యులవారంటే ద్విజులకు/విప్రులకు/బ్రహ్మణులకు ఎంత కక్షో చూడండి. ఆయనను లంజకొడుకన్నది, వ్రాసి శ్లోకబద్ధం చేసిందీ మాధ్వులే (విప్రులే).అభాండములు వెయ్యడంలో విప్రులను మించినవారు లేరు. బహుభర్తృత్వం కల వాళ్ళను కన్యలుగా ప్రచారం చేసి నమ్మించగలరు. మంచి వాళ్ళను చెడ్డవాళ్ళుగా, చెడ్డవాళ్ళను మంచివాళ్ళుగా ప్రచారం చేసి నమ్మించగలరు.


మతిస్థిమితం లేనివాళ్ళను అవధుతలుగానూ, బాబాలుగానూ ప్రచారం చేయగలరు. దేశద్రోహులను, హిందూమత నాశకులను, పిండారీలను బాబాలుగా, అవధుతలుగానూ, సర్వంతర్యాములుగానూ,చలామణి చేయగలరు. అవసరమైతే దానికొక పురాణం వ్రాసి తమ "విప్ర ప్రవచనాలతో" ప్రజలను నమ్మించగలరు.

విప్రులు తమ వర్ణ సంకరత్వాన్ని బయట పడనివ్వకుండా, తాము భూసురులమనీ, దేవతలంతా తమ ఆధీనంలోనే వున్నారని, దేవతలను కూడా శపించే శక్తి తమకు కలదనీ నమ్మిస్తూ వచ్చారు. ఈ విప్రులకు అంత శక్తి వుంటే ఇన్ని యుద్ధాలలో రాజులు ఎందుకు ఓడిపోయారు? ఈ విప్రులకు తలా ఒక బుడ్డి చెంబు, దాని నిండా నీళ్ళు ఇచ్చి యుద్ధభూమికి పంపిస్తే క్షణంలో శతృసైన్యాన్ని బూడిద చేసేవారు కదా? ఎంత డబ్బు ఆదా అయ్యేది.

ద్విజులకు/విప్రులకు/బ్రాహ్మణులకు- సూద్రులంటే ఎలాంటి భావముందో చూడండి. శ్రాద్ధాదికాల సందర్భంలో బ్రాహ్మణులకు 'శర్మానాం', క్షత్రియులకు 'వర్మానాం', వైశ్యులకు 'గుప్తానాం', సూద్రులకు 'దాసానాం' అనే పదాలను వాడాలని బ్రాహ్మణస్మృతుల ప్రకారం సంప్రదాయంగా కొనసాగుతుంది. క్రతువు చేసే శూద్రుడి పేరుకు తగిలించిన 'దాసానాం' , వాడి తండ్రి తాతలకు కూడా జోడించి వాళ్ళంతా 'లంజకొడుకులే' అనే అర్ధాన్ని ఆ పదం ఇస్తుంది. శూద్రుల శ్రేణిలో చేరినవారు (కమ్మ, రెడ్డి, బలిజ, వగైరా కులాల వాళ్ళు). వారి ఇళ్ళలోని శ్రాద్ధాదికాలకు బ్రాహ్మణ పురోహితుణ్ణి పిలిస్తే, అతను అందించే దీవెనలెంటంటే .. ఒరే, నీవు లంజకొడుకు, నీ అబ్బ లంజకొడుకు, నీ తాత లంజకొడుకు.. అని. (జీ.యస్.బీ.సరస్వతి 'జయార్ధ ప్రకాశిక' అనే రచనలో 'దాసుడంటే లంజకొడుకు అని సప్రమాణంగా ఋజువు చేసాడు.

పాకిస్తాన్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నా ముస్లిం. ఆయన తాత బ్రాహ్మణుడు. పాకిస్తాన్ మాజీ రాజ్యాధినేత జుల్ఫీకర్ అలీ భుట్టో ముస్లిమ్. ఆయన తాత జునాగఢ్ నవాబ్ గిరి లోని హిందూ బ్రాహ్మణుడు. సారేజహాసె అచ్చా' అనే గీతాన్ని వ్రాసిన మొహమ్మద్ ఇక్బాల్ -ముస్లిం. ఆయన పూర్వీకులు కశ్మీరీ హిందూ-బ్రాహ్మలు. కొందరు భయపడీ, కొందరు ప్రలోభాలకు లోబడీ, మరి కొందరు ఇస్లాంలోని సమతాభావాన్ని, ఇంకా వేరేవాటికి ఇష్టపడి మతం మారియుండవచ్చు.

సంస్కృత భాషను భారతదేశ రాజభాష గా చేద్దామన్న అంబేద్కర్ ప్రతిపాదనను బుట్టదాఖలు చేసారు. కారణం ఒకటే. ప్రజలు సంస్కృత భాషను నేర్చుకుంటే వారికి వేదాలు అర్ధమౌతాయి. అలా జరిగితే వేదాల ప్రకారమే ఈ సర్వజగత్ సృష్టికర్త విశ్వకర్మయేనని అందరికీ అర్ధమౌతుంది. పురాణాలలోని అసంబద్ధాలు అర్ధమౌతాయి. తమ ఆధిపత్యం కోసం ఈ విప్రులు/బ్రాహ్మణులు వేదాలను/చరిత్రను ఎంతగా ధ్వంసం చేసారో తెలుస్తుంది. తద్వారా ఇన్నాళ్ళుగా ఈ విప్రులు(బ్రాహ్మణులు??) చేసిన, చేస్తున్న దైవద్రోహం, వేదద్రోహం ప్రజలకు అర్ధమౌతుంది. విప్రుల (బ్రాహ్మణుల) ఆటలు సాగవు.

పూర్వం వేదం విన్న శూద్రుడి చెవిలో కరిగించిన సీసం పోయాలని విప్ర(బ్రాహ్మణ) స్మృతికారులు శాసించారు. మరి..మ్యాక్స్ మ్యూల్లర్ లాంటి విదేశీయుడు సంస్కృతం ఎలా నేర్చుకోగలిగాడు? వేదాలు ఎలా చదవగలిగాడు? విన్నాడు? ఏ వర్ణం వాడిగా అతనిని ఈ విప్రులు (బ్రాహ్మణులు) తేల్చారు?

మ్యాక్స్ మ్యూల్లర్ లాంటి వాళ్ళ వల్ల జరిగిన మహోపకారం వుంది. బ్రిటీష్ వాళ్ళుగానీ, మ్యాక్స్ మ్యూల్లర్ లాంటి వాళ్ళుగానీ వేదాలను యధాతధంగా వ్రాసుకుని వెళ్ళి, వాటి అనువాదాన్ని ప్రచురించారు. వాటిలో తీసివేతలు లేవు. కానీ ఈనాడు, భారతదేశంలో, మనకు దొరుకుతున్న వేదాలలో ఎన్నో సూక్తాలు తీసి వేశారు. ఉన్నవాటికి కూడా వాటికి భాష్యం వ్రాసినవాళ్ళు నిజాయితీగా అనువాదం చేయలేదు. అను'వధించారు" అంటే బాగుంటుంది. విరాట్ పురుషుడైన విశ్వకర్మ గురించి వున్నవాటిని ఎన్నో తీసేసారు. వారిలో ముఖ్యులు విప్రులే!

ఈ సమాజంలోని అనైక్యతకూ, ఈ దేశంలో విదేశీమతాల ప్రవేశానికీ మూలం బ్రాహ్మణాధిక్యత, వర్ణవ్యత్యాసం, కులతత్వాలని గ్రహించలేని వివేకానందుడు కులతత్వం భారతదేశ ఐక్యతను కాపాడిందంటాడు. నిజంగానే ఇక్కడ ఐక్యత వుంటే, అనేక కోట్ల జనాభావున్న ఈ దేశాన్ని కొద్ది వందలమంది అరబ్ సైనికులు ఎలా జయించగలిగారు? దాదాపు 700 యేళ్ళపాటు భారతీయుల్ని ఎలా పరిపాలించగలిగారు? ఆ తరువాత కొద్ది వందలమంది యూరోపియన్లు-పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, ఇంగ్లీషు జాతీయులు-వేలాది మైళ్ళ దూరంనుంచి వచ్చి, మార్చుకొని మార్చుకొని, తలా ఒక తన్ను ఎలా తన్నగలిగారు? ఒకటిన్నర శతాబ్ది కాలం ఎలా పరిపాలించగలిగారు? అంతేకాదు, పరదేశాలనుంచి వచ్చిన కొద్దివందల మంది మ్లేఛ్ఛులు కోట్లాదిగా ఇక్కడి ప్రజల్ని ఇస్లాం, క్రైస్తవ విశ్వాసాలలోకి మారిస్తే-అప్పుడీ దేశంలోని సాంఘిక ఐక్యత యేమైంది?

హిందూమతం, విడిచిపెట్టవలసినంత నికృష్టమైనదా? హిందూమతంలో కాస్తయినా మంచి అన్నది లేదా? ఒకవేళ, సనాతన ధర్మం ఇంత చెడ్డదే అయినట్లైతే మరి, వేలకొద్దీ సంవత్సరాలుగా జనం దాన్ని ఎందుకు మన్నిస్తూ వస్తున్నారు? ఎన్ని విరుధ్ధ శక్తులు వచ్చినా, ఎన్ని కొత్త మతాలు ప్రచారమైనాహిందూమతం ఎందుకు అంతం కాలేదు?

ఆసేతుహిమాచలం వున్న దేవాలయాలు, ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలు; సిద్ధపురుషులు; నాగాలు, అఘోరాలు, భైరవోపాసకులు, మహిమలు కలిగిన అవధూతలు, యోగులు, సాధువులు ఈ హిందూమతాన్ని కాపాడుతున్నారు.
నేటి హిందూవర్ణవ్యవస్థలో దేవతా విగ్రహాల్ని తాకి దేవుడికి తమ బాధలు చెప్పుకొనే అవకాశం ఇవ్వట్లేదు (జ్యోతిర్లింగాలు, మరికొన్ని దేవాలయాలకు మినహాయింపువుంది).

పిండారీ-షిర్డీసాయిబాబాను రంగంలోకి దించి, గత క్రొద్ది దశాబ్దాలుగా "విప్ర వర్గం" అతన్ని పెంచి పోషిస్తూవుంది. కారణం తేలికగానే అర్ధం అవుతుంది. విప్ర వర్గానికి జీవనభృతి మార్గాలు పెంచుకోవటం. షిర్డీ సాయిబాబా ఆలయాలమీద ఎండోమెంట్స్ శాఖ అజమాయిషీ లేకపోవడం. ఇంకేముంది.. వాళ్ళ ఇష్టం. ఓంకార నాదాలతొ అన్నీ వ్రాసేసారు. అష్టొతరాలు, వగైరాలు.

షిర్డీ సాయిబాబా ఆలయాల్లో పూజారులుగా ఉండేది విప్ర(బ్రాహ్మణ) వర్గమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ళు ఏమైనా చేయగలరు. (ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే షిర్డీసాయిబాబా సిధ్ధాంతాలు తప్పుఅయినా, అతని ఆచరణలో కరుడుగట్టిన ఇస్లాం మతతత్వమ్, అన్యమతవ్యతిరేకత కన్పిస్తున్నా). ఆ ముస్లిం కాళ్ళ దగ్గర శివలింగాన్ని ప్రతిష్టించడం, వేరే హిందూ దేవుళ్ళను పెట్టడం. క్రొద్ది రోజులు పోతే, ఆ ముస్లిమే పోయిన జన్మలో సృష్టికర్త అని విప్ర వర్గం(బ్రాహ్మణ వర్గం) చెప్పి, పుంఖానుపుంఖాలుగా గ్రంధాలు ప్రచురించగలదు.

షిర్డీ సంస్థాన్ వారు షిర్డీ సాయిబాబా ను ముస్లిం గా ప్రకటించారు. ఈ మధ్యే, సుప్రీంకోర్టులో సున్నీ వక్ఫ్ బోర్డ్ కేసు వేసింది, షిర్డీ సాయిబాబా-ముస్లిం కాబట్టి అతని పేరుమీద వున్న ఆలయాల ఆస్ఠులన్ని తమకు స్వాధీనం చేయమని.

షిర్డీ సాయిబాబా ను పూజించే హిందువులకు, ముస్లిమేతర మతస్తులకూ, జ్యోతిషశాస్త్రం ప్రకారం, మతాంతర యోగం వర్తిస్తుంది. ఒక్కోసారి ఫలితాలు చాలా దాఋణంగా ఉంటాయి. ఆలోచించుకోండి.

షిర్డీసాయిబాబా కంటే ఎంతో ఎక్కువ మహిమలు గలిగిన మహనీయులు విరాగులుగా, పిచ్చివాళ్ళలాగా కన్పిస్తూ శ్రీశైలం, కాశీ, తదితర ప్రదేశాల్లో వున్నారు (ఎవడికి వాడు 'కారణ గురువు'ను వెతుక్కోవలసిందే).

భారతదేశానికీ, హిందూ మతానికీ పట్టిన పరమ భయంకరమైన దరిద్రాలలో ఒకటి "పిండారీ జాతికి చెందిన షిర్డీ సాయిబాబా"


================================================

క్రీస్తు మతం

ఏసు పుట్టడానికి పూర్వమే క్రైస్తవం పుట్టింది.

బైబిలు రెండు భాగాలు: ఒకటి పాత నిబంధన; రెండు క్రొత్త నిబంధన. ఇందులో మొదటిది దేవుడైన యెహోవా వాక్కు అనీ, రెండవది ఆయన అపురూపమైన యేసు వాక్కు అనీ క్రైస్తవుల విశ్వాసం. కాని బైబిలులో అడుగడుగునా కన్పిస్తున్న అసంబద్ధాలూ, అత్యాచారాలూ, అసంభావ్యాలూ, అపభ్రంశాలూ అది నిజం కాదని ఋజువు చేస్తున్నాయి.

ఏసును గూర్చి రెండు వంశావళులు వున్నాయి. మత్తయి సువార్త 1:1-16లో ఒకటి లూకా సువార్తలో 3:24-38 వరకు. మత్తయి ప్రకారం దావీదు తర్వాత ఏసు 27వ తరమువాడు, లూకా ప్రకారం 42వ తరమువాడు. మత్తయి ప్రకారం యోసేపు తండ్రి యాకోబు, లూకా ప్రకారం హేలీ (యెహోవా ఏదెను తోటలో సృష్టి ఆరంభించేనాటికే భారతదేశంలో మహోన్నతమైన నాగరికత వుంది. రామాయణ, మహాభారత కాలాలు దాటిపోయాయి). బైబిల్ ప్రకారం నాటి ప్రభుత్వం ఏసును సిలువ వేసింది. యేసు సమాధి అయాడు. తర్వాత పునరుత్థానం పొందాడు. ఆ సమయాన ఆయన శిష్యులకు దర్శనమిచ్చి, తరం గడవక మునుపే లోకానికి పునర్దర్శనమిస్తానన్నాడు. 800 తరాలు గడుస్తున్నా ఆ పునర్దర్శనానికి నిదర్శనం ఇంతవరకూ లేదు (అసలు ఏసుక్రీస్తు అనే వ్యక్తి పుట్టలేదు అనే వాదం కూడా వుంది). కారుణ్యంతో కూడిన ఎన్నో కధలు, గాధలు, సూక్తులు క్రీస్తు పేరుతో ముడిపడివున్నై. క్రీస్తు చరిత్ర అబధ్ధమైతే కావచ్చుకానీ, క్రైస్తవం పేరిట జరిగిన మారణహోమం మాత్రం చారిత్రక సత్యం. ఏసు సందేశాన్ని ప్రచారం చేసి, క్రైస్తవ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేయాలని పోపులు-బిషప్పులు,ఫాదరీలు ఇచ్చిన పిలుపు మేరకు రెచ్చిపోయిన క్రైస్తవ మతపిచ్చి మూకలు సాగించిన దారుణ మానవ మారణకాండ కారణంగా భారత పశ్చిమ తీరం వెంబడి అనేక గ్రామాలు, నగరాల్లో 3,4 వందల సంవత్సరాల క్రితం రక్తపుటేర్లు ప్రవహించాయి. ఏసుని ప్రభువుగా అంగీకరించని అనేక వేల అన్యుల కుత్తుకలుత్తరించారు క్రైస్తవ మతపిచ్చి మూకలు.

శాఖాభేదాన్నే సహించలేని పోప్ 3వ ఇన్నోసెంట్, క్రీ.శ.1211-15 మధ్య స్త్రీ పురుష విచక్షణ లేకుండా, పాలుతాగే పసిబిడ్డలతో సహా కనీసం లక్షమంది అల్బిజెన్సియన్లను దారుణంగా చంపించాడు.

ఏసుక్రీస్తు 12ఏండ్లవాడై వుండగా తన జన్మస్థానమును వీడి భారతదేశము వచ్చి ఇక్కడి గురువుల వద్ద శిష్యరికము చేసి యోగశక్తులు సాధించి 30 సంవత్సరములు దాటిన తర్వాత తన స్వస్థలంలో అడుగుపెట్టి, తాను ప్రజలలో బోధించిన ఆధ్యాత్మిక ప్రచారం పూర్తికాగానే (లేదా ఆ ప్రజలను బాగుచేయటం తన వల్లకాదని విరక్తిచెంది) శత్రువులబారినుండి తప్పించుకుని భారతదేశము వచ్చి హిమాలయాలలో తపస్సు చేసుకుని 80సంవత్సరాల పండు వయస్సులో సమాధి చెందాడని చెబుతూ అందుకు నిదర్శనంగా కాశ్మీరులో వున్న ఒక సమాధిని స్థానికులు చూపుతున్నారు. దానిమీద హీబ్రూ భాషలో వ్రాసిన లిపితో శాసనాలు కూడా కనిపిస్తున్నాయి. అది నిజంగా ఏసుక్రీస్తు సమాధి అయితే అది భారతదేశానికి గర్వకారణం కాదా. సత్యనిర్ణయం కోసం పురాతత్వశాఖకు అప్పజెప్పేందుకు భారతప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది? ధైర్యంలేకనా లేక ఓట్ల రాజకీయమా లేక వేరే ఎవరిదైనా ఒత్తిడి వుందా?

పాత విశ్వాసులు అనబడే క్రైస్తవ వర్గం వారు పవిత్రంగా భావించే క్రాస్ లో మూడు అడ్డగీతలు వుంటాయి. (హిందూ మతంలోని శైవులు తమ నుదుటన మూడు అడ్డగీతలు ధరించినట్లు) ఆ వర్గం వారు ఇప్పటికీ రష్యా దేశంలోని సైబీరియా ప్రాంతంలో వున్నారని ఇటీవల ఒక వార్త వచ్చింది.

దీనిని బట్టి చూస్తే జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తి భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతానికి వచ్చి ఇక్కడ గురువుల వద్ద శిష్యరికం చేసి వెళ్ళాడనటానికి ఇంకొక ఆధారం దొరికినట్లే.

ఆక్వేరియన్ గోస్పెల్ అనే గ్రంధంలోని వివరాల ప్రకారం పూరీలోని జగన్నాధుని ఆలయంలో శ్రీ జగన్నాధ స్వామి వారికి భక్తునిగా కొంతకాలం జీసస్ క్రైస్ట్ వున్నాడు.

ఒకనాడు దళితులుగా చెప్పబడ్డవాళ్ళలో చాలామంది క్రిస్టియన్ మతంలోకి మారి దళితక్రిస్టియన్లుగా చలామణి అవటం తెలిసిందే. యుగాలుగా అగ్రవర్ణాల దురహంకారానికి బలిఅవటం మొదటి కారణమైతే, పీకమీద కత్తిబెట్టి బెదిరించటం, తప్పుడు కేసులు బనాయించటం(బ్రిటీషువాడి కాలంలో), ఇళ్ళు, డబ్బు వగైరాలతో ప్రలోభ పెట్టడాలు మిగతా కారణాలు. తరం గడవక ముందే వస్తానన్న ఏసు 800 తరాలైనా రాకపోయినా, అదిగో వస్తున్నాడని ప్రజలను మభ్యపెడుతూ ఆయన పేరుతో ఎంత మారణహోమాలు చేస్తున్నారో తెలిసిన విషయమే.

ఇక్కడో పాపం (పుట్టుకతోనే పాపులైన క్రైస్తవులు చేస్తున్న) గమనించండి. హిందూమతం నుండి క్రైస్తవానికి మారిన దళితులు గానీ వేరే వాళ్ళుగానీ ప్రభుత్వ లెక్కల్లో హిందూదళితులుగానే చలామణి అవుతూ ప్రభుత్వంవారు ఇచ్చే సౌకర్యాల్ని అనుభవిస్తూ, హిందూమతాన్నే అంటిపెట్టుకొనివున్న దళితులకు, దేశానికీ ద్రోహం చేస్తున్నారు. ఇలా పాపం చేస్తున్న వాళ్ళను ప్రక్షాళన చేయటానికి ఏసు ఎంత రక్తం చిందించవలసి వస్తుందోకదా!

తరతరాలుగా, యుగయుగాలుగా అస్పృశ్యతకు గురిఅవుతూ వచ్చిన దళితుల్ని బౌధ్ధంలో చేరమని సలహా ఇచ్చాడు డాక్టర్.అంబేద్కర్-1936లో పూనాలో.

మన రాష్ట్రంలో ముఖ్యంగా అంటరాని కులాలవారు క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారు. ఆర్ధిక అవకాశాల కోసం ఆశపడి పుచ్చుకున్నారని అనవచ్చు. కానీ కేరళలో 400 ఏండ్లనాడు అగ్రకులాలవారే క్రైస్తవానికి దూరారు. ఈ క్రైస్తవులంతా మాజీ-హిందువులూ, ఈ మాజీ-హిందువులంతా భారత జాతీయులే. అందునా సిరియన్ క్రైస్తవులంతా మాజీ-బ్రాహ్మణులే.

శ్రీ ఎన్.వీ.బ్రహ్మం,(చీరాల,బాపట్ల జిల్లా,ఆంధ్రప్రదేశ్) గారు "బైబిలు బండారము" అనే గ్రంధంలో "జీసస్ క్రైస్ట్" కల్పిత వ్యక్తి అని వ్రాసారు. ఈ గ్రంధం దెబ్బకి భారతదేశంలో వున్న క్రైస్తవ శాఖలు తమలో తాము కుమ్ములాడుకోవడం మానేసి ఒక్కటయ్యాయి. ఈ గ్రంధాన్ని 22.మార్చి.1958 న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మరి కొన్ని రాష్ట్రాలలో నిషేధించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 12.మార్చి.1959 న ఈ గ్రంధం నిషేధాన్ని సమర్ధించింది. బైబిలులో అడుగడుగునా వున్న అసత్యాలు/అసంబధ్ధాలు భారత సుప్రీంకోర్టులో శ్రీ ఎన్.వీ.బ్రహ్మం గారు నిరూపించిన తరువాత 05.సెప్టెంబరు.1962 న సుప్రీంకోర్టు ఫుల్ బెంచి ఏకగ్రీవంగా, ఈ గ్రంధానికి అనుకూలంగా తీర్పు ఇస్తూ, నిషేధం ఎత్తివేసింది. 60 సంవత్సరాలు దాటినా ఈ గ్రంధం ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. "మొదటి శతాబ్దపు క్రైస్తవం పిలుపు" అని కొత్త రాగం అందుకున్నారు క్రైస్తవులు.
-----------------------------------------------------------------------------------------

బైబిల్ బండారం -- శ్రీ ఎన్.వీ.బ్రహ్మం గారి సౌజన్యంతో

బైబిలు కధనం కనీసం రెండు అధారాల నుంచి ఉత్పన్నమయినట్లు తెలుస్తుంది. అందులో ఒకటి బాబిలోనియను కధ. రెండోది పాలస్తీనాలో పాకిఉన్న ఫోనిషియను లేక సిరియను కథ. ఈ రెండో దానికి గ్రీకుల జలప్రళయ కథలతో సన్నిహిత సంబంధం ఉంది. ప్లేటో పేర్కొన్న కథ ప్రకారం వాయువ్య ఆఫ్రికా తీరాన ఉన్న అట్లాంటిస్ దీవిలోని ప్రజల కుటిలత్వం కారణంగా దేవతలు ఆ దీవిని జలాల్లో ముంచివేశారు. ఇంకా ఇతర చోట్ల వెదికితే జలప్రళయానికి చెందిన ఏదో రకమయిన కథనం దాదాపు మానవజాతు లన్నింటిలోను ప్రచారితమయినట్లు కన్పింస్తుంది. ఉదాహరణకు హిందూ పురాణాల్లో ఒకచోట ప్రజల దుష్టత్వం విష్ణువుకు కోపకారణం కాగా, ఆయన ఒక్క సత్యవ్రతుడు మాత్రమే నిలిపి, మిగతావారిని ప్రవాహాలలో ముంచి నాశనం చేస్తాడు. అత్యద్భుతంగా నిర్మాణమయిన ఒక విశాలమయిన నౌకలో ప్రవేశించి సత్యవ్రతుడు రక్షణపొందుతాడు. ఇలాంటి అనేక ఆధారాలనుండి జలప్రళయం, నోవహునౌకలను గురించి బైబిలు కథ రూపొందినట్లు స్పష్టమవుతున్నది.

మోషే పాత్రకూడా బాబిలోనియనులనుండి సంగ్రహించబడినదే. బాబిలోనియనుల సూర్యభగవానుడు షామాస్ జీవప్రదాత, ప్రయోజనకారి. ఆయనను న్యాయప్రదాతగా, జీవులపై తీర్పరిగా వారు భావించేవారు. ఆజ్ఞాఫలకాన్ని మోషే కిచ్చే సందర్భంలో సినాయి పర్వతం మీద హిబ్రూ దేవుడు (యెహోవా) మోషేపట్ల యెలా ప్రవర్తించాడో న్యాయశాస్త్రాన్ని హమురాబీకి ప్రసాదిస్తూ షామాస్ అలాగే ప్రవర్తించాడు. యూదుల దేవుడయిన యెహోవా కూడా “నాభూతం” (మై డెమొన్) అని అర్థమిచ్చే షేదీనుంచే క్రమంగా పరిణామం చెం(దాడు)దింది.

“మొలోకు” లేక “బయలు" అనే బిరుదంతో ప్రాచ్యదేవతలలో యెంతో పలుకుబడి సంపాదించిన (ఈజిప్షియనులు) సీథోస్ లేక టైపాన్, గ్రీకుల సాటరన్ లేక క్రానోస్ అనే వారిలో ఒకడయిన ఆకాశదైవం నుంచి ప్రధమంలో యెహోవా సాధించబడ్డాడు. ఏమయినా యూదుల ఆదరాభిమానాలకు పాత్రులయిన ఇతర దేవతలు కూడా వుండటంవల్ల విగ్రహారాధనతో పోరాటం కొనసాగుతూ వచ్చింది. సిద్ధాంతంలో ఏకైక దైవమయిన యెహోవా దశాజ్ఞలలోని మొదటి ఆజ్ఞలో “మీ దేవుడయిన యెహోవాను నేనే; నేను తప్ప మీకు ఇతర దేవతలుండకూడదు” అంటూ ఇంకా ఆజ్ఞారూపంలో అర్ధిస్తూనే ఉన్నాడు. మనకు తెలిసినంతట్లో ఇశ్రాయేలీయులు పర్వతాలమీద (యెహోవాకు) విధేయులుగా ఉన్నప్పటికీ మైదానాలమీద పోరాడేటప్పుడు ఇతర దేవతలను ఆరాధించేవారు. వారు యుద్ధంలో గెలిచినప్పుడల్లా యెహోవా జ్ఞాపకార్ధం ఒక కీర్తనపాడి ఆయన యుద్ధవీరుడని ప్రకటించేవారు. ఓడినపుడు బయలు లేక దాగోను యెహోవాను పాదంక్రింద త్రొక్కిపెట్టాడని భావించేవారు. దీని ఫలితం మిశ్రమమతం. వారు యెహోవాను అరాధించేవారు. కాని అదేవిధంగా ఇతర దేవతలను కూడా ఆరాధించేవారు. దేవాలయం తెరిచినపుడు యెహోవా ఆకాశమంతటా వ్యాపించాడని, ఆయనతప్ప మిగతా దేవతలెవ్వరూ లేరని, సాలోమోను ప్రకటించాడు. అతని దేవాలయం వాస్తవానికి బహుదేవతా నిలయం. ఒలీవ కొండలమీద మొలోకుకు, ఆస్టార్టేకు ఆయన గర్భగుళ్ళు కట్టించాడు.

ఒకే ఒక మానవునియొక్క (అ)వివేకమైన చర్యవల్లనే లోకమంతటికీ పాపం దిగుమతి అయిందని బోధించే బైబిలుకు ఈ లోకంలో పాపంకంటే వేరే ఏమీ కన్పించదు. మానవుడు జన్మతః పాపి అని నిర్ణయించడంలోనే యెహోవాకంటే సాతాను అధిక బలవంతుడని రుజువవుతున్నది. అయితే ఈ సాతానును యెవరు సృష్టించారు? సాతాను స్వయంభువుడైతే దేవుడు నిష్ప్రయోజకుడు కాక తప్పదు. సాతాను దేవుని సృష్టి అయితే (అయినట్లు బైబిలు చెప్పలేదు) చెడ్డను సృష్టించిన చెడుతనానికి మళ్ళీ దేవుడు గురికావాలి అంటే దేవుడు నిష్ప్రయోజకుడైనా కావాలి లేక దుష్టుడైనా కావాలి. కానీ బైబిలులో రెండుగానూ కన్పిస్తాడు.

అయితే బైబిలు పరిశీలించినవారికి యెహోవాయే దుష్టుడు, స్వార్ధపరుడుగాను, సాతానే ఉత్తముడు, నీతిపరుడుగాను కన్పిస్తారు. గ్రీకు పురాణాల్లోని ప్రొమిథియస్ అనే జ్ఞాన దేవతనుంచి సాతాను అనువదించబడ్డట్లు తోస్తుంది. ప్రొమిథియన్ స్వర్గంలోని తేజస్సు (జ్ఞానం)ను దొంగిలించి మానవజాతికి బహూకరించాడు. ఆ నేరానికి (!) గ్రీకుల దేవేంద్రుడు జియన్ అతన్ని గొలుసులతో బంధించి గ్రద్దలకు యెరగా వేశాడు. మానవజాతికి అంత మేలుచేసిన ప్రొమిథియసును మరచిపోయి పురాణ గ్రీకులు జియస్ కు భజనలు చేశారు. తిరిగి తమలోని ప్రొమిధియసును గుర్తించడంతో మానవ చరిత్రలో వారు వైజ్ఞానిక యుగాన్ని ఆరంభించిన గౌరవం దక్కించుకొన్నారు. బైబిలులోని సాతానుకూడా మానవులకు జ్ఞానవృక్ష ఫలాలు లభించేదారి చూపాడు. దాని ఫలితంగా దేవతల మూకకు కన్నుకుట్టి సాతానును బంధించి పాతాళంలో పడవేశారు. కనుక మానవ జాతికి ప్రొమిథియస్ వలెనే సాతాను జ్ఞానదైవం. జియస్ వలెనే యెహోవా అజ్ఞాన దైవం.


సృష్ట్యారంభం మొదలు జల ప్రళయం వరకు గడచిన కాలం 1307 సంవత్సరాలుగా సుమేరియా ప్రతి సూచిస్తుంటే. హీబ్రూ ప్రతి 1656 సంవత్సరాలుగాను, సెప్టెంజెంట్ ప్రతి 2263 సంవత్సరాలుగాను చెబుతున్నది. సృష్ట్యాదినుండి అబ్రాహామునాటికి హిబ్రూ ప్రతి కంటే సెప్టెంజెంట్ ప్రతి 1500 ఏండ్ల కాలం అదనంగా చూపుతున్నది. మొత్తంమీద సృష్ట్యాదినుంచి జలప్రళయం నాటికి సుమారు 2000 ఏండ్లు గడచి ఉంటుందని, అనంతరం 2000 ఏండ్లకు క్రీస్తు పుట్టాడని అన్న అభిప్రాయం వైపే మొగ్గు తేలుతున్నది.

యెష 8,2లో “ఒక ప్రవక్తి" గర్భవతియై కుమారుని కన్నట్లు పేర్కోబడింది. అయితే ఆ బిడ్డపేరు మహేరుషాలాల్ హాష్బజ్. యెషయా ప్రపంచంలోని ఇమ్మానుయేలు యెదంకిగానీ, ఎప్పుడుగానీ పుట్టినట్లు బైబిలు ఆధారంలేదు. కనుక బైబిలులో ప్రవచనమంటే కవిత్వమే. బైబిలులో పేర్కోబడ్డ ప్రవక్తలు కేవలం కవులో, గాయకులో, సోదెగాండ్రో అయినట్లు స్పష్టమవుతున్నది. వారి ప్రవచనాలన్నీ అబద్దాలే అని రుజువైనాయి. పాత నిబంధనలోని ప్రవక్తల ప్రవచనాలకే కాలదోషం పట్టినపుడు కేవలం వాటి ఆధారంపైననే జన్మించాడబడే యేసుక్రీస్తు మిథ్య అనుకోవడంలో బాధలేదు.


ప్రాచీన ఈజిప్టులోని ఒక ముఖ్యదైవం ఒసిరిస్ పునరుత్థానం నుంచి యేసు పునరుత్థానం కల్పించబడి ఉంటుంది. అందుకే జర్మనీలోని ప్రముఖ క్రైస్తవ పండితులూ, ఇంగ్లడులోని అధిక సంఖ్యాకులైన క్రైస్తవ ప్రముఖులూ క్రీస్తు జన్మకథను "బైబిలు కథనంలో ఆధారయోగ్యమయిన అంశాలలో కట్టకడపటిదిగా కనిష్టమయినది”గా అంటే ఇటీవల వ్యర్ధంగా చొప్పించబడిన అంశంగా - నిరాకరిస్తున్నారు.

బైబిలులో ఈనాడున్న సువార్తలు నాలుగే. ఈ నాలుగే కాక ఇతర సువార్తలు చాలా ఉండేవని ఇపుడు మనకు తెలుసు. వాటిలో కొన్ని గతించిపోయినై. పౌలు సువార్త, ఐగుప్తీయుల సువార్త, హెబ్రీయుల సువార్త, యూదా సువార్త, దాడియస్ సువార్త, పరిపూర్ణతా సువార్త, శైశవ సువార్త, థామస్ సువార్త, మరియ సువార్త, అండ్రూ సువార్త, నికోడిమసు సువార్త, మార్సియన్ సువార్త మొదలయినవెన్నో ఉండేవి. అలాగే అపోస్తలుల కార్యాలు కాక- పిలాతు, ఆండ్రూ, మరియ, పౌలు, ధెకా మొదలయినవారి కార్యాలు కూడా ఉండేవి. "హెర్మేసు గొర్రెల కాపరి” అనే మరో గ్రంథం కూడా ఉండేది. ఇలాంటి అనేక గ్రంథాలలోనుంచి ఏర్చి అవసరమనుకొన్నచోట్ల మార్చి, బైబిలును కూర్చడం క్రీస్తుకు తర్వాత దాదాపు నాలుగు శతాబ్దాలవరకు క్రైస్తవులకు తెమలలేదనడం స్పష్టం. మొదట ఓటింగు పద్దతిలో మెజారిటీనిబట్టి దైవ వాక్కును నిర్ణయిస్తూ ఉండేవారు. అలా లూకా సువార్త ఒక సందర్భంలో సమావేశమైనవారిలో ఒక ఓటు మెజారిటీతో మాత్రమే దైవ వాక్కై సువార్త హోదా పొందినట్లు తెలుస్తుంది. కాని, వివిధ రచనలనుండి ఎన్నిక పద్ధతిద్వారా అనేక క్రైస్తవ సమావేశాలలో అనేక తర్జన భర్జనల ఫలితంగా ఈనాటి బైబిలు తయారయినదనడం చారిత్రక సత్యం.

ప్రారంభంలో క్రైస్తవులు భిన్నశాఖలుగా ఉండి తలలు కూడక ఘర్షణ పడుతూ ఉండేవారు. ఒకరి మతం మరొకరికి రెటమతంగా ఉండేది. "సువార్తలు బోధించేవారంతా అబద్దాల పుట్టలని మార్సియనిష్టుల ధృడ విశ్వాసం. క్రైస్తవ మతారంభంలో అధిక సంఖ్యాకులుగా ఉన్న మెనీషియనులు క్రొత్త నిబంధన అంతా బూటకంగా త్రోసిపుచ్చి పూర్తిగా భిన్నమయిన రచనలను ప్రామాణికంగా చూపారు. మార్సియనిష్టుల వలెనే కొరంధీయనులు, సెవెనియనులు, అపోస్తలుల కార్యాలనుగానీ, పౌలు రచనలనుగానీ అనుసరించలేదు. అపోస్తలుల కార్యాలపై తాను వ్రాసిన ఒక వ్యాఖ్యలో క్రిస్టోస్టోమ్ (క్రీ.శ. 400) తన కాలంలో చాలా మంది ప్రజలకు గ్రంథకర్తను గురించిగానీ, గ్రంథాన్ని గురించిగానీ ఏమీ తెలియదంటాడు. అంతకు ముందటి పెంట్ ఐరిన్ అనేక ఇతర క్రైస్తవ ముఠాలవలనే వాలంటీనియనులు మత గ్రంథాలను తప్పుల తడకలుగా, పరస్పర విరుద్దాలుగా తిట్టిపోసినట్లు వ్రాస్తున్నాడు. మొదటి క్రైస్తవులయిన ఎబియోనిస్టులు(నజరేనులు) పౌలు రచనలను నిరాకరించి అతనిని ఒక పయోముఖ విషకుంభంగా పరిగణించారు. ఇలా క్రైస్తవమత ప్రమాణ గ్రంథం క్రీస్తు తర్వాత కొన్ని శతాబ్దాలకు ఎన్నో కుమ్ములాటల మధ్య నిర్ణయించబడిందంటే దాన్ని దైవవాక్కుగా నేడు విశ్వసించడంలో అర్థంలేదు.

దావీదునుంచి యేసుక్రీస్తు వరకున్న వంశవృక్షంలోని పేర్లను మనం మత్తయి సువార్త (1అ) లోను, లూకా సువార్త (3అ) లోను చూడవచ్చు. వీరిద్దరిమద్య తరాలు 28గా మత్తయి పేర్కొంటే, 43గా లూకా పేర్కొంటున్నాడు. పైగా ఈ వంశవృక్షంలో దావీదు, యేసేపు పేర్లు తప్ప మిగతా పేర్లలో ఒకదాని కొకదానికి సంబంధమేలేదు.

లూకా ప్రకారం కురేనియు కాలంలో ప్రజాసంఖ్యలో చేరటానికి యేసేపు మరియతో బెత్లహేము వెళ్ళగా అక్కడ క్రీస్తు జన్మించాడు. కాని హేరోదు మరణానంతరమే కురేనియు అధిపతి కావడం జరిగింది. కనుక హేరోదు మరణానంతరం క్రీస్తు పుట్టినట్లు లూకా చెబుతుంటే, హేరోదు కాలంలోనే ఆయన పుట్టినట్లు మత్తయి చెబుతున్నది.

పోగా, మానవుల పాపపరిహారార్ధం బలికావడం కోసమే కదా యేసు కారణ జన్ముడైనది. అలాంటి పరమ కార్యంలో యూదా ఆయనకు చేయూత ఇచ్చాడు. అందుకు యూదాను అభినందించ వలసినదానికి బదులు అతన్ని ద్రోహిగా ఆడిపోసుకుంటున్నది క్రైస్తవ ప్రపంచం. కారణం వారే చెప్పాలి. పోనీ పిలాతు ప్రశ్నలకు సమాధానం చెప్పి ఉంటే యేసుకు శిక్ష పడేది కాదుకదా.

అసలు యేసును మోసగించిన యూదా విషయంలోనయినా క్రొత్త నిబంధన ఏకీభవిస్తున్నదా అంటే అదీలేదు. క్రీస్తు సిలువ వేయబడడం చూచి పశ్చాత్తాపపడి, ధనం దేవాలయంలో పారవేసి, ఉరిపెట్టుకొని యూదా మరణించినట్లు మత్తయి (27:3-10) చెబుతుంటే, ఆ డబ్బుతో పొలంకొని తలక్రిందులుగా పడి మరణించినట్లు అపోస్తలుల కార్యాలు (1:15-19) చెబుతున్నది. రెండింటికీ పాత నిబంధన లేఖనాలే ఆధారం.

లాజరు పునరుత్థానం సంగతి యోహానుకు తప్ప మిగతావారికి తెలియదు. మృత్యు గర్భంనుంచి బయటపడిన అదృష్టవంతుడు లాజరు ఏమయినది ఎవ్వరికీ తెలియదు.

సువార్తలో లోటుపాట్లు ఎన్నయినా పేర్కొనవచ్చు. క్రొత్త నిబంధనలోని యేసు వాస్తవమయిన వ్యక్తి కాకపోవడమువల్లనూ, క్రీస్తు తర్వాత (?) సుమారు ఒకటిన్నర శతాబ్దానికి వ్యాప్తిలో ఉన్న ఆకాయ పోకాయ కబుర్లన్నీ కూడగట్టి భిన్న రచయితలు తమ తమ అభిరుచులకు అనుగుణంగా క్రీస్తు పాత్రను సృష్టించడంవల్లనూ మానవ ప్రకృతిలోని ఎగుడు దిగుళ్ళు యేసులో విపరీతంగా కనిపిస్తాయి.

యేసు తన శ్రోతల పైననే కోపపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ కోప కారణంగా తన రక్త సంబంధుల్ని, ఆప్తమిత్రుల్ని తమ ప్రాణాన్ని సహా ద్వేషించమని హెచ్చరించిన ఘట్టాలున్నాయి. నేను సమాధానాన్ని కూర్చటానికి కాదు, భూమిమీద అగ్ని రగుల్కొల్పడానికే వచ్చానని మాట్లాడిన సందర్భాలున్నాయి. ఆనాటి పరిస్థితులనుబట్టి యెరూషలేము దేవాలయ ఆవరణలో పశువులను కట్టివేసుకొన్న వ్యాపారస్తులమీద కోపించి, వారి రూకలను వెదజిమ్మి, వారి పశువులను కొరడాలతో కట్టి తరమివేసిన సమయాలున్నాయి. వేలాది జనులకు రొట్టెలను, ద్రాక్షాసారాయిని సృష్టించి పంచి పెట్టగలిగిన యేసు ఒక సమయంలో ఆకలిగొని, కాలంకాని కాలంలో పండ్లు కాసిపెట్టలేదన్న క్రోధంతో అమానుషంగా అలిగి, నోరులేని అంజూరపు చెట్టును శపించిన ఘట్టాలున్నాయి.

దావీదు వంశంలో యూదా రాజుగా యేసు పుట్టినట్లు చెప్పి, పాత నిబంధనలలోని ప్రవక్తల్ని సత్యవాదులుగా, కాలజ్ఞానులుగా చేయడంకోసం అనంతర రచయితలు వృధా ప్రయత్నమే చేశారు.

యేసుక్రీస్తు యదార్ధంగా చరిత్రలో ఉండివుంటే ఆనాటి చరిత్రకారులో, తాత్వికులో వారి రచనలలో పేర్కొని ఉండేవారు.

నికోడిమసు సువార్త (ఇది రెండో శతాబ్దంలో వ్రాయబడినదని పండితుల నిర్ణయం)లో యేసు పాపంలో పుట్టాడన్న నేరాన్ని యూదులు ఆయనపై ఆరోపించినట్లు ఒకవాక్యం ఉంది. రెండో శతాబ్దంలోని ప్లెట్లానిస్టు రచయిత సెలన్ ఏదో కొంత వివరించి, యేసు తల్లి వ్యభిచార నేరానికి గురియై పంధేరస్ అనే ఒక సైనికునిద్వారా బిడ్డనుగన్న కారణాన ఆమెనే పెండ్లాడిన వడ్రంగి ఆమెను విడిచి వేసాడని వ్రాశాడు. రోమన్ సైన్యంలోని ఒక గ్రీకు ఉద్యోగితో వ్యభిచరించడం వల్ల క్రీస్తుపుట్టాడని తర్వాత ప్రచారంలోకి వచ్చిన ఒక యూదా కథతో నికోడిమసు సువార్త కథనాన్ని స్వాభావికంగానే ముడిపెట్టవచ్చు. బహుశ ఇలాంటి కధ ప్రచారంలో ఉండటం వల్లనే క్రీస్తు కథనంతో ముడిపెట్టుకున్న క్రొత్త నిబంధనను బైబిలులో భాగంగా యూదులు పరిగణించడంలేదు.

తండ్రి కుమారుడు, పరిశుద్ధాత్మ - ఈ ముగ్గురి యొక్క దైవత్వం ఒకటేనని వాదం. మొదటిసారిగా బ్రిటిష్ బైబిలులోనికి 16వ శతాబ్దంలో ఎక్కింది కూడా ఈ వాదమే. అయితే నానాటికీ ఈ మూడవ శక్తి అయిన పరిశుద్ధాత్మకు బలం చేకూరుతూ వస్తున్నది. యెహోవాను దిగమ్రింగుతూ యేసు పుడితే, ఆ తండ్రీ కొడుకుల్ని ఇద్దరినీ కబళించడానికి పరిశుద్ధాత్మ కాచుకొని ఉంది.

క్రైస్తవ మతంలోని ముఖ్యమైన మూఢ విశ్వాసాలను మూడింటిని ఇంకా పెనవేసుకొని ఉన్న త్రికవాదం వాస్తవంగా ముగ్గురు భిన్న వ్యక్తులతో క్రైస్తవుల దేవుడు తయారు చేయబడ్డాడన్న అభిప్రాయంతో పరిపక్వత పొందింది. వారు (1) భూమ్యాకాశాలను సృష్టించిన సర్వశక్తిమంతుడు, తండ్రియగు దేవుడు (2) యేసుక్రీస్తు (3) పరమాద్భుత వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ తండ్రి (యెహోవా తోను, కుమారుని (యేసు) తోను ఈ పరిశుద్ధాత్మకు గల అసమగ్ర సంబంధాన్ని గురించి కోట్లాది క్రైస్తవ ఆస్తికులు గడచిన 19 శతాబ్దాలుగా వృధాగా తలలు బద్దలు కొట్టుకున్నారు.

ఎంతో విరివిగా వ్యాపించిన ఒక క్రైస్తవ శాఖలో "కన్యక” అయిన క్రీస్తుమాత నాలుగవ దేవతగా ప్రముఖ పాత్ర వహిస్తున్నది.

మరియ వాస్తవానికి 'కన్య'కాదు. యేసుకు యాకోబు యోసేపు, సీమోను, యూదా అనబడే సహోదరులేకాక, ఇంకా అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నట్లు మత్తయి సువార్త (13:55,56) యే చెబుతున్నది. కనుక మరియ ఎంత కృతకంగా దేవతాస్థానం పొందిందో అర్ధం చేసుకోవడం ఏమంత కష్టంకాదు.

గ్రీకు పురాణపు తోక నుంచి తెగివచ్చిన క్రైస్తవ మత సంస్థా విధానం పరిశీలిస్తుంటే తమాషాగా ఉంటుంది. క్రైస్తవమత సంస్థాపకుడుగా మనన్ననలు పొందుతున్న క్రీస్తుకు పారలౌకికమైన పుట్టుకను అంటకట్టడంలోనే ముందు గ్రీకు పురాణాన్ని నేరుగా అరువుతెచ్చుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన దైవత్రికవాదం అంతకుముందు వేలతరబడి ఉన్న దేవతా సమూహం నుంచే కుదించబడింది. ఎఫిషియస్లోని డయానా దేవతా ప్రతిమను అనుసరించి మేరీ (మరియ) ప్రతిమ పుట్టింది.

పాత నిబంధన మతానికి, క్రొత్త నిబంధన మతానికి స్థూలదృష్టికి తేడా కన్పించినా, సూక్ష్మ దృష్టికి సామ్యమే ఎక్కువగా కన్పిస్తున్నది. పాత నిబంధన పరుల ప్రాణాలతో బంతులాడుతుంటే, క్రొత్త నిబంధన తన గొంతుకే ఉరిపోసుకోమంటుంది.

జ్ఞానాన్ని పాపంతో ముడిబెట్టిన బైబిలు సంఘం జిజ్ఞాసువుల్నీ, స్వేచ్ఛా పిపాసువుల్ని పెట్టిన చిత్రహింసలు పరిశీలిస్తే క్రైస్తవ మతం అభ్యుదయానికి తోడుపడిన విధం తేటతెల్లమవుతుంది.

క్రైస్తవ మతం పుచ్చుకున్న మొదటి చక్రవర్తి కాన్స్టంటైన్. కాన్స్టంటైన్ కావించిన అక్రమ యుద్ధాలే రోమన్ సామ్రాజ్య పతనానికి ఒకవిధంగా దోహదపడిందని గిబ్బన్ అంటాడు.

ఒస్ట్రోగోదులనే టుటానిక్ జాతివారిని నిర్మూలం చేయటానికి వారు జరిపించిన యుద్ధాలలో ఒక్క ఆరవ శతాబ్ధంలోనే 1 1/2 కోట్లమంది ఆహుతి అయినట్లు గిబ్బన్ లెక్క తేల్చాడు. అందుకు ప్రతిగా 1527లో జర్మన్ కాథలిక్ చక్రవర్తి కాన్స్టిబుల్ ఆర్బోర్న్ ఎనిమిది రోజులపాటు రోము నగరాన్ని ముట్టడించి, క్రైస్తవ సన్యాసినుల దగ్గరనుంచి కన్యలు వరకు చెరిపించి, చర్చీలు తగులబెట్టించి, 67000 మందిని హతమార్చడంతో రోములోని పాపల్ మత పీఠానికి కొంత ఉదృతం తగ్గిందనవచ్చు.

మధ్యయుగాలలో మతాచార్యులు కూడా చాలా సందర్భాలలో కత్తిబట్టి, సైనికుల్ని కదనానికి ఉరికించేవారు. ఆ రోజుల్లో అలాంటివారిలో పరమ పవిత్రులుగా పరిగణించబడ్డ ఇద్దరు క్రైస్తవ పీఠాధిపతు ఏడవ గ్రిగోరీ, మూడవ ఇన్నోసెంట్, నెత్తుట దోగకుండా కత్తి ముడిచినవాడు శాపగ్రస్తుడని ప్రభోదించి, 11వ శతాబ్దంలో ఒక క్రైస్తవ జాతిపైకి మరొక క్రైస్తవ జాతిని పురికొల్పి తన ఆధిపత్యాన్ని నిలుపుకో యత్నించిన మహానుభావుడు గ్రిగోరీ. క్రీ.శ. 800 మొదలు 1700 వరకు మతోద్భోదం పొంది క్రైస్తవ యోధులు జరిపిన కిరాతక చర్యలన్నీ ఈనాటికీ వీరోచిత కృత్యాలుగా పేర్కోబడడం సిగ్గుచేటు.

యెహోవా, యేసు ఒకటి కాదన్నందుకు ఏరియస్ ను కాన్స్టంటైన్ దేశంనుంచి బహిష్కరించి, అతని రచనల్ని నిషేధించి తగులబెట్టించాడు. అలాగే కోపర్నికస్ సిద్ధాంతాన్ని గణిత శాస్త్రరీత్యా సమర్ధించిన కెప్లరును కన్నందుకు ఆయనతల్లి ఒక కర్ణపిశాచి అయి ఉంటుందని క్రైస్తవ మతస్థులామెను బందీచేశారు. (ఇలా కర్ణపిశాచుల మిషతో క్రైస్తవ మతం సుమారు కోటిమంది స్త్రీలను పొట్టన పెట్టుకున్నట్లు చరిత్రకారుల అంచనా). ఖగోళశాస్త్రంలో నూతనాధ్యాయం స్థాపించిన గెలెలియోను క్రైస్తవ మతం అమానుషంగా హింసించింది. ఆధునిక వైద్యశాస్త్ర పితామహుడయిన వెసాలియస్ శస్త్ర చికిత్స ద్వారా పురుషునికి రెండు వైపుల పక్క టెముకలు సమానమే అని ప్రత్యక్షంగా రుజువు చేసినందుకు పాప పరిహరార్ధం ఆయనను బలవంతంగా యెరూషలేము యాత్రకు పంపించారు.

రోము నగరంలో మతాంతరుల వృషణాలు పీకివేయించడం 16వ శతాబ్దంలో కూడా బహిరంగంగా, చట్టబద్ధంగా సాగింది. మతాంతరులకు అతి దాఋణంగా వాతలు వేయించడం ఫ్రాన్సులో 18వ శతాబ్దం వరకు, స్పెయిన్లో 20వ శతాబ్దం వరకు కూడా సాగుతూనే వచ్చినాయి.

క్రీ.శ. 1870 వరకు కోట్లాది ప్రజలు ఇలాంటి చిత్రహింసలకు గురి అయినట్లు తెలుస్తుంది. మతేతరుల కన్యలను మండుతున్న ఇత్తడి పీఠాలపై కూర్చోబెట్టించి వారి స్థనాలను సైనికుల చేత కాల్పించేవారు.

ఇలా అత్యాచారాలకు, యుద్ధాలకు ముఖ్యకారణం అధికారవాంఛ, ప్రతీకార దీక్ష మాత్రమే. బైబిలు ముప్పాతిక మూడుపాళ్ళు ఇలాంటి అనాగరిక ప్రకృతులనే ప్రేరేపిస్తున్నదని బైబిలును నిష్పక్షపాత బుద్ధితో చదివిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. బైబిలుకు విపరీత ప్రచారం ఉండి, మత విశ్వాసానికి ఆయువుపట్లుగా ఉంటూ వచ్చిన ఇటలీ, జర్మనీ, స్పెయిన్, రష్యా వంటి దేశాలలో పౌరులు దాస్యభావానికి అలవాటుపడి, మానసికంగా నిర్వీర్యులు కావడంవల్లనే అక్కడ ఫాసిజమో, దానికి తీసిపోని మరొక విధమయిన నియంతృత్వమో పాదుకొని ప్రజాక్షేమానికి భంగకరమయిన పరిస్థితులేర్పడినవి.

సెప్టూ ఏజింట్ అంటే లాటిను భాషలో 70 అని అర్థం. కొత్త నిబంధనలో ఏరి చెప్పబడ్డ పాత నిబంధన లేఖనాలన్నీ దాదాపు ఈ సెప్టూ ఏజింట్ ప్రతినుంచి తీసుకొన్నవే. ఏ గ్రంధం యొక్క ఆప్రామాణికతను రుజువు చేయడానికైనా దాని అంతర్గత వైరుద్యాలకంటే మించిన రుజువు ఉండదు.

ఆదికాండం 1వ అధ్యాయంలోని 25,26 వాక్యాల ప్రకారం, దేవుడు మనుష్యులను సృష్టించక ముందే జంతువులను సృష్టించాడు. తర్వాత ఇచ్చిన ఆదికాడం 2వ అధ్యాయంలోని 18,19 వాక్యాల ప్రకారం, దేవుడు జంతువులను సృష్టించకముందే మనుష్యులను సృష్టించాడు.

ఆదికాండం 1వ అధ్యాయంలోని 27వ వాక్యం ప్రకారం స్త్రీ పురుషులను ఒకేసారి తన రూపంలో దేవుడు సృష్టించినట్లు విశదమవుతుంది. కాని తర్వాత ఇచ్చిన ఆదికాండం 2వ అధ్యాయంలోని 20,21,22 వాక్యాల ప్రకారం దేవుడు ముందుగా పురుషుని సృష్టించి, తర్వాత జంతువులను సృష్టించి, అటు తర్వాత పురుషుని ప్రక్కటెముకతో స్త్రీని సృస్టించినట్లు స్పష్టమవుతుంది.

ఎంత పవిత్రతను ఆపాదించినా, అసత్యభాషణాలతో కూడుకొని ఉన్న ఒక గ్రంధం సత్యవేదం కాగలుగుతుందా?
-----------------------------------------------------------------------------------------



ఇస్లాం మతం

శ్రీ రావిపూడి వెంకటాద్రి గారి సౌజన్యంతో
-----------------------------------------
మక్కాలో క్రీ.శ.571 లో జన్మించిన మహమ్మదు తల్లి గర్భంలో వుండగానే ఆయన తండ్రి అబ్దుల్లా మరణించాడు. పసితనంలోనే తల్లి కూడా మరణించి అనాధ అయ్యాడు. మొదట, తాత అబ్దుల్ ముతాలిబ్ పోషణలో పెరిగాడు. తరువాత పినతండ్రి అబూతాలిబ్ సంరక్షణలో వ్యాపారసంబంధాల్లో సిరియా వెళ్ళాడు. అప్పటికే అక్కడ వున్న క్రైస్తవ మతం ఖరాబైపోయి మారియొనైట్లు, కొల్లిరీడియన్లు, జాకోబైట్లు, నెస్టోరియన్లు మొదలైన బహు శాఖలుగా చీలి బహుదేవతారాధన ప్రారంభించారు. దేవుడికొక తల్లి (మేరీమాత) వున్నదన్న అంశాన్ని నెస్టోరియన్లు విమర్శించడం మహమ్మదు గమనించాడు. మహమ్మదులో బహుదేవతారాధన మీద వ్యతిరేక బీజం అప్పుడే అంకురించింది. బాహిరా అనే నెస్టోరియన్ సన్యాసి ..మహమ్మదును పూర్తిగా విగ్రహారాధనకు వ్యతిరేకంగా మార్చివేశాడు.

మహమ్మదు ప్రవక్త.. మొదట తన పినతండ్రి కూతురు ఉమ్_హనీని పెండ్లి చేసుకోవాలని అనుకున్నాడు. పినతండ్రి అబూతాలీబ్ నే అడిగాడు. బహుశా మహమ్మదు పేదరికం కారణంగా ఆమె కాదన్నందువల్ల ఆ వివాహం జరగలేదు. అది జరగకపోవడమే మహమ్మదుకు జీవితంలో కలిసివచ్చిందేమో!

అనంతరం మహమ్మదు(25 సంవత్సరాల వయస్సులో) తనకంటే 15 సంవత్సరాలు పెద్దదైన సంపన్న వితంతుస్త్రీ 'ఖడీజా" కు వ్యాపారంలో నమ్మకంగా వుంటూ ఆమెను పెండ్లాడాడు. అంతకు ముందు ఖడీజాకు రెండుసార్లు పెండ్లయ్యింది. చాలామంది సంతానం కూడా వున్నారు. ఖడీజా వున్నంత కాలం మహమ్మదు వేరే వివాహం లేకుండా ఆమెనే పవిత్రంగా ప్రేమించాడు. జీవితాంతం ఆమెకు కృతజ్ఞుడిగా వుండిపోయాడు. మహమ్మదు వల్ల ఖడీజా అనేక మంది పిల్లల్ని కన్నది. మగపిల్లలంతా మరణించగా, నలుగురు ఆడపిల్లలు మిగిలారు. 1) జెనాబ్, 2) రుక్వయా 3) ఫాతిమా 4) ఉమ్_కుల్తూమ్. క్రీ.శ.619 లో ఖడీజా మరణించింది. అప్పటిదాకా మహమ్మదు మక్కాలోనే వున్నాడు.

మహమ్మదు కాలానికి మక్కాలో విగ్రహారాధన, బహుదేవతారాధన ప్రబలంగా వుండేవి. అబ్రహం నిర్మించినట్లు చెప్పబడుతున్న కాబా దేవాలయం (అల్లా దేవాలయం)లో సైతం దేవుని కూతుళ్ళ పేరుతో 360 మంది దేవతలు పూజింపబడుతుండేవారు. ఉల్కాపాతంలో పడ్డ ఉల్కావశేషాన్ని/ఒక నల్ల బండను/పవిత్రశిలగా చెప్పబడే ఒక రాయిని పూజిస్తుండేవాళ్ళు(మహమ్మదు ఎంతగా ఏకేశ్వర బోధచేసినా ఆయన అనంతరం ఇప్పటికీ ఆ రాయికి పూజ జరుగుతూనే వున్నది.

పాత మత సంప్రదాయాలమీద తిరుగుబాటుదారుగా మారిపోయిన మహమ్మదు 'రంజాన్' నెల అంతా మక్కా దగ్గరలోయున్న ఎడారి గుహలో గడిపేవాడట. ఆయన 40వ ఏట, హీరా కొండ గుహలో వుండగా 'మట్టి ముద్ద నుంచి మనిషిని సృష్టిస్తున్న అల్లా పేరుమీదుగా చదువు. దయామయుడైన అల్లాయే మనిషికి తెలియనిదంతా కలంతో బోధిస్తాడు. చదువు" (96/1-5) అని వినిపించిందట. గుహ బయటకు వెళ్ళి చూస్తే ఆకాశంలో మానవాకారంలో దేవదూత కన్పించి 'ఓ మహమ్మదూ, నీవు అల్లా దూతవు. నేను గాబ్రియేలును' ఆన్నాడుట. మహమ్మదు గాభరాపడి తననేదో భూతం ఆవేశించిందని ఇంటికి వెళ్ళి భార్య ఖడీజా తో చెప్పాడట. యూదు, క్రైస్తవ గ్రంధాలను బాగా చదివిన 'వరాకా' ను ఖడీజా సంప్రదిస్తే 'మోషే'కు కనబడిన దేవదూత, మహమ్మదుకు కనబడిన దేవదూత ఒకరేనని, మహమ్మదు తన ప్రజలకు 'ప్రవక్త' అనీ చెప్పాడుట. కానీ, ఇక్కడ అసలు విషయం మహమ్మదుకు చిన్నతనంలోనే మూర్ఛలు వచ్చే జబ్బు వుండేది. అది ఆయన 40వ యేట తిరగబెట్టింది. అది నిజంగా దేవుడి పూనకమేనని ఖడీజా నమ్మింది. మహమ్మదును నమ్మించింది. కాదని అనుమానిస్తూనే మహమ్మదు నమ్మడం మొదలు పెట్టాడు. ఇక పూనకాలు రావడం మొదలుపెట్టినై. ఆ పూనకాల్లో నిజంగానే ఆయనకు అల్లా ప్రత్యక్షమైనట్లూ, దేవతలు ప్రత్యక్షమైనట్లూ, ప్రజలకు బోధించవలసిందిగా యేవేవో ఆదేశాలిస్తున్నట్లూ తోచి యేమేమో మాట్లాడటం మొదలు పెట్టాడు. మొదట ప్రజలాయన్ను పిచ్చివాడిగా లెక్క కట్టారు. పిల్లలు రాళ్ళువేసి తరిమికొట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఈ రోజుల్లోనే అలాంటి వ్యాధులకు డాక్టర్లను సంప్రదించటం కనాకష్టమైతే, ఇక ఆనాటి విషయం చెప్పేదేముంది? అందువల్ల మహమ్మదుకూడా తాను నిజంగానే ప్రవక్తననుకొని, తాను విశ్వసించిన సృష్టిక్రమాధికం, ఏకేశ్వరారాధన, విగ్రహారాధన ఖండన, ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లు మొదలైన వాటిని అల్లా విధించిన మత సూత్రాలుగా తన పూనకం దశలో పలవరిస్తూ వచ్చాడు. అదే 'ఇస్లాం' అయింది. కరువుకాటకాలతో సతమతమవుతూ, విగ్రహారాధన, బహుదేవతారాధన, మూఢనమ్మకాల్లో మునిగితేలుతున్న అనాగరిక అరబ్బుల మధ్య ఏకేశ్వరారాధన ప్రబోధించటానికి బయలుదేరిన మతం 'ఇస్లాం'. అందువల్లనే అది తత్వ ప్రధానంగాకాక, ఆచరణ ప్రధానంగా స్థిరపడింది. ఇహపర జీవితాలకు తేడాలేని రీతిగా కుదురుకొంది.

మొదటి మూడు సంవత్సరాల్లో తన కుటుంబాన్నీ, అబూబేకర్, ఆలీ వంటి మిత్రుల్ని మాత్రమే తన ఇస్లాముకు అనుకూలంగా మార్చుకోగలిగాడు. ఇస్లాం పుచ్చుకున్న పేదల్ని ఖురేషీ తెగవారు (మహమ్మదు ఈ తెగకు చెందినవాడే) బాధలు పెడుతుంటే, వారిని (నెస్టోరియన్) క్రైస్తవ దేశమైన అబిసీనియాకు పారిపొమ్మని సలహా ఇచ్చాడు. చివరకు, కాలిఫ్ ఉమర్ కూడా ఇస్లాం మతం పుచ్చుకున్న తరువాత ఖురేషీయులు సహనం కోల్పోయి మహమ్మదును హత్య చేయడానికి తీర్మానించుకున్నారు. మహమ్మదుకు మైకం వచ్చింది. అల్లా పూనాడు. విమతస్తుల హింస ఆగిందాకా, అల్లా మతం(ఇస్లాం) పూర్తిగా ఆమోదించబడిందాకా యుద్ధం చేయమని అల్లా ఆదేశం ఇచ్చాడన్నాడు. మహమ్మదును హత్యచేయాలనుకున్న రాత్రే మహమ్మదు తన దుస్తుల్ని ఆలీకి కప్పి, హంతకులనుండి తప్పించుకుని అబూబేకర్ తో ఎడారి కొండ గుహల్లో దాగాడు. అక్కడ నుండి మదీనా పారిపోయాడు.వెనక్కు వెనక్కు మక్కావైపు తిరిగి వెక్కి వెక్కి యేడుస్తూ సాగిపోయాడు. మొదటిసారిగా మహమ్మదుతో మదీనా చేరిన వారు 150 మందిగా చెబుతారు. ఇలా 20.జూన్.622 న హిజ్రా శకం ప్రారంభమైంది. >

పదమూడు సంవత్సరాలు ప్రవక్తగా, శాసనకర్తగా రాజ్యపాలనా వ్యవహర్తగా మహమ్మదు మదీనా జీవితం ప్రారంభమైంది. తరువాత పది సంవత్సరాల్లో విశాల అరబ్ సామ్రాజ్యానికి యేలిక అయ్యాడు. అందువల్లనే మక్కాలో ఆత్మ వివేకానికి ప్రబోధాలు చేసిన ప్రవక్త మదీనాలో సంస్కర్తగా, స్మృతినిర్మాతగా, రాజ్యాంగ వ్యవస్థాపకుడిగా ప్రత్యక్షమయ్యాడు.

చరిత్రలో ప్రప్రధమ జాతీయవాదిగా మహమ్మదు ఖ్యాతిగాంచాడు. కాని జాతీయైక్యతకు మహమ్మదు సాధనం మతం. దండయాత్రల ద్వారా ఇస్లాం మధ్యప్రాచ్యంలో వ్యాపించింది. మదీనాలో వున్న పది సంవత్సరాల్లో మహమ్మదు స్వయంగా చేసిన దండయాత్రలు 27. ఇతర నాయకుల క్రింద జరిపించినవి 38. కొన్ని యుద్ధాల్లో ఓడినా చిట్టచివరకు జయించాడు.

ఇస్లాం పుట్టడమే రక్తపాతంలో పుట్టింది. తుపాకీ గొట్టంలోంచే కమ్యూనిజం వస్తుందని మావో అన్నట్లుగా 'కత్తి అంచు'నే తమ విశ్వాసవ్యాప్తికి మార్గంగా మహమ్మదు ఎంచుకున్నాడు. కత్తుల ఒరిపిడి పెళపెళల్లోనే స్వర్గం కన్పిస్తుందన్న మహమ్మదు ప్రవక్త- ఖురేషీయుల డొక్కల్లో కత్తులు దూర్చి తన మతం ఇప్పించాడు. దారుణ హింసాకాండ పర్యవసానంగా యుధ్ధంలో విజయం ఫలితంగా నెలకొన్నదే ఇస్లాం.

మొదట అపస్మార(హిస్టీరియా) వ్యాధి పీడితుడిగా, ఒక్కడుగా బయలుదేరిన మహమ్మదు కత్తి పదునుతోనే కోట్లకొలది జనాలను ఇస్లాం మార్గంలోకి మార్చగలిగాడు. మక్కాను స్వాధీనం చేసుకున్నాడు. బ్రతికి వున్నవారినందర్నీ ఇస్లాంలోకి మార్చాడు. విగ్రహారాధన నాశనం చేశాడు. అరబ్బుల్లో త్రాగుడు మాన్పించాడు. పసిబాలికల్ని హత్య చేసే దురాచారం మాన్పించాడు. స్త్రీలకు కొంత ఆస్తి హక్కు కల్పించాడు. పూర్తి బానిసత్వం నుంచి స్త్రీని తొలగించాడు. ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలనైనా వివాహం చేసుకోవచ్చునన్నదాన్ని సవరించి భార్యల సంఖ్యను నాలుగుకు పరిమితం చేశాడు. స్త్రీలు కూడా విడాకుల తరువాత పునర్వివాహం చేసుకోవచ్చునని చెప్పాడు.

ఖడీజా మరణానంతరం అబూబేకర్ కుమార్తె 'ఆయేషా'ను, మరి తొమ్మిదిమంది వితంతువుల్ని పెండ్లాడాడు. ఎంతమంది ఉంపుడుగత్తెల్ని ఉంచుకున్నా, నలుగురికి మించి పెళ్ళాలను చేసుకోవద్దని కట్టడి చేసిన మహమ్మదు ప్రవక్త పదకొండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఖడీజా మరణించిన తరువాత మహమ్మదు పెండ్లాడిన స్త్రీలు 1) ఆయేషా 2) సౌదా 3) జువారియా 4)హాఫ్_షా 5)షఫియా 6)జెనాబ్_బిన్_ఖుజేమా 7)ఉమ్_సలామా 8)మేమూనా 9)జెనాబ్_బిన్_ఝూష్ 10) ఉమ్_హబీబా. ఇందులో ఆరేళ్ళ వయస్సు గల ఆయేషా కాక ఖడీజాతో సహా మిగిలిన వారంతా వితంతువులే. మారియా, రేహానాతో పాటు మరెందరు ఉంపుడుగత్తెలను ఉంచుకున్నాడో?


చివరకు మక్కా యాత్రనుంచి వచ్చి, మదీనాలో 8.జులై.632 న మరణించాడు.

'కొరాను' మహమ్మదు మరణానంతరం సంకలనం చేయబడిందే. ఐతే కొరాను మొత్తం దాదాపు మహమ్మదు నోటివెంట వచ్చినదే అనటంలో సంశయం లేదు. మహమ్మదు బ్రతికి వున్నంతవరకు ఆకుల మీద లిఖించబడి, కంఠపాఠాలుగా పట్టబడివున్న కొరాను ఆయతులు (గీతాలు) ఆయన మరణానంతరం ఆయన మామ అబూబేకర్ ఆనోటా ఆనోటా విని, ఆ గీతాలు లభించిన ఆకుల్ని సేకరించి గ్రంధస్థం చేసాడు. అందువల్లే సూరాలు కాలక్రమం ప్రకారం లేవు. మక్కాలోని మహమ్మదు బోధకుడు కాగా, మదీనాలోని మహమ్మదు సమరశీలుడు. ఐతే మక్కా ప్రకటనలు, మదీనా ప్రకటనలు కలగాపులగమైనాయి. ఒక్క సూరాలోని ఆయతులే వేర్వేరు కాలాలకు, సందర్భాలకు చెందుతాయి.

ఇస్లాం వ్యవస్థిత మతం(ఆర్గనైజ్డ్ రెలిజియన్), కట్టుబడిన మతం. తాము ఆలోచించవలసినదంతా కొరాన్ లోనే వ్రాసిపెట్టి వుంది. అది ఆమోదించటం వినా తామిక ఆలోచించవలసింది లేదు అని ముస్లింలు నమ్ముతారు. కొరాన్ ప్రత్యేకత ఏంటంటే అందులో 114 సూరాలుంటే, వాటిలో కనీసం నూరింటిలో అవిశ్వాసుల ప్రస్తావన వున్నది. మొత్తం మీద వేల సార్లు వారి ఊసు ఎత్తింది. నరకయాతనల్నీ, శాపనార్ధాల్నీ, బెదిరింపుల్నీ రాసి పెట్టింది.

లైంగిక వాంఛ, దాని తృప్తి కోసం పడే ఆరాటం చాల బలీయమైనవి. దాన్ని తొక్కిపట్టే ప్రకృతి వికృతికి దారితీస్తుంది. ఆ స్థితి ప్రవక్త మహమ్మదుకూ తప్పలేదు. మరో బాబాకూ తప్పదు.

ఉరియాను చంపించి, అతని భార్యను దావీదు పొందాడని బైబిలుగాధ. పెంపుడు కొడుకు జయీద్ చేత జేనాబ్ కు విడాకులిప్పించి ఆమెను మహమ్మదు పెండ్లాడాడని కొరాన్ కధనం.

వ్యభిచారానికి 100 కొరడా దెబ్బలు శిక్ష నిర్ణయించింది కొరాను (22/2). అది సహేతుకమా, అహేతుకమా? వ్యభిచారాన్ని నిరసిస్తూ ఏహ్యభావంతో ప్రచారంచేసే మతవాదుల దృష్టిలో ఇవేవీ వ్యభిచార సంఘటనలు కావు. వాటికి దేవుళ్ళ దీవెనలుంటాయి. ఏది వ్యభిచారం? ఏది కాదు?

పాకిస్తాన్ లో 'కొరాన్' న్యాయాన్ని ఆచరణలో పెట్టిన జనరల్ జియా.. త్రాగుబోతుగా, వ్యభిచారిగా పత్రికలలో ఫోటోలతో ప్రత్యక్షమై ప్రసిద్ధి చెందాడు. బిన్ లాడెన్ చనిపోయిన గదిలో ఎన్నో బ్లూఫిల్మ్ సీడీ లు దొరికాయని వినికిడి.

మతం పేరుతో జనాన్ని పిచ్చివాళ్ళను చేయడం ఎంత తేలికో, ఇరాన్ లో అయతుల్లా ఖొమైనీ హయాం ఋజువు చేస్తున్నది. అలానే మిగతా చోట్ల కూడా

ముస్లిం దేశాల్లోని/ముస్లింల మత పిచ్చ ..స్వేచ్ఛాభావుకతనూ, శాస్త్రీయ విజ్ఞానాన్ని అనుమతించదనీ, అంధ మత విశ్వాసాన్ని పోషిస్తున్న కారణంగా అక్కడ మనుషుల ప్రతిభ బయటపడలేకపోతున్నది.

మత గ్రంధాలన్నీ అవిశ్వాసుల్ని దూషించినై. అందువల్ల, వాటి లోపాలను ఎత్తి చూపే హక్కు ప్రతి అవిశ్వాసికి(లేదా సత్యాన్వేషకుడికి) వుంది. లేదనే హక్కే మతస్థులకు లేదు.

ఫండమెంటలిస్టు ధోరణికి పోకపోతే, తమ 'జాతికి" మనుగడే లేదన్న భ్రమను అన్ని మత నాయకత్వాలు తమ అనుయాయుల్లో కల్పిస్తున్నాయి.

మతాలన్నిటిలోనూ చిట్టచివరిది ఇస్లాం.

కొరాన్ కరుణామయుడు అవిశ్వాసుల్ని(కాఫిర్లను) ఎంత ఘోరంగా నిందించిందీ, ఎంత క్రూరంగా హింసించిందీ కొరాన్ తొలినుంచి తుదిదాకా చాటుతూనే వుంది.

---------------------------------------------------------

ఆఱవ శతాబ్దంలో మహమ్మదు రాకతో మధ్యప్రాచ్యంలో ఇస్లాం బయలుదేరి దండయాత్రల ద్వారా వ్యాపించింది.

మహమ్మదు కాలానికి మక్కాలో విగ్రహారాధన, బహుదేవతారాధన ప్రబలంగా వుండేవి. అబ్రహం నిర్మించినట్లు చెప్పబడుతున్న కాబా దేవాలయం (అల్లా దేవాలయం)లో పవిత్రశిలగా చెప్పబడే ఒక రాయిని పూజిస్తుండేవాళ్ళు(మహమ్మదు ఎంతగా ఏకేశ్వర బోధచేసినా ఆయన అనంతరం ఇప్పటికీ ఆ రాయికి పూజ జరుగుతూనే వున్నది. పవిత్రశిలగా చెప్పబడేది పానమట్టంతోయున్న శివలింగమని, ఆయనను మఖ్ఖేశ్వరుడని/కాపాలీశ్వరుడనీ/కాబాలీశ్వరుడని అనేవారని, ఇస్లాం రాకతో శివలింగం మినహా మిగతా విగ్రహాలన్నీ ధ్వంసం చేయబడ్డాయనీ, కాబాలో విక్రమాదిత్యుడు శివుడికి సమర్పించిన బంగారుకలశం వేలాడుతూందనీ అంటారు. హిందూసంప్రదాయాలే ఇస్లాం సంప్రదాయాలుగా కొనసాగుతున్నాయనీ అంటారు(కాబా చుట్టూ ప్రదక్షిణ చేయటంలాంటివి). దేవుని కూతుళ్ళ పేరుతో 360 మంది దేవతలు పూజింపబడుతుండేవారు.

మదీనాలో తొలి ఇస్లామిక్ రాజ్యం ఏర్పడినప్పుడు మహమ్మద్ ప్రవక్త మొదటిసారిగా యుద్ధనీతిని ప్రకటించాడు. 'ఖురాన్' 'హదిత్'(సంప్రదాయాలు, మతప్రవక్త ఉపదేశాల ఆధారంగా ఏర్పడ్డ సంకలనం)ల్లో ఈ యుద్ధనీతిని నిర్దేశించారు. వీటి ప్రకారం ముస్లింలు ఆత్మరక్షణకోసమే యుద్ధం చేయాలి. ఎటువంటి సమయాల్లోనూ క్షమించే గుణాన్నే ప్రదర్శించాలి. ముస్లింల సైన్యానికి మహమ్మద్ ప్రవక్త పది ఆదేశాలను ఇచ్చాడు. యుద్ధ సమయాల్లో లూటీలు, ద్రోహం, మోసాలు చేయకూడదు. ధర్మమార్గం విడనాడరాదు. మృతుల శరీరాలనుండి తలలు వేరు చేయరాదు. పసిపిల్లలను, ఆడవారిని, వృద్ధులను సంహరించరాదు. వృక్షాలను, ముఖ్యంగా పండ్లు ఇచ్చే చెట్లను నాశనం చేయకూడదు. ప్రత్యర్ధుల పశుపక్ష్యాదులను చంపరాదు. ఆధ్యాత్మిక చింతనతో కాలం వెళ్ళబుచ్చుతున్నవారి జోలికి వెళ్ళరాదు. యుద్ధసమయాల్లో శత్రు సైన్యాలకు మంచినీళ్ళు అందకుండా చేయకూడదు.

ఖురాన్ ప్రకారం ముస్లింలు ప్రకటిత యుద్ధమే చేయాలి. యుద్ధసన్నాహాలకు ముందుగానే యుద్ధప్రకటన చేయాలి. ఆకస్మిక దాడులు, దొంగదాడులు ఇస్లాంకు వ్యతిరేకం. యుద్ధసమయాల్లో అనివార్యమైన పరిస్థితుల్లో తప్ప శత్రువులను తగలబెట్టడం, నీటిలో ముంచడం వంటివి చేయరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మృతుల శరీరాలను ఖండించరాదు. జన నివాసాలపై దాడులు జరపడం ఇస్లాంకు వ్యతిరేకం. యుద్ధఖైదీలు ఏ మత ఆరాధకులైనప్పటికీ వారిని చంపరాదు.

వీటిని ముస్లింలు/జిహాదీలూ ఎంతమటుకు పాటిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే.

ఇక ఇస్లాం, దాని వారసుల దండయాత్రలలో ధ్వంసమైన హిందూదేవాలయాలు, నగరాలూ ఎన్నో. కొన్ని హిందూదేవాలయాలు రూపుమార్చబడినాయి(ఉదా:రామజన్మభూమి,మధుర,కాశీ. అలాగే తాజ్ మహల్ గా తేజోమహాలయం(శివాలయం) మార్చబడింది. కుతుబ్ మినార్ గా విశ్వకర్మధ్వజము మార్చబడింది-నేటికీ దానిమీద వున్న విశ్వకర్మసూక్తము చూడవచ్చు). సోమనాధదేవాలయం 17సార్లు ధ్వంసమై పునరుధ్ధరించబడింది. ప్రపంచచరిత్రలో ఏ నగరమూ ధ్వంసంకానంతగా శ్రీకృష్ణదేవరాయల హంపి నగరం ధ్వంసమైంది.

శ్రీనగర్ దాల్ సరస్సు దాపున వుండే జగత్ప్రసిద్ధి చెందిన 'శంకరాచార్యా హిల్' ను 'తఖ్త్-ఎ-సులేమాన్'గా పేరు మార్చి, కొత్త చరిత్రను బనాయించే పవిత్ర కార్యాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎ.ఎస్.ఐ.) వారు రాజకీయయజమానుల(కాంగ్రెస్) పురమాయింపు మీద జయప్రదంగా పూర్తిచేశారు. తమ కబంధ హస్తాల్లో చిక్కిన ఎన్నో ప్రాచీన దేవాలయ కట్టడాలను 'పరిరక్షణ' పేరిట కూల్చి కుప్పపోసే మహత్కార్యక్రమంలో ఈ సర్కారీ సంస్థ వారు ఔరంగజేబు ఆవహించినట్టు చాలాకాలం నుంచీ నిర్ణిద్ర దీక్షతో పాటుపడుతున్నారు. హిందూ మతం గురించి, హిందూ సంస్కృతి గురించి, వాటి సంరక్షణ గురించి మాట్లాడితే 'సెక్యులర్' శీలం చెడి, కమ్యూనల్ ముద్ర పడుతుంది కనుక హిందూ సంస్థల పెద్దలూ నోళ్ళు కుట్టేసుకున్నారు

వేదనాభరితమైన విషయమేమిటంటే, భారతదేశంలోని ముస్లింలు, క్రిస్టియన్లుగా చెప్పుకుంటున్న వాళ్ళంతా(దాదాపు) ఒకప్పుడు హిందువులే (మాజీ హిందువులే). అగ్రవర్ణాల దురహంకారం వల్ల, బలవంతపు/దౌర్జన్యపు మతమార్పిడులవల్లకాని, ప్రలోభాలకు లోబడికాని వీళ్ళు మతం మారడం జరిగింది. భారతదేశంలో రేపు రాబోయే అంతర్యుద్ధంలో చనిపోయే నూటయిఱువది కోట్ల పైబడి జనాభా గురించి వాస్తవంగా చెప్పుకుంటే వాళ్ళంతా హిందువులూ, మాజీ-హిందువులే. అందరూ ఈ గడ్డమీద పుట్టి, ఇక్కడ పెరిగిన వాళ్ళే. భరతమాత బిడ్డలే.

ఇప్పుడీ దేశంలో వున్న ముస్లింలంతా అరబ్ దేశాల నుంచి వచ్చిన వారు కాదు. క్రైస్తవులు యూరోపు, అమెరికా దేశాలనుంచి దిగి వచ్చిన వారు కాదు. ఈ దేశ ప్రజలే వారి వారి కారణాలవల్ల ఆయా మతాలు పుచ్చుకున్నారు.

మన రాష్ట్రంలో ముఖ్యంగా అంటరాని కులాలవారు క్రైస్తవమతాన్ని పుచ్చుకున్నారు. ఆర్ధిక అవకాశాలకోసం ఆశపడి పుచ్చుకున్నారని అనవచ్చు. కానీ కేరళలో 400 యేండ్లనాడు అగ్రకులాలవారే క్రైస్తవానికి మారారు. ఈ క్రైస్తవులంతా మాజీ హిందువులే. ఈ మాజీ హిందువులంతా భారతజాతీయులే. అందునా సిరియన్ క్రైస్తవులంతా మాజీ బ్రాహ్మలే.

స్థూలంగా ఆలోచిస్తే క్రీ.శ.2025 లోపల, ఆ తరువాత, ముస్లిం జిహాదీలు, క్రైస్తవ మతపిచ్చి మూకలు, హిందువులలోని అగ్రవర్ణాల మీద ద్వేషం పెంచుకున్న వాళ్ళ, సూడో సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు, మూలంగా హిందూదేవాలయాల ధ్వంసం, హిందువులను నిర్మూలించాలనే ప్రయత్నాలు జరగబోతున్నాయి. భయంకరమైన మతకల్లోలాలు జరగబోతున్నాయి.

ఆకాశంబెఱ్ఱనౌను. ఆఱు మతంబులేకమౌను.



వర్ణవ్యవస్థను, కుల వ్యవస్థను బలపరిచే దుష్టపన్నాగంలో భాగంగా రామాయణానికి ప్రాచుర్యం కల్పించబడిందని విశాల దృక్పధంతో రామాయణాన్ని చదివిన వారికెవరికైనా తెలుస్తుంది.

నెహ్రూ తన కీర్తికండూతితోనో లేక తన ముస్లిం వారసత్వపు ప్రభావం వల్లనో కాశ్మీర్ సమస్యను రావణ కాష్టంగా మారిస్తే; రాజీవ్ గాంధీ అసమర్ధ రాజనీతి వల్ల, పీ.వి.నరసింహారావు కరణీక తంత్రంవల్లా ఈ రామజన్మ భూమి సమస్య పరిష్కరించబడజాలని స్థితికి చేరి, సమస్యలు పెరిగి, ఈ దేశాన్ని అగాధమైన ఊబిలోకి దించి పోయారు.


అయితే అదృష్టవశాత్తూ మోడీ ప్రభుత్వం ఈ సమస్యలను రక్తపాతం లేకుండా పరిష్కరించారు.

హిందువు, అందులోనూ కరణం బ్రాహ్మణుడు అయుండీ "ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, 1991 తీసుకొని వచ్చి కోట్లమంది హిందువుల చావుకు కారణం అవుతున్నాడు. అలాగే, వక్ఫ్ చట్టం కూడా.

మహాత్మా బిరుదును ఎవరూ ఇవ్వకపోయినా తగిలించుకున్నవారు ఆధునిక చరిత్రలో ఎంతోమంది వున్నారు. అందులో అతి ముఖ్యుడు గాంధీ.

దళిత గోవిందం పేరుతో దళిత జంటలకు సామూహిక వివాహాలు చెస్తున్నది తిరుపతి దేవస్థానం యాజమాన్యం. ఇది అస్పృశ్యతా వ్యతిరేక కార్యక్రమంగా బయటకి కనిపించినా, వారి అసలు లక్ష్యం దళితుల్ని క్రైస్తవ, ఇస్లాం మతాలకు తరలకుండా అడ్డుకోవడమే. అసలు ఈ విప్రుల దౌష్ట్యాలూ, అరాచకాలవల్లే వాళ్ళు ఇతర మతాలలోకి వెళ్ళిన, వెళుతున్న విషయం తేలికగానే అర్ధం అవుతుంది.

ఆనాడు దేశీయులందరి తరపునా స్వరాజ్యంకోసం పోరాడినట్లే ద్విజులు పోరాడారు. తీరా స్వరాజ్యం వచ్చాక కొద్దికాలానికే తమ విప్రుల వారసత్వ లక్షణాలు బయటపెట్టారు. గాంధీని గాడ్సే చంపడం కూడా ఇలాంటిదేనంటారు చాలామంది.

"విభజించి పాలించు" అనేది బ్రిటీష్ వాడి విధానమనీ వాళ్ళవల్లే ఈ దేశం ఇలా తగలడిందనీ అంటాం గానీ. అది తప్పు. వేల సంవత్సరాలనాడే భారత సమాజం నాలుగు వర్ణాలుగా చీల్చబడినట్లు ఋగ్వేదం చెప్పింది.. పురాణాలు, ఇతిహాసాలు చెప్పాయి. విభజించడంకాని, విభజన పొందడం కానీ, మనకు మరెవ్వరూ నేర్పనవసరంలేదు. ఆ విద్యను ప్రపంచానికే మన సంస్కృతి నేర్పగలదు. ఆ విషయంలో జగదుపాధ్యాయులం.

పురాణాదుల్లో కూడా ఈ దేశం యెన్నడూ ఒక్క దేశంగానూ, ఒక్క పాలన క్రిందనూలేదు. ఈ సమాజం ఒక్క మానవ సమాజంగా లేదు. నాలుగువర్ణాలు ఐదువర్ణాలై, చివరకు వేలాది కులాలుగా పిల్లల్ని పెట్టాయి.

దివాంధులైన చాలామంది హిందువుల ప్రకారం, హేతువాదుల, ప్రకారం:: ఫండమెంటలిజం వైపు ప్రయాణం కట్టి, మైనారిటీల పేరుతో హక్కులు, రక్షణ పొందాలని మైనారిటీ వర్గాలవారు చూస్తున్నారు. అది ఆత్మహత్యా సదృశమని వారు గమనించడంలేదు. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను కూడా వ్యతిరేకించి ముస్లింలు, క్రైస్తవులు ఈ దేశంలో ఎంతగా సంఖ్యాబలం పెంచుకున్నా, వారు మైనారిటీ స్థాయిని దాటలేరు (!!??). భారతదేశంలో హైందవేతరులందరూ కలసి 25 కోట్లు కూడా లేరు. హైందవేతరుల ఫండమెంటలిజం మరికొంత విజృంభిస్తే వారిని హిందూ ఫండమెంటలిజం ఊరగాయ క్రింద నంజుకుంటుంది. మత ప్రచారం కోసం విదేశాలనుంచి నిరంతరాయంగా జాలువారుతున్న కోట్లాది రూపాయలు వారిని కాపాడజాలవు. ఈ సత్యాన్ని అంచనా వేసుకోలేక పోవడం మైనారిటీల భావదౌర్భాగ్యానికి చిహ్నం. ... ఇదీ వారి భావం

కానీ వాస్తవ పరిస్థితి వేరు, ఈ భారతదేశంలో వున్న ముస్లింలు, వారికి తోడు అక్రమంగా ఈ దేశంలో నివసిస్థున్న వేరే దేశాల ముస్లింలు, ఎస్సీ/ఎస్టీ ముసుగులో వున్న క్రిస్టియన్లు మొత్తం కలసి హిందువుల జనాభాను అతి కొద్ది సమయంలోనే దాటబోతున్నారు. అలా జరిగిన కొద్ది కాలంలోనే హిందువులపై దాడులు జరిపి హిందూ జాతిని నిర్మూలించే ఆలోచన హిందూయేతర వర్గాలకు వున్నదనడంలో ఏమాత్రం సందేహం లేదు.

హేతువాదుల ప్రకారం: రామాలయాలు చరిత్రలో ఎప్పటినుండి ఉన్నాయి? వెయ్యేండ్లకు పూర్వం నిర్మించబడిన శివాలయాలు, శక్తి ఆలయాలు భారతదేశంలో చాలా కనిపిస్తాయి. కానీ, వెయ్యేండ్ల వయస్సుకల రామాలయం భారతదేశంలో ఒక్కటైనా కనిపించదు. తానీషా కాలంలో (1667-82) భద్రాచలంలో రామదాసు నిర్మించాడంటున్న 300 ఏళ్ళనాటి రామాలయం కంటే ప్రాచీనతరమైన, ప్రసిధ్ధమైన రామాలయం భారతదేశంలో ఎక్కడైనా వుందా?

వేల సంవత్సరాల క్రితం నాటి రామాలయాలు వున్నాయి, శిధిలావస్థలో కొన్ని, నిత్య ధూపదీప నైవేద్యాలతో ఉన్నాయి.

ఆటవిక జాతీయవాద దశలోని తెగల మనస్తత్వానికి మతోన్మాదంకూడా తోడైతే, అది మానవత్వాన్నే, మంట కలుపుతుంది. ఆ పాశవికతత్వాన్ని పోషించడం కోసం మతాలు ఇహం మీద విరక్తినీ, పరం మీద అనురక్తినీ నూరిపోస్తాయి. మనిషి బ్రతికి వున్నప్పటి జీవితాన్ని కాక, మరణానంతర జీవితాన్ని కొలమానంగా తీసుకుంటాయి. బ్రతికియున్న మనిషికి ఎలానూ స్వేఛ్ఛలేదు కాబట్టి, చస్తే రాగల మోక్షం కోసమే ప్రతివాడూ ప్రాకులాడాలంటాయి. అందుచేత బ్రతుకు విలువ తెలియని మతోన్మాది మతరక్షణ పేరుతో చావనైనా చస్తాడు, చంపనైనా చస్తాడు. అది ధర్మం కాబట్టి, చచ్చినా మోక్షమే. చంపినా మోక్షమే. అందరినీ చావమనీ, చంపమనీ బోధించే మతాధిపతులు మాత్రం అన్ని భోగాలూ అనుభవిస్తారు.

భారతదేశ న్యాయవ్యవస్థ

judex habere debet duos sales; salem sapicutiae ne sit incipidus, et salem conscientiae, ne sit diabolus :
జడ్జి రెండు ఉత్తమ గుణాలు కలిగి వుండాలి. ఒకటి వివేచన. రెండవది మనస్సాక్షి (న్యాయబుద్ధి). ఎందుకంటే వివేచన లేకపోతే మూర్ఘుడౌతాడు. మనస్సాక్షి లేకపోతే దుష్టుడౌతాడు.

judicis est jus dicere non dare
శాసనమేమిటో అన్వయించి చెప్పడమే జడ్జికి గల అధికారపరిధి కాని సృష్టించి చెప్పటం కాదు

ignorantia judicis est calamitas innocentis
జడ్జికే తెలియకపోవటమనేది, అమాయకుల పాలిట దురదృష్టం

======================================================= ఎం.వీ.ఆర్.శాస్త్రి గారి సౌజన్యంతో

బృహదీశ్వరాలయం బొమ్మతో ప్రత్యేక నాణేన్ని రిజర్వు బ్యాంకు చలామణీ చేయడం మీద ఢిల్లీ హైకోర్టులో ఒక 'ప్రజాహిత వ్యాజ్యం' పడింది. పనిలేనివాడు దావా వేస్తేనేమి? అన్నీ తెలిసిన న్యాయస్థానం అడ్డగోలు వాదాన్ని ఎందుకు మన్నిస్తుంది అనుకుంటున్నారా? ఆ కేసులో ఏమైంది?

బృహదీశ్వరాలయం బొమ్మతో నాలుగేళ్ళ కింద రిజర్వు బ్యాంకు ప్రత్యేక నాణేన్ని వెలువరించింది తంజావూరు గుడికీ హిందూమతానికీ వల్లమాలిన పబ్లిసిటీ తెచ్చిపెట్టడానికి కాదు. ప్రపంచ హెరిటేజ్ సెంటరుగా 'యునెస్కో' గుర్తింపు పొంది, కళాత్మక నిర్మాణ వైభవానికి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆ పెద్దగుడికి వెయ్యేళ్ళు నిండిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన కార్యమది. అయితేనేమి? సెక్యులరిజం మంట కలిసిందంటూ నఫీజ్ కాజీ, అబూ సయీద్ అనే ఇద్దరు ఢిల్లీ పౌరులు ప్రజాహితవ్యాజ్యం వేసీ వెయ్యగానే అన్నీ తెలిసిన ఢిల్లీ హైకోర్టు న్యాయపీఠం ప్రభుత్వం మీద ఫైర్ అయింది. మీపై వచ్చిన అభియోగానికి ఏమంటారో చెప్పుకోమని కేంద్ర ప్రభుత్వానికీ, రిజర్వుబ్యాంకుకు నోటీసులిమ్మని ఆదేశించిన యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్ బి.డి.అహమ్మద్ గారు ఆ సమాధానమేదో వచ్చేదాకా ఆగకుండానే ప్రభుత్వానికి సెక్యులర్ వ్రతవిధానం గురించి పెద్ద క్లాసు తీసుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయానికి వెయ్యేళ్ళు నిండిన అరుదైన సందర్భాన్ని పురస్కరించుకునే నాణేన్ని వెలువరించామని ప్రభుత్వం పనుపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం ఏ ఒక్క మతానికీ ప్రచారం చేయరాదు; సెక్యులరిజాన్ని సక్రమంగా అర్ధం చేసుకోవలెను అంటూ ఎడాపెడా ఉతికేసారు. పాతికేళ్ళకు ఇది, వందేళ్ళకు అది అంటూ తడవతడవకూ ప్రత్యేక నాణేలేమిటని తెగ చిరాకు పడ్డారు. శభాష్!
=================================================

తెలుగుదేశం పార్టీ (చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని-1995 ప్రాంతంలో) .. తన అస్థిత్వం నిలబెట్టుకోవడం కోసం "న్యాయ ప్రభాకరుడ్ని" "జయప్రదం"గా మేనేజ్ చేసిందంటారు.

భగవద్గీతను నిషేధించమంటాడొకడు. అలాగే ఖురాన్ ను, బైబిలు ను కోర్టుకు లాగితే జరిగేది మతపిచ్చిమూకల విధ్వంసమే.

రష్యాలో భగవద్గీతను నిషేధించమని ఆ దేశంలోని క్రైస్తవులు రష్యన్ కోర్టులో ఒక వ్యాజ్యం వేసారు. కృష్ణుడికి 16,008 మంది భార్యలున్నారు, వగైరా కారణాలు చూపుతూ. దానికి ప్రతిగా ఇస్కాన్ సంస్థ ప్రతినిధి ఒక ప్రశ్న వేసి వాళ్ళ నోరు మూయించాడు. అది, క్రైస్తవ నన్ (సన్యాసిని) గా మారబోయే ప్రతి కన్య/మహిళ కూడా తన భర్తగా జీసస్ ను స్వీకరిస్తుందని. ఇప్పటిదాకా ఎన్ని వందల కోట్ల మంది జీసస్ కు భార్యలయ్యారో.

కొసమెరుపు ఏంటంటే ఈ నన్స్ (జీసస్ భార్యల) ను క్రైస్తవ పాస్టర్లూ, బిషప్ లూ అత్యాచారం చేయడం. బైబిల్ ను అర్ధం చేసుకున్న వారికి అది పాపం గా తోచదు మరి.

మార్చ్,1984 లో కలకత్తా హైకోర్టులో, ఇస్లామ్ ను నమ్మని వారిని చంపేయమని ముస్లింలను శాసించే ఖురాన్ ను నిషేధించమని ఒక వ్యాజ్యం వేసాడొకాయన. విచారణకు కూడ స్వీకరించలేదు. కరుడుగట్టిన ముస్లిం మూలాలున్న ఇందిరా గాంధి ప్రభుత్వంలో విచారణ జరుగుతుందనుకోవడం భ్రమే.
why I am not a muslim అనే గ్రంధాన్ని చదివితే చాలా విషయాలు బోధపడతాయి.

న్యాయవ్యవస్థలో ఎంతమంది నిజాయితీగా వున్నారో "యమధర్మరాజు"కే తెలియాలి

70 కోట్ల హిందువులలో వేదాలు చదివిన వారి సంఖ్య అత్యంత అల్పం. దేశం మొత్తం మీద మహా అయితే ఒక లక్ష మంది చదివివుంటారో లేదో. భగవద్గీత చదివే వాళ్ళ సంఖ్య ఎంత మంది? ఎవరైనా చచ్చిపోయినప్పుడు పెట్టే కొన్ని భగవద్గీత శ్లోకాలు వినివుంటారు. అంతే.

హిందూమతానికి ఆధారం వేదములు. హిందూమతం వేలెత్తి చూపబడుతున్నదంటే దానికి కారణం వేదవ్యాసుడు వ్రాసిన పురాణాలు, అతని విప్ర వర్గపు దబ్బర కధలు.

అయితే, రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తూ వుండే ముస్లింలకు, కొరాన్ లో వుండే అన్యమత ద్వేషం అణువణువునా జీర్ణించుకుపోతుంది.
అలాగే, రోజూ బైబిల్ వాక్యాలు చదివే వారి పరిస్థితి కూడా అంతే.

కుల, శాఖ, వర్గ, వర్ణ, ప్రాంతీయ, మత, ఇలా అన్నిరకాల పిచ్చిమూకల విధ్వంసం పతాక స్థాయికి చేరుకోబోతుంది. అన్ని మతాలూ రాబోయే తమ భగవంతుణ్ణి వర్ణించిన విధంగా ఆయన అవతరించాడు 1965 సంవత్సరం లో.

దురదృష్టం ఏంటంటే, హిందూయేతర మతస్తులు జరిపే మత దాడిలో మొదట దాఋణంగా చంపబడేది ద్విజులు/విప్రులే.

భగవంతుడికి-కలి/సైతాను/సాతాను కి మధ్య మహాసంగ్రామం మొదలవడానికి ఎంతో సమయం లేదు. 2024-అగస్టు లో మొదలౌతుంది. అంతే. మహామతసంగ్రామం(మూడో ప్రపంచయుధ్ధం) 2058 సంవత్సరం లో ముగిసేనాటికి అన్ని మతాలూ (షణ్మతాలు) ఏకమౌతాయి.

సంభవామి యుగేయుగే.


25.
కృష్ణానది వరదలతో అనకట్టలు, 14 నగరాలు కొట్టుకుపోతాయి. కృష్ణ నీరు కనకదుర్గ ముక్కుపోగు అంటుతుంది.
------------------------------------------------------

1998 లో శ్రీశైలం ఆనకట్ట వద్ద పవర్ హౌస్ మునిగిపోయింది.

03-10-2009 న కృష్ణానదికి వచ్చిన వరద వల్ల శ్రీశైలం ఆనకట్ట పొంగిపొర్లేంత నీళ్ళు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

Andhra Pradesh రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. ఇక్కడ కట్టబోయే బహుళ అంతస్తుల భవనాల వల్ల, భవిష్యత్తులో కృష్ణానదికి వరదలొస్తే, నీటిమట్టం పెరిగి కృష్ణవేణి కనకదుర్గ అమ్మవారి ముక్కుపుడక అందుకోటానికి దోహదపడబోతున్నాయా..!!??

ప్రస్తుత రాజధానిగా నిర్ణయించిన ప్రాంతంలో, భూమిపూజ జరిగిన ప్రదేశానికి దగ్గరలోని 'మందడం గ్రామ' పరిధిలోని ఓ శివాలయం గురించి ఓ విచిత్రగాధ ప్రచారంలో వుంది. 'దక్షిణకాశీ'గా ప్రసిద్ధి చెందాలనే తలంపుతో, కొన్ని వందల ఏళ్ళ క్రితం (కాకతీయుల కాలంలో కావచ్చు), పరిపూర్ణమైన మన్త్ర,యన్త్ర,తన్త్ర సిద్ధులతో విశ్వబ్రాహ్మణులచేత నిర్మించబడ్డ ఆ శివాలయం మహామహిమాన్వితమైనది. చోరులు క్రొద్దిమంది ఆ శివాలయ సంపదను దోచుకొని వెళ్తుంటే ఆ దేవాలయం గోడలకున్న రాళ్ళు వాటంతట అవే గాలిలోకి లేచి ఆ చోరుల వెంట పడ్డాయట. అలా గాలిలోకి లేచి చోరుల అంతు చూసిన ఆ రాళ్ళలో కొన్ని ఆ చుట్టుప్రక్కల పొలాల్లో ఇప్పటికీ వున్నాయి. ఏ కారణం చేతనైనా ఇలాంటి దేవాలయాలకు, వాటికి సంబంధించిన భూములు, వగైరాల వాటి ప్రశాంతతకు భగ్నం కలిగితే ఆయా వ్యక్తులకు వెంటనే కష్టాలు మొదలవటం గమనించవచ్చు.

దేవాలయాల సొమ్ము ఏ రకంగానైనా అక్రమంగా తిన్న, దేవాలయాల భూములు కబ్జా చేసిన, సంబంధం వున్న వాళ్ళ, వారి వారసుల జాతకాలలో ఆయా దేవతల శాపాలు గమనించవచ్చు. శాపవిమోచనమునకై ఆయా దేవాలయాల్ని తరచూ సందర్శించి క్షమాపణ అడిగిననూ, లేక ఇదే వెబ్_సైట్ లో శ్రీ సనారీ విశ్వేశ్వరులవారి కాలజ్ఞానములో యున్న 'శాపవిమోచన' మన్త్రములు చదువటంవల్ల శాపవిముక్తి పొందవచ్చు. ---------------------------------

కృష్ణాపుష్కరాలకు(2016) ప్రజల సౌకర్యార్ధమనే పేరుతో ఎంతో విధ్వంసం జరిగింది. నారా చంద్రబాబునాయుడు ని ఔరంగజేబు ఆవహించి నారా ఔరంగబాబు అయ్యాడో లేక బాబర్ చక్రవర్తి ఆవహించి నారా చంద్రబాబర్ నాయుడు అయ్యాడోగాని శతాబ్దాలు, దశాబ్దాల క్రితం ప్రతిష్టించిన హిందూదేవాలయాలు కూల్పించి రహదారులు వెడల్పు చేయించాడు. మిగతామతస్తుల ప్రార్ధనాలయాలు కూడా కూల్చారు కాబట్టి 'లౌకిక బాబు' అనుకోవచ్చు. తనకు తెలియకుండానే కాలజ్ఞానంలోని ఓ సంఘటనకు నాందీ పలికాడు. ఏది ఏమైనా ఈయన నిమిత్తమాత్రుడు, మహనీయుడు. ఇక్కడ విచిత్రమేమంటే చంద్రబాబునాయుడు కి శని మహర్దశ నడుస్తుండీ(తెలిసిన సమాచారం మేరకు) శనీశ్వరాలయాన్ని కూల్పించడం. నోళ్ళు లేవనుకుంటున్న, ఏ అపచారం చేసినా ఏమీ చేయలేవనుకుంటున్న దేవతా విగ్రహాలు ప్రత్యక్షకార్యాచరణలోకి త్వరలోనే దిగబోతున్నాయనిపిస్తుంది.

ఈ దేవాలయాల ధ్వంసం ద్వారా ఇప్పటిదాకా 'విజయవాడ'కు వున్న రక్షా కవచం బ్రద్దలైనట్లే.

అలాగే, వెలగపూడి గ్రామానికి క్షేత్రపాలకుడిగా వున్న శ్రీ వీరభద్రస్వామి వారి దేవాలయాన్ని పునర్నిర్మాణం పేరుతో కూల్చివేసారు. ఎంతో మహా మహిమాన్వితమైన ఆ దేవాలయం కూల్చివేయబడడంతో, ఆ వెలగపూడి గ్రామానికి, తద్వారా అక్కడ వున్న రాజధానికి వున్న రక్షా కవచం పోయింది. లంకె బిందెలు దొరికాయోలేదోగానీ, చంద్రబాబునాయుడు గారికి బిందెలకొద్దీ కన్నీళ్ళు మిగిలాయి. పునర్నిర్మాణం, పున: ప్రతిష్ట ఇటీవలే జరిగాయి (02/2023)
---------------------

ఇప్పుడు మనము దర్శించుకునేది కనకదుర్గ అమ్మవారి ఱాతి విగ్రహం. ఆ ఱాతి విగ్రహం క్రింద, కొండగుహలో 'బంగారు' కనకదుర్గ విగ్రహముంది. కృష్ణ నీరు బంగారు(కనక)దుర్గవిగ్రహము యొక్క ముక్కు పుడక అంటుకుంటుందా లేక అందరికీ కనిపించే ఱాతి కనకదుర్గ విగ్రహం యొక్క ముక్కుపుడక అంటుకుంటుందో తెలియదు.

బంగారు కనకదుర్గ విగ్రహం చూచినవారు మరుక్షణమే మరణించటమో లేక సర్వసంగ పరిత్యాగమునకు గురై ఆ అమ్మవారి విగ్రహం వెనుక వున్న సొరంగం ద్వారా శ్రీశైల సానువులకెళ్ళి ముక్తి సాధనలో మునిగిపోవటమో జరుగుతుంది.

ఆ బంగారు కనకదుర్గ విగ్రహము, ఆ ప్రక్కనే వున్న నవనిధుల కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి.

బ్రహ్మంగారు ప్రస్తావించినట్లు కృష్ణవేణి నీరు కనకదుర్గ అమ్మవారి ముక్కుపోగు అంటుకుంటుంది అంటే, ఆల్మట్టి, శ్రీశైలం, సాగర్ ఆనకట్టలు కొట్టుకుపోయినట్లే. ఆ ప్రవాహపు పరిధిలో జీవరాశి బ్రతికుండటం దాదాపు అసాధ్యం.

ఈ జల ప్రళయాన్ని దృష్టిలో ఉంచుకొని, క్రొద్దిమందినైనా కాపాడితే ఈ ప్రాంతంలో తిరిగి మానవజాతి పునర్వికాసం సాధ్యమౌతుందని, నా గురుదేవులైన శ్రీశ్రీశ్రీ సనారి విశ్వేశ్వరులవారు,తదితరులను ప్రార్ధించగా వారు ప్రసాదించిన 'సంజీవని' మొక్కలో ఒక చిన్న భాగము శ్రీగాయత్రీవిశ్వకర్మ దేవాలయ ప్రతిష్టా సమయమున పంచముఖ గాయత్రీ, పంచముఖవిశ్వకర్మ ((నాలుగు దిక్కులను చూస్తూ నాలుగు ముఖములు, ఐదవ ముఖము ఆకాశమును చూస్తూ వున్న్న) విగ్రహముల క్రింద నాచేత(పావులూరి శ్రీనివాసాచారి)వుంచబడినది. ఈ దేవాలయములో గాయత్రీవిశ్వకర్మల విగ్రహములతోపాటు పార్వతీపరమేశ్వరుల, లక్ష్మీనారాయణుల, సరస్వతీబ్రహ్మల, శచీంద్రుల, సంజ్ఞాభాస్కరుల విగ్రహములు కూడా ప్రతిష్ట చేయబడినవి). ఆ విపత్తు సమయంలో ఈ దేవాలయ ప్రాంగణములో వున్న వారు కాపాడబడతారు.

శంకుస్తాపన సమయము నుండి ఇప్పటివరకు, అనేక పర్యాయములు విజయవాడ మరియు పరిసర ప్రాంతములలో భూమి కంపించినప్పటికీ, ఈ దేవాలయ పరిథి(పొలిమేర)ని తాకలేదు.


26.
భారతదేశ ఆర్ధిక రాజధానిగా కందిమల్లాయపల్లె విలసిల్లుతుంది.

2020 నుండీ ఖచ్చితమైన అభివృధ్ధి గమనించవచ్చు.


27.
కంచికి పడమట కామధేనువు జన్మిస్తుంది.


28.
నవనారసింహ క్షేత్రాలు, యాగంటి, ఆలంపూర్, బెల్లంకొండ, ఆనెగొంది, శ్రీశైలంలలో ఉన్న మహానిధులను తీస్తారు.

ఈ మహానిధులు, శ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు లేక ఆయన సేనాధిపతి ఆధ్వర్యంలో తీయబడతాయి. ఇతరులు ప్రయత్నించటం ఆత్మహత్యాసద్రుశ్యమే.

ఈ మధ్య కొందరు మఠాధిపతులు ఈ నిధులకోసం ప్రయత్నించారని వినికిడి. వాటిని సాధించడం వారివల్ల కాలేదు కానీ, యాదగిరిగుట్ట వద్ద, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలోనూ కొన్ని నిధులను వైష్నవ మఠాధిపతులు మరియూ కొందరు రాజకీయనాయకులూ తోడు దొంగలై కాజేసారని వినికిడి.

అలాగే, క్రొద్ది సంవత్సరాల క్రితం, ఒకాయన శ్రీశైలం లో యున్న ఒక మహానిధి కోసం, మండలం పాటు హోమం చేసాడు. ఆ నిధి దొరకలేదు గానీ, ఆ హోమం లో పాల్గొన్న 21 మంది తమ ప్రధమ సంతానాన్ని కోల్పోయారు. అందరిదీ బలవన్మరణమే. ఉరి వేసుకొని కొందరు, విషం త్రాగి కొందరు, ఎలెక్ట్రిక్ షాక్ తో కొందరు, ప్రమాదాలలో కొందరు. చివరిగా, ఆ హోమం కు ఆధ్వర్యం వహించిన వ్యక్తి ఆ హోమం అయిపోయిన మూడవ రోజే అంతుతెలియని విషజ్వరం తో చనిపోయాడు.

29.
బాపల పంచాంగములు తలక్రిందులవును. వారు చెప్పే భవిష్యత్తు జరుగకపోగా వ్యతిరేకముగా జరుగును.

దాదాపు రెండు దశాబ్దాలుగా, వ్యక్తిగత జాతకాలనుబట్టి నవగ్రహాలకు ఖచ్చితమైన శాంతులు జరిపినా ఫలితాలు అనుకున్నట్లు రావటంలేదు.

అలాగే, 2004లో జ్యోతిష్యులు చెప్పినది చూడండి. ఆంధ్రప్రదేశ్ లో టీ.డీ.పీ., కేంద్రంలో బీ.జే.పీ. వస్తుందని చాలామంది చెప్పినదానికి వ్యతిరేకంగా జరిగింది (తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్నట్లు .. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఓడడమేకాక కేంద్రంలో బీ.జే.పీ. కూడా ఓడిపోతుందని నేను చెప్పాను. అలాగే, వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అవుతారనీ, రెండవసారి బై-ఎలెక్షను వస్తుందని చెప్పటం జరిగింది. ఇక్కడ బై-ఎలెక్షను అంటే నా ఉద్దేశ్యం ఆయన అకాల మరణం పొందుతారని, తద్వారా ఆయన నియోజకవర్గానికి బై-ఎలెక్షను వస్తుందని).

కారణం ఒకటె, అది యుగసంధిలో వుండటం, ఈ సమయంలో అనుసరించవలసిన గణితపధ్ధతి (విశ్వకర్మ జాతకభాగము, మనుబ్రహ్మ జాతకభాగము, రావణబ్రహ్మ జాతకభాగము, సాంద్రసింధువేదము) తెలియకపోవటమే.

09-09-2009 నుండి గ్రహాల ఆగ్రహానుగ్రహాలు సమస్తం శ్రీ వీరభోగవసంతరాయలవారి ఆధీనంలో వుండబోతున్నాయని తెలిసే మయన్ కేలెండర్ ను అక్కడితో ఆపేసారు.

పంచాంగాలు 'తల' 'క్రిందు'లౌను అనే వాక్యం ఇంకోరకంగా కూడా జరిగింది. భారతప్రభుత్వం తాను ప్రకటించే పంచాంగాలలో 2004 నుండి వైశాఖ మాసం మొదటిదిగా చేసింది. 'తల'గా వున్న చైత్ర మాసం 'క్రింది'కి వచ్చి 12వ మాసమైంది.

30.
ఆఱు విచిత్ర వ్యాధులు లక్షలాది మందిని కబళిస్తాయి.


సార్స్, మెర్స్, కరోనా లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

31.
కావేరీ తీరం వెంబడి కలహాలతో లక్షలాదిమంది మరణం.

దాదాపు 1990 నుండీ కావేరీ నది నీటికోసం జరుగుతున్న గొడవలు తెలిసిందే. ఇవి భవిష్యత్తులో మరీ ముదిరి లక్షలమంది చావుకు కారణమౌతుంది.


32.
భయంకరమైన తుఫానులు, వరదలవల్ల పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లలో కోట్లాదిమంది దుర్మరణం. భూకంపంవల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది.


33.
ఒక వైశాఖ అమావాస్య నాడు విచిత్ర వ్యాధులతో అనేకమంది హతమౌతారు

బహుశా జీవ, రసాయన ఆయుధముల వల్ల కావచ్చు


34.
మక్కా మసీదు లో ఒక పంది ఉద్భవమై, ముస్లిములచే తరుమబడుచూ చివరికి విజయవాడ చేరుతుంది. అప్పుడు జరిగే కలహాలవల్ల లక్షలాది మంది మరణిస్తారు.

జరుగబోయే ఈ సంఘటనకు నాందీగా, 12.01.2006 నాడు, ఇన్ద్రకీలాద్రి పై కొలువున్న కనకదుర్గ అమ్మవారి దేవాలయంలోకి ఒక అడవిపంది జొరబడింది. (గర్భగుడిలోకి ప్రవేశించలేదు)
విజయవాడ ఇప్పటికే జిహాదీలకు 'అజ్ఞాతవాస' కేంద్రంగా తయారయ్యింది. అతిత్వరలో విజయవాడకు ప్రమాదం.


35,
'శని' సంచారం - మీనరాశిలో ఉండగా మ్లేఛ్ఛులకు హాని, వృషభరాశిలొ ఉండగా ఈశాన్య దిశ నుండి వచ్చే విషపుగాలి వల్ల మరణాలు, మిధున రాశిలొ ఉండగా పాపులలో ఎక్కువమంది మరణిస్తారు (తేది.29-03-2025 నుండి 10 సంవత్సరములు పైబడి).

అమెరికా, రోమ్, బ్రిటన్ మొదలగు పశ్చిమ దేశాల సర్వనాశనానికి నాంది.


చైనాదేశంచే ప్రయోగించబడ్డ జీవ,రసాయన ఆయుధంవల్ల భారతదేశానికి ప్రమాదము.


మతయుధ్ధం. వాటికన్ సిటీ పై దాడి. అలాగే మక్కా మీద కూడా.

36.
ఒక తోక చుక్క వల్ల భూభ్రమణములో మార్పువస్తుంది. సూర్యుడు వణుకుతున్నట్టు కన్పిస్తాడు. తేది.02-08-2027 (సూర్యగ్రహణం) నాడు, సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు. ఇంకో సందర్భంలో సూర్యునిలో విష్ణు మూర్తి దర్శనమిస్తాడు. ఇంకో తోక చుక్క 33 రోజులు కన్పిస్తుంది.


37.
తేది.15-03-2035 నాడు శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తమ విశ్వరూపం చూపిస్తారు. తేది.30/03/2035 నాడు శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తన సైన్యంతొ మహాసంగ్రామానికి బయలుదేరుతారు. ఆనంద(2034-35), రాక్షస(2035-36) నామ సంవత్సరములలో పశ్చిమ దేశాలలో కోట్లాదిమంది హతమౌతారు, ఈ సమయంలోనే కలియుగధర్మం నాశనమౌతుంది(దాదాపు).

అమెరికాపై అణుదాడి. అమెరికా దరిద్రదేశంగా తయారవుతుంది.


38.
దాదాపు 400 సంవత్సరముల క్రితం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిచే బనగానపల్లెలో చింతచెట్టు క్రింద భద్రపరచబడ్డ కాలజ్ఞాన తాళప్రతులు తేది.7/8-06-2036 నాడు శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారిచే తీయబడి బహిరంగపరచ బడతాయి. ఆనాటి నుండి, వ్యక్తిగత, ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానములో వ్రాయబడినట్లు యధాతధంగా జరుగుతాయి.


39.
ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్దంవలన పింగళ (2037-2038), కాళయుక్తి (2038-39) మరియు రౌద్రి(2040-41) లలో కోట్లాదిమంది హతమౌతారు.


40.
కులాంతర, మతాంతర వివాహాలు సర్వసామాన్యం అవుతాయి.


41.
ఉత్తరాయణమందు ఉత్తరభారత దేశస్తులు దక్షిణ భారతావనికి తరలివస్తారు. అప్పుడు జరిగే కలహాలవల్ల కోట్లాదిమంది హతం.


42.
తేది.24-05-2039 నుండి 21-06-2039 మధ్యలో వచ్చే భయంకర భూకంపంవల్ల అద్దంకి(బాపట్ల జిల్లా) నేల మట్టమౌతుంది.

క్రొద్ది సంవత్సరాలనుండి అద్దంకి పరిసర ప్రాంతాలు తరచుగా భూప్రకంపనలకు లోను కావడం తెలిసిన విషయమే


43.
క్రీ.శ.2040లో 40 రోజులపాటు కాశీ వద్ద గంగానదిలో నీరు ఉండదు.


44.
పండ్రెండు రోజులు గోదావరిలో చుక్కనీరు ఉండదు. 13వరోజున భయంకరమైన వరదలు వస్తాయి.


45.
తేది.15/16-02-2041(రౌద్రి,మాఘ పౌర్ణమి)నాడు ఒక్కసారిగా ఏడు కోట్లమంది దుర్మరణం పాలౌతారు.


46.
తేది 26/27-11-2044(రక్తాక్షి,మార్గశిర శుధ్ధ సప్తమి)నాడు, చెన్నపట్నం (మద్రాసు) లో, ఏడేండ్ల బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు, మూడు కాళ్ళు, నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజున మరణించబోయేముందు, శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారికి కలి పురుషుడికి మధ్య జరగబోయే మహాయుధ్ధం (3వ ప్రపంచయుద్దం/ది ఆర్మగెడ్డాన్) గురించి ప్రకటన చేసి మరణిస్తాడు. ఈ యుధ్ధం 19-01-2045 నుండి 16-02-2045 మధ్య మొదలౌతుంది. యుధ్ధాలు పరిసమాప్తి క్రీ.శ. 2060 తో అవుతాయి. ప్రళయాలు క్రీ.శ.2066 దాక కొనసాగుతాయి.


47.
అమెరికాలో ఒక నగరం (బహుశా కాలిఫోర్నియా కావచ్చు)భూకంపంతో నేలమట్టమౌతుంది. ఆ విపత్తునుండి ఐదు కుటుంబాలు మాత్రమే బ్రతికి బట్టకడతాయి. ఇండో-మయా సంస్కృతి తిరిగి పునరుజ్జీవనమౌతుంది. అమెరికా అతి బీద దేశమౌతుంది.

దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం 'బెర్ముడా ట్రైయాంగిల్' పరిధిలోని ఒక ప్రదేశం వద్ద సముద్రగర్భంలో పిరమిడ్ వంటి ఒక కట్టడాన్ని ఒక దేశానికి చెందిన 'మెరైన్ ఆర్కియాలజిస్టులు' చూచి దానిలోకి ప్రవేశించి, అందులో ఒక పీఠంవంటి కట్టడం మీద బంగారంతో చేసిన రెండు చేతులు, ఆ చేతుల మధ్యలో స్వఛ్ఛమైన స్ఫటికంతో చేసిన ఒక కపాలముండటం గమనించి దానిని తమతో తీసుకుపోయారు. ఎన్ని పరీక్షలు చేసినా అతుకు తెలియకుండా బిగించబడ్డ ఆ కపాలం గురించి పెద్దగా విషయాలు తెలియలేదు. కానీ ఆ కపాలం పట్టుకున్న కొందరికి భావరూపకంగా భవిష్యత్తు తెలియటం గమనించారు. (వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే, ఇండో-మయన్ జాతివారు(విశ్వకర్మ వారసులైన మయబ్రహ్మ వంశస్థులు) ఆ కట్టడాన్ని నిర్మించారని, విశ్వాంతరాళం నుండి వచ్చే విధ్వంసకకిరణాల్ని ఆ కపాలం స్వీకరించి (ఎర్తింగ్ పాయింట్ లాగా) సముద్రం అడుగునున్న భూమిలోకి పంపిస్తుందని). దాన్ని ఒక యూనివర్సిటీలో వుంచారని వినికిడి. అప్పటినుండీ, ఆ ప్రదేశానికి, అక్కడికి దగ్గరలో వున్న ఆ దేశ సముద్రతీరప్రాంతాలకూ భయంకరమైన టోర్నెడోలు, సూపర్ సైక్లోన్ల తాకిడి ఎక్కువైంది.


48.
గోపురము కూలి కుంభుని (కుంభకోణం) రూపు మారుతుంది.


49.
శైవులు వైష్ణవుల మధ్య కలహాలు. బ్రతుకు దుర్భరమై 1,11,000 మంది బ్రహ్మంగారి జీవ సమాధి వద్ద గండకత్తెరలతో తలలు తెగకోసుకుని ఆత్మాహుతి చేసుకుంటారు. ఏఱులై పాఱిన ఆ రక్తం బ్రహ్మంగారి జీవసమాధిని తాకుతుంది. జీవసమాధిని పగులగొట్టుకుని బైటకు వచ్చిన బ్రహ్మంగారు వారిని కాపాడుతారు.

---------------------------
మంగళగిరిలో కొలువైయున్న నరసింహస్వామి క్షేత్రంలో శ్రీకృష్ణునికి సంబంధించి అపురూపమైన వస్తువులు, నిధి బయలుపడతాయి.
శ్రీకృష్ణుని ధర్మపత్నియైన రుక్మిణీదేవి, నల చక్రవర్తి ధర్మపత్ని అయిన దమయంతిల జన్మస్థలం కొండవీడు(గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్) అంటారు. వీరు తెలుగువారి ఆడపడుచులు. రుక్మిణీదేవి తరచుగా కొండవీడు(గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్)కు దగ్గరలో కొండమీదయున్న 'మూల గౌరమ్మ (మూలాంకురేశ్వరీదేవి) కు పూజ చేసేది. కాబట్టి శ్రీకృష్ణుని వస్తువులు ఇక్కడ దొరకడంలో ఆశ్చర్యంలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని 'అమరావతి' మరియూ ఇతర ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ఇవన్నీ ఖచ్చితంగా బయటపడతాయి. అంతేకాక మంగళగిరినుండి అమరావతి (అమరలింగేశ్వరాలయం, బౌద్ధారామం ఉన్నది) దాకా ఎన్నో దేవాలయాలకు సంబంధించి నేలమాళిగలు, వాటిల్లో నిధులూ బయటపడతాయి. పాలకులు వాటిని సద్వినియోగం చేసి చరితార్ధులౌతారో లేక దుర్వినియోగం చేసి తమ వంశాలే లేకుండా చేసుకొంటారో కాలమే నిర్ణయిస్తుంది. ఇంకో విషయమేమంటే, శ్రీరాముడి తల్లియైన కౌసల్యాదేవి కూడా తెలుగు వారి ఆడపడుచే.
--------------------------------------------------
బ్రహ్మంగారు తమ జీవసమాధినుండి బయటకు వచ్చే తేది.


50.
అమావాస్యనాడు, ఉదయగిరి పర్వతముమీద, చక్రాంకితుడైన శ్రీమహావిష్ణువు దర్శనమిస్తాడు. సుదర్శన చక్రమును చూసి ప్రజలు ఆ రోజు చంద్రగ్రహణమని భ్రమపడతారు.


51.
క్షిపణి, అణుదాడిలో హంపి (కర్నాటక) దెబ్బతింటుంది.


52.
మాయాజంగాలు (రోబోట్ సైనికులు) వస్తారు.


53.
వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే ప్రమాణముగల మనుషులు పుడతారు.


54.
ఊరూర పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి.

ఈ మధ్య తెల్ల కాకులు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి.

నిజంగానే తెల్ల కాకులు ఏడుస్తాయో, లేక తెల్ల వస్త్రములు ధరించిన విధవరాండ్రు, లేక ఆ బట్టలు వేసుకొనే మతస్థులు ఏడుస్తారో


55.
వాలి,సుగ్రీవుల ఖజానా వెలికి తీస్తారు. హనుమద్రామాయణము వెలుగులోకి వస్తుంది.

హనుమంతులవారిచే వ్రాయబడిన హనుమద్రామాయణము(రామాయణ నిజచరిత్ర), రావణబ్రహ్మ శరీరము మరియూ ఆయనకు కు సంబంధించిన వస్తువులు శ్రీలంక, మినికాయ్ ద్వీపము, రామేశ్వరము, తిరువనంతపురములకు అనుసంధానించబడ్డ యొక సముద్రగర్భ సొరంగములో వున్నవని ప్రతీతి.)

నేను హనుమద్రామాయణము విన్న తరువాత కొంత కాలానికి శ్రీశైల అరణ్యములో ఒక సిధ్ధపురుషుని వద్ద అఱచేయి కొలతవున్న ఒక బంగారు నాణెము చూసాను. దానికి ఓవైపు ఆంజనేయస్వామికి శ్రీరాముడు సీతాలక్ష్మణభరతశతృఘ్నాదులతో నమస్కారం చేస్తున్నట్లుగా ముద్ర వుంది. ఆ నాణెమే రామాంజనేయ యుధ్ధానికి కారణము. అలాంటి నాణేములే వాలిసుగ్రీవుల ఖజానాలో భారీయెత్తున బయటపడతాయి.


56.
నాస్తికత్వము ప్రబలుతుంది. వావివరుసలు మరచి ప్రవర్తిస్తారు. ఒకరియాలు మరొకరి పాలగును.

వావివరుసలు మర్చి ప్రవర్తించటం, అఘాయిత్యాలు చేయటం ఈ మధ్య చాలా ఎక్కువైంది.
పెళ్ళి అయినవాళ్ళు తమ భాగస్వామితో మూడుముళ్ళ బంధం తెంచుకొని వేరేవాళ్ళను పెండ్లి చేసుకోవడం ఈ మధ్య ఎక్కువైంది. ఈ మధ్య కాలంలో ఇట్లా జరిగిన వాటిలో సంచలనం కలిగించింది 'ఎన్టీయార్', 'దిగ్విజయ్ సింగ్' ల ప్రేమా, పెండ్లి వ్యవహారం.


57.
ఐదేండ్ల నాగయ్య వేదాలు చదువుతాడు. ఇంకొక బాలుడు ప్రజలకు భవిష్యత్తు చెబుతాడు.


58.
భారతదేశం ముక్కలౌతుంది. వింధ్య పర్వతముల నుండి సేతువు (రామేశ్వరము) మధ్య ప్రదేశము, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారి సహాధ్యాయి మరియు దళపతియైన ఒక వీరుని పరిపాలనలో ఉంటుంది (సామంత రాజ్యముగా).


59.
వేంకటేశ్వరుని కుడిభుజము అదురును, విగ్రహము పగుళ్ళిస్తుంది, తిరుమలలో భూకంపము వస్తుంది. తిరుమలకు వెళ్ళే రహదారులన్నీ మూసుకు పోతాయి.

కొద్ది సంవత్సరాల క్రితమే శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహానికి పగుళ్ళు వచ్చాయని వినికిడి.

నవంబరు, 2021 నాటికి తిరుమల లో అతిభారీ వర్షాల వల్ల తిరుమల కు వెళ్ళే రహదారులు దెబ్బ తిన్నాయి.

తిరుమలలో మ్లేచ్ఛులు ఆడిపాడటం, టెర్రరిస్టుల దాడివల్ల తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయ ధ్వజస్థంభం ముక్కలై ఆకాశానికి ఎగిరిపడటం జరిగిన తరువాత, శ్రీవారి విగ్రహం ను కందిమల్లాయపల్లె కు చేర్చబడటం, తిరుమల వన్య మృగాలకు ఆలవాలమైన తరువాత తిరుమల దారులన్నీ మూసుకుపోతాయి


60.
పుష్యమాసములో మ్లేఛ్ఛదేశాలకు హాని.


61.
తేది.26-08-2054(భావ,శ్రావణ,బహుళ అష్టమి) నాడు, నదీనదములు పొంగి పల్లెలు, పట్నాలు దెబ్బతింటాయి.


62.
జులై-ఆగష్టు,2055 మధ్య ఒక ఆదివారమునాడు, తిరునల్వేలి వద్ద పండుగ జరుగుతూండగా, అకస్మాత్తుగ వరదలొచ్చి వేలకొద్దీ జనం దుర్మరణం పాలౌతారు.


63.
ధాత(2056-57)నామ సంవత్సరము వచ్చేప్పటికి వైశ్యులలో 25 గోత్రాలవారు మాత్రమే మిగులుతారు.
--------------------------------------

ఆ ఇరవైఐదు గోత్రాలు




---------------------------------------

యుగాలనుండీ, భరతఖండములోని రాజ్యాలకు, హైందవ సంస్కృతికీ, దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభాలు వైశ్యులు. ఆర్ధికంగానే కాక, సామాజికంగాను వీరి పాత్ర గొప్పది. వైశ్యులలో 25 గోత్రాలవాళ్ళే మిగులుతారంటే భారత ఆర్థికవ్యవస్థకు పట్టుకొమ్మలైన వీరి మీద ఎంత భయంకరమైన స్థాయిలో హిందూయేతర మతస్థుల దాడి జరుగుతుందో ఊహించుకోవచ్చు. (గ్రామాల్లో వర్గవైషమ్యాలున్నా వీరికి అందరితో సత్సంబంధాలుండేవి. వైషమ్యాలు తొలగటానికి ఒక్కోసారి వీరే అనుసంధానకర్తలుగా వుండేవారనుకోవచ్చు) సోనియా గాంధీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం, రిటైల్ మార్కెట్లోకి బహుళజాతి సంస్థలకు అనుమతినిచ్చింది. ఇటీవలనే భారతదేశంలోకి అడుగుపెట్టిన బహుళజాతి సంస్థ 'వాల్_మార్ట్'. అధికారికంగా తెలంగాణాలో ఏప్రిల్,2017 లో అడుగు పెట్టింది. వాళ్ళ మూలకంగా చిరు వ్యాపారులు సర్వనాశనం కాబోతున్నారు.


64.
తేది.03-02-2058(ఈశ్వర,మాఘ,శు.దశమి) నాటికి అన్ని దేశాలు శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారి వశమౌతాయి. ఆ తేది నుండి సమస్త భూమండలాన్నీ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు 108 సంవత్సరములు పరిపాలిస్తారు. వారసులు వెయ్యి ఏండ్లు పరిపాలిస్తారు.


65.
బహుధాన్య(2058-59)లో 25 పట్టణాలలో రక్తపాతం. అంతర్గత కలహాలు, విపత్తులు.


66.
పార్ధివ(2065-66)లో కర్నూలుకు ఉత్తరాన ఒక దేవాలయములో వున్న వేపచెట్టుకు నెల రోజులు పూజ చేస్తారు. ఆ తర్వాత ఆ చెట్టునుండి వచ్చే విషపు గాలివల్ల వేలాదిమంది మరణిస్తారు.

పార్ధివ (2005-2006)లో మధ్య, ఉత్తరభారతంలో విజృంభించిన వైరస్ వల్ల ఎన్నో జీవాలు(కోళ్ళు, వగైరాలు) నశించాయి.


67.
నైతిక విలువలు మృగ్యమౌతాయి. విశృంఖలత పెరుగుతుంది.

హైటెక్ పుణ్యమాని పబ్బుల సంస్కృతి బాగాపెరిగింది. ఇంగ్లీష్ చదువుల మూలంగా భారత సంస్కృతి, నైతిక విలువలు ధ్వంసమౌతున్నాయి.


68.
గోల్కొండ వద్ద గోవిందాపురములో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుంది.

ఈ సంఘటన హైదరాబాదుకు జరుగబోయే చివరి అణుప్రమాదాన్ని సూచిస్తుంది.


69.
బ్రాహ్మణులు సేవకా వృత్తితో జీవిస్తారు.


70.
విశ్వబ్రాహ్మణులతో వచ్చిన ఒక వ్యాజ్యములో బ్రాహ్మణులు ఓడిపోతారు

జన్మబ్రాహ్మణత్వము, దేవబ్రాహ్మణత్వము, వేదాధ్యయనము, ప్రధమ సత్కారార్హత, దేవాలయ ప్రతిష్ట, ప్రధమ అర్చకార్హత మొదలగునవి విశ్వబ్రాహ్మణులకేనని/విశ్వకర్మలకేనని/పఞ్చార్షేయులకేనని కోర్టులు తీర్పునిచ్చాయి. చిత్తూరు జిల్లా అదాలతు కోర్టు తీర్పు మొదలైనవి


71.
వన్యజీవులు ఊళ్ళ మీద పడి భీభత్సం సృష్టిస్తాయి.


72.
రెండు బంగారు హంసలు ఊరూరా తిరుగుతాయి. వాటిని పట్టుకోవాలని చూసిన వారు అంధులౌతారు.


73.
ఏనుగంత సైజులో ఉన్న ఎఱ్ఱ చీమలు భూమిమీద తిరుగుతాయి.


74.
పంది కడుపున ఏనుగు జన్మిస్తుంది.


75.
కొండపగిలి నిలువ నీడ లేక కనకదుర్గ కందిమల్లాయపల్లె చేరుతుంది.


76.
అంగడిలో సరస్వతిని అమ్ముతారు.

ప్రశ్నపత్రాలు 'లీక్' చేసి అమ్ముకోవటం, నకిలీ సర్టిఫికెట్లు అమ్మడం వగైరాలు తెలిసిందే. అలాగే కార్పొరేట్ కళాశాలల విషయం తెలిసిందే.

పొట్ట కోస్తే రెండు అక్షరాలు కనిపించవు ఒక్కోడికి. దొంగ సర్టిఫికెట్లు కొనుక్కొని ఉద్యోగాలు చేసేవారు, ఏకంగా మినిస్టర్లు గానూ, డాక్టర్లుగానూ చెలామణి అయ్యేవాళ్ళ గురించి పేపర్లలో చూస్తూనే వున్నాం. డాక్టొరేట్లు, అవార్డులూ తీసుకున్నవాళ్ళూ వున్నారు.

2014 లో ప్రభుత్వం ప్రమాణ స్వీకార సమయంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో కొందరి మాటలు చూడండి. "భారతదేశ సార్వభౌమాధికారము" అని పలకటం చేతగాని వాచభ్రష్టులు మన మంత్రులు. మన దరిద్రం ఏంటంటే, వీళ్ళలో ఒకడు ఎన్నో విద్యా సంస్థలకు అధిపతి. ఏది ఏమైనా "అధిక విద్యావంతులు అప్రయోజకులైరి. పూర్ణ శుంఠలు పూజ్యులైరి అనే నానుడి గుర్తొస్తుంది.
మిగతా ప్రభుత్వంలో వాళ్ళేమీ మినహాయింపు కాదు.

ఇక తెలుగు భాష లో "ఌ,ఌా" అనే అక్షరాలు తీసేసారు. ఏ భ్రష్టులు దీనికి కారణమో తెలియదు. ఈ అక్షరాలు వుంటే వాళ్ళకు, విద్యార్ధులకు వచ్చిన నష్టమేంటో, ఆ అక్షరాలు తీసేసినందువల్ల కలిగిన లాభమేంటో ఆ భ్రష్టులకే తెలియాలి

తెలుగు భాష సంపూర్ణమైన భాష. ఇందులో ప్రతి అక్షరమూ బీజాక్షరమే. ఉదా: 1) ఓం ప్రధమంగా మనం గణపతికి పూజ చేస్తాము. ఆయన మన్త్రము 'గ' తో వుంటుంది (ఓం గం గణాధిపతయే నమ:) 2) అణిమాద్యష్టసిద్ధులలో మొదటిదైన అణిమా సిద్ధి మన్త్రము "అం" అనే అక్షరంతో మొదలౌతుంది 3) శ్రీ రుద్ర చమకమ్ లో (ద్వితీయోఽనువాక:) చివరలో .... సుపథం చ మ ఋద్ధం చ మ ఋద్ధిశ్చ మే కౢప్తం చ మే కౢప్తిశ్చమే మతిశ్చ మే సుమతిశ్చ మే .. అని వుంటుంది. వీరి సవరణల ప్రకారం కౢ బదులు క్లు అని చదవాలా? 4) కలియుగంలో కలి బాధలనుండి తప్పించుకోవటానికి భైరవ మన్త్రాలు చదవమంటారు. అష్టభైరవుల మన్త్రాలలో ఉన్మత్తభైరవుడి మన్త్రము "ఌ" అనే అక్షరంతో మొదలౌతుంది.

త్రేతాయుగం నాటికే తెలుగు భాష వుంది (తెలుగుకు వ్యాకరణం వ్రాసిన వాళ్ళలో ఒకడు రావణబ్రహ్మ). ఈ భ్రష్టుల మూలంగా తెలుగు భాష చావబోతుందా?

రెండువేల సంవత్సరాలకు పైగా సాహిత్య సంపద, గ్రంధాలు కలిగివున్న భాషకు మాత్రమే ప్రాచీన హోదా ఉంటుందనీ, తెలుగు భాషకు అవి లేవు కాబట్టి ప్రాచీన హోదా రద్దు చేయాలని ఈ మధ్యనే ఓ పెద్దాయన మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం వేసాడు. తెలుగు భాషకు ఈ పరిస్థితి రావటానికి కారణాలలో ఒకటి కొందరు 'అనువాదకవి' నన్నయ్యను 'ఆదికవి'ని చేయటం. దీని మూలంగా నన్నయ్యకు ముందు సాహిత్యం లేదనే వాదన వచ్చింది. నన్నయ్యకు ముందు సాహిత్యం లేదా? ఉంది. నన్నయ్య కంటే ముందే భారతాన్ని ఆంధ్రీకరించిన ఘనత 'అధర్వణాచార్యుడి'ది. అధర్వణుడి భారతాన్నే కాదు-వేములవాడ భీమకవి రచించిన 'రాఘవపాండవీయము'ను కూడా నన్నయ్య తగలబెట్టాడని 'అప్పకవీయము'న ఉన్నది. నన్నయ్య లాంటివాడే ఆంధ్రభాషకు ద్రోహం చేసాడు. వాడి వారసులు దీన్ని మృతభాషగా చేస్తున్నారు.

ఏ భాష నీది ఏమి వేషమురా
ఈ భాష ఈ వేషమెవరికోసమురా
ఆంగ్లమందున మాటలనగానే
ఇంత కుల్కెదవెందుకురా
తెలుగువాడివై తెలుగు రాదనుచు
సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా
అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా
.... కాళోజీ


77.
సముద్రములు కలుషితమై జలచరములు చాలామటుకు నశిస్తాయి.


78
అహోబిళములోనున్న ఉక్కు స్తంభమునకు సన్నజాజులు పూస్తాయి.


79.
పరుశురాములవారి, ఆచార్యా నాగార్జునులవారి, సనారీవారి, అమరలింగేశ్వరస్వామివారి మరియు క్రొందరు సిథ్థపురుషుల ప్రియశిష్యుడైన వ్యక్తి భారతదేశము యొక్క అప్పులు తీర్చి, నదీనదములను అనుసంథానము చేసి సస్యశ్యామలము చేస్తాడు.


80.
మూడవ ప్రపంచయుధ్ధం ముగిసేనాటికి ఏడు ఊర్లకు ఒక ఊరు మిగులుతుంది.

గట్టిగా చెప్పాలంటే, ప్రపంచ జనాభాలో నూటికి-ఎనభై ఏడు మంది చనిపోతారు. మిగతావాళ్ళు బుద్ధిగా బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతారు!?


81.
తేది.09-04-2005 (ఉగాది,పార్ధివ) నుండే శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయల వారు తుది తీర్పులు ఇవ్వడం మొదలుబెట్టినారు.

భగవంతుడి తుది హెచ్చరికలు వినని మానవజాతికి శాస్తి జరగవలసిందే

అవశ్య మనుభోక్తవ్యమ్ కృతంకర్మశుభాశుభం.


82.
కాలజ్ఞాన గోవిందవాక్యము 19 ప్రకారము శ్రీ ఆల్లూరి సీతారామరాజు (శ్రీ అల్లూరి శ్రీరామ రాజు)బ్రిటీషువారిచే చంపబడలేదు. అదృశ్యుడైనట్లు మాత్రమే వుంది.

రవి అస్తమించని సామ్రాజ్యంగా చెప్పబడిన బ్రిటీషు సామ్రాజ్యాన్ని, నెత్తురు మరిగే పౌరుషంతో అవక్ర పరాక్రమంతో ఎదుర్కొని సింహంలా పోరాడి ఎన్నో యుధ్ధాల్లో కాకలు తీరిన బ్రిటీష్ సేనల్ని తద్వారా బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహావీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు (అల్లూరి శ్రీరామరాజు)గారు తేది.4 సెప్టెంబరు,1996 న 'కోస్తా ఆంధ్ర' ప్రాంతంలో కాలధర్మం చెందారు/జీవసమాధిలోకి వెళ్ళారు (ఎంత బ్రతిమలాడినా శ్రీ రాజు గారి బంధువులు వివరణ ఇవ్వలేదు). మరి శ్రీ అల్లూరి శ్రీరామరాజు బదులు ప్రాణత్యాగం చేసిందెవరు? బ్రిటీష్ వారిచే చంపబడ్డాడు అని, అల్లూరి శ్రీరామరాజు గారి ఫొటో అని మనం చూస్తున్నదెవరి ఫొటో? .. అల్లూరి శ్రీరామరాజు గారికి అత్యంత సన్నిహితుడూ, ఆయన ఆత్మాహుతిదళ సభ్యుడైన శ్రీ మండా నరసింహారావు(నరసింహాచారి) గారు ఆల్లూరి బదులు ప్రాణత్యాగం చేసాడు. అల్లూరి బదులు చంపబడ్డ నరసింహాచారిగారి ఫొటోనే మనం అల్లూరిది అనుకొంటున్నాము. శ్రీ నరసింహారావు(నరసింహాచారి) గారు ' కృష్ణదేవిపేట/నిడదవోలు'కు చెందిన విశ్వబ్రాహ్మణుడు/విశ్వకర్మబ్రాహ్మణుడు.
అంతేకాదు, శ్రీ అల్లూరిగారి అతి దగ్గరి బంధువుల ప్రకారం, శ్రీ అల్లూరిగారితో ఒక పెంపుడు చిరుతపులి వుండేది. ఆ చిరుతపులి పేరు 'సీత'. ఆయన జీవితంలో 'సీత' అనే స్త్రీమూర్తి ప్రియురాలుగా కానీ భార్యగాగానీ లేదు. చివరిదాకా బ్రహ్మచర్యంతోనే వుండిపోయారు.

ఇంకొక వాదం ప్రకారం -- "బెండపూడి సాధువే" శ్రీ అల్లూరి సీతారామరాజు.

శ్రీ అల్లూరి శ్రీరామరాజు గారి అదృశ్యం వెనుక కారణాలెన్నో. కాకలు తీరి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రిటీష్ సేనానులు కవర్డ్, హైటర్లు యుధ్ధంలో శ్రీ అల్లూరి శ్రీరామరాజుగారి చేతిలోనో లేక ఆయన సైన్యం చేతిలోనో చావడాన్ని జీర్ణించుకోలేక మన్యంలో భయంకరమైన నరమేధానికి సిధ్ధపడ్డ బ్రిటీషువాడి నరహంతక రాజకీయం ఒక ఎత్తైతే, స్థానిక నికృష్టుల రాజకీయం మరో ఎత్తు.

ఈ నికృష్టుల్లో ముఖ్యులు: 'తుని'కాకుకున్న గుణం కుడా లేని వాడు ఒకడు, 'గాజు'పూస ఖరీదు చేయని వాడు మరొకడు. వీళ్ళు వాళ్ళ వైభవాన్ని కాపాడుకోవటానికి బ్రిటీషువాడికి కట్టుబానిసలై భరతమాతకు ఎనలేని ద్రోహంచేసారు.

భరతమాతను బ్రిటీషువాడి కబంధ హస్తాలనుండి విడిపించాలని సమరం చేస్తున్న శ్రీ అల్లూరి శ్రీరామరాజుగారిని 'బందిపోటు'గా చిత్రీకరించినవాడు ఆభిజాత్యపు దురహంకారి 'టంగుటూరి ప్రకాశం' (బ్రిటీషువాడి తుపాకులకు ఎదురునిల్చొని 'దమ్ముంటే కాల్చండిరా' అని అన్నది స్వాతంత్రోద్యమ కార్యకర్తలనీ, ఈయన అక్కడకు క్రొద్ది దూరంలో వున్నాడనే వాదం వుంది). యుధ్ధవివరాలు బాగా తెలిసినా 'అజ్ఞాని'గా 'దివాంధు'డిగా వున్నవాడు భోగరాజు పట్టాభిసీతారామయ్య. వీళ్ళకెవరికీ శ్రీ అల్లూరి శ్రీరామరాజుగారు మహావీరుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా కీర్తించబడడం ఇష్టంలేదు. గట్టిగా మాట్లాడితే 'ఆంధ్రప్రదేశ్'ను పరిపాలించిన ఏ ప్రభుత్వానికీ ఇష్టం లేదు.

చివరివాళ్ళు: గాంధీ, నెహ్రూ, వగైరాలు. పరాయివాడి భార్యతో ప్రేమాయణం నడిపి 'ఆత్మబంధ'మన్న ఈ సత్యవంతుడు(గాంధీ) తన 'ఆత్మకధ'లో ఈ విషయం పేర్కొన్న దాఖలాలు లేవు. అలానే, బ్రిటీషువాడితో జరిగిన ఒప్పందాల గురించి ఏనాడూ సత్యం పలుకలేదు. భారతదేశానికి స్వతంత్ర్యం ఇచ్చిన తరువాత 'నేతాజీ సుభాష్ చంద్రబోస్, మేజర్ జైపాల్ సింగ్, అల్లూరి శ్రీరామరాజు లాంటివాళ్ళ ఆచూకీ దొరికితే, వాళ్ళను బ్రిటీష్ వాడికి అప్పచెప్పాలనే ఒప్పందం మీద గాంధీ, నెహ్రూలు సంతకాలు చేసారట.

అల్లూరి శ్రీరామరాజుగారు బ్రిటీష్ వాడికి ఎదురొడ్డి నిలువడమేకాదు, మన్యం ప్రాంతంలో బలవంతపు మతమార్పిడిని కూడా అడ్డుకున్నాడు. క్రిస్టియన్ మతంలోకి మారకపోతే కేసులు పెడతామని బెదిరించే క్రిస్టియన్ ఫాదర్ల కబంధ హస్తాల నుండి మన్యప్రజలను కాపాడాడు. కాగా, నేడు మన్యం దాదాపుగా క్రిస్టియన్ కబంధ హస్తాల్లోకి పోవడం దురదృష్టకరం.


83
ఉల్లిగడ్డకు ఉపదేశమిచ్చేటి
కల్లగురువులు కలిని వుండేరుమా
కల్ల గురువుల నెల్ల కాలదన్నును యముడు
కల్లలేని నరుల కరుణించేనిమా

శ్లో. చతుర్వేదధరో విప్ర: సూక్ష్మబ్రహ్మ నవిద్యతే
వేదభారే భరాక్రాన్తం సదైవ బ్రాహ్మణ గార్ధభమ్.
సకలమైన చదువులు పుస్తకములు చదివి ఆ రహస్యమును గుర్తెరుగక యేలాగంటే గాడిద గంధపు చెక్కలు మోసి పరిమళము గుర్తెరుగనట్లు అని తెలిసేది.ఇప్పుడు పున్నమ దృష్టిచేత పరంజ్యోతి గనబడును. ఈ రాజయోగముచే సాధించే సత్పురుషులకు 5 సంవత్సరములకు నిర్మల దర్శనుడగును గాని ఈలోగా కాదు. త్వరగా అగుపరచుకొనేది యేలాగంటే బహుదిక్కుల విచారించి 'కార్యగురువు' కాకుండా 'కారణగురువు'ను కనుగొని 'త్రికరణ వంచన' లేకుండా నాలుగు విధాల శుశ్రూష చేస్తే వారికి కటాక్షము వచ్చి కానరాని పరమాత్మను రాజయోగానుభవముచేత అరక్షణములో కనబరచును. అనేక కాలం ప్రయాసపడితేగాని కనబడని పరమాత్మ అర్ధక్షణం కనబడును అంటే సమ్మతి.

ప్రాప్తే జ్ఞానేన విజ్ఞానం ధ్యాయతే హృది సంస్థితే లబ్దశాంతి ఫలే దేహి నయోగో నచధారణ:
గురుసేవజేసిన వారికి యోగం అక్కరలేదు. ధారణ అక్కరలేదు. (జీవైక్యబోధ - బ్రహ్మంగారు)
బ్రహ్మవిద్యా ప్రచారానికి వచ్చిన సిధ్ధపురుషులు/కారణగురువులు శిష్యులను/ప్రజలను ఆకర్షించటానికి తమ శక్తిని ప్రయోగించి లేదా యోగ, తంత్ర పధ్ధతులతో జనాలయొక్క కఠినాతికఠినమైన జబ్బులను నయం చేస్తారు. ఒక్కోసారి శిష్యుల గండాలు గురువుల మీదుగా దాటిపోతాయి (అలా చేయటం ప్రకృతి నియమాలను తలకిందులు చేసే ప్రయత్నమేనని దాని ఫలితం భయానకమని తెలిసికూడా, ఆ ఫలితాల్ని గురువులే భరిస్తారు). ఆ తరువాత నియమావళిని ఏర్పరిచి అందరికీ అందుబాటులో వుంచుతారు. ( ఇక్కడ ఒక విషయం ప్రస్తావించవలసివుంది. సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ మూడు గండాలు వుంటాయి. మొదటి రెండు గండాలూ తప్పించుకోవటానికి అవకాశం వుంది. మూడవ గండం తప్పించుకోవటం దాదాపు అసాధ్యం. కేవలం సిధ్ధపురుషులు మాత్రమే మూడవ గండాన్ని తప్పించగలరు. జ్యోతిష, సాముద్రిక, మంత్ర యంత్ర తంత్రాదులలో నిష్ణాతుడైన మహనీయుడు ఏ వ్యక్తివైనా ఆగామి,ప్రారబ్ద,సంచితాలు పరిశీలించి మొదటి రెండు గండాలూ తప్పించగలడు. ( అయితే, ఈ గండాల్ని తొలగించగల సామర్ధ్యం ఉన్న మహనీయుడు తటస్థించి గండాలు తొలగిపోయే విధానము చెప్పి చేసుకోమన్నప్పుడు గ్రహాలు అడ్డుకుంటాయి పరిహారాలు చేసుకోకుండా, లేక ఆయనే ఆ కర్మగ్రస్తుడి యొక్క గండాల్ని తొలగించటానికి సిధ్ధపడినప్పుడు ఆ మహనీయుడిని కలువకుండా అనేకరకాల అడ్డంకులు సృష్టిస్తాయి. )

గురువు మాట మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద భరోసా ఉంచిన శిష్యుడు ఎన్నడూ విపత్తును ఎదుర్కొనవలసిన అవసరం పడదు. శిష్యుడు ఏదీ అడగవలసిన అవసరం కూడా రాదు. దేనివల్ల శిష్యుడికి మేలు జరుగుతుందో దానినే గురువు సమకూరుస్తాడు. ( ఇక్కడ గురుశిష్యుల సంబంధానికి మర్కటకిశోర న్యాయం వర్తిస్తుంది. తను ఒక స్థాయికి వచ్చేదాక పిల్లకోతి తల్లికోతిని ఎలా గట్టిగా పట్టుకొని వుంటుందో అలా శిష్యుడు తన గురువును విడువకుండా వుండాలి. ఆ తరువాత కిశోర న్యాయం వర్తిస్తుంది. పిల్లి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో అలా గురువు తన శిష్యుడిని కాపాడుకుంటాడు)


84
దాసులు యోగులు ధరలోన దాగేరు
మోస దాసులు భోగులు మించేరుమా

భగవంతుడి తుది హెచ్చరికలు ప్రజలకు అనేక మార్గాల ద్వారా తెలిసింది. ఏదో క్రొద్దిమంది తప్ప మిగతావాళ్ళు పట్టించుకోకపోగా ప్రచారకులను అవహేళనచేస్తారు. సభ్యసమాజంలో వున్న సిధ్ధపురుషులందరూ, ఒకరి తరువాత ఒకరిగా, వెనుతిరిగి అడవులలోకి, గుహలలోకి వెళ్ళిపోవటం డిసెంబరు,2012 తోనే మొదలైంది. మహాసంగ్రామం మొదలైన తరువాత లేక ఈలోగా, స్వార్థపరులు, ఆర్థికసంబంధాలతోనే ఆధారంగా వున్నవారు ఈ ఉత్పాతాలను తట్టుకోలేక రక్షించేవాళ్ళు కనపడక ఆర్తితో పిలిచినా, అలమటించినా ఏ సిధ్ధపురుషుడూ కలుగచేసుకోడు.

భక్తిని వ్యాపారంగా మార్చినవారు, మోసముగా ప్రవర్తించేవారు భోగలాలసతతో వుంటారు.

కొంతమంది దొంగ స్వామీజీల వైభోగము తెలిసినదే


85
యల్లమ్మ కంచును మల్లమ్మ కంచును
కల్లు మాంసము పెట్టి కుడిచేరుమా
కల్ల దేవతలను కొలిచేటివారెల్ల
నిల్వ పేరు లేక పొయ్యేరుమా
----------------------

దక్షిణాచారం ప్రకారం నైవేద్యంగా దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి అవసరమైన పూలు, పళ్ళు వంటివి ఉపయోగిస్తూ సాధన చేస్తారు. మరియూ అన్నం, కుంకుమతో కలిపిన అన్నం, కూష్మాండ బలి, లేదా నారికేళ బలి, నిమ్మకాయలు, కుంకుమ కలిపిన గారెలు వగైరాలు దేవతా ప్రీతికోసం బలిగా నివేదిస్తారు.
వామాచారం ప్రకారము మద్య మాంసములు నైవేద్యంగా పెడతారు. వామాచారం ప్రకారము పంచ 'మ'కారాలతో (మద్య, మాంస, మత్స్య, ముద్ర, మైధునం) సాధన చేస్తారు.
ఇటీవలిదాకా శ్రీశైలంలోని భ్రమరాంబా అమ్మవారికి బలి ఇచ్చేవారు. ఇప్పటికీ చాలాచోట్ల పోలేరమ్మవారికి, ఇతర గ్రామ దేవతలకూ, కోళ్ళు, పోతుల్నీ బలి ఇవ్వటం జరుగుతూనే వుంది. కాశీ, ఉజ్జయిని, చాలాచోట్ల కాలభైరవులవారికి, వీరభద్రులవారికి, మరికొద్ది దేవతలకు వామాచారపరంగా మద్యమాంసాలు నైవేద్యంగా పెడుతూనే వున్నారు. 

---------------------------

వైదిక యుగంలో సాధనామార్గాలు రెండు ఉన్నాయి.

ఒకటి - వాసనను వేళ్ళతో సహా పెళ్ళగించి విసిరిపారెయ్యడం. ఇది మునిసంప్రదాయంలో, లేదా ఊర్ధ్వరేతస్కులైన సన్యాసులు సాధన చేస్తారు.

"ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయవై మనోవవే.. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం..

జపతపాదులద్వారా కుండలినిని జాగృతి చేసినప్పుడు రేతస్సు ఊర్ధ్వగతిచెంది సహస్రారాన్ని చేరుతుంది. సమాధిస్థితి, సవికల్పసమాధిస్థితి, పూర్ణసమాధిస్థితి, నిర్వికల్పసమాధిస్థితి ఒకదానితరువాత ఒకటి సిధ్ధిస్తాయి.

అయితే, సాధారణంగా అధోరేతమునకు (సంభోగం ద్వారా రేతస్సు స్కలనం) అలవాటుపడ్డ మానవుడు ఊర్ధ్వ, అధోరేతముల మధ్య సంఘర్షణకు గురౌతాడు. ఊర్ధ్వరేతస్కుడు మహనీయుడౌతాడు. సాధారణ అధోరేతస్కుడు సామాన్యుడుగా మిగిలిపోతాడు (చాలామంది స్వామీజీలూ, బాబాలూ ఊర్ధ్వరేత సాధనలో విఫలమై స్త్రీలవెంటపడి పతనమైపోయిన సంగతి తెలుస్తున్నదే). ఇక్కడ మినహాయింపు ఏమిటంటే, పరిపూర్ణమైన సంభోగంద్వారాకూడా సమాధిస్థితిని పొందవచ్చు ( ఆ స్థితిని ఎలా చేరుకోవచ్చో తెలిపే శిల్పాలు (మిడిమిడి జ్ఞానులు వాటిని బూతు బొమ్మలుగా అభివర్ణిస్తుంటారు), పధ్ధతులు శాసనాలుగా చాలా దేవాలయాలమీద చూడవచ్చు) మరియూ తంత్రసాధనలో మానవస్త్రీతోనూ సాధించవచ్చు.

ఈ విషయం సంపూర్ణంగా, సవ్యంగా అర్ధంకాకపోతే, సంభోగకేళితోనే వ్యక్తి జీవితం బంధించబడి, అదే పరమావధి అనుకుని, భోగలాలసులై అనంతంగా అందులోనే జన్మిస్తూ - మరణిస్తూ ఆ జనన-మరణ చక్రంలో ఇరుక్కుపోతారు.

రెండు- నారీస్వభావంలోని వికారాన్ని శుద్ధిచేసి దాన్ని పూజించ (గౌరవించ)దగినదిగా చేసి ఇల్లు వెలుగొందేటట్లు చెయ్యడం.

దీని వాస్తవిక రూపపరికల్పన మనకు మనువు చేసిన చతురాశ్రమ, దశకర్మాదుల ద్వారా లభ్యమవుతుంది. మనుస్మృతి ఆదర్శం ఇది - త్యాగంమీదా, ప్రేమమీదా ఆధారపడిన సంపత్తితో ఇల్లు గడుపుకోవడం; అంటే ఆదర్శగృహస్తుడు కావడం.
---------------------------------

తంత్రంలో సాధనాక్రియలు మూడు విధాలుగా వుంటాయి. పశుభావం, వీరభావం, దివ్యభావం. తంత్రక్రియలో పంచముండ (రెండు చాండాలమయినవి, మూడవది నక్కది, నాలుగోది పాముది, చివరది కోతిది) శవాసనంమీద పంచవటి (రావి, మఱ్ఱి, మారేడు, నిమ్మ, మేడి చెట్లు) క్రింద పంచమకారాలతో (మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైధునం) షట్కర్మలను (మారణం, ఉఛ్ఛాటనం, వశీకరణం, స్తంభనం, విద్వేషణం, స్వస్త్యాయనం) యంత్ర, మంత్ర, న్యాస, జపాల సహాయంతో సాధన చెయ్యవలసి వుంటుంది. నాలుగు వైపులా భోగసామాగ్రి వుంటుంది. పతనమయే ప్రమాదం ప్రతి క్షణమూ వుంటుంది. సాధకుడు ఎప్పుడూ సావధానంగా (జాగ్రత్తగా, మెలకువగా) వుండాలి. ఎందుకంటే, అతను చెయ్యవలసింది అవరోహణం (దిగడం) కాదు, ఆరోహణం (ఎక్కడం). మృత్యుంజయత్వమైన వీరత్వంతో జీవనాన్ని ఐశ్వర్యశీలిగా చెయ్యడమే తాంత్రికుడి పురుషార్ధమవుతుంది.
ఇంకో పధ్ధతిలో కృత్రిమంగా ఊర్ధ్వరేతాన్ని సాధించవచ్చు. గంజాయి లాంటి పదార్ధాన్ని సేవించినప్పుడు రేతస్సు తాత్కాలికంగా ఊర్ధ్వగతి చెందుతుంది. అప్పుడు దాన్ని స్థంభింపజేయగలిగితే సమాధిస్థితి సాధించుతారు. బైరాగులు, సాధువులు గంజాయి సేవించటంలోని అంతరార్ధమిదే.
శ్రీ రామకృష్ణ పరమహంస పగలు దక్షిణాచార పద్ధతిలో, రాత్రి పూట వామాచార పద్ధతిలో కాళీ సాధన చేసేవారట


86

లోకమంతయు ఏకంబుగా జేసి
ఏకుపట్టెడువాడు వచ్చీనిమా
ప్రాకటంబుగాను లోకంబులో తాను
మేకై నిలిచి జనుల మేలెంచునుమా
---------------------

ఈ గోవిందవాక్యము గాంధీ గురించి అనుకుంటారు కానీ కాదు. ఎలాగో చూడండి.

ఇతగాడి ఆధ్వర్యంలో లోకమంతా ఏకం కావటం సంగతి దేవుడెరుగు హిందూ ముస్లింలను ఏకం చేయలేక పోగా భారత్, పాకిస్తాన్ విడిపోవడానికి ముఖ్యకారకుడయ్యాడు. ఈ సత్యసంధుడి మాటలు ముస్లింలు పాటించిన దాఖలాలు లేవు. తన దేహం ముక్కలైన తరువాతనే భారతదేశం ముక్కలౌతుంది అని పలికిన ఈ సత్యసంధుడి 'భీషణ' ప్రతిజ్ఞ ఏమైందో తెలిసిందే.

విభజన అనివార్యమైతే ముస్లింలనందర్నీ పాకిస్తాన్ పంపుదామని డా.బీ.ఆర్.అంబేద్కర్, పటేల్ తదితరులు చెప్పిన మాటలు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇతగాడి ముస్లింల పట్ల అవ్యాజమైన అనుబందం, కీర్తికండూతి, మూర్ఘత్వం, ప్రయోగాల దుష్ఫలితాలు తరతరాలుగా భారతదేశ ప్రజలు మరీ ముఖ్యంగా హిందువులు అనుభవిస్తూనే వున్నారు. గాంధీ అనేవాడు భరతమాత గుండెల్లో 'మేకు' మాత్రమే. 'జాతిపిత' అనుకుందామనుకుంటే ఇతగాడి వారసుల గురించి గుర్తుతెచ్చుకోండి. ఒక (నరహంతక) వారసుడి ఆధ్వర్యంలో ఢిల్లీ నడిబొడ్డున సిక్కుల్ని ఊచకోత కోస్తే ఈనాటికీ ఆ హంతకులకు సరైన శిక్ష పడలేదు, ఒక వారసుడు తనకు సీటు రాలేదని గాంధీభవన్ ధ్వంసంచేస్తాడు. ఇంకొకడు బస్సులు తగలబెట్టిస్తాడు. ప్రతిపక్షపార్టీ వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయిస్తాడు. ఈ 'పిత' వారసులు, అనుచరులు వాళ్ళ దౌష్ట్యాలూ తెలిసిన విషయమే.

సత్యము, అహింస తన ఆయుధాలంటాడు గాంధి.
"సత్య ప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్" :: సత్యంలో నెలకొని యుండటంవల్ల యోగి (తనకొరకూ ఇతరుల కొరకూకూడా) కర్మలను చేయకుండానే కర్మఫలాలను పొందే శక్తి సంపన్నుడౌతాడు. సత్యశక్తి నీలో నెలకొని వుంటే, కలలో కూడ నువ్వు కల్లలాడవు; మనోవాక్కాయ కర్మల్లో సత్యవంతుడవై ఉంటావు. నువ్వేమన్నా అది సత్యమై తీరుతుంది. 'ధన్యుడివికా' అని ఒకరియడల నువ్వంటే, ఆ వ్యక్తి ధన్యుడౌతాడు. రోగిని చూచి, 'నీ కారోగ్యం కలగనీ' అంటే చాలు, అతను స్వస్థుడౌతాడు.

అహింసా ప్రతిష్ఠాయాం తత్ సన్నిధౌ వైరత్యాగ: (అహింసలో నెలకొనియున్నవాని సాన్నిధ్యంలో (ఇతరుల) వైరాలు తొలగిపోతాయి. అహింసాధర్మంలో సుస్థిరంగా వుండే వాని సాన్నిధ్యంలో,స్వభావంతో క్రూరమైన సింహ వ్యాఘ్రాది జంతువులు కూడా శాంతం కలిగి వర్తిస్తాయి. అలాంటి యోగి ఎదుట పులి, మేకపిల్ల కలసి ఆడుకుంటాయి. ఈ స్థితిని పొందినప్పుడు మాత్రమే యోగి అహింసలో సుస్థిరుడని గ్రహించాలి

మూర్తీభవించిన పరమ అహింసా స్వరూపముగా పేరుగాంచిన ఈ వ్యక్తి, పట్టాభి గెలుపు ఓటములు తనవేనని ప్రకటించి ఆ తరువాత పట్టాభి ఓడి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావటం జీర్ణించు కోలేక నేతాజీని ఎంత హింస పెట్టాడో అందరికీ తెలిసిన విషయమే. అలాగే, ఈయన పరమ అహింసా స్వరూపమైతే ఈయన సాన్నిధ్యంలో ఎవరూ పరస్పర వైరంతో వుండగూడదు. అలాంటిది ఈ పరమ అహింసా మూర్తిమీదే నాథూరాం వినాయక్ గాడ్సే తుపాకీ గురిపెట్టి ఎలా కాల్చగలిగాడు?

గాంధీ హత్య విషయంలో ఎన్నో అనుమానాలు.
గాంధీని గాడ్సే ఒక్కడే హత్య చేయలేదనీ, మరొక వ్యక్తి కూడా వున్నాడని వాదన.
నిజానికి గాడ్సే గాంధీని కాల్చిన సమయంలో మూడు బుల్లెట్లే తగిలాయంటూ చెప్పారు. కానీ, నాలుగవ బుల్లెట్ మూలంగానే గాంధీ మరణించారని అప్పట్లో అంతర్జాతీయ మీడియాలు ప్రముఖంగా ప్రచారం చేసాయి.
బుల్లెట్లు తగిలిన తరువాత 35 నిముషాలపాటు గాంధీ బ్రతికే వున్నాడు.
తాను రెండు బుల్లెట్లు మాత్రమే కాల్చానని గాడ్సే చెప్పాడంటారు.
గాడ్సే కాల్చిన రివాల్వర్ ఇప్పటివరకు పట్టుబడలేదు.
గాంధీ మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు.
ప్రత్యక్ష సాక్షులను విచారించలేదు.

గాంధీ పుట్టుక గురించి నివ్వెరపరిచే వాదం ఒకటి వుంది.
గాంధీ వైశ్యుడు కాదు. గాంధీ అసలు హిందువే కాదు. కాంగ్రెస్ వారు, బ్రిటీష్ వారు కలిసి భారతీయులను వెర్రివెంగళప్పలుగా చేసేసారు.


ఓ ముస్లిం వ్యక్తినుండి గాంధీ తండ్రి, గాంధీ పుట్టకముందు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చనందుకు ఆ ముస్లిం వ్యక్తి గాంధీ తల్లిని (గాంధీ తండ్రికి ఆమె 4వ భార్య) తీసుకుపోయాడు. నాలుగు నెలల తరువాత గాంధీ తండ్రి ఆ ముస్లిం వ్యక్తికి అప్పు చెల్లించి ఆమెను విడిపించుకుని వచ్చాడు. ఆ తరువాత 4 నెలలకే గాంధీ పుట్టాడు. ఈ రకంగా గాంధీ జన్మకు కారణం అయినవాడు ఓ ముస్లిం. ఆ ముస్లిం వ్యక్తే గాంధీ ని ఇంగ్లాండ్ లో బారిస్టరు చదవించాడు. చదువు పూర్తి అయ్యాక గాంధీ మొదట వాదించిన కేసు కూడా ఆ ముస్లిం వ్యక్తిదే.


గాంధీ ఎప్పుడూ హిందూ దేవాలయానికి వెళ్ళి పూజ చేయించుకోవడం గానీ, హిందూ దేవుడికి మొక్కడం గానీ చేయలేదు. ఈశ్వర్ అల్లా తేరో నామ్ అన్న పాటని హిందూ దేవాలయాలలో పాడించేవాడేగానీ ఏ మసీదులోనూ పాడించలేదు.


పగలంతా భగవద్గీత పట్టుకొని తిరుగుతూ రాత్రిళ్ళు అమ్మాయిలతో నగ్నంగా పడుకున్నాడు. భగవద్గీతను ఒంట పట్టించుకున్నవాళ్ళు అలా చేస్తారా? తన చనిపోయిన రెండవకొడుకు కూతురితో గాంధీ నగ్నసహవాసం చేసేవాడని సావర్కార్ తన టెస్టిమొనీలో పెర్కొన్నాడు.


దక్షిణాఫ్రికాలో గాంధీని రైలులోంచి తోసివేసిన బ్రిటీష్ వ్యక్తి అందుకు కారణం తన కూతురితో గాంధీ సంబంధాలే కారణమని చెప్పాడు.

(ఆత్మనిగ్రహం పేరుతో గాంధీ చేసిన ప్రయోగాలకు బలైన ఆడవాళ్ళు ఎందరో(ముఖ్యంగా సబర్మతీ ఆశ్రమంలో).)


87.
గుగ్గిళ్ళరాయుడు ఏలూరు ఏనుగుచేత చచ్చీని.


88.
తిరుపతి వేంకటేశ్వరుని గుడిలో మ్లేఛ్ఛులు ఆడిపాడీరు. కపిధ్వజం కదిలీని. ఘం అనే శబ్దము పుట్టీని. నానా దిక్కులకు పంపులు ఎగిసి ఆడీని.


89.
ఊరూరా బెబ్బులులు మనుష్యుల కరచి చంపీని.


90.
దుర్గస్థలాలకు తుఱకలు పాఱి గొఱ్ఱెలై యుండేను.


91.
లంకమల రామేశుని రాక నిజమయ్యీని.


92.
సోమశిలగండి కనుమ మార్గాననే దుర్గాధిపతి దురితభంజనుడై ధూర్జటి పర్యాయనామ సంవత్సర, ద్విగుణకాలాంతర త్రయీమాసాన, భాసురభానువారాన పంచాక్షర ప్రకాశ ప్రళయ నక్షత్ర, దక్షిణకాలానను, పక్షద్వయాన, ప్రవేశ మయ్యీని, బంగారు జంగమయ్య లింగాగ్ని ప్రజ్వరిల్లీని. లీలావతారంబులు లీనమయ్యీని. అంగాంగాలు హరించీని. ఆర్తజనానందమయ్యీని. అంబుజసంభవుని వ్రాత అంతమయ్యీని. అధిక తేజ: పరమేష్ఠి ప్రకాశ పరమనదీ ప్రాంత పట్టణ ప్రవేశమయ్యీని.


93
బ్రాహ్మలకు పీటలు మాలలకు మంచాలు మహిని వేసే దినములొచ్చీనిమా
మధుర తంజావూరు మరి హరణమయ్యీని మహానంది శిఖరము విరిగీనిమా


94


95


96


97


98


99


100


101


102


103


104


105


106


107


108


109


110


111


112


113


114


115


116


117


118


119


120




శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారితో పాటు ఇంకా నలుగురు కూడా కాలజ్ఞానమును రచించినారు. వారు (1) శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ఈశ్వరీ మహాదేవి (శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి మనుమరాలు), కందిమల్లాయపల్లెలో జీవసమాధిలో ఉన్నారు, (2) శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారు (శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సింహాద్రి విశ్వనాధాచారి), పాలకొండ, శ్రీకాకుళం జిల్లా .. (ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్నారు), (3) శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామివారు (ముప్పవరం, ప్రకాశం జిల్లా) (ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్నారు). (4) శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ శరభేశ్వరస్వామివారు (కర్ణాటక). వీరిని నేను ఉదయగిరి(నెల్లూరుజిల్లా),వద్ద చూశాను.

ఈ గ్రంధంలోని చాలా భాగము, ఆంగ్లభాషలో, నాలుగు విడతలుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ వారి ఎక్స్ప్రెస్ స్టార్ టెల్లర్ అను ఆంగ్ల జ్యోతిష మాసపత్రికకు నేను పంపగా వారు తమ యొక్క సెప్టెంబరు,2005, అక్టోబరు,2009, ఫిబ్రవరి,2012 మరియూ ఫిబ్రవరి,2022 సంచికలలో ప్రచురించినారు. వారికి నా కృతజ్ఞతలు.


శ్రీశైలంలో నా గురుదేవుల వద్ద వున్న బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళప్రతులు స్కాన్ చేసినవి ఈ క్రింద పొందుపరుస్తున్నాను. అలాగే శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి, శ్రీ స్వర్ణ అమరలింగేశ్వర స్వామి వార్ల కాలజ్ఞాన తాళప్రతులు కూడా.

tp0001

tp0002

tp0003

tp0004

tp0005

tp0006

tp0007

tp0008

tp0009

tp0010

tp0011

tp0012

tp0013

tp0014

tp0015

tp0016

tp0017

tp0018

tp0019

tp0020





శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామివారి మన్త్రము

ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ:
సౌ: క్లీం ఐం శ్రీం హ్రీం ఓం
శ్రీ సనారీ విశ్వేశ్వరస్వామినే నమ:


శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి మన్త్రము

ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ:


శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ఈశ్వరీ మహాదేవి మన్త్రము

ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీ ఈశ్వరీదేవినే నమ:


శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారు పఠించిన శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభద్రస్వామి ఖడ్గము

ఓం నమోభగవతే అధర్వణ మహాశాస్త్ర మహామంత్రాధికారిణే! శ్రీంహ్రీంక్లీం కాత్యాయనీ కుమార! క్లీంక్లీం శరభావతార హ్రాం ఆదిమశూర! ఝుంకార! ప్రళయరుద్రాకార! క్షంక్షాం సప్తకోటి మహామంత్రాధికార! ఓం నమో వీరాయ నీ భూతికేలంబూని నొసటన్ ధరింప, భుక్తిముక్తి ప్రదంబులౌ కామిని, మోహిని, ఢాకిని, భూతప్రేతపిశాచ బ్రహ్మరాక్షస, మారీగణ, యక్షిణీ గ్రహంబులున్ మొదలగు శల్యతంతు, శరతంతు, శాపరతంతు, జంబూకతంతు, రోమతంతు, సర్పతంతు, సర్వ వ్యాఘ్ర భల్లూకాది మంత్రయంత్ర తంత్రజ్ఞులకున్ నోళ్ళాడక కాళ్ళాడక ఊరకంజూతురు బాలగ్రహ, నేలగ్రహ, దివసగ్రహ, వారగ్రహ, పక్షగ్రహ, మాసగ్రహ, ఋతుగ్రహ, ఆయనగ్రహ, అబ్దగ్రహ, క్రూరగ్రహ, కృకరగ్రహ, చండీగ్రహ, ముండీగ్రహ, యక్షిణీగ్రహాదులన్ నిలువంజాలక నీకు మ్రొక్కులిడి వటద్వీపంబునకుంజను శంభుని వరపుత్ర అతిపరాక్ర విక్రమ సర్వదేవతాగర్వ భంజన! పాహిమాం శ్రీపోతులూరి పురనివాస భూతిభాస భూతనాశ రిపుగణదోర్బలధ్వంస శ్రీమహోద్దండ వీరభద్ర! నమస్తే నమస్తే నమ:

దీనిని పఠించి తీర్థ ప్రాసాదములుగాని, విభూతిగాని ఇచ్చినచో సమస్త పీడలు, ప్రయోగ దోషములు, తొక్కిడివలన వచ్చిన గ్రహ దోషములు మొదలగు సమస్త విధ దోషములు పరిహారమగును.









నేను, నా కుటుంబం, స్నేహితులు, శిష్యుల అనుభవాలు
--------------------------------------------------------

1999 సంవత్సరములో శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరస్వామి వారు, చీరాలలో యున్న మా స్వగృహమునకు సశరీరముతో వచ్చి, నా తల్లిదండ్రులైన కీ.శే. బ్రహ్మశ్రీ పావులూరి లక్ష్మీనరసింహారావు, కీ.శే. శ్రీమతి చాముండేశ్వరీదేవి లకు దర్శనమిచ్చి ఆశీర్వదించటం వారికి కలిగిన ప్రత్యక్షానుభవము. మరియూ, గురుప్రసాదితమై నాకు లభించిన కొన్ని అమూల్యమైన వస్తువులు, నేను ఊరిలో లేనప్పుడు తమ సంరక్షణలో ఉంచుకున్న నా సోదరులైన కీ.శే. బ్రహ్మశ్రీ పావులూరి నాగేశ్వరరావు, కీ.శే. బ్రహ్మశ్రీ పావులూరి వీరబ్రహ్మాజీరావు గార్లకు కొన్ని విచిత్రానుభూతులు కలిగినవి.

బ్రహ్మీ ముహూర్తమున, మా పూజాగృహంలో వున్న కాలజ్ఞాన తాళప్రతుల నుండి శ్రవణోపేయంగా వినిపిస్తున్న కాలజ్ఞానం వినగలగడం నా పెద్ద చెల్లెలు శ్రీమతి కనగాల వెంకటమహాలక్ష్మి చేసుకున్న అదృష్టం.

వేరొక సందర్భంలో కాలజ్ఞాన తాళప్రతుల నకళ్ళు తెస్తూ ఉద్విగ్న పరిస్థితిలోయున్న నా సోదరుడు బ్రహ్మశ్రీ పావులూరి సత్యసాయి బాబు కు గురుదేవులు తోడుగా ఉండటము అతనికి కలిగిన ప్రత్యక్షానుభవము.

గురుదేవులతోపాటు, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారు సూక్ష్మశరీరులై మావద్దకు వచ్చినప్పుడు కలిగే అనుభూతి, దివ్యపరిమళము నాతో పాటు నా తల్లిదండ్రులకు, మా అన్నగారి కుమారులైన బ్రహ్మశ్రీ పావులూరి విష్ణునాగవర్ధన్, బ్రహ్మశ్రీ పావులూరి దుష్యంత్ సాయి లకు, నా శిష్యులైన బ్రహ్మశ్రీ ఆదిమూలం వెంకట శివరామక్రిష్ణ, శ్రీ గండూరి వీర కోటేశ్వరరావు, శ్రీ వై.వీ.రావు, శ్రీ చలసాని హేమంతరావుచౌదరి, తదితరులకు చిరపరిచితమే.


నేను నిర్ణయించిన ఒక ముహూర్తమునకు, పోలేరమ్మవారి గుడికి వెళ్ళి, అమ్మవారికి నైవేద్యము పెట్టినతర్వాత, అమ్మవారు తన ఉనికిని తెలియచేస్తూ నైవేద్యమును స్వీకరించి, చూపిన నిదర్శనమును చూచినవారిలో ముఖ్యులు శ్రీశ్రీశ్రీ శివకుమారస్వామిగారు, మఠాధిపతి, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ఈశ్వరీదేవిమఠము; బ్రహ్మశ్రీ వీరయ్యస్వామిగారు; బ్రహ్మశ్రీ సంపత్; బ్రహ్మశ్రీ కల్యాణ్, బ్రహ్మశ్రీ కనగాల సతీష్, బ్రహ్మశ్రీ చంద్ర, శ్రీ అంజి - శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ఈశ్వరీదేవి మఠం, కందిమల్లాయపల్లె.

ఈ పుస్తకమును ముద్రణచేసి (4నుండి 10 దాకా), ఉచితముగా పంపిణీ చేసిన శ్రీ దగ్గుమాటి నరేంద్రబాబు గారికి (2010 లో) శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి మనుమరాలైన శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ఈశ్వరీ మహాదేవి దర్శనమిచ్చారు. వేరొక సందర్భములో శ్రీ దగ్గుమాటి నరేంద్రబాబు గారితో పాటు శ్రీ అడుసుమిల్లి నరసింహారావు గారికి శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వర్ణ అమరలింగేశ్వరస్వామి వారు దర్శనమిచ్చారు.

నేను నిర్ణయించిన వేరే ఒక ముహూర్తమునకు మాచర్ల లోని చెన్నకేశవ స్వామి దేవాలయమునకు వెళ్ళి శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ దత్తాత్రేయులవారిని సశరీరముగా దర్శించుకున్నాడు నా మిత్రుడూ, శిష్యుడు, హైదరాబాదు లోని ఒక ప్రముఖ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ అయిన శ్రీ పుఱ్ఱు వెంకట సాంబశివరావు గారు. (దురదృష్టవశాత్తు అక్కడే వున్న శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయలవారిని గుర్తు పట్టలేకపోయినాడు)

వేరొక సందర్భంలో, నా శిష్యుడైన శ్రీ బండారు గిరిధర్(ఆదోని), శ్రీశైలములోని శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ బయలువీరభద్రస్వామి వారికి పూజచేసి, నైవేద్యం సమర్పించి, కడియము స్వామివారి పాదాల వద్దనుంచి ధరించవలెననుకొనగా, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ బయలు వీరభద్రస్వామివారు తాను స్వయంగా ఆ కడియమును ధరించి తిరిగి అతనికి ప్రసాదించటం శ్రీ బండారు గిరిధరుకు కలిగిన ప్రత్యక్ష దైవానుభవము.

నేను పూజ చేసేప్పుడు కనిపించిన కాలభైరవ స్వరూపము




పావులూరి శ్రీనివాసాచారి (పాఞ్చజన్య విశ్వకర్మ)
పీఠాధిపతి
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ పఞ్ఛార్షేయ పీఠము
బదరికా వనము
శ్రీశైలక్షేత్రము



చివరిగా
ఈ సభ్యసమాజంనుండి శాశ్వతంగా సెలవు తీసుకొని నా గురుదేవుల వద్దకు వెళ్ళబోయేముందు కొన్ని విషయాలు తెలియచేయాలనుకుంటున్నాను

జూన్, 1991 లో శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామివారి, నా గురుదేవులైన శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ సనారీ విశ్వేశ్వరులవారి, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వర్ణ ఆమరలింగేశ్వర స్వామివార్లచే రచించబడ్డ కాలజ్ఞానము చూడడం తటస్థించింది.

అవి చదివిన తరువాత నా గురుదేవులను 'ఈ ప్రళయాల్ని' ఆపలేమా, కనీసం వాటి తీవ్రత తగ్గించలేమా అని అడిగాను.


శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ వీరభోగవసంతరాయల వారితో నేను (పావులూరి శ్రీనివాసాచారి/పాఞ్చజన్య విశ్వకర్మ, పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ పఞ్చార్షేయ పీఠము, బదరికా వనము, శ్రీశైలక్షేత్రము)



..


సశేషం


© All Rights Reserved         Last Updated::